🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4723 వార్తలు

బాయ్.. కాస్తా కూల్‎గా ఉండమని చెప్పినా: హార్ధిక్‎తో హాట్ డిస్కషన్‎పై తిలక్ క్లారిటీ
పాత
పిడుగు పాటుతో ఎద్దు మృత్యువాత
పాత
Sai Abhyankar: ‘రాకా’ ఆల్బమ్‌పై బిగ్ అప్డేట్.. సౌండ్ ట్రాక్, సాంగ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఓపెన్
పాత
ఓటీటీలోకి మంచు లక్ష్మి 'లేచింది మహిళా లోకం'.. సటైరికల్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పాత
ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది: వెంకన్న
పాత
తెలంగాణ

ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది: వెంకన్న

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. సమ్మెకు ఆర్టిసి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా స్పందన లేదని, ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని, ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టిసి ఆస్తులను ప్రైవేటుపరం చేసే యోచన ఉందని, ఆర్టిసిని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఆర్టిసి భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచన ఉందని, అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఛైర్మన్ కోరారు. ఆర్టిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టిసిని మాత్రం ప్రభ

జెఈఈ మెయిన్ 26 ఫలితాల్లో శ్రీ చైతన్య రికార్డు
పాత
మేం ఎప్పుడూ కేసీఆర్ చావు కోరుకోలేదు.. అలా అనడం కరెక్ట్ కాదు: మంత్రి అడ్లూరి
పాత
ప్రభుత్వం చర్చలకు పిలవలేదు : రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె అంటున్న జేఏసీ చైర్మన్ వెంకన్న
పాత
ఆధ్యాత్మికం : ధైర్యమంటే ఏంటీ.. ధైర్యవంతులు అని ఎవర్ని అంటారు.. శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..!
పాత
బిఆర్ఎస్ వి ఉట్టికథలు, కాంగ్రెస్ వి పిట్టకథలు  : కవిత
పాత
తెలంగాణ

బిఆర్ఎస్ వి ఉట్టికథలు, కాంగ్రెస్ వి పిట్టకథలు : కవిత

హైదరాబాద్: ప్రజలను మరోసారి బిఆర్ఎస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆడబిడ్డలకు మాజీ సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్లపై ఒక్కమాట మాట్లాడలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సభలో బిజెపిని పల్లెత్తు మాట అనలేదని, బిఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మంగళవారం సభలో బిఆర్ఎస్ ఉట్టికథలు, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకు అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రజలపట్ల లెక్కలేని తనంతో పనిచేస్తుందని, అదే తీరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని, వెయ్యి ఏళ్లైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ మారవని ధ్వజమెత్తారు. ఆర్టిసి సమ్మెకు కవిత తమ మద్దతు తెలిపారు.

కూతురును చంపి... ముఖంపై యాసిడ్ పోసి... మృతదేహాన్ని కాలువలో పడేసి
పాత
తెలంగాణ

కూతురును చంపి... ముఖంపై యాసిడ్ పోసి... మృతదేహాన్ని కాలువలో పడేసి

లక్నో: కన్న కూతురును చంపి అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోసి మృతదేహాన్ని కాలువలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరాబంకీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయ్ కుమార్ చౌబీ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా కూతురు ప్రవర్తనలో మార్పు రావడంతో పలుమార్లు ఆమెను మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో కారులో బయటకు తీసుకెళ్లి తన సహాయకుడు అబ్ధుల్ మన్నాన్ తో కలిసి కూతురు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి అనంతరం మృతదేహాన్ని బరాబంకీ జిల్లాలోని ఓ కాలువలో పడేశాడు. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాల వివరాలు తెలుసుకున్నాడు. బరాబంకీ జిల్లాలో బాలిక మృతదేహం కనిపించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలోఏ ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ప్రవర్తనతో సమాజంలో పరువు పోతుందని తన కూతురును చంపుకున్నానని త

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలి: వెంకట్ రెడ్డి
పాత
తెలంగాణ

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలి: వెంకట్ రెడ్డి

నల్లగొండ: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలని అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అన్ని ఐకెపి కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలని అధికారులకు సూచించారు. నల్గొండ ఆర్ అండ్ బి శాఖ క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్, అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సమీక్షలు జరిపారు. రాత్రి ,పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లుల కు పంపాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి ఎక్కువ లారీలు పంపాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సలహా ఇచ్చారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగు నీరు,నీడ ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. నల్గొండ నియోజక వర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ORR‎ సర్వీస్ రోడ్డుపై బైక్‎ను ఢీకొట్టిన డీసీఎం.. తండ్రికొడుకు స్పాట్ డెడ్
పాత
వైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు
పాత
తెలంగాణ

వైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు

– వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి డిమాండ్– కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంనవతెలంగాణ-వైరాటౌన్ : వైరా మార్కెట్‌లో గత 15 రోజులుగా వరి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు కొనుగోలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించిన రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాదిగా వైరా మార్కెట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే […] The post వైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు appeared first on Navatelangana.

కొలువుల జాతర..643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
పాత
తెలంగాణ

కొలువుల జాతర..643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఖాళీగా ఉన్న వివిధ కేటగీరీల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్థతిలో భర్తీ చేేసందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కమిటీ కూర్పు, ఎంపిక విధానంపై వైద్య ఆరోగ్య శాఖ విడిగా ఉత్తర్వులు జారీ చేయనుంది. రోస్టర్‌ పాయింట్లు, […] The post కొలువుల జాతర..643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ appeared first on Navatelangana.

ఎలక్ట్రిక్ ఆటోల తయారీకి జతకట్టిన కార్ల దిగ్గజం బైక్స్ కింగ్.. మహీంద్రా, బజాజ్‌లకు పోటీ
పాత
ప్రధాని మోడీ స్పీచ్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే : ఈసీకి 700 మంది కంప్లయింట్..!
పాత
డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా?: చంద్రబాబు
పాత
తెలంగాణ

డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా?: చంద్రబాబు

తమిళనాడు: ఒకప్పుడు దేశంలో కీలక స్థానంలో ఉన్న చెన్నై..ఇప్పుడు తన స్థానం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెన్నై అభివృద్ధి గణనీయంగా మందగించిందిని అన్నారు. తమిళనాడులో రెండవ రోజు చంద్రబాబు పర్యటించారు. ఎన్ డిఎ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. చెన్నై ఎయిర్ పోర్టు పరిస్థితి సంతృప్తికరంగా లేదని, అభివృద్ధి ఆగిందని తెలియజేశారు. బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందాయని, ఇటీ, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో ముందున్నాయని, కానీ చెన్నై వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏం నష్టమో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలపాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో 50శాతం పెంపు ఉత్తమ ఆప్షన్ అని దక్షిణాదికి జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా? అని సిఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీ అభివృద్ధిలో తమిళనాడు

తిరుమలలో భక్తురాలు అదృశ్యం... పారిపోయిందా?
పాత
డీల్ కుదరకపోతే బాంబుల వర్షమే: ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్
పాత
BELలో అప్రెంటీస్ అవకాశాలు: నేరుగా రాత పరీక్ష ద్వారా ఎంపిక.. ఏప్రిల్ 28న వాక్-ఇన్ టెస్ట్..
పాత
వేసవిలో ACలు వాడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే కరెంట్ బిల్లు ఎక్కువ రాదు తెలుసా?
పాత
ధాన్యం కొనుగోళ్లు పెంచండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association