
3409 వార్తలు
రవాణా శాఖ మంత్రి పొన్నంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈ సందర్భంగా […] The post ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరితో ఉండాలి appeared first on Navatelangana.

ఇరాన్ నౌకల స్వాధీనంలో అమెరికన్ నేవీ పైరేట్స్ పాత్రపోషిస్తుంది నౌకలలోని చమురంతా అమెరికాకే ఇది లాభసాటి వ్యాపారంలా ఉంది ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఫ్లోరిడా: ఇరాన్ పోర్టుల దిగ్బంధానికి అమెరికా నౌకలు ఎంతకైనా తెగిస్తాయని ట్రంప్ తెలిపారు. అవును అవసరం అయితే తమ బలీయమైన యు ఎస్ నేవీ పైరెట్స్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుక్రవారం రాత్రి తరువాత ఆయన ఓ ర్యాలీలో ఉత్సాహంతో ప్రసంగించారు. ఇరాన్పై బ్లాకేడ్ సాగుతోంది. ఇరాన్ చమురుతో కూడిన నౌక లు, ట్యాంకరును అమెరికా నౌకాదళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ పని చాలా ఘనంగా జరిగిందని చెప్పా రు. సముద్ర జలాల్లో ఆ నౌకలపైకి చేరుకున్నామని, వాటిని స్వాధీనం చే సుకున్నామని, అందులోని చమురును తీసుకున్నామని, ఇదంతా కూడా చాలా లాభసాటి వ్యాపారవ్యవహారం అన్పిస్తోందని ర్యాలీలో తెలిపారు. అమెరికా నౌకాదళాలు ఇప్పుడు ఏకంగా సముద్ర జలాల్లో సాయుధ దోపిడీలకు దిగుతున్నాయని ఇరాన్ మండిపడింది. ఇరాన్ ముడిచమురును తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లను అమెరికా నౌకలు అటకాయించడంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ నిర్మించారు.తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 8న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం హీరో రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, ‘సత్య, ఉదరు మంచి కథని నా వద్దకు తీసుకు వచ్చారు. […] The post అందర్నీ మెప్పించే ‘సతీ లీలావతి’ appeared first on Navatelangana.
నటి వరలక్ష్మి శరత్కుమార్ నటిస్తున్న మరో భిన్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ మూవీ ఈనెల 22న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్ డే సందర్భంగా తన […] The post ‘పోలీస్ కంప్లైంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.
అమ్మ పొద్దున్నేఅంట్లతో ఒక పద్యం రాస్తుందిఎంత తళతళలాడుతుందోచీపురుతోనూ ఒక పాటను శతి చేస్తుందిఉదయాన్నే వాకిలి నిండాఎంత కమ్మని రాగం ప్రవహిస్తుందోఅమ్మ ఆరుబయటఅంట్లతో పద్యం రాసినప్పుడల్లావాన నేను తోడుంటానని వస్తుందిఅంట్లు కడగటంలో తనూసాయం చేస్తానని కాబోలుపాపం వానకేం తెలుసుతన చినుకుల్లో అమ్మా తడిసిపోతుందనిఅందుకే గొడుగు పడతాను నేనునిజానికి అమ్మ ప్రేమకుఏ గొడుగు పట్టగలంఅది జల జలా కురుస్తూఇంటిల్లిపాదినీ తడిపేసే జడివానమా అమ్మ నీడపట్టున కూర్చునిపెరిగి అలంకరించుకున్నగోళ్ల మెరుపు చూసుకునే అమ్మకాదుఅంట్లు తోమీ తోమీఅరిగిన మొండి వేళ్లల్లోపిల్లల భవిష్యత్తును కలగనే […] The post అంట్ల పద్యం appeared first on Navatelangana.
కమెడియన్ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబోలో విడుదలైన చిత్రం ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. ఈనెల 1న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన రోరింగ్ టేక్ అఫ్ మీట్లో డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ,’నాకు రొటీన్కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది. అలాంటి […] The post ‘జెట్లీ’కి విశేష ప్రేక్షకాదరణ appeared first on Navatelangana.
వైవిధ్యమైన కంటెంట్తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేసింది. అదే ”మేము ‘కాప్’లం”. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం.. ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా సిరీస్ టైటిల్ను మేకర్స్ ఓ స్పెషల్ వీడియో […] The post మరో భిన్న సిరీస్ appeared first on Navatelangana.
అవును. చరిత్ర ఎరుగని మహా పాపం మన దేశానికి పట్టినది. గజనీ మహముద్ (971 – 1030) కాలం నుండి భారతదేశానికి మహా పాపం చుట్టుకుంది. అపార దేశ సంపద దోచుకోబడటమే కాకుండా, చరిత్ర, సంస్కృతులు వెన్నెముక లాంటివి. పునాదుల లాంటివి. అట్టి పునాదుల్ని విదేశీ శక్తులు తమ ఇచ్చ వచ్చినట్టు మార్చివేశాయి. క్రీస్తు పూర్వం (సుమారు 1500) ఉత్తర భారతదేశాన్ని ఆర్యులు అనబడే శ్వేతజాతితెగలు నేటి పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ల ద్వారా మధ్య ఆసియా నుండి భారత […] The post మరుగు పడిన సత్యాల వెలికితీత appeared first on Navatelangana.
హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 8న వరల్డ్వైడ్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.హీరో సుమంత్ని సునీల్ నారంగ్, జాన్వి నారంగ్ రిఫర్ చేశారు. వాళ్లు మా నిర్మాతకి […] The post మన జీవితాల్లో చూసిన కథే.. appeared first on Navatelangana.
ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో ‘కింగ్ బుద్ధ’ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి తీవ్రంగా స్పందించారు.అలాగే గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఇక నుంచి ఎవరైన గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం’ అని సత్యారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన […] The post తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు appeared first on Navatelangana.
బంగారక్క : వినరా కార్మిక వీరసోదరా విజయము నీదేరాకేతిగాడు, జుట్టుపోలుగాడు : తందానా తందానా దేవనందనానా..బంగారక్క : వినరా కార్మిక వీర సోదరీ విజయము నీదేలేవంతలు : తందానా .. తందానా… దేవనందనానా…బంగారక్క : అయ్యా ప్రపంచాన మే నెల1 ని మేడే పండుగ అన్నారే.. అట్టి మేడే పండుగను కార్మికులంతా దీక్షాదినముగ తలచేరే… దేవా…జుట్టుపోలుగాడు : అక్కా! ఒక్క పక్క పండుగ అంటావ్! మరోపక్క దీక్షాదినం అంటావేంటి?కేతిగాడు : మనలో కొందరు ఈ రెండింటిని వేర్వేరుగా […] The post శ్రామిక పోరాటాలే వేగు చుక్కలు appeared first on Navatelangana.
అదొక చిన్న గ్రామం. పేరు శెట్టు పల్లి. పచ్చని చెట్లు, పొలాలు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో అభిరామ్, ఆరాధ్య, అజరు, అశ్విని అనే నలుగురు పిల్లలు చాలా మంచి స్నేహితులు. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, చక్కగా చదువుకునేవారు. పరీక్షలు ముగిసి సెలవులతో పాటు వేసవి కాలం వచ్చింది. ఎండలు ఎక్కువయ్యాయి. చెరువులు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలో నీటి కొరత కనిపించసాగింది. కానీ పిల్లలకు ఈ విషయం అంతగా […] The post వేసవి నేర్పిన పాఠం appeared first on Navatelangana.
– నైట్రైడర్స్తో హైదరాబాద్ ఢీ నేడు– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..నవతెలంగాణ-హైదరాబాద్ ఐపీఎల్19 సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్లు తొలి నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములతో ఆరంభించాయి. కానీ, ఆ తర్వాత ఇరు జట్ల ప్రయాణం పూర్తి భిన్నంగా సాగింది. సన్రైజర్స్ వరుసగా ఐదు విజయాలతో జోరందుకుంది. కోల్కతా నైట్రైడర్స్ పేలవ ఆరంభం నుంచి కోలుకుని ఇప్పుడే రెండు విజయాలు నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయం వేటలో నైట్రైడర్స్… డబుల్ హ్యాట్రిక్ విజయం రేసులో సన్రైజర్స్ […] The post సన్రైజర్స్కు ఎదురుందా? appeared first on Navatelangana.
గుడ్ మానింగ్ రా ఎండా కాలం అని సిబ్రం తెల్లారకేన్ పెట్కునం సుడు మంచి పానీ సెసినమ్ అన్నట్టు సెట్లాకిండ కుసుం టే ఆడంగా ఈడంగా అచి షెవ్లా కాడా తిర్గి పోథుంటే మస్తు మజా.మామిడిసెట్లా పైనా కోయిలా కు కు కుస్తుండి చూడు, నా చిన్ తానం కాడ్నుండి గడి కుసే సమ్యంలా కండ్ల తోని సుద్మాంటే కాన్రాలే కాన్రాకుంటే ఈ పటైతే ఇంటునా కద. సిబ్రంకి రానికే సల్లగ్గా మజ్జిగ, రాగంబాలి గిట్లభతగిపించి పంపమని […] The post సంద్రమ్ల నీటిబొట్టు లెక్క appeared first on Navatelangana.
మాత దేవోభవ, పితదేవోభవ ఆచార్య దేవోభవ.. అన్నారు. తల్లిది ఎన్నటికీ పథమ స్థానమే! అమ్మని ఎంత మంది ఎన్ని రకాలుగా చూపినా ఈ అమ్మ చాలా ప్రత్యేకం! ఆ మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలలో నేడు కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట.. ”బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా..”. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది. మొదలు పెట్టిన కొద్దికాలంలోనే పలువురి ప్రశంసలతో […] The post అద్భుతాలను సష్టించిన తెలుగు నాటకం అమ్మ చెక్కిన బొమ్మ appeared first on Navatelangana.
సాధారణంగా గ్రంథాలయం అనగానే మనకు నిశ్శబ్దంగా ఉండే గదులు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారలు, అక్కడక్కడా చదువుకునే పాఠకులు మాత్రమే గుర్తుకు వస్తారు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలను భద్రపరిచే ఒక స్టోర్ రూమ్ అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. కానీ ఫిన్ల్యాండ్లో పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. అక్కడ గ్రంథలయాలు కేవలం పుస్తకాలను అప్పు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు. అవి ఒక సమాజ సజనాత్మకతను, నైపుణ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన కేంద్రాలుగా […] The post గ్రంథాలయ నిర్వచనాన్ని మార్చిన ఫిన్ల్యాండ్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు రాష్ట్రంలోని కొంత మంది కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. టిఆర్ఎస్ వ్యవస్థాపిక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అని వారు శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బావా బావమరిది పోటీ పడి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వారు విమర్శించారు. హరీష్ రావు బ్లాక్మెయిల్ రావుగా మారుతున్నారని వారు విమర్శించారు. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పదేళ్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రాలేదని వారు చెప్పారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హరీష్ రావు బెదిరిస్తున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల టెండర్ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షంలో కూడా సంపాదించాలన్నదే వాళ్ల ఆలోచన అని, సంపాదనే వాళ్ల పరమావధ
వేసవి మొదలైతే పండ్లతో మార్కెట్ కళకళలాడుతుంది. మామిడి తీపిని పంచుతుంది. పుచ్చకాయ చల్లదనాన్ని అందిస్తుంది. ద్రాక్ష, బత్తాయి, జామ, దోసకాయలు… ఇలా అనేక పండ్లు తమ తమ రుచులతో ఆకట్టుకుంటాయి. కాలానుగుణ ఫలాల సరసన నిశ్శబ్దంగా వచ్చి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేది తాటి ముంజలు. ఇవి కేవలం రుచికోసం తినేవి కాదు. ప్రకతి గర్భంలో సహజంగా రూపుదిద్దుకున్న స్వచ్ఛమైన శీతలాహారం. ఎలాంటి రసాయనాల జాడ లేకుండా, కత్రిమ పక్వం తాకకుండా, చెట్టు గుండెలో పుట్టి నేరుగా మన […] The post ప్రకృతి ఫలం..తాటి ముంజలు appeared first on Navatelangana.
