23641 వార్తలు

ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రస్తక్తే లేదన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా మోడీ స్పందించారు. నీట్ పేపర్ లీక్ దోషులను, యువతకు హానీ చేస్తున్న వారిని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని మోడీ హెచ్చరించారు. యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని, యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని తెలియజేశారు. పేపర్ లీక్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని నరేంద్ర మోడీ సూచించారు.

















– తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల -శంఖారావం పూరించిన మెదక్ రీజియన్టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్ రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ నవతెలంగాణ-సంగారెడ్డి : ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం అని తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్,రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి లొ ఉమ్మడి […] The post ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం appeared first on Navatelangana.


నవతెలంగాణ-సంగారెడ్డి: ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం అని తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్,రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ టి జే ఎం యు సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డిపో గౌరవాద్యక్షులు తోపాజి అనతకిషన్ కి ఘణంగా సత్కరించారు. ఈ సందర్భంగా టి.జె.యం.యు […] The post ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినమే తమ మొదటి లక్ష్యం appeared first on Navatelangana.


