🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22129 వార్తలు

విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో మణిరత్నం మూవీ
తెలంగాణ

విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో మణిరత్నం మూవీ

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం... విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కోల్ కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జి మీద ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తన పాత సినిమాలకు పూర్తి భిన్నంగా చాలా ట్రిమ్‌గా మారిపోయి ఒక కొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ఇక సాయి పల్లవి తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మైమరపించనుంది. హౌరా బ్రిడ్జిపై జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేశారట.

Adminజూలై 27, 2026 - సోమవారం👁 12
ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నారా జాగ్రత్త.. చిన్న తప్పిదం ఎంత పనిజరిగిందో చూడండి
తెలంగాణ

ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నారా జాగ్రత్త.. చిన్న తప్పిదం ఎంత పనిజరిగిందో చూడండి

ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నారా జాగ్రత్త.. చిన్న తప్పిదం ఎంత పనిజరిగిందో చూడండి

జూలై 27, 2026 - సోమవారం
1
కృష్ణమ్మ పరవళ్లు..జూరాల ప్రాజెక్టుకు జలకళ
తెలంగాణ

కృష్ణమ్మ పరవళ్లు..జూరాల ప్రాజెక్టుకు జలకళ

కృష్ణమ్మ పరవళ్లు..జూరాల ప్రాజెక్టుకు జలకళ

జూలై 27, 2026 - సోమవారం
10
తిరుమలలో కోతుల  వీరంగం: జపాలి తీర్థంలో  భక్తులపై దాడి
తెలంగాణ

తిరుమలలో కోతుల  వీరంగం: జపాలి తీర్థంలో  భక్తులపై దాడి

తిరుమలలో కోతుల వీరంగం: జపాలి తీర్థంలో భక్తులపై దాడి

జూలై 27, 2026 - సోమవారం
5
జూనియర్ ఎన్టీఆర్ కు  గాయం.. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి.!
తెలంగాణ

జూనియర్ ఎన్టీఆర్ కు  గాయం.. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి.!

జూనియర్ ఎన్టీఆర్ కు గాయం.. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి.!

జూలై 27, 2026 - సోమవారం
6
నిజాయితీ, నిర్భయంగా పనిచేస్తున్నందుకే.. హైడ్రాపై భూమాఫియా దుష్ప్రచారం: కమీషనర్ రంగనాథ్
తెలంగాణ

నిజాయితీ, నిర్భయంగా పనిచేస్తున్నందుకే.. హైడ్రాపై భూమాఫియా దుష్ప్రచారం: కమీషనర్ రంగనాథ్

నిజాయితీ, నిర్భయంగా పనిచేస్తున్నందుకే.. హైడ్రాపై భూమాఫియా దుష్ప్రచారం: కమీషనర్ రంగనాథ్

జూలై 27, 2026 - సోమవారం
1
వరల్డ్‌కప్ షూటింగ్‌లో భారత్ జోరు.. ఇషా సింగ్‌కు స్వర్ణం
తెలంగాణ

వరల్డ్‌కప్ షూటింగ్‌లో భారత్ జోరు.. ఇషా సింగ్‌కు స్వర్ణం

హాంగ్‌జౌ: చైనా వేదికగా జరుగుతన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లో భారత్ స్వర్ణం సాధించి సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యువ సంచలనం ఇషా సింగ్ పసిడి పతకం సాధించింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షూటర్ మనుబాకర్ ఇదే విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇషా అసాధారణ ఆటతో అలరించింది. క్వాలిఫికేషన్స్‌లో అంతంత మాత్రంగానే రాణించిన ఇషా కీలకమైన ఫైనల్లో మాత్రం చెలరేగి పోయింది. అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో రికార్డు స్థాయిలో 40 హిట్స్‌తో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 21 ఏళ్ల ఇషా అంతర్జాతీయ షూటింగ్‌లో అద్భుత ఆటతో అదరగొడుతోంది. పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ దేశ,రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తోంది. ఇదిలావుంటే భారత స్టార్ షూటర్ మనుబాకర్ 28 హిట్స్‌తో కాంస్యం దక్కించుకుంది. కాగా, చైనాకు చెందిన ఝాంగ్ 37 హిట్స్‌తో రజతం సాధించింది.

