
4006 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రయివేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన యువకుడు, ప్రమాదవశాత్తు అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్లో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్కు చెందిన ఆనంద్ మోహన్ (21), శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల […] The post అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు appeared first on Navatelangana.


రెవెన్యూ, మండల స్థాయికి ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థసత్వరమే రెవెన్యూ డివిజన్లలో అమలుఆ తరువాత మండల స్థాయి ప్రతి ఫిర్యాదుపై పరిష్కార పురోగతిని అర్జీదారుకు తెలపాలినమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధిప్రతి జిల్లాలోనూ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ల నియామకంఅధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత ప కడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ఆయన సూ చించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఎంసిహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ అధికారులను ఆదేశించారు. వెంట నే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు.ప్రజా వాణిలో వచ్చే ఫిర్య

వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. మళ్లీ కెసిఆర్ సిఎం అవ్వడం ఖాయంగుర్తింపు కోసమే సిఎం రేవంత్ విమర్శలు యాక్టర్ల నుంచి యాంకర్ల వరకు ఆయనను గుర్తించడం లేదు: కెటిఆర్మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంతమంది తమకు సరైన గు ర్తింపు రావడం లేదనే కెసిఆర్ పట్ల విమర్శలు చే స్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అ యిన తర్వాత కూడా యాక్టర్ల నుంచి యాంకర్ల వ రకు ఎవరూ కూడా తనను గుర్తు పట్టలేదన్న ఉ క్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాజీ సిఎం కె సిఆర్ పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నార ని మండిపడ్డారు. కెసిఆర్ను ఏదో నాలుగు మాట లు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి పే రున
నవతెలంగాణ – హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజరుద్దీన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వీరిద్దరూ ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది. The post నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: కేసీఆర్ అధ్యక్షతన నేడు(సోమవారం) హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ఈసారి కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని సూచించారు. The post నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.
నవతెలంగాణ -హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ విందులో అలెన్ అనే నిందితుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు అలెన్ తన కుటుంబ సభ్యులకు ఓ మేనిఫెస్టో పంపాడట. అందులో తనను తాను ఒక హంతకుడిగా పేర్కొన్నాడు. ‘వాషింగ్టన్ హిల్టన్’ హోటల్లో భద్రత ఘోరంగా ఉందని తెలిపాడు. తానే ఓ ఇరాన్ ఏజెంట్ అయి ఉంటే.. భారీ రైఫిల్ను లోపలికి తీసుకొచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదని రాసుకొచ్చాడు. The post పక్కా మేనిఫెస్టోతోనే ట్రంప్ విందులో కాల్పులు! appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎం కిసాన్ 23వ విడత నిధులు జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి 4 […] The post రైతులకు గుడ్ న్యూస్ appeared first on Navatelangana.

ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డుమన తెలంగాణ/కాచిగూడ : హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డు నమోదు చేసుకున్నారు. యూనిఫ్లై సంస్థ ఆర్థిక సహకారంతో స్విమ్ఎఫ్ సహకారంతో ఓడబ్ల్యూఎస్ఎఫ్ ఉపా ధ్యక్షుడు సతీష్ కుమార్ మాట అబ్జర్వేషన్ లో ఐదుగురు మహిళ లు ఈ రికార్డును నెలకొల్పారు. బర్కత్ పురకు చెందిన గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), ఏపీ విజయవాడకు చెందిన ధాత్రిక మండవ (48) ఐదుగురు మహిళలు శ్రీలంకలోని తలైమినార్ లో ఆదివారం తెల్లవారుజామున రెం డు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 నిమిషాలకు చేరుకున్నారు. ౫౯ కిలోమీటర్ల దూ రాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలు కలిసి రామసేతువును ఈదడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా గంధం క్వీనీ విక్టోరి యా మాట్లాడుతూ...యువత డ్రగ
నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణలో ఎండ వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో IMD రాష్ట్రంలోని పలు జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44-46°C వరకు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంది. హైదరాబాద్లో కూడా రేపు, ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. […] The post నేడు తీవ్ర వడగాల్పులు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ appeared first on Navatelangana.

సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తరలింపుకాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్ నిందితుడు అలెన్గా గుర్తింపు శ్వేతసౌధం కరస్పాండెంట్ల వార్షిక విందులో ఘటన టేబుళ్లు, కుర్చీల కింద నక్కిన అతిథులు, నేతలు, జర్నలిస్టులుభయంతో విఐపిల పరుగులు నేను భయపడే రకంకాదు.. ఈ పదవి ముప్పుతో కూడుకున్నదని తెలుసుడొనాల్ట్ ట్రంప్ ప్రకటన, మళ్లీ విందు నిర్వహిస్తామని వెల్లడి ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు: ప్రధాని మోడీ ట్రంప్కు బాసట వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, కీలక మంత్రులు, ఉన్నతాధికారులకు పెను ముప్పు తప్పింది. ట్రంప్ పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమంలో సాయుధుడు కా ల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన కాసేపు కలకలం సృష్టించింది. హోటల్ బాల్రూమ్ బయట ఓ వ్యక్తి పలు ఆయుధాలతో చొరబడి తుపాకీతో కాల్పులు జరపడంతో అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతర ప్ర ముఖులను భద్రతా సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనలో ఎవరికీ గా యాలు కాలేదని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.34 గంటల సమయంలో విందు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకు

ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ, కమిషనర్ మధ్య తీవ్ర విభేదాలు కానిస్టేబుళ్ల బదిలీల తరువాత మరింత ముదిరిన వివాదం త్వరలో జరగబోయే బదిలీలపై పట్టుకు పేషీ అధికారుల ప్రయత్నాలుకమిషనర్కు స్థానచలనం కలిగించేందుకు పావులు‘మన తెలంగాణ’ వరుస కథనాల నేపథ్యంలో విచారణకు సిఎంఓ ఆదేశంమన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ల (ఐఏఎస్)ల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది. ఎక్సైజ్ కమిషనర్గా హరికిరణ్ తీసుకునే నిర్ణయాలు పేషీ అధికారులకు మింగుడుపడడం లేదని తెలిసింది. 15 రోజుల క్రితం జరిగి న ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఫోకల్ టు నాన్ ఫోకల్, నాన్ఫోకల్ టు ఫోకల్గా కానిస్టేబుళ్లను కమిషనర్ బది లీ చేయడంతో ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీలో కొం దరికి ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. దీం తో కమిషనర్కు వ్యతిరేకంగా కొన్ని గ్రూపుల్లో ఆ యనకు వ్యతిరేకంగా మంత్రి పేషీలో పనిచేసే అ ధికారులు పోస్టులు పెట్టించినట్టుగా ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో జరుగను న్న ఎస్ఐ టు డిసి స్థాయి అధికారుల బదిలీల్లోనూ ఫోకల్ టు నాన్ ఫో కల్, నాన్ఫోకల్ టు ఫోకల్ విధానాన్ని అమలు చేయాలని ఆ శాఖ ఉన్

ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమందికి ఆటోమేటిక్ యంత్రాల పంపిణీ 100 శాతం సబ్సిడీతో మంజూరుబిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు త్వరలో దరఖాస్తులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మహిళల స్వయం ఉపాధికి ఇది మరింత దోహదం చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నైపు ణ్యం కలిగిన బిసి మహిళలకు టైలరింగ్ ఆధారి త స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఉత్పాదకతను పెంచి, టైలరిం గ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలుపై బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వ యం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సి

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు హోంశాఖ లేఖలు మావోయిస్టుల అధ్యాయం దాదాపుగా ముగియడంతో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులుతెలంగాణ నక్సల్ రహిత రాష్ట్రమని ఇప్పటికే ప్రకటించిన డిజిపి మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మావోయిస్టు అధ్యాయం దాదాపుగా ముగియడంతో, పోలీసు శాఖలో చారిత్రక మార్పులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు ల పాలిట సింహస్వప్నంగా నిలిచిన కమాండో దళం గ్రేహౌండ్స్, నిఘా విభాగం ఎస్ఐబిలను క్రమంగా రద్దు చేసే ప్రక్రియ మొదలయినట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను ర ద్దు చేయాలని కేంద్ర హోం శాఖ అన్ని ప్రభావి త రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచా రం. ఇన్నేళ్లుగా ఈ విభాగాల కోసం ఇస్తున్న ప్ర త్యేక నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు అనధికారికంగా తెలిపినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు లేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు అనే ప్ర శ్న ఉన్నతస్థాయి భద్రతా సమీక్షలో తలెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం నలుగురు మా వోయిస్టులు మాత్రమే మిగిలారని, రాష్ట్రం మా వోయిస్టు రహిత రాష్ట్రం అని డిజిపి ఇప్పటికే ప లుమార్లు మీడియా

వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం మ.2 గంటలకు అధినేత కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భేటీ నియోజకవర్గాల్లోనే ఘనంగా వేడుకలు నిర్వహించాలి పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్ మన తెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 27) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందు కు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్స

మన తెలంగాణ/హైదరాబాద్: జనగణన -2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం ఖచ్చితమైన డేటా సేకరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రా

వివాహం చేసుకుంటానని నా కుమారుడి నుంచి రూ.9.88 కోట్లు వసూలు చేసిందిసాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదుమన తెలంగాణ/సిటీ బ్యూరో: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిందనే ఫిర్యాదు మేరకు సినీనటి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి తన కుమారుడి వద్ద అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి, కుటుంబ సభ్యులు రూ.9.83కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్, షేక్పేట్కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో వెంకట అశ్విని రెడ్డి కొయ్య(అషు రెడ్డి) పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే అషురెడ్డి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించింది, తరచూ అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. ధర్మేంద్ర వద్ద తీసుకున్న డబ్బులతో కారు, బంగారం,
రైతు సంఘం పధాన కార్యదర్శి టి.సాగర్నవతెలంగాణ-నారాయణపేటకేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ రైతులు ఈ యాసంగి పంటలో రూ.4వేల కోట్లు నష్టపోయారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేనందున ప్రస్తుతం రైతులు రూ.4వేల కోట్ల మేర నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు […] The post యాసంగిలో రూ.4వేల కోట్లు నష్టపోయిన రైతులు appeared first on Navatelangana.
– ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు– కేసీఆర్ ఎంపీ అయ్యేవారే కాదు : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్టీఆర్ఎస్ నిజమైన హక్కుదారు కల్వకుంట్ల కవితనే అని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నాయకులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తెలంగాణ జాగతి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్.రూప్సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ […] The post టీఆర్ఎస్ హక్కుదారు కవితనే appeared first on Navatelangana.
కేంద్రం సహకరించాలి : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం, బలహీన వర్గాల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో ఆదివారం నిర్వహించిన చింతన్ శివిర్-2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల […] The post తెలంగాణ సంక్షేమ నమూనా దేశానికే మార్గదర్శి appeared first on Navatelangana.
ఆఫ్ టైప్ మొక్కలు, అవినీతిపై పోరాటంప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కోర్టులనూ ఆశ్రయించాంపామాయిల్ రైతుల సమస్యలపైమహాసభలో కార్యాచరణతెలంగాణ పామాయిల్ రైతు సంఘంరాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్యతోకొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఫేస్ టూ ఫేస్ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణ గణనీయంగా పెరుగుతోంది.. సమస్యలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) పామాయిల్ రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది.. అనేక విజయాలు సాధిస్తోందని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆఫ్ […] The post పామాయిల్ రైతుల సమస్యలపై ఉద్యమం appeared first on Navatelangana.