నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో చర్చలు సాగించింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్‌ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి. కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్‌ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్  కేసు విచారణకు  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు,  కొత్త  చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. […]

The post సీజేపీ ప్రతినిధులతో కేంద్రమంత్రులు చర్చలు appeared first on Navatelangana.