
5041 articles
నవతెలంగాణ-హైదరాబాద్ :తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (టిటిడిఐ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యుత్తమ ఎగుమతి పనితీరుకు ఈఈపిసి ఇండియా జాతీయ అవార్డును వరుసగా ఏడవసారి గెలుచుకుంది. తెలంగాణలోని రుద్రారం కేంద్రం నుండి 50కి పైగా దేశాలకు అత్యాధునిక విద్యుత్ పరికరాలను ఎగుమతి చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయానికి తమ సంస్థ బలాన్నిస్తోందని టీటీడీఐ ఎండీ హిరోషి ఫురుటా పేర్కొన్నారు. ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలపడంలో […] The post తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు appeared first on Navatelangana.
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. చమురు ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన మోడీ సర్కార్ తాజాగా తన వర్గాలతో పెట్రో బాదుడుకు అనుగుణంగా ప్రకటనలు చేయిస్తోంది. చమురు కంపెనీలకు లక్షల కోట్ల నష్టం వస్తుందని ఇటీవల కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన చేయగా.. తాజాగా ఆర్బిఐ గవర్నర్ అదే తరహాలో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న […] The post పెట్రో బాంబ్ తప్పకపోవచ్చు..! appeared first on Navatelangana.
థాయ్ లాండ్ ఓపెన్ బ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ సూపర్-500బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్,లక్ష్యసేన్ శుభారంభం చేయగా..యువ షట్లర్ ఆయుశ్ శెట్టి తొలిరౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు.ఇక మహిళల సింగిల్స్ లో పివి సింధు,మాల్విక బన్సోద్,దేవిక సిహాగ్ తొలిరౌండ్ గండం గట్టెక్కి ప్రి క్వార్టర్స్ కు చేరారు.సింధు21-9, 21-12తో కేవలం 33నిమిషాల్లో చైనీస్ తైపీకి చెందిన టంగ్-సియోవో-టోంగ్ ను ఓడించింది.రెండో రౌండ్ లో […] The post సింధు,లక్ష్యసేన్, శ్రీకాంత్ శుభారంభం appeared first on Navatelangana.
కోల్ కతా నైట్ రైడర్స్ పై బెంగుళూరురాయ్ పూర్ : కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)భారీ లక్ష్యాన్ని ఛేదించింది.కోల్ కతా నిర్దేశించిన 193పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్)సెంచరీకి తోడు పడిక్కల్(39)రాణించారు. దీంతో బెంగళూరు 19.1ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 194పరుగులు చేసి గెలిచింది.కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు,నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.అంతకుముందు కోల్ […] The post కోహ్లి అజేయ సెంచరీ appeared first on Navatelangana.
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్మీట్ […] The post సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ appeared first on Navatelangana.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే టీజర్ ఇప్పటికే అందరిలోనూ మంచి బజ్ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్ని షేక్ చేసే స్తోంది. మంచి బజ్ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. […] The post సకుటుంబ సమేతం గా చూసే చ్రితం appeared first on Navatelangana.
రుత్విక్ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత కె.నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర టీజర్ను ఆవిష్కరించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ,‘రిత్విక్, నిహారిక ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశాను. చాలా డెడికేషన్తో వర్క్ […] The post అదే ‘రాజా ది రాజా` ప్రత్యేకత.. appeared first on Navatelangana.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిర్మాత బన్నీవాస్. పరిశ్రమలోని మూల సమస్యలకు పరిష్కారం చూడకుండా వచ్చే ఆదాయంలో ఎవరెంత పంచుకోవాలి అని చర్చించుకోవడం వల్ల ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్ హీరోలు వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని, 27 రోజుల ఓటీటీ విండోకు మరింత సమయం తీసుకోవాలని ఆయన సూచించారు. మంచి కంటెంట్తో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలని అప్పుడే థియేటర్స్కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. […] The post ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు appeared first on Navatelangana.
స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ హీరోగా ఎస్కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మించిన చిత్రం ‘గుర్తింపు’. జె.పి.తెన్ పతియాన్ దర్శకత్వం వహించారు. దేశంలోని క్రీడా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పనితీరు, పేదలు క్రీడలకు ఎంత దూరంలో ఉన్నారు అనే విష యాల్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిం చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘క్రికెట్ మన నేషనల్ […] The post స్పోర్ట్స్ అంటే క్రికెటే కాదు.. appeared first on Navatelangana.
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’.కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో సువిక్షిత్ మీడియాతో ముచ్చటించారు. కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి […] The post సొంత ఊరికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది appeared first on Navatelangana.
– పురుగుల మందుతో రోడ్డెక్కిన రైతన్నలునవతెలంగాణ-విలేకరులువరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బంది పెడుతుందని, వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు బుధవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద అధికారులు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడంతో రైతులు పురుగుల మందు […] The post కొనుగోలు నిర్లక్ష్యం.. appeared first on Navatelangana.
– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […] The post దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం appeared first on Navatelangana.
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీనవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉడుత రవీందర్ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […] The post కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.
– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం– నాటి బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ పరీక్షల పేపర్లు లీక్– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్దే..! : ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిడబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ […] The post ‘డబుల్ ఇంజిన్’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా? appeared first on Navatelangana.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మానకొండూర్ సిఐ శ్రీలత తెలిపిన వివరాల మేరకు...బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తుండగా వరంగల్ వైపు నుండి మంచిర్యాలకు వెళుతున్న కారు ఎదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న మంచిర్యాలకు చెందిన వరప్రసాద్,సుమతి, కారు డ్రైవర్ మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఐదుగురు వరంగల్ లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఖాదర్ గూడెం శివారులో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.మానకొండూర్ సిఐ శ్రీలత సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు. వృషభం ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మిధునం పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.


నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శుభం ఖైర్మార్ను పట్టుకున్నారు. నాసిక్లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తె

న్యూఢిల్లీ : నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శుభం ఖైర్మార్ను పట్టుకున్నారు. నాసిక్లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్లో అరెస్టు తరువాత వారి విచ


భారతీయ జనతా పార్టీ హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంబాలా, సోనిపట్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, పంచకులాలో కూడా అజేయ ఆధిక్యంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా కంచుకోటగా భావించే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. సంప్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అసోంలో విజయాల తర్వాత హర్యానాలో కూడా ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.కాంగ్రెస్పై విమర్శలు చేసిన సైనీ, ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాల ఆధారంగానే ముందుకు సాగుతుంది. ప్రజలు ఇప్పుడు వారి అసలు స్వరూపాన్ని గుర్తించారు అన్నారు. హూడా ప్రభావం ఉన్న సంప్లాలో బీజేపీ గెలుపుపై స్పందిస

ఆసియా వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్ రెండు పతకాలు సాధించింది. భారత వెయిట్ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ ఈ పోటీల్లో ఓ రజతం, మరో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల స్నాచ్ విభాగంలో జ్ఞానేశ్వరి రజత పతకాన్ని గెలుచుకుంది. అంతేగామహిళల 53 కిలోల ఓవరాల్ విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ కాంస్య పతకం సాధించింది. ఓవరాల్గా 194 కిలోల బరువును ఎత్తిన జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
తల్లులు బహుముఖ ప్రజ్ఞకు మారుపేరు. ఈ విషయంలో ఎవరూ విభేదించరు. అయితే పారిశ్రామికవేత్తలుగా ఉన్న తల్లులకు ఈ సమన్వయం కేవలం పిల్లలను బడికి తీసుకెళ్లడం, భోజనం తయారుచేయడం వరకే పరిమితం కాదు. వారు నిరంతరం వ్యాపార నిమిత్తం ఎంతో మందితో మాట్లాడాలి. స్కూల్లో జరిగే పేరంట్-టీచర్ మీటింగ్లకు వెళ్లాలి. వ్యాపారానికి సంబంధించిన అనేక పనులతో బిజీగా ఉన్నా పిల్లలకు హోంవర్క్ లో సహాయం కూడా చేస్తారు. ఈ సమతుల్యత సాధించడం చాలా కష్టం. కానీ అది వారు […] The post అమ్మ.. అన్నీ చేయగలదు appeared first on Navatelangana.