జూలై 27, 2026 - సోమవారం
0
ఎపిలో కరోనా కేసుల విజృంభణ.. 49కి చేరిన కోరోనా కేసులు
తెలంగాణ

ఎపిలో కరోనా కేసుల విజృంభణ.. 49కి చేరిన కోరోనా కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదయింది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో తిరుపతిలో తొలి కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా, జూలై 23న నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ఎపిలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగుచూడగా, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు

జూలై 27, 2026 - సోమవారం
0
ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలంలో నిబంధనల మేరకు ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో బలం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ప్రభుత్వ భూమిలో నిబంధనలకు అనుగుణంగా ఆలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వడంలో తప్పేమీ లేదని వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పును స్థానికులు, భక్తులు స్వాగతించారు. ఆలయ నిర్మాణ పనులు ఇక వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తీర్పు రామభక్తు లకు ఆనందాన్ని కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎపి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. “ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్

జూలై 27, 2026 - సోమవారం
0
సీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి
తెలంగాణ

సీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి

సీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి

జూలై 27, 2026 - సోమవారం
8
మూత్రం పోశాడని.. ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి కత్తితో వాతలు పెట్టిన టీచర్
తెలంగాణ

మూత్రం పోశాడని.. ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి కత్తితో వాతలు పెట్టిన టీచర్

మూత్రం పోశాడని.. ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి కత్తితో వాతలు పెట్టిన టీచర్

జూలై 27, 2026 - సోమవారం
11
‘తల్లికి వందనం’లో చంద్రబాబును మెప్పించిన విద్యార్థిని ఆత్మహత్య..
తెలంగాణ

‘తల్లికి వందనం’లో చంద్రబాబును మెప్పించిన విద్యార్థిని ఆత్మహత్య..

కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!శివానీ మృతి నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది : చంద్రబాబు మన తెలంగాణ/హైదరాబాద్: షైనింగ్ స్టార్ అవార్డ్ తీసుకుంటానంటూ ఎపి సిఎం చంద్రబాబును మెప్పించిన పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న ముర్రం శివానీ అనే విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి, అకస్మాత్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం మూడ్రోజుల క్రితమే ప్రభుత్వం చేపట్టిన ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ బాలిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి భోజనం చేయ డమే కాకుండా ఆయనతో సెల్ఫీ కూడా దిగిం ది. ఆ కార్యక్రమంలో జరిగిన పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లో తన అద్భుతమైన ప్రసంగంతో ముఖ్య మంత్రిని సైతం ఆకట్టుకుంది. వచ్చే ఏడాది తాను ’షైనిం గ్ స్టార్’ అవార్డును గెలుచుకుంటానని బాలిక ధీమా వ్యక్తం చేయగా, సిఎం చంద్రబాబు ఆమెను ఎంతగానో అభినందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, విచారణ చేప ట్టారు. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్ ఆమె రాస

జూలై 27, 2026 - సోమవారం
8
మహంకాళీ బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
తెలంగాణ

మహంకాళీ బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, ఆగస్టు 3న నిర్వహించే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఇఒ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేదమంత్రోచ్చారణలతో మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవర ప్రసాద్, మంత్రి సోనాల్, మల్లిఖార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

జూలై 27, 2026 - సోమవారం
15
హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక..రోడ్డుపై మురికినీరు వదిలితే రూ.15వేలు ఫైన్
తెలంగాణ

హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక..రోడ్డుపై మురికినీరు వదిలితే రూ.15వేలు ఫైన్

హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక..రోడ్డుపై మురికినీరు వదిలితే రూ.15వేలు ఫైన్

జూలై 27, 2026 - సోమవారం
0
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క
తెలంగాణ

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క, అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సీతక్కతోపాటు కెటిఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

జూలై 27, 2026 - సోమవారం
13
'Sri Sri' First Song Out: దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.. పూజా హెగ్డేతో కెమిస్ట్రీ అదుర్స్!
తెలంగాణ

'Sri Sri' First Song Out: దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.. పూజా హెగ్డేతో కెమిస్ట్రీ అదుర్స్!

'Sri Sri' First Song Out: దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.. పూజా హెగ్డేతో కెమిస్ట్రీ అదుర్స్!