రమేశ్ ”పెరుగుందా?” అని అడగగానే ఆమె ముఖం మ్లానంయింది ”అయ్యో! చెప్పడం మర్చిపోయా. పోయిన అమావాస్యనాడు మన ముసలి గేదె చనిపోయింది. పశువుల దవాఖానా డాక్టర్ని తెప్పించినా, మూడు వందల రూపాయల మందులు వేసినా బతకలేదు” అంటూ ముక్కు చీదుకుంది. చీర అంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ”ఆ గేదెతో తోపాటు మన పది కూడా పోయినట్టుంది రా” అని వాపోయిందిపల్లెటూరి మట్టి వాసన, పశువుల పేడ వాసన, పచ్చటి పైరు వాసన… అన్నీ కలిసిపోయి ఒక తియ్యని […] The post నడిచే దీపాలు appeared first on Navatelangana.
మోదుంపెల్లి శంకరమ్మ… పేరు సాధారణమే అయినా ఆమె జీవితం అసాధారణం. అలుగునూర్ అనే చిన్న గ్రామంలో రాజమ్మ, హన్మంతు దంపతులకు 10 మార్చి 1965న జన్మించారు. నిజానికి ఈమెను జీవితాన్ని గెలవడానికి పుట్టిన యోధురాలిగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే జ్వరం కారణంగా వికలాంగురాలిగా మారింది. ”కాళ్లు బలహీన పడ్డాయి… కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. తండ్రి దూరమయ్యాడు… తల్లి ఒంటరిగా పోరాడింది… పేదరికం చుట్టుముట్టింది. తల్లి చేతుల్లో పెరిగిన ఆ చిన్నారి మనసులో మాత్రం ఒకే లక్ష్యం […] The post చీకటిని చీల్చిన శంకరమ్మ జీవితం appeared first on Navatelangana.

కెమెరా కన్ను మింగిన ఒక సితార రంగుల వలయమైన చలనచిత్ర రంగం దూరం నుండి చాలామందిని ఆకర్షిస్తుంది. అందులోకి ప్రవేశించిన తర్వాత అది ఒక రంగుల వలగా మారిపోతుంది. చలనచిత్ర రంగంలోకి బయట నుండి లోపలికి వెళ్లడం ఎంత కష్టమో అందులో నుండి బయట పడటం కూడా అంతే కష్టం. కన్నవాళ్ళ కోరికో, సినిమాల పట్ల తనకున్న ఆసక్తి వల్లనో తెరపై కనిపించాలన్న ఆకాంక్షనో చివరికి ఆ రంగుల వలకు వేలాడే శవంగా రూపాంతరం చెందుతుంది.ఆ వేలాడే […] The post జాతీయ ఉత్తమ నటి శోభ appeared first on Navatelangana.

చెన్నై: ఐపిఎల్లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘణ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 67 (నాటౌట్), కార్తిక్ శర్మ 54 (నాటౌట్) జట్టును గెలిపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో చెన్నై బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ రియాన్ రికెల్టన్, వన్డౌన్లో వచ్చిన నమన్ ధిర్లు అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. రికెల్టన్ ఐదు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. నమన్ ధిర్ 3 సిక్స్లు, 4 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో ముంబై ఆశించిన స్కోరును సాధించలేక పోయింది.