5401 articles

నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎస్ భార్య హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. మొత్తం 10 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..హత్యలో కీలక పాత్ర పోషించిన పనిమనిషి కల్పనను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరబాద్, పుణె, ముంబై, ఢిల్లీ, బిహార్కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. […] The post ఐపీఎస్ భార్య హత్య..పనిమనిషి కల్పన అరెస్ట్..? appeared first on Navatelangana.


అమరావతి: అమరావతి నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ భారత్ లో మోడల్ గా నిలుస్తుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జెఐఎస్ సి మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు నుంచి మద్దతు, విధానాల ఖరారుకు జెఐఎస్ సి లోకేష్ కోరారు. ఎఇఆర్ అభివృద్ధికి ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్ పిపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని లోకేష్ తెలియజేశారు. పెట్టుబడులకు ఇన్వెస్టర్ల లో విశ్వాసాన్ని పెంచుతుందని, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశాలు పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తరహాలో ఎపి ఒక గ్లోబల్ ఎంఐసిఇ గమ్యస్థానంగా మారాలన్నదే లక్ష్యమని, ఎపిలో అలాంటిది ఏర్పాటుకు సింగపూర్ సన్ టెక్ సిటీని అధ్యయనం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.

నవతెలంగాణ-హైదరాబాద్: ఆదివారం టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎడప్పాడి కె పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం, ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖ నాయకులతో పాటు, తమిళనాడు మంత్రులైన ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున, కెజి అరుణ్రాజ్, కెఎ సెంగోట్టయ్యన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ […] The post తమిళనాడులో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – బజార్ హత్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక తహసిల్దార్ శ్యాంసుందర్ సూచించారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన ఫారాల్లో ఉన్న 75 రకాల ప్రశ్నలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి క్షుణ్ణంగా నమోదు చేయాలని అన్నారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, […] The post ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలి: తహసిల్దార్ శ్యాంసుందర్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – కొండాపూర్: గంగారం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పని ప్రదేశాలను సందర్శించి, పనుల అమలు విధానం, కార్మికుల హాజరు, పనుల నాణ్యత, మొక్కల సంరక్షణ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. గ్రామస్థులతో మాట్లాడిన అధికారులు, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాభివృద్ధికి […] The post ఉపాధిహామీ పనులను పరిశీలించిన స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి appeared first on Navatelangana.

హైదరాబాద్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదవారం హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇటీవల శస్త్ర చికిత్స జరిగి విశ్రాంత తీసుకుంటున్న ఎపి డిప్యూటి పవన్కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్, ఆయన భార్య అన్నా కొణిదెల మోడీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్నా కొణిదెల షేర్ చేశారు. ‘‘ప్రధాని మా ఇంటికి వచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు ప్రామిస్ చేశాను’’ అని క్యాప్షన్ పెట్టారు.

పెద్ద హనుమాన్ జయంతికి అన్ని ఏర్పాట్లు..కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు..స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్..పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు..జగిత్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంత్రి అడ్లూరి అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పుర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరి ప్రదక్షిణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్త

హైదరాబాద్: రాష్ట్ర సర్కార్ రైతాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి గోస పెడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వనపర్తి లో వ్యవసాయ మార్కెట్ ను నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్ట్ లో రైతులకు కనీస సౌకర్యాలు లేవని, తాగునీటి వసతి లేదని.. నెలరోజులుగా ధాన్యం కొనుగోళ్లు లేవని నిరంజర్ రెడ్డి విమర్శించారు. ప్రతి గింజ కొంటామని చెబుతున్నాఆచరణలో శూన్యమని, అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలుచుని పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటి వరకు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సేకరించలేదని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 40 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తొర్రూరు – మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. The post మహబూబాబాద్ లో మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆమనగల్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం గోలి శ్రీనివాస్ రెడ్డి సుమలత దంపతులు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని వేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. The post తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ‘గోలి’ దంపతులు appeared first on Navatelangana.

రాయ్పూర్: ఐపిఎల్లో భాగంగా ముంబయి ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై ఆర్సిబి రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 167 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ ముందు ఉంచింది. ఆర్సిబి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయం సాధించింది. చివరలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్య మీడియాతో మాట్లాడారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొడ కండరాలు పట్టుకున్నాయని, పిక్కల నుంచి వీపు వరకు కండరాల నొప్పులు ఉన్నా కూడా బ్యాటింగ్ చేశానని వివరించారు. భువనేశ్వర్ చివరలో బంతిని సిక్స్ కొట్టిన బాల్ మ్యాచ్కే హైలెట్గా నిలిచిందని ప్రశంసించారు. సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడాల్సిన ఈ పిచ్పై పూర్తి ఏకగ్రాత, ఎంతో ఓర్పుతో ఆడాల్సి వచ్చిందన్నారు. తనకు కఠిన పరిస్థితులంటే చాలా ఇష్టం అని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పాడు. ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు తాను, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ జట్టుకు వెన్నెముకలా ఉండేవాడని, టి20 ఫార్మ


– కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు… నవతెలంగాణ – ముధోల్: మక్కలు కొనుగోలు చేసిన రోజులు గడుస్తున్న సంచులను గోదాములకు తరలించకపోవడంతో సహనం నశించిన రైతులు బాసర- బైంసా రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గత నెలలో మక్కా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక రైతులు తాము పండించిన […] The post మెక్కజోన్న తీసుకెళ్లకపోవడంతో రోడ్ ఎక్కిన రైతులు.. appeared first on Navatelangana.


సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ’దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. దర్శకుడు మాట్లాడుతూ అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్ డేస్లోకి తీసుకు వెళ్తుంది అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ ప


