🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4147 వార్తలు

రాజకీయాల్లో అశ ఉండాలి.. అత్యాశ కాదు: మహేశ్ కుమార్ గౌడ్
పాత
తెలంగాణ

రాజకీయాల్లో అశ ఉండాలి.. అత్యాశ కాదు: మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్: కవిత పార్టీ పెట్టినందుకు టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టిఆర్ఎస్)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. దోపిడీపై కవిత వివరణ ఇవ్వడం లేదని.. సిఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. కాంగ్రెస్‌కి తిరుగులేదని స్పష్టం చేశారు. కెసిఆర్ చుట్టు ఉన్న గుంటనక్కల విషయం పదేళ్లలో కవితకు తెలియదా? అని ప్రశ్నించారు. కెటిఆర్‌కు రాజకీయం తెలియదన్న కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని.. రాజకీయాల్లో ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు అని పేర్కొన్నారు.

Rakasa OTT Release : ఓటీటీలోకి 'రాకాస' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
పాత
ఐపీఎల్లో విషాదం.. స్టేడియంలో నిశ్శబ్దం.. గ్రౌండ్లోకి అంబులెన్స్.. లుంగీ ఎంగిడీ కోలుకోవాలని ప్రార్థనలు
పాత
Kl Rahul: కేఎల్ రాహుల్ నయా రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 150 రన్స్ చేసిన తొలి భారతీయుడు
పాత
మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ... హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్...!
పాత
తెలంగాణ పోలీసుల ముందు 47 మంది మావోయిస్టుల లొంగుబాటు
పాత
100 రూపాయలకే AI కోర్సులు నేర్పిస్తున్న IIT మద్రాస్: ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
పాత
షాకింగ్ ఘటన.. ఈ కానిస్టేబుల్ లవర్ ఎంత పనిచేసిందో చూడండి..!
పాత
దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1.. జెండా ఊపి శ్రీహరి కోటకు పంపిన సీఎం రేవంత్
పాత
Shashank Singh: ఈజీ క్యాచ్ వదిలిన శశాంక్ సింగ్.. చేతులు పంజాబ్‌లో, బంతి హిమాచల్‌లో అంటు మీమ్స్!
పాత
పీవీ సింధు నుదుటిపై  స్మార్ట్ డివైజ్.. ఈ కొత్త హెల్త్ ట్రాకర్‌ ఏంటి ? ఎలా పనిచేస్తుంది ?
పాత
Jana Nayagan: ‘జన నాయగన్’ కేసులో ట్విస్ట్.. ఎడిటర్‌ సస్పెండ్.. ఈ టాలెంటెడ్ ప్రదీప్ హిట్ మూవీస్ ఇవే!
పాత
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత...! బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు..
పాత
వెండి వ్యాపారులే టార్గెట్.. అసలు వెండి చూపించి నకిలీతో మోసం.. సికింద్రాబాద్లో ముఠా అరెస్ట్
పాత
ఫొటో ఫీచర్ : కవిత  పార్టీ TRS తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభ దృశ్యాలు
పాత
Virat Kohli: స్టేడియంలో కనిపించని అనుష్క.. గ్రౌండ్ మొత్తం వెతికిన విరాట్ కోహ్లీ
పాత
కొత్త ఫోన్ కొనాలా..?రూ.10 వేల లోపు ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు
పాత
తెలంగాణ

కొత్త ఫోన్ కొనాలా..?రూ.10 వేల లోపు ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు

భారత టెక్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. శాంసంగ్, పోకో వంటి అనేక బ్రాండ్‌లు ఈ విభాగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పెద్ద డిస్‌ప్లేలు, మంచి కెమెరాలతో ఉండే ఈ ఫోన్‌లు రోజువారీ ఉపయోగం, ప్రయాణం లేదా సెకండరీ డివైస్‌గా ఆదర్శంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.10,000 లోపు ధరలో లభించే కొన్ని స్మార్ట్ ఫోన్ల లిస్ట్ చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ M07ఇందులో మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 4GB RAM + 64GB స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ డ్యూయల్ కెమెరా ఉంది. ఇందులో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఒక రియర్ కెమెరా ఉన్నాయి. ఇది ఛార్జర్ లేకుండా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ బ్లాక్ కలర్‌లో రూ.9,999 ధరకు లభిస్తుంది.పోకో సి71ఈ ఫోన్‌లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉన్న ఈ ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని సగటు బ్యాటరీ లైఫ్ 15 గంటల వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో 32MP వెనుక కెమెరా, 8MP ముందు కెమెరా ఉన్నాయి. కాగా, ఈ ఫోన్ ధర రూ.8,985.లావా బోల్డ్

టాలీవుడ్‌కు గ్రహణం.. వరుసగా వాయిదా పడుతున్న స్టార్ హీరోల చిత్రాలు.. బాక్సాఫీస్ వెలవెల!
పాత
యాదాద్రిలో లక్కీ డ్రాప్‌ కోసం ప్రాణం తీసిన స్నేహితులు
పాత
తెలంగాణ

యాదాద్రిలో లక్కీ డ్రాప్‌ కోసం ప్రాణం తీసిన స్నేహితులు

యాదాద్రి: మద్యం మత్తు అనేది ఎంత భయంకరమైనదో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. చిన్న వయస్సులోనే యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేదా నేరాలు, హత్యలు చేస్తున్నారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మేడిపల్లిలో మద్యం మత్తులో మధు(25) అనే యువకుడిని చరణ్, నవీన్ అనే యువకులు హతమార్చారు. ఈ నెల 21వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకూ ముగ్గురు కలిసి నాలుగు ఫుల్ బాటిల్స్ మద్యం సేవించారు. అయితే అందులో చివర్లో వచ్చే లక్కీ డ్రాప్స్ తనకు రాలేదని మధు మిగితా ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన చరణ్, నవీన్‌లు మధుపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భయంతో ఈ విషయాన్ని తన తల్లికి తెలిపాడు. దీంతో చరణ్ తల్లి అతడిని పోలీసులకు అప్పగించింది.

అటెండర్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు... లక్షల్లో నగదు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి..
పాత
ముంబై లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ జోరు.. రూ.221 కోట్లకు అమ్ముడైన ఐకానిక్ లీలా బంగ్లా
పాత
తెలంగాణ పేరుతో ఇన్ని పార్టీలు వచ్చాయా..? విజయ ఢంకా మోగించినవెన్నీ
పాత
25 వేలలో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ కావాలా: ఒప్పో, వివో నుండి రెడ్‌మి వరకు క్రేజీ ఫోన్స్ ఇవే...
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association