🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

25264 articles

వెంటనే హస్తినకు రండి.. సిఎం రేవంత్‌కు అధిష్టానం పిలుపు
Telangana

వెంటనే హస్తినకు రండి.. సిఎం రేవంత్‌కు అధిష్టానం పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుటాహుటిన హస్తినకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అయితే సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభంకానున్నందున, సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళేందుకు ఆయన సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఈ ఊహగానాలు మరింత బలపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరపనున్నది. ఇంకా మంత్రివర్గ విస్తరణ విషయంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ పనుల విషయంలో చర్చించి, ఆ మర్నాడు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది.

Adminabout 13 hours ago👁 3
ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి తతంగం: కెసిఆర్
Telangana

ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి తతంగం: కెసిఆర్

హైదరాబాద్: ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఫార్మా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అత్యంత దుర్మార్గమైన అవినీతి తతంగానికి తెరలేపిందని కెసిఆర్ దుయ్యబట్టారు. ఈ సమస్యమీద ఉభయ సభల్లో ప్రశ్నించాలన్నారు. తెలంగాణ సిరుల వెలుగు సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చు మీరిందని, సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉభయసభల్లో పార్టీ సభ్యులు ప్రశ్నించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ భూములను భవిష్యత్తు తరాల అవసరాలకు ఏమాత్రం మిగిల్చకుండా, తమ ఇష్టా రీతిన అక్రమ అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను నిలదీయాలని చెప్పారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని పోపడమే కాకుండా నిర్వహణ చేతగాని పరిస్థితిలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాల మీద ఉభయ సభల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని

about 13 hours ago
2
శ్రీవారి మెట్టుమార్గంలో కారు ప్రమాదం.. హైదరాబాద్ భక్తులకు గాయాలు
Telangana

శ్రీవారి మెట్టుమార్గంలో కారు ప్రమాదం.. హైదరాబాద్ భక్తులకు గాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారిమెట్టు మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులకు గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసంకాగా.. కారులో ఉన్న చింతల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవాళ్లు గమనించి..గాయపడిన వారిని కారులోంచి బయటకు తీసి.. అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారు శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకుడి దర్శనం కోసం కారులో బయలుదేరగా.. ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

about 13 hours ago
5
గౌరవం లేని సభకు కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని మేమే నిర్ణయించాం..
Telangana

గౌరవం లేని సభకు కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని మేమే నిర్ణయించాం..

హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు. బడ్వే, పైల్వాన్.. బట్టలిప్పి కొడతాడు, తిర్రేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. అలాంటి గౌరవం లేని సభకు కెసిఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కెసిఆర్‌కు లేదు అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని వెల్లడించారు. కెసిఆర్ తయారు చేసిన సైనికులం తామున్నామని తెలిపారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఎపిలో మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడం లేదా..? అని అడిగారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని సిఎం తమ్ముడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ.40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణాన

about 14 hours ago
2
మెట్రోరైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లు వెంటనే జారీ చేయండి: సిఎస్
Telangana

మెట్రోరైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లు వెంటనే జారీ చేయండి: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: మెట్రో రైల్, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి రోజువారీ, నెలవారీ పాస్‌లను వెంటనే ప్రవేశపెట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం హెచ్‌ఎంఆర్‌ఎల్, టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మెట్రో, ఆర్టీసీ ప్రయాణీకులకు ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని.. ఏ రోజైనఅమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు స్పష్టం చేశారు. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇప్పటి వరకు మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన వివిధ పనులపై సంజయ్ జాజుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ వివరించారు. పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం రోడ్ విస్తరణ పనుల తాజా స్థితిగతులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. విస్తరణ పనులు

about 14 hours ago
2
ఛలో హైదరాబాద్ విరమించండి.. ఉద్యోగ సంఘాలతో భట్టి
Telangana

ఛలో హైదరాబాద్ విరమించండి.. ఉద్యోగ సంఘాలతో భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యాక్రమానికి ఉద్యోగ సఘాల జెఏసి నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన డిమాండ్లు అయిన సిపిఎస్ రద్దు, పిఆర్‌సిలు, ఇహెచ్‌ఎస్, పెండింగ్ డిఏలతో పాటు పలు డిమాండ్లను భట్టి దృష్టికి మరోసారి తీసుకెళ్లారు.దీనిపై భట్టి స్పందిస్తూ.. సిపిఎస్ రద్దు విషయంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రధేశ్ రాష్ట్రం అవలంభించిన విధానంలో చేస్తామని తెలిపారు. పిఆర్‌సిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్ డిఏలను ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యాక్రమాన్ని విరమించుకోవాలని డిప్యూటీ సిఎం కోరారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతల స్పందిస్తూ తమ డిమాండ్లను ఏవిధంగా పరిష్కరిస్తారో స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అసంపూర్తిగా చర్చలు ముగియడంతో ఉద్యోగ సంఘాలు ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న ఛలో హైదరాబాద్, భవిష్యత్ కార్యచరణపై మరోసారి సమావేశం కానున్నట్లు జె

about 14 hours ago
4
రూ. 6 లక్షలు గోల్డ్ లోన్ తీసుకొని.. తిరిగి చెల్లించమంటే... ఫైనాన్స్ సంస్థ మేనేజర్ నే చంపేశారు..!
Telangana

రూ. 6 లక్షలు గోల్డ్ లోన్ తీసుకొని.. తిరిగి చెల్లించమంటే... ఫైనాన్స్ సంస్థ మేనేజర్ నే చంపేశారు..!

రూ. 6 లక్షలు గోల్డ్ లోన్ తీసుకొని.. తిరిగి చెల్లించమంటే... ఫైనాన్స్ సంస్థ మేనేజర్ నే చంపేశారు..!

about 14 hours ago
4
లండన్ వెళ్లాల్సిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Telangana

లండన్ వెళ్లాల్సిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరు: సుమారు 270 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది. ఈ ఘటన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. షెడ్యుల్ ప్రకారం విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు లండన్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలట్ గుర్తించి విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. విమానాన్ని అరగంట సేపు గాలిలో చక్కర్లు కొట్టించిన అనంతరం వినానాన్ని వెనక్కి తీసుకువచ్చి కెంపెగౌడ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఏమినేది వెంటనే తెలియలేదు. ప్రస్తుతం విమానాన్ని తనిఖీలకు తరలించి దర్యాప్తు చేపట్టారు.

about 14 hours ago
4
గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..
Telangana

గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..

గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..

about 14 hours ago
3
రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన
Telangana

రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలేర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు, సోమవారం నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, గెజిట్ నోట్ ప్రకటించాలని కోరుతూ, సభ్యులు ప్లే కార్డులు ప్రదర్శించనున్నారు. ప్లే కార్డుల ప్రదర్శన కార్యక్రమం సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆదివారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. The post రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన appeared first on Navatelangana.

about 14 hours ago
11
ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా
Telangana

ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా

ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా

about 14 hours ago
3
ట్యాంక్ బండ్‎పై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం మాస్ డ్యాన్స్
Telangana

ట్యాంక్ బండ్‎పై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం మాస్ డ్యాన్స్

ట్యాంక్ బండ్‎పై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం మాస్ డ్యాన్స్

about 14 hours ago
4
మండలంలో ఘనంగా బోనాల పండుగ
Telangana

మండలంలో ఘనంగా బోనాల పండుగ

నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.గ్రామాలలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్ళు,శివసత్తుల శిగాలు,డీజే పాటలు,పోతురాజుల విన్యాసాలతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు. The post మండలంలో ఘనంగా బోనాల పండుగ appeared first on Navatelangana.

about 14 hours ago
10
శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’
Telangana

శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’

నవతెలంగాణ-వైరావ్యవసాయ అనుబంధ పరిశ్రమగా 1996లో దీవెల వెంకటేశ్వరరావు, మురళీధర్ భూతడ ప్రారంభించిన ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మూడు దశాబ్దాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొని నిలబడింది. ఆదివారం రైతులు, డీలర్లు, వినియోగదారుల ప్రత్యేక కలయికతో తమ అనుభవాలను యాజమాన్యం పంచుకుంది. 2007 – 2014 మధ్య కాలంలో రోజూ 2 లక్షల లీటర్ల పాల విక్రయం, లక్ష లీటర్ల సేకరణతో కంపెనీ స్వర్ణయుగాన్ని చూసింది. అయితే, 2019లో వ్యవస్థాపకులు దీవెల వెంకటేశ్వరరావు అనారోగ్యం, ఆర్థిక […] The post శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’ appeared first on Navatelangana.

about 14 hours ago
8
పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత
Telangana

పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు వివిధ కారణాల వలన వారి సెల్ ఫోను పోగొట్టుకోవడం జరిగిందని,ఆట్టి విషయమై వారు కొయ్యూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోగొట్టుకున్న అట్టి సెల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి వాటిని సేకరించి బాధితులకు మొబైల్ ని ఆదివారం పోలీస్ స్టేషన్లో కొయ్యూరు ఎస్ఐ పి.మహేందర్ కుమార్ అందజేశారు. ఇందుకు బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. The post పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత appeared first on Navatelangana.

about 14 hours ago
7
నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
Telangana

నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండాలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను అందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్ జిపిఓ ఉప్పలయ్య తెలిపారు. ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ కార్డును పొంది రేషన్ నుంచి వచ్చే సంక్షేమం పథకాలను పొందాలని తెలిపారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదల బాగోగుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి […] The post నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ appeared first on Navatelangana.

about 14 hours ago
7
హైదరాబాద్ నగర శివారులో కోడి పందేలు.. 22 మంది అరెస్టు
Telangana

హైదరాబాద్ నగర శివారులో కోడి పందేలు.. 22 మంది అరెస్టు

శంషాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహిస్తున్న కోడి పందేలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టివొ కార్యాలయం వెనుక ఓ పాత పౌల్ట్రీ ఫామ్‌లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదిభట్ల పోలీసులతో కలిసి శంషాబాద్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి రూ.3.60 లక్షలు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 సెల్‌ఫోన్లు, స్కోర్ నోట్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి బెట్టింగ్‌దారులను పిలిపించి, కోడి పందేల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడు, భూమి యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడి పందేలు, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

about 14 hours ago
5
పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
Telangana

పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న నవతెలంగాణ-నెల్లికుదురు గ్రామంలో పేదల అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన పాలెపు ఉప్పలమ్మ సోమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ నూతన ఇళ్లను ప్రారంభించి వారికి నూతన వస్తువులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఆలయపు ఉప్పలమ్మ సోమయ్య మాట్లాడుతూ నాకు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాంగ్రెస్ […] The post పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం appeared first on Navatelangana.

about 15 hours ago
5
25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం
Telangana

25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం

2001-2002వ బ్యాచ్ పూర్వ విద్యార్థులునవతెలంగాణ-నెల్లికుదురుమండల కేంద్రానికి సమీపంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక అమూల్య గార్డెన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి గురువులను సత్కరించడంతోపాటు వారి అమూల్య సందేశాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కూరపాటి క్రాంతి అధ్యక్షతన […] The post 25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం appeared first on Navatelangana.

about 15 hours ago
4
GMR Hyderabad Airport Earns Three Major ACI World Recognitions
Telangana

GMR Hyderabad Airport Earns Three Major ACI World Recognitions

GMR Hyderabad International Airport has secured three major recognitions linked to Airports Council International (ACI) World in 2026, highlighting its performance in customer experience, accessibility and passenger arrivals. The airport achieved the prestigious ACI World Customer Experience Accreditation – Level 5, received Accessibility Enhancement Accreditation – Level 2, and was recognised among the world’s best airports for arrivals under the ACI ASQ Customer Experience Awards.

1 day ago
78
బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ ఫిదా..!
Telangana

బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ ఫిదా..!

బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ ఫిదా..!

about 15 hours ago
2
గూడు కరువై.. గుండె చెరువై
Telangana

గూడు కరువై.. గుండె చెరువై

ఆకలితో అలమటిస్తున్న శిశువులు, గోపత్య కరవైన తల్లులు, గర్భిణీలునేపాల్ వరదలతో రద్దీగా మారిన ఆశ్రయ కేంద్రాలు క్లిష్టంగా మారుతున్న ప్రసూతి వైద్యం రుతుక్రమంలో ఉన్న బాలికలకు శానిటరీ ప్యాడ్ల కొరత ఖాట్మండూ: నేపాల్‌ను అతలాకుతులం చేసిన మెరుపు వరదలు వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. నివాసాలు కోల్పోయి, తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపాల్ తల్లుల కష్టాలు ఇంతింత కాదన్నట్టు అత్యంత దయనీయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డలకు ఇస్తుండటం, తల్లిపాలు లేక ఆకలితో అలమటిస్తున్న శిశువుల రోదనలు, గర్భిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ గోప్యతకు నోచుకోని అనేక మంది పరిస్థితి కలిచివేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.నేపాల్ వరదల్లో శర్మిలా శ్రేష్ట నివాసం కొట్టుకుపోయింది. కొన్ని రోజుల తర్వాత తన చిన్నారిని తిరిగి కలుసుకుంది. రద్దీగా ఉన్న ఓ ఆశ్రయంలో ప్రస్తుతం చిన్నారితో ఉంటోంది. అయితే అక్కడ పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డ తినడం చూస్తూ నిస్సహాయంగా కంటతడి పెడుతోంది. చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. 14 నెలలున్న ఆమె కుమార్తె వాయవ్య ఖాట్మండూలోని ఓ పాఠశాల

about 15 hours ago
8
హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్, మెట్రో రైల్కు ఒకటే పాస్
Telangana

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్, మెట్రో రైల్కు ఒకటే పాస్

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్, మెట్రో రైల్కు ఒకటే పాస్

about 15 hours ago
1
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Telangana

ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి

నవతెలంగాణ – మిడ్జిల్ ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మసిగుండ్లపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్ల శ్రీనివాసులు చారి (44) మసిగుండ్లపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో ఫాంపౌండ్‌ గుంతలో స్నానం చేసేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందినట్టు చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితమే మృతుడి తమ్ముడు […] The post ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి appeared first on Navatelangana.

about 15 hours ago
2
← Prev4 / 1053Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us