🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5041 articles

తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు
Older
Telangana

తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు

నవతెలంగాణ-హైదరాబాద్‌ :​తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్‌ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (‌టిటిడిఐ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యుత్తమ ఎగుమతి పనితీరుకు ఈఈపిసి ఇండియా జాతీయ అవార్డును వరుసగా ఏడవసారి గెలుచుకుంది. తెలంగాణలోని రుద్రారం కేంద్రం నుండి 50కి పైగా దేశాలకు అత్యాధునిక విద్యుత్ పరికరాలను ఎగుమతి చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయానికి తమ సంస్థ బలాన్నిస్తోందని టీటీడీఐ ఎండీ హిరోషి ఫురుటా పేర్కొన్నారు. ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలపడంలో […] The post తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు appeared first on Navatelangana.

పెట్రో బాంబ్‌ తప్పకపోవచ్చు..!
Older
సింధు,లక్ష్యసేన్,
శ్రీకాంత్ శుభారంభం
Older
కోహ్లి అజేయ సెంచరీ
Older
Telangana

కోహ్లి అజేయ సెంచరీ

కోల్ కతా నైట్ రైడర్స్ పై బెంగుళూరురాయ్ పూర్ : కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)భారీ లక్ష్యాన్ని ఛేదించింది.కోల్ కతా నిర్దేశించిన 193పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్)సెంచరీకి తోడు పడిక్కల్(39)రాణించారు. దీంతో బెంగళూరు 19.1ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 194పరుగులు చేసి గెలిచింది.కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు,నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.అంతకుముందు కోల్ […] The post కోహ్లి అజేయ సెంచరీ appeared first on Navatelangana.

సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ
Older
Telangana

సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్‌మీట్ […] The post సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ appeared first on Navatelangana.

సకుటుంబ సమేతం గా చూసే చ్రితం
Older
అదే ‘రాజా ది రాజా` ప్రత్యేకత..
Older
ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు
Older
Telangana

ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిర్మాత బన్నీవాస్. పరిశ్రమలోని మూల సమస్యలకు పరిష్కారం చూడకుండా వచ్చే ఆదాయంలో ఎవరెంత పంచుకోవాలి అని చర్చించుకోవడం వల్ల ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్ హీరోలు వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని, 27 రోజుల ఓటీటీ విండోకు మరింత సమయం తీసుకోవాలని ఆయన సూచించారు. మంచి కంటెంట్‌తో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలని అప్పుడే థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. […] The post ఇలాంటి పోరాటంతో ఉపయోగం లేదు appeared first on Navatelangana.

స్పోర్ట్స్ అంటే క్రికెటే కాదు..
Older
సొంత ఊరికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది
Older
కొనుగోలు నిర్లక్ష్యం..
Older
దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం
Older
Telangana

దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం

– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్‌ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […] The post దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం appeared first on Navatelangana.

కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు
Older
Telangana

కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ – స్టేషన్‌ ఘనపూర్‌కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్‌ ఉడుత రవీందర్‌ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్‌వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […] The post కామ్రేడ్‌ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.

‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా?
Older
Telangana

‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా?

– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం– నాటి బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రూప్‌ పరీక్షల పేపర్లు లీక్‌– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..! : ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిడబుల్‌ ఇంజన్‌ సర్కార్‌గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ […] The post ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా? appeared first on Navatelangana.

బస్సు,కారు ఢీ..ముగ్గురు మృతి
Older
Telangana

బస్సు,కారు ఢీ..ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మానకొండూర్ సిఐ శ్రీలత తెలిపిన వివరాల మేరకు...బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తుండగా వరంగల్ వైపు నుండి మంచిర్యాలకు వెళుతున్న కారు ఎదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న మంచిర్యాలకు చెందిన వరప్రసాద్,సుమతి, కారు డ్రైవర్ మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఐదుగురు వరంగల్ లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఖాదర్ గూడెం శివారులో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.మానకొండూర్ సిఐ శ్రీలత సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

గురువారం రాశి ఫలాలు (13-05-2026)
Older
Telangana

గురువారం రాశి ఫలాలు (13-05-2026)

మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు. వృషభం ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మిధునం పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

మోదీ ప్రకటనతో ..గోల్డ్ మానిటైజేషన్ స్కీం మళ్లీ తెరపైకి..ఇంట్లో బంగారానికి వడ్డీ!
Older
నీట్ పై సిబిఐ దర్యాప్తు..ఐదుగురు అరెస్టు
Older
Telangana

నీట్ పై సిబిఐ దర్యాప్తు..ఐదుగురు అరెస్టు

నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు. నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తె

నీట్ పేపర్ లీకేజీ.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
Older
Telangana

నీట్ పేపర్ లీకేజీ.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ : నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు. నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచ

RCB vs KKR: చెలరేగిన రఘువంశీ..ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
Older
హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
Older
Telangana

హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

భారతీయ జనతా పార్టీ హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంబాలా, సోనిపట్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, పంచకులాలో కూడా అజేయ ఆధిక్యంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా కంచుకోటగా భావించే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. సంప్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అసోంలో విజయాల తర్వాత హర్యానాలో కూడా ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సైనీ, ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాల ఆధారంగానే ముందుకు సాగుతుంది. ప్రజలు ఇప్పుడు వారి అసలు స్వరూపాన్ని గుర్తించారు అన్నారు. హూడా ప్రభావం ఉన్న సంప్లాలో బీజేపీ గెలుపుపై స్పందిస

భారత్‌కు రెండు పతకాలు
Older
అమ్మ.. అన్నీ చేయగలదు
Older
Advertisement
Sponsored by ATA – American Telugu Association