🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5026 articles

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
Older
Telangana

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతిసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసనమహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసననవతెలంగాణ-అంబర్‌పేట/ ముషీరాబాద్‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ, ఐద్వా, పలు ప్రజా సంఘాల […] The post బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.

ఇక ఎండ ప్రచండం
Older
Telangana

ఇక ఎండ ప్రచండం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రోజులు అత్యంత ప్రమాదకరంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత అమాంతం పెరగనుందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణు లు అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. ఇప్పటికే అక్కడ 44 డిగ్రీల మార్కును దాటేసింది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉంది. మధ్యాహ్నం 11 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. గాలిలో తేమ తగ్గిపోయి, వేడి గాలులు శరీరానికి తగిలితే చర్మం కాలిపోయేంత తీవ్రత పెరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో వైద్యు లు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల కేవలం నీరసం మాత్రమే కాకుండా, ‘సన్ స్ట్రోక్’ (వడదెబ్బ) తగిలే అవకాశం

గుజరాత్‌‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే
Older
Telangana

గుజరాత్‌‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే

గ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్ష‍కేంద్ర మంత్రులను సీఎం కలిసినా కలగని నిధుల మోక్షంబీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీటవిపక్ష‍ ప్రభుత్వాలున్న వాటిపై చిన్నచూపురాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.22,782 కోట్లుగత ఆర్థిక సంవత్సరంలో వచ్చింది రూ.10,422 కోట్లురూ.12,359 కోట్లు మోడీ సర్కారు కోతసమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రంకాగ్‌ నివేదికలో గణాంకాలు వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నిధులు తేవడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతోపాటు ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. […] The post గుజరాత్‌‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే appeared first on Navatelangana.

ఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ
Older
Telangana

ఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ

కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యంనవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో2026-27 మార్కెటింగ్ సీజ‌న్‌లో 14 పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ)ను పెంచ‌డానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. బుధ‌వారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్‌ ఆయిల్‌ రేట్స్‌, ఇంధన సంరక్షణ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసెస్‌, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్టు సమాచారం. అలాగే, ఖరీఫ్‌ సీజన్‌ […] The post ఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ appeared first on Navatelangana.

రేవంత్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు
Older
Telangana

రేవంత్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంతగా సిఎం, హోంమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సైబర్ నేరాల్లో కూడా టాప్‌లో ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో కెటిఆర్ పేర్కొన్నారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరడం విశేషమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని ఆయన విమర్శించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సిఎం రేవంత్ రెడ్డి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఏడిఆర్) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు.

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై 
సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
Older
Telangana

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై 
సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థకు తీరని మచ్చ అనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మొత్తం 720 మార్కుల్లో దాదాపు 600 మార్కులకు […] The post నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

బలపరీక్షలో నెగ్గిన విజయ్
Older
భారతీ ఎయిర్‌టెల్‌‌కు 
రూ.7,325 కోట్ల లాభాలు
Older
ఎయిరిండియా సర్వీసుల్లో కోత
Older
తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు
Older
Telangana

తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు

నవతెలంగాణ-హైదరాబాద్‌ :​తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్‌ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (‌టిటిడిఐ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యుత్తమ ఎగుమతి పనితీరుకు ఈఈపిసి ఇండియా జాతీయ అవార్డును వరుసగా ఏడవసారి గెలుచుకుంది. తెలంగాణలోని రుద్రారం కేంద్రం నుండి 50కి పైగా దేశాలకు అత్యాధునిక విద్యుత్ పరికరాలను ఎగుమతి చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయానికి తమ సంస్థ బలాన్నిస్తోందని టీటీడీఐ ఎండీ హిరోషి ఫురుటా పేర్కొన్నారు. ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలపడంలో […] The post తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు appeared first on Navatelangana.

పెట్రో బాంబ్‌ తప్పకపోవచ్చు..!
Older
సింధు,లక్ష్యసేన్,
శ్రీకాంత్ శుభారంభం
Older
కోహ్లి అజేయ సెంచరీ
Older
Telangana

కోహ్లి అజేయ సెంచరీ

కోల్ కతా నైట్ రైడర్స్ పై బెంగుళూరురాయ్ పూర్ : కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)భారీ లక్ష్యాన్ని ఛేదించింది.కోల్ కతా నిర్దేశించిన 193పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్)సెంచరీకి తోడు పడిక్కల్(39)రాణించారు. దీంతో బెంగళూరు 19.1ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 194పరుగులు చేసి గెలిచింది.కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు,నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.అంతకుముందు కోల్ […] The post కోహ్లి అజేయ సెంచరీ appeared first on Navatelangana.

సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ
Older
Telangana

సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్‌మీట్ […] The post సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ appeared first on Navatelangana.

సకుటుంబ సమేతం గా చూసే చ్రితం
Older
అదే ‘రాజా ది రాజా` ప్రత్యేకత..
Older
ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు
Older
Telangana

ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిర్మాత బన్నీవాస్. పరిశ్రమలోని మూల సమస్యలకు పరిష్కారం చూడకుండా వచ్చే ఆదాయంలో ఎవరెంత పంచుకోవాలి అని చర్చించుకోవడం వల్ల ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్ హీరోలు వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని, 27 రోజుల ఓటీటీ విండోకు మరింత సమయం తీసుకోవాలని ఆయన సూచించారు. మంచి కంటెంట్‌తో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలని అప్పుడే థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. […] The post ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు appeared first on Navatelangana.

స్పోర్ట్స్ అంటే క్రికెటే కాదు..
Older
సొంత ఊరికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది
Older
కొనుగోలు నిర్లక్ష్యం..
Older
దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం
Older
Telangana

దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం

– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్‌ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […] The post దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం appeared first on Navatelangana.

కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు
Older
Telangana

కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ – స్టేషన్‌ ఘనపూర్‌కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్‌ ఉడుత రవీందర్‌ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్‌వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […] The post కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.

‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా?
Older
Telangana

‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా?

– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం– నాటి బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రూప్‌ పరీక్షల పేపర్లు లీక్‌– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..! : ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిడబుల్‌ ఇంజన్‌ సర్కార్‌గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ […] The post ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా? appeared first on Navatelangana.

Advertisement
Sponsored by ATA – American Telugu Association