
4694 వార్తలు


నవతెలంగాణ-హైదరాబాద్: కేరళంలోని త్రిస్సూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే […] The post కేరళంలో భారీ అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.




నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజుతో(మంగళవారం) ఎన్నికల ప్రచారం ముగియనుంది. తాజాగా సదురు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఓ సామాజిక వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా బోయనాయక్ సామాజిక వర్గం అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బోయనాయక్ సమన్వయ సంక్షేమ సంఘం మంగళవారం తారాపూర్ రోడ్డులోని కోవిల్వాళి ప్రాంతంలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు అలగైయన్ అధ్యక్షత వహించారు. “తిరుప్పూర్ జిల్లాలోని మొత్తం 8 […] The post అసెంబ్లీ ఎన్నికలను బహ్కిరించిన ‘బోయనాయక్’ appeared first on Navatelangana.



నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మికుల డిమాండ్లు, వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం వెలువడిన వెంటనే కార్యాచరణను ప్రారంభించింది. సచివాలయం (సెక్రటేరియట్) వేదికగా కాసేపట్లో అన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులతో ఈ కమిటీ భేటీ […] The post ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Navatelangana.
ప్రిన్సిపాల్ యం. శివరాంనవతెలంగాణ – రామారెడ్డి పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థులు, 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ యం శివరాం సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే నెల 15న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. The post ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోండి appeared first on Navatelangana.
ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులుపది శాతం మందిపై తీవ్రమైన నేరాలు981 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.. ఏడు శాతం పెరుగుదలబరిలో నిలిచిన మహిళల సంఖ్య 11 శాతమే..ఏడీఆర్ నివేదికచెన్నై : ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), తమిళనాడు ఎలక్షన్ వాచ్ (టీఎన్ఈడబ్ల్యూ) విశ్లేషణ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల్లో […] The post తమిళ ఎన్నికల్లో నేరచరితులు appeared first on Navatelangana.


హైదరాబాద్: జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే సిఎం రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ స్థాయి ఏందో..రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కెసిఆర్ హుందాగా మాట్లాడారని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం.. దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అయినా దక్కుతాయని, తమ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తమ ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదని, కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ముందు రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారని, ఆ తర్వాత రోజు ఆర్ఎస్ఎస్ కు చెందిన కేంద్ర మంత్రిని కల


నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు. ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత […] The post ప్రధాని మోడీ యూరప్ పర్యటన..! appeared first on Navatelangana.
మన్ననూరు పిహెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్నవతెలంగాణ – అచ్చంపేట ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య సిబ్బందికి సూచించారు. అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భాగంగా ఆసుపత్రి పనితీరు, వైద్య సేవల అందుబాటు, రోగులకు అందుతున్న సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. […] The post ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు పెరిగి 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లాభపడి 24,576.60 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 93.49గా నమోదైంది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా.. బీఈఎల్, […] The post లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. appeared first on Navatelangana.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్నవతెలంగాణ – అచ్చంపేటగురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల […] The post గురుకులాల్లో సదుపాయాలపై శ్రద్ధ తీసుకోవాలి appeared first on Navatelangana.
నిందితులకు కఠిన శిక్ష పడాలి పోరిక కిరణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవతెలంగాణ-గోవిందరావుపేటమండల కేంద్రానికి చెందిన ఇరుగు శ్రావణ్-మమత ల 4సంవత్సరాల కుమారుడు అశ్రీత్ నందన్ పసి బాలుడు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని,ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోరిక కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కిరణ్ స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు ఈరుగు శ్రావణ్ ఇంటికి వెళ్లి బాలుని చిత్రపటానికి పూలమాలవేసి […] The post ఆశ్రీత నందన్ మృతి బాధాకరం appeared first on Navatelangana.