జూలై 27, 2026 - సోమవారం
0
ఆందోళనకారులకు అండ:  కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్
తెలంగాణ

ఆందోళనకారులకు అండ: కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్

ఆందోళనకారులకు అండ: కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్

జూలై 27, 2026 - సోమవారం
0
పలు రాష్ట్రాల్లో విద్యార్థుల నిర్బంధాలు.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక
తెలంగాణ

పలు రాష్ట్రాల్లో విద్యార్థుల నిర్బంధాలు.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక

అసోం, బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, నిరసనకారుల నిర్బంధంపై సీజేపీ ఆందోళనకేంద్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి విద్యార్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడరాదు లీగల్ సాయంతో విద్యార్థుల విడుదలకు చర్యలు తీసుకుంటాం లిఖిత పూర్వక హామీ మంగళవారం ఇస్తామని చెప్పిన కేంద్రం మాట నిలుపుకోవాలి ప్రభుత్వంపై నమ్మకంతోనే దేశవ్యాప్త సమ్మెను సస్పెండ్ చేశాం ఇచ్చిన మాటకు కట్టుబడకుంటే విశ్వాసరాహిత్యమే అవుతుంది మాట తప్పితే తదుపరి కార్యాచరణ తప్పదన్న సీజేపీ న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలకు దిగిన విద్యార్థులను అరెస్టు చేస్తున్నట్టు అసోం, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి వార్తలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్త ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరింది. సీజేపీ ప్రకటనను ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.సీజేపీ సారథ్యంలో విద్యార్థులు చేపట్టిన 36 రోజుల నిరసన ధర్మేంద్ర ప్రధా

జూలై 27, 2026 - సోమవారం
7
విద్యార్థులపై ఎకె 47తో కాల్పులు.. కానిస్టేబుల్ సస్పెండ్
తెలంగాణ

విద్యార్థులపై ఎకె 47తో కాల్పులు.. కానిస్టేబుల్ సస్పెండ్

25న బీహార్ బంద్ సందర్భంగా ఘటనప్రభుత్వాల వైఖరిపై రాహుల్, తేజస్వీ మండిపాటు కేసులు పెట్టబోమన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్న న్యూఢిల్లీ/పాట్నా: ఈ నెల 25న బీహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఓ పోలీసు అధికారి ఎకె 47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడకు బుల్లెట్ తగిలిందని కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవ

జూలై 27, 2026 - సోమవారం
0
రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్:  రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
తెలంగాణ

రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

జూలై 27, 2026 - సోమవారం
0
మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది
తెలంగాణ

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

జూలై 27, 2026 - సోమవారం
1
ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి
తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయండి ఫ్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు మరణించారని, బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పక్కాగా జరిగిందన్నారు. వైఎస్ ఉన్నంత వరకూ సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రియంబర్స్‌మెంట్ సక్రమంగా చేయడం లేదన్నారు. వైఎస్ శిష్యునిగా చెప్పుకునే భట్టివిక్రమార్క ఈ విషయంలో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బిసిలంతా తనపై వత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. విద్యార్థుల పోరాటం శుభసూచికంగా ఆయన అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. విద్యారులకు నష్టం జరుగుతుందని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని ఆయన తెలిపారు. 21 ఏళ్ళకే యువత ఎన

జూలై 27, 2026 - సోమవారం
1
విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం
తెలంగాణ

విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం

చెన్నై: తమిళనాడు సిఎం నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడింది. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా షోలను నిలిపివేశారు. సినిమా మధ్యలోనే షోను నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లకు మైనర్లు రావడంతో.. షోను ఉన్నట్టుండి నిలిపివేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేశారు. ‘ఎ’ రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. దీంతో షో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మరింత దృష్టి పెట్టాయి. మైనర్లతో వచ్చే వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశాయి.

జూలై 27, 2026 - సోమవారం
1
లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ
తెలంగాణ

లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2014 పరక్షల (అకరమ పద్ధతుల నివారణ’) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌‌సభ ముందుకు వచ్చినా.. బిల్లపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదయం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పేపర్ లీక్‌ (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.

జూలై 27, 2026 - సోమవారం
0
← వెనుక174 / 923తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి