🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3993 వార్తలు

మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత
పాత వార్త
తెలంగాణ

మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని, లేదంటే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్నట్లే తమకూ పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని […] The post మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 26, 2026 - ఆదివారం👁 0
ఉండవల్లిలో టిడిపి నాయకుడు కత్తితో నరుకుతానంటూ హల్ చల్
పాత
తాడిపత్రిలో పట్టపగలు నడిరోడ్డుపై వైసిపి కార్యకర్త దారుణ హత్య
పాత
తెలంగాణ

తాడిపత్రిలో పట్టపగలు నడిరోడ్డుపై వైసిపి కార్యకర్త దారుణ హత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. అబ్దుల్ అలియాస్ బండాను దుండగులు నరికి చంపారు. తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డపాళ్యంలో పట్టపగలు నడిరోడ్డుపై అబ్దుల్ నరికి చంపారు. అబ్దుల్ ఇంటికి వెళ్తుండగా మాటువేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి పాలనలో వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో వణికిపోతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో గ్రామాల్లోకి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? భాస్కర్ రెడ్డి అనే నెటిజన్ కామెంట్లు చేశాడు.

ఆర్టీసీ సమస్యల పరిష్కారం అభినందనీయం.. మంత్రులు పొన్నం, వివేక్కు యూనియన్ నేతల సన్మానం
పాత
ప్రారంభమైన జనగణన.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ.. మే 10 వరకు నమోదుకు అవకాశం
పాత
బిగ్ బాస్ ఫేమ్,నటి అషురెడ్డిపై కేసు
పాత
ఫీజుల నియంత్రణ చేతకాకపోతే గద్దె దిగాలి : తీన్మార్ మల్లన్న
పాత
విద్యతోనే దళితుల్లో మార్పు.. చదవండి.. చదివించండి.. చైతన్యం తీసుకురండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
పాత
ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీ.. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు అమ్మాయిల చెక్‌‌‌‌
పాత
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ బౌలింగ్‌ మాయాజాలం.. సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో లక్నోపై విక్టరీ
పాత
నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడి.... ఖండించిన పొన్నం... వీడియో వైరల్
పాత
తెలంగాణ

నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడి.... ఖండించిన పొన్నం... వీడియో వైరల్

హైదరాబాద్: నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. టిజి 05 యు 3219 ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ టి.రామ్ కుమార్ నల్గొండ - దిల్ సుఖ్ నగర్ మధ్య నడిపిస్తున్నాడు. నల్గొండ నుండి వివిధ స్టాప్ ల వద్ద ఆగుతూ ప్రయాణికులను తీసుకొని వస్తున్న బస్సు వెనకాల బైక్ పై వస్తున్న వ్యక్తి తన భార్యను తీసుకొని వస్తు నల్గొండ ఐటి టవర్ వద్దకు రాగానే బస్సు ఎక్కించే ఉద్దేశ్యంతో బస్సును ఓవర్ టెక్ చేసి అడ్డగించాడు. అనంతరం డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేశాడన్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసి సిబ్బంది పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని పొన్నం హెచ్చరించారు. డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేసిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలియజేశారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పొన్నం పేర్కొన్నారు.

సుదర్శన్‌‌‌‌.. దంచెన్‌‌‌‌.. 8 వికెట్ల తేడాతో చెన్నైపై గుజరాత్‌‌‌‌ విజయం
పాత
ప్రయివేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం
పాత
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌‌‌‌.. ఇండియా షూటర్లకు టాప్ ప్లేస్‌‌‌‌
పాత
అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు
పాత
తెలంగాణ

అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన యువకుడు, ప్రమాదవశాత్తు అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్‌లో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ మోహన్ (21), శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల […] The post అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు appeared first on Navatelangana.

నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ ఎందుకు వండలేదన్నందుకు భర్తను చంపిన భార్య.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
పాత
ప్రజావాణి విస్తరణ
పాత
తెలంగాణ

ప్రజావాణి విస్తరణ

రెవెన్యూ, మండల స్థాయికి ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థసత్వరమే రెవెన్యూ డివిజన్లలో అమలుఆ తరువాత మండల స్థాయి ప్రతి ఫిర్యాదుపై పరిష్కార పురోగతిని అర్జీదారుకు తెలపాలినమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిప్రతి జిల్లాలోనూ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ల నియామకంఅధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత ప కడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ఆయన సూ చించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఎంసిహెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ అధికారులను ఆదేశించారు. వెంట నే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.ప్రజా వాణిలో వచ్చే ఫిర్య

తెలంగాణపై మళ్లీ కుట్రలు
పాత
తెలంగాణ

తెలంగాణపై మళ్లీ కుట్రలు

వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. మళ్లీ కెసిఆర్ సిఎం అవ్వడం ఖాయంగుర్తింపు కోసమే సిఎం రేవంత్ విమర్శలు యాక్టర్ల నుంచి యాంకర్ల వరకు ఆయనను గుర్తించడం లేదు: కెటిఆర్మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంతమంది తమకు సరైన గు ర్తింపు రావడం లేదనే కెసిఆర్ పట్ల విమర్శలు చే స్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అ యిన తర్వాత కూడా యాక్టర్ల నుంచి యాంకర్ల వ రకు ఎవరూ కూడా తనను గుర్తు పట్టలేదన్న ఉ క్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాజీ సిఎం కె సిఆర్ పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నార ని మండిపడ్డారు. కెసిఆర్‌ను ఏదో నాలుగు మాట లు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి పే రున

నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం
పాత
నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
పాత
తెలంగాణ

నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – హైదరాబాద్: కేసీఆర్ అధ్యక్షతన నేడు(సోమవారం) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ఈసారి కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని సూచించారు. The post నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.

పక్కా మేనిఫెస్టోతోనే ట్రంప్‌ విందులో కాల్పులు!
పాత
రైతులకు గుడ్ న్యూస్
పాత
రామసేతువును ఈదిన హైదరాబాద్ మహిళలు
పాత
తెలంగాణ

రామసేతువును ఈదిన హైదరాబాద్ మహిళలు

ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డుమన తెలంగాణ/కాచిగూడ : హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డు నమోదు చేసుకున్నారు. యూనిఫ్లై సంస్థ ఆర్థిక సహకారంతో స్విమ్ఎఫ్ సహకారంతో ఓడబ్ల్యూఎస్ఎఫ్ ఉపా ధ్యక్షుడు సతీష్ కుమార్ మాట అబ్జర్వేషన్ లో ఐదుగురు మహిళ లు ఈ రికార్డును నెలకొల్పారు. బర్కత్ పురకు చెందిన గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), ఏపీ విజయవాడకు చెందిన ధాత్రిక మండవ (48) ఐదుగురు మహిళలు శ్రీలంకలోని తలైమినార్ లో ఆదివారం తెల్లవారుజామున రెం డు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 నిమిషాలకు చేరుకున్నారు. ౫౯ కిలోమీటర్ల దూ రాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలు కలిసి రామసేతువును ఈదడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా గంధం క్వీనీ విక్టోరి యా మాట్లాడుతూ...యువత డ్రగ

నేడు తీవ్ర వడగాల్పులు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)