వేసవిలో వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఇడ్లీ, దోశ పిండి చాలా వేగంగా పులిసిపోయి, ఉదయానికల్లా బాగా పుల్లగా మారుతుంటుంది. ఇలాంటి సమయంలో పిండిని పారేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ఆ పులుపును సమతుల్యం చేసి, రుచికరమైన ఇడ్లీలు, కరకరలాడే దోశలను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..