
4032 వార్తలు
ఆఫ్ టైప్ మొక్కలు, అవినీతిపై పోరాటంప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కోర్టులనూ ఆశ్రయించాంపామాయిల్ రైతుల సమస్యలపైమహాసభలో కార్యాచరణతెలంగాణ పామాయిల్ రైతు సంఘంరాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్యతోకొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఫేస్ టూ ఫేస్ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణ గణనీయంగా పెరుగుతోంది.. సమస్యలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) పామాయిల్ రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది.. అనేక విజయాలు సాధిస్తోందని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆఫ్ […] The post పామాయిల్ రైతుల సమస్యలపై ఉద్యమం appeared first on Navatelangana.
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితఎక్స్లో ఆసక్తికరపోస్టుహైదరాబాద్: పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ అధినేత్రి కవిత ‘ఎక్స్’ లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. శనివా రం మునీరాబాద్లోని ఓ ఫంక్షన్ హాలు లో జరిగిన సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా కవిత విమర్శలు గుప్పించారు. The post మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది appeared first on Navatelangana.
మరో 50 మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణనవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో ఛార్జిషీట్ ను వచ్చే నెల 15లోగా కోర్టులో సమర్పించటానికి సిట్ అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సమయ ంలో ఈ కేసులో బాధితులైన మరో 50 మందిని అధికారులు దశలవారీగా పిలిచి, వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను మరోసారి సిట్ అధికారులు పట్టాలెక్కించనున్నారు. ఇప్పటివరకు […] The post మే 15లోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో చార్జిషీట్ appeared first on Navatelangana.
రాజ్యసభ చైర్మెన్కు ఆప్ వినతినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్కు ఆప్ సీనియర్ నేత సంజరు సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీల ఫిరాయింపులు ప్రజా తీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా […] The post ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి appeared first on Navatelangana.
వివరాలు నమోదు చేసుకున్న గవర్నర్, సీఎంమార్చి 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో జనగణన-2027 తొలివిడత ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కే.రామకృష్ణరావు తదితరులు ఆదివారం సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో గవర్నర్ జనగణన నమోదు చేసుకున్నారు. తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హొళికెరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో సీఎం ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియ పూర్తి […] The post రాష్ట్రంలో తొలి విడత జనగణన ప్రారంభం appeared first on Navatelangana.
20 లక్షల మంది అన్ఫాలోసోషల్ మీడియా వేదికగా షాకిస్తున్న జెన్ జీరెండు రోజుల్లో రెండు మిలియన్లు తగ్గిన ఫాలోవర్లునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా షాక్ తగిలింది. మధ్యతరగతి వర్గాల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్న ఎంపీగా ప్రశంసలు పొందుతున్న రాఘవ్ చద్దాకు అధికార బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే అదే మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరడం పట్ల సోషల్ మీడియా వేదికగా జెన్జీ విముఖత వ్యక్తం […] The post రాఘవ్ చద్దాకు షాక్ appeared first on Navatelangana.
అయినా మానవ అప్రమత్తత అవసరం : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్భివానీ : కృత్రిమ మేధ న్యాయ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అయినా మానవ అప్రమత్తత అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. హర్యానాలోని భివానీలో జరిగిన చౌదరి బన్సీలాల్ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను వివరించారు.న్యాయవ్యవస్థలో ఏఐ వ్యూహాత్మక అనుసంధానంసాంకేతికత పరివర్తనాత్మక సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, న్యాయ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో […] The post న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది appeared first on Navatelangana.
– ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులున్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా విమాన ఇంజిన్లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.అసలేం జరిగిదంటే?అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన స్విస్ ఎయిర్ ఫ్లైట్ ఎల్ఎక్స్147 […] The post టేకాఫ్ అవుతుండగా స్విస్ విమానంలో మంటలు appeared first on Navatelangana.
ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలెఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగాఉయ్యూరులో భారీ ప్రదర్శనఉయ్యూరు : కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నాయని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి ప్రయోజనం చేకూర్చే చట్టాల సాధనకు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు […] The post కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం appeared first on Navatelangana.
– చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అవసరం ‘సర్’తో ప్రజాస్వామ్య హక్కులు లాక్కోవాలని చూస్తున్న బీజేపీ– ఓటుహక్కు పునరుద్ధరణకు వామపక్షాల పోరాటం: సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీంనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోపేదలు, శ్రామిక ప్రజల కోసం నిలిచేది వామపక్షాలేనని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో వామపక్ష ప్రతినిధులు లేకపోవ డంతో పేదలు, శ్రామిక ప్రజలపై అణచివేత పెరిగిందన్నారు. సర్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ప్రజాస్వామ్య హక్కులను […] The post పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే appeared first on Navatelangana.
పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్ నాయకురాలు బృందాకరత్నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోసాయంకాలం అవుతోంది. మధ్యాహ్నపు సూర్యుడు ఆకాశంలో కనిపించకపోయినా పశ్చిమబెంగాల్లోని బెహలా కూడలి ఎర్రగా వెలిగిపోతోంది. వందలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని ఊరేగింపు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. ఎర్ర జెండాలతో పాటు, కొందరి చేతుల్లో ఎర్ర బెలూన్లు కూడా ఉన్నాయి. అక్కడ జనసమూహం ఎంత భారీగా ఉందంటే, దాన్ని మొదలు నుంచి చివరి వరకు ఒక్కచూపులో చూడటం […] The post బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్షో appeared first on Navatelangana.
వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం మరో ఉన్నత స్థాయి అధికారికి ఉద్వాసన పలకబోతోంది. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్పై అమెరికా ప్రభుత్వం వేటు వేయబోతోందని తెలుస్తోంది. వైట్హౌస్ కరస్పాండెంట్ల విందు కార్యక్రమంలో కాల్పుల ఘటన జరగడానికి ముందు ఈ వార్త బయటికి వచ్చింది. తొలగింపు అనివార్యమని, అది ఎప్పుడైనా జరగవచ్చునని శ్వేతసౌధం అధికారిని ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదాలు అలముకున్నాయి. పటేల్ చుట్టూ […] The post ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎఫ్బీఐ డైరెక్టర్కు ఉద్వాసన ? appeared first on Navatelangana.
సోషలిస్ట్ వ్యవస్థ కుల నిర్మూలనతోనే సాధ్యందీనికోసం సాంస్కృతికరంగంముఖ్య భూమిక పోషించాలిఅన్ని సంఘాలతో కలిసిప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం : కేవీపీఎస్ సాంస్కతిక ఉత్సవాల ముగింపు సభలో బీవీ రాఘవులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కుల భావన, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని దళిత్ శోషణ్ ముక్తిమంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కుల నిర్మూలన జరగకుండా మానవ సమానత్వం సాధ్యంకాదనీ, అది జరక్కుండా సోషలిస్ట్ వ్యవస్థ సాధ్యం కాదని స్పష్టంచేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) […] The post బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన appeared first on Navatelangana.
సురక్షితంగా బయటపడినట్రంప్ దంపతులు, మంత్రులుసీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అదుపులో నిందితుడువాషింగ్టన్ : అమెరికా శ్వేతసౌధం సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషిం గ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో జరిగిన వైట్హౌస్ పాత్రికేయుల విందు కార్యక్రమ ంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులు జరిగిన వెంటనే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ […] The post వైట్హౌస్ పాత్రికేయుల విందులో కాల్పుల కలకలం appeared first on Navatelangana.
రెండో దశలో మండలాలకు విస్తరించండిసమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలుఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్అన్ని స్థాయిల్లో నిత్యం పర్యవేక్షించాలి : ‘సీఎం ప్రజావాణి’ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు (08.12.2023) మహాత్మ జ్యోతిభాఫూలే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించిన ప్రతి మంగళవారం ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం అద్బుతంగా కొనసాగుతోందని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలను, దరఖాస్తులను […] The post రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి appeared first on Navatelangana.
ఏజెన్సీలే బ్లాక్ మార్కెట్ చేస్తున్న వైనం బుకింగ్ ఆలస్యం పేరిట అధిక ధరకు అమ్మకండొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లకు రీఫిల్లింగ్..నామ్కే వాస్తేగా విజిలెన్స్నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్అమెరికా ప్రోద్బలంతో ఎక్కడోనున్న ఇజ్రాయిల్… ఇరాన్పై యుద్ధం చేస్తే మనకేం టి అనుకునే వారి జేబులకు ఇప్పుడు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ఢిల్లీని దాటి హైదరాబాద్ గల్లీలపై పడుతోంది. ముఖ్యంగా ఇది ‘వంటిట్లో కుంపట్లు’ పెడుతోంది. కప్పు ఛారు తాగుదామన్నా.. ప్లేటు ఇడ్లీ తిందామ న్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి […] The post యుద్ధం పేరిట గ్యాస్ దందా appeared first on Navatelangana.
రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టడంలో ఏఐకేఎస్ కీలకంబీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో10 లక్షల మంది ఆత్మహత్య సహజ పోరాట యోధుడు ఏలూరి లక్ష్మీనారాయణ‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి’ పుస్తకావిష్కరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్మతోన్మాదంతో ప్రమాదం : తమ్మినేని వీరభద్రంనవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు దేశానికి ముప్పుగా పరిణమించాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్ అన్నారు. ఈ విధానాల కారణంగా బీజేపీ అధికారంలోకి […] The post మోడీ సరళీకరణ విధానాలతో ముప్పు appeared first on Navatelangana.
రాష్ట్ర ప్రజలు సీఎం పేరెత్తడానికే ఇష్టపడట్లేేదుతెలంగాణపై మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంత మంది వ్యక్తులు తమకు సరైన గుర్తింపు రావడం లేదని కేసీఆర్పై విమర్శలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం అయిన తర్వాత కూడా యాక్టర్లు, యాంకర్ల నుంచి తెలంగాణ ప్రజల వరకు తన పేరెత్తడానికి ఇష్టపడటం లేదన్న ఆక్రోషంతోనే ప్రతిరోజు మాజీ సీఎంపై అడ్డగోలు […] The post స్వీయ గుర్తింపు కోసమే కేసీఆర్పై విమర్శలు appeared first on Navatelangana.
దాని కోసమే ఆమె ఎక్కువ టైం కేటాయించారు : బీవీ రాఘవులుకార్మికోద్యమానికి తీరని లోటు : డాక్టర్ కె హేమలతఅసమానతలు లేని సమాజం కోసం పనిచేసింది : జాన్వెస్లీఅవినీతిపరులకు భయపడని ధీరత్వం ఆమెది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిసీఐటీయూ ఆధ్వర్యంలో రోజారాణి సంతాప సభలో ఘననివాళినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‘రోజా రాణి తన వ్యక్తిగత జీవితావసరాల కంటే.. పోరాటాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించింది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు..దాని ఆధారంగా పది రూకలు ఎలా వెనుకేసుకోవాలి?అని ఆలోచించటం […] The post ‘రోజారాణి’ది పోరాడేతత్వం appeared first on Navatelangana.
శాంతి చర్చలంటూ అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలులెబనాన్లో కాల్పుల విరమణ ప్రకటించినా.. ఆగని ఇజ్రాయిల్ దాడులుదిగ్బంధనాలు, బెదిరింపులతో చర్చలు అసాధ్యం : అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలుటెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయిల్ డబుల్గేమ్ ఆడుతున్నా యనే చర్చ నడుస్తోంది. ఓ వైపు శాంతి చర్చలంటూ దౌత్యం నడుపుతూ.. మరోవైపు అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకల్ని మెహరింపజేస్తోంది. లెబనాన్లో కాల్పుల విరమణ ప్రకటించినా…ఇజ్రాయిల్ వైమానిక దాడులతో జనావాసాలపై విరుచుకుపడుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో […] The post డబుల్ గేమ్ appeared first on Navatelangana.
– బ్యారెల్ ధరల పెరుగుదల సాకుతో కంపెనీల కృత్రిమ కొరత– బంకుల వద్ద వాహనదారుల బారులు– 30వ తేదీ వరకు సరఫరా ఉండదంటూ ప్రచారం– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు– పోలీస్ భద్రత మధ్య ఇంధన విక్రయాలు– కలెక్టర్లతో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల– ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా పెరగనున్న చమురు ధరలు– ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకేనని అనుమానాలునవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి‘పెట్రో’ సెగలు పుట్టిస్తోంది. చమురు కంపెనీల నుంచి సరఫరాను […] The post ఆయిల్ ట్రబుల్ appeared first on Navatelangana.
– విఫలమైన ‘సావరిన్ గోల్డ్ బాండ్’ పథకం– బంగారం ధరల పెరుగుదలపై తప్పిన అంచనా– ప్రభుత్వంపై రూ.2.2 లక్షల కోట్ల ఆర్థిక భారం– మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు– తర్వాత వచ్చే ప్రభుత్వాలపై పడనున్న భారాలున్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి ముందు చూపూ లేకుండా తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) పథకం పూర్తిగా విఫలమైంది. బంగారం ధరల పెరుగుదలపై తప్పు అంచనాలు, సరైన సమయానికి తగిన మార్పులు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇది […] The post కేంద్రం లెక్క తప్పింది appeared first on Navatelangana.
మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్న’. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.ఈ చిర్రత టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరోలు చైతన్య రావు, కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.చైతన్యరావు చేతులు మీదుగా టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్లో హీరో […] The post క్రికెట్ చుట్టూ తిరిగే ‘కన్న’ appeared first on Navatelangana.