🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4674 వార్తలు

ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
పాత వార్త
తెలంగాణ

ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. "మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం" అని పేర్కొన్నారు.ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. "బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది

Adminఏప్రిల్ 21, 2026 - మంగళవారం👁 0
నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..
పాత
తెలంగాణ

నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. "తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. "ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు" అని ఆరోపించారు."రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి?" అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రకాష్ రాజ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు.. శ్రీరాముడిని కించపరిచారని కరాటే కళ్యాణి ఫిర్యాదు!
పాత
నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..
పాత
తెలంగాణ

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..

నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

కాసేపట్లో SRH vs DC హై-స్కోరింగ్ పోరు.. వర్షంతో మ్యాచ్ జరిగేనా!
పాత
మండే ఎండల నుండి ట్రాఫిక్ సిబ్బందికి రిలీఫ్... హైదరాబాద్ పోలీసుల సూపర్ ఐడియా...
పాత
లెన్స్కార్ట్ స్టోర్కు వెళ్లి హిందూ ఉద్యోగులకు బొట్టు పెట్టిన నజియా ఎలాహి ఖాన్ !
పాత
కేరళంలో భారీ అగ్ని ప్రమాదం
పాత
తెలంగాణ

కేరళంలో భారీ అగ్ని ప్రమాదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేరళంలోని త్రిస్సూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే […] The post కేరళంలో భారీ అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.

Netflix Series: సిద్దు జొన్నలగడ్డతో నెట్‌ఫ్లిక్స్ భారీ వెబ్ సిరీస్.. హీరోయిన్‌గా మీనాక్షి ఫిక్స్..!
పాత
పిల్లల్లో మాటలు ఆలస్యమవుతున్నాయా ? ఇది కేవలం మాటల ఆలస్యమా లేక ఆటిజమా ?
పాత
క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ హల్‌చల్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కెప్టెన్ చేయాలని ఒత్తిడి
పాత
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా ? ప్రతిరోజూ ఈ పండు తింటే చాలు !
పాత
అసెంబ్లీ ఎన్నిక‌లను బ‌హ్కిరించిన ‘బోయనాయక్’
పాత
తెలంగాణ

అసెంబ్లీ ఎన్నిక‌లను బ‌హ్కిరించిన ‘బోయనాయక్’

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఏప్రిల్ 23న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజుతో(మంగ‌ళ‌వారం) ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. తాజాగా స‌దురు ఎన్నిక‌లు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ఓ సామాజిక వ‌ర్గం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా బోయనాయక్ సామాజిక వ‌ర్గం అసెంబ్లీ ఎన్నిక‌లు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. బోయనాయక్ సమన్వయ సంక్షేమ సంఘం మంగళవారం తారాపూర్ రోడ్డులోని కోవిల్వాళి ప్రాంతంలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు అలగైయన్ అధ్యక్షత వహించారు. “తిరుప్పూర్ జిల్లాలోని మొత్తం 8 […] The post అసెంబ్లీ ఎన్నిక‌లను బ‌హ్కిరించిన ‘బోయనాయక్’ appeared first on Navatelangana.

బైక్పై హైవే మీద రయ్ రయ్మని దూసుకెళ్లిన అన్నదమ్ములు.. ముగ్గురూ స్పాట్ డెడ్ !
పాత
కేజీఎఫ్ 3పై క్లారిటీ ఇచ్చిన యష్.. రాఖీ భాయ్ రీ-ఎంట్రీకి ఎప్పుడంటే?
పాత
ఆల్కహాల్‌తో నడవనున్న కార్లు, బైక్స్: E85 పెట్రోల్ తెస్తున్న ప్రభుత్వం.. మరి పాత వాహనాల పరిస్థితి?
పాత
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
పాత
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మికుల డిమాండ్లు, వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం వెలువడిన వెంటనే కార్యాచరణను ప్రారంభించింది. సచివాలయం (సెక్రటేరియట్) వేదికగా కాసేపట్లో అన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులతో ఈ కమిటీ భేటీ […] The post ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Navatelangana.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోండి
పాత
తమిళ ఎన్నికల్లో నేరచరితులు
పాత
తెలంగాణ

తమిళ ఎన్నికల్లో నేరచరితులు

ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్‌ కేసులుపది శాతం మందిపై తీవ్రమైన నేరాలు981 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.. ఏడు శాతం పెరుగుదలబరిలో నిలిచిన మహిళల సంఖ్య 11 శాతమే..ఏడీఆర్‌ నివేదికచెన్నై : ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌), తమిళనాడు ఎలక్షన్‌ వాచ్‌ (టీఎన్‌ఈడబ్ల్యూ) విశ్లేషణ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల్లో […] The post తమిళ ఎన్నికల్లో నేరచరితులు appeared first on Navatelangana.

చాహల్‌తో డేటింగ్ పుకార్లు ఫేక్.. కోహ్లీ లాంటి అబ్బాయి కావాలన్న యాంకర్
పాత
ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదు: హరీష్ రావు
పాత
తెలంగాణ

ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదు: హరీష్ రావు

హైదరాబాద్: జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే సిఎం రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ స్థాయి ఏందో..రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కెసిఆర్ హుందాగా మాట్లాడారని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం.. దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అయినా దక్కుతాయని, తమ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తమ ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదని, కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ముందు రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారని, ఆ తర్వాత రోజు ఆర్ఎస్ఎస్ కు చెందిన కేంద్ర మంత్రిని కల

జ్యోతిష్యం : ఏప్రిల్ 25 తర్వాత ఈ 5 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. డబ్బు, అవకాశాలు వద్దన్నా వస్తాయి..!
పాత
హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బాలుడు మృతి..
పాత
ప్రధాని మోడీ యూరప్ పర్యటన..!
పాత
తెలంగాణ

ప్రధాని మోడీ యూరప్ పర్యటన..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు. ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత […] The post ప్రధాని మోడీ యూరప్ పర్యటన..! appeared first on Navatelangana.

Advertisement
Sponsored by ATA – American Telugu Association