
4702 వార్తలు


నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు. ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత […] The post ప్రధాని మోడీ యూరప్ పర్యటన..! appeared first on Navatelangana.
మన్ననూరు పిహెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్నవతెలంగాణ – అచ్చంపేట ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య సిబ్బందికి సూచించారు. అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భాగంగా ఆసుపత్రి పనితీరు, వైద్య సేవల అందుబాటు, రోగులకు అందుతున్న సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. […] The post ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు పెరిగి 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లాభపడి 24,576.60 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 93.49గా నమోదైంది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా.. బీఈఎల్, […] The post లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. appeared first on Navatelangana.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్నవతెలంగాణ – అచ్చంపేటగురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల […] The post గురుకులాల్లో సదుపాయాలపై శ్రద్ధ తీసుకోవాలి appeared first on Navatelangana.
నిందితులకు కఠిన శిక్ష పడాలి పోరిక కిరణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవతెలంగాణ-గోవిందరావుపేటమండల కేంద్రానికి చెందిన ఇరుగు శ్రావణ్-మమత ల 4సంవత్సరాల కుమారుడు అశ్రీత్ నందన్ పసి బాలుడు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని,ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోరిక కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కిరణ్ స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు ఈరుగు శ్రావణ్ ఇంటికి వెళ్లి బాలుని చిత్రపటానికి పూలమాలవేసి […] The post ఆశ్రీత నందన్ మృతి బాధాకరం appeared first on Navatelangana.
నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలలో మంగళవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డిని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ […] The post శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలలో మానాల మోహన్ రెడ్డి appeared first on Navatelangana.





హైదరాబాద్: భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని బిజెపి ఎంపి అర్వింద్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 72 ఏళ్ల వయసులోనూ కెసిఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, భారీగా బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి నుంచి కెసిఆర్ కోవర్టు అని అర్వింద్ తెలియజేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులో కరెంట్ మీటర్ అనేది లేనేలేదని, రైతుల వద్ద కరెంట్ బిల్లు వసూలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆదివాసీలకు పోడుభూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆదిలాబాద్ లో పోడుభూముల పట్టాలు అడిగిన మహిళలపై దౌర్జన్యాలు చేయించారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులను ఆదుకోలేదు కానీ, పంజాబ్ కు వెళ్లి చెక్కులు ఇచ్చి వచ్చారని ఎంపి అర్వింద్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో రైతుబంధు డబ్బుల కోసం బిఆర్ఎస్ ను కుదువపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం అని అన్నారు. మాజీ సిఎం వ్యాఖ్యలను అడ్లూరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శిచడం సరికాదని అన్నారు. పార్టీ వీడవద్దని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని, వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను సిఎం కలిసినా స్పందన లేదని, వడ్ల కొనుగోళ్లు, యూరియా విషయంలో ఇబ్బందులు లేవు అని అన్నారు. 2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని, జగిత్యాలలో సభ ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు

నవతెలంగాణ – అశ్వారావుపేటఅఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు పాల్గొన్నారు. రైతన్నల సమస్యలపై ప్రభుత్వాల వైఖరిని వారు తీవ్రంగా […] The post ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ లో రెండవ సెంటర్ అంగన్వాడీ టీచర్ సుమలత అధ్యక్షతన మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫేర్వెల్ పార్టీని పురస్కరించుకుని అంగన్వాడి చిన్నారులకు పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో పిల్లలు ఎంతగానో అలరించారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ లను సర్పంచ్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో […] The post ఖండేబల్లూర్ అంగన్ వాడిలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – గాంధారిగాంధారి మండలంలోని తిప్పారం తండాలో త్వరలోనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిప్పారం తాండవాసులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న యువకులు మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సహకారంతో మా తిప్పారం తాండ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు.న కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ టీం పేర్లను నమోదు చేసుకోగలరని సూచించారు. ఎంట్రీ ఫీజు రూ.1500/-మొదటి బహుమతి రూ.15,000/-రెండవ బహుమతి రూ.10,000/- మ్యాచ్ డ్రా: ఏప్రిల్ 30-2026 సాయంత్రం 5 గంటలకు.. మ్యాచ్ […] The post త్వరలో తిప్పార తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం appeared first on Navatelangana.


మారుతున్న కాలంతోపాటు జీవనశైలి, ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ రీత్యా కొంతమంది నైట్షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. వాస్తవానికి వీళ్ల దినచర్య సాధారణ షిఫ్టులున్న వాళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే, నైట్ షిఫ్టులతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా మహిళలకు. ఈ క్రమంలో వాటి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం! నిద్రకు దూరంమనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిద్ర […] The post రాత్రి ఉద్యోగమా..? appeared first on Navatelangana.

చాలామంది తరుచుగా ఒక మాట చెప్తారు. మా వద్ద ధనమే లేనప్పుడు దానం ఎలా చేయగలమ్ అని. కాని వారికి తెలియని వాస్తవం ఏమిటంటే ‘దానం’ చేయడానికి ధనమే అవసరం లేదు. దానం చేయడానికి మీ వద్ద ‘విద్య’ ఉండవచ్చు. మీరు తినే ఏదైనా ఆహారం కావొచ్చు, (అన్నదానం) అవయవ దానం, రక్తదానం, వస్త్ర దానం ఇలా ఏదైనా కావొచ్చు. కొన్ని ప్రాణంతో వున్నప్పుడు దానం చేసేవి. మరికొన్ని మనం ఈ లోకం నుండి శాశ్వతంగా వీడిపోయినప్పుడు […] The post మీలో ఈ గుణం ఉందా..? appeared first on Navatelangana.
నవతెలంగాణ – సిద్దిపేట జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి, లుక్కా అక్షయ్ గుణ తమ సత్తా చాటి ఉత్తమ ర్యాంకులు సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) జేఈఈ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. జాతీయస్థాయిలో 16 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనారు. ఈ ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన ఊడెం రఘువర్ధన్ రెడ్డి – సుహాసినిల కుమారుడు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి 1594వ ర్యాంకు, లుక్క రాజు – ఉమల కుమారుడు […] The post జేఈఈ మెయిన్స్ లో మెరిసిన సిద్దిపేట విద్యార్థులు appeared first on Navatelangana.