🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3409 వార్తలు

ఓట్ చోరీ వల్లే ఎంపీగా ఓడిపోయా.. ఎమ్మెల్యే దానం ఆవేదన
పాత
తెలంగాణ

ఓట్ చోరీ వల్లే ఎంపీగా ఓడిపోయా.. ఎమ్మెల్యే దానం ఆవేదన

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఓట్ చోరీ వల్లే గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన చెందారు. ఇప్పుడు జరుగుతున్న ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఓట్ల తారు-మారు వల్లే తాను ఎంపీగా ఓడిపోయానని, తాను కూడా ఓట్ చోరీ బాధితుడినే ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ నేతలు కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోన్లు ట్యాప్ చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం, ఇంకా సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.తండ్రిని విమర్శించడం బాధాకరం.. కవిత తన తండ్రి కెసిఆర్‌ను విమర్శ

రేవంత్ రెడ్డి పోవాలి...కెసిఆర్ రావాలి
పాత
తెలంగాణ

రేవంత్ రెడ్డి పోవాలి...కెసిఆర్ రావాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆ పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పోవాలి...కెసిఆర్ రావాలి అనేది ప్రజల్లో వస్తున్న డిమాండ్ అని, దానిని ఎవరూ ఆపలేదని అన్నారు. ఆర్ధిక వెనుకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పథకం మరింత పటిష్టంగా అమలు చేశారని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కోర్సు పూర్తయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. బకాయిలు వసూలు కోసం యాజమాన్యలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇంకా మెరుగైన ర

డబ్బు దారి చూపే జీవన గడియారం
పాత
మండే వేసవికి జాగ్రత్తలే రక్షణ
పాత
పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
పాత
తెలంగాణ

పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

మన తెలంగాణ/ హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థకు గురైన పవన్‌కల్యాణ్‌కు అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని బాబు ఆకాంక్షించారు. రాజకీయాలకు విరామం ఇచ్చి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా సూచించారు.

నేను ఎవరిపైనా బాటిల్ విసరలేదు..కింద కొట్టాను అంతే.. ముంబై మంత్రిని నిలదీసిన టీనాచౌదరి వివరణ
పాత
వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలనం: ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్‎కు ఈసీ ఆదేశం
పాత
గచ్చిబౌలి ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు కస్టమర్లు
పాత
ఆధార్ కార్డులో బర్త్ డేట్ అప్డేట్ చేసుకోవాలా..! ఈ ఐదు డాక్యుమెంట్లు తప్పనిసరి
పాత
అమెరికా ప్రయాణం.. అంతలోనే విషాదం
పాత
తెలంగాణ

అమెరికా ప్రయాణం.. అంతలోనే విషాదం

మన తెలంగాణ/ హైదరాబాద్: అమెరికా వెళ్లాల్సిన ఎన్‌ఆర్‌ఐ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు భోరునవిలపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామానికి చెందిన జయరాం (27) అమెరికాలో సాఫ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అయితే బంధువుల వివాహ వేడుక కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. శుభకార్యం ముగించుకుని అమెరికాకు వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. ఏలూర్ జిల్లాలోని ముదినేపల్లి మండలం జాతీయ రహదారిపై చినపాలపర్రు వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్

‘నాలుగో స్తంభం’ నలుగుతోందా?
పాత
తెలంగాణ

‘నాలుగో స్తంభం’ నలుగుతోందా?

ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా, నేడు స్వయంకృత పరిమితులు, బాహ్య ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. సమాచార విస్ఫోటం జరిగిన ఈ యుగంలో వాస్తవం కంటే వేగం ముఖ్యమైపోవడం ఒక కొత్త సంక్షోభానికి దారి తీసింది. ఒకప్పుడు వార్త సామాన్యుడి స్వరం అయితే, నేడు అది ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, డిజిటల్ వేదికల మధ్య పోటీ ప్రయోజనాల వలయంలో చిక్కుకుపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. పత్రికా స్వేచ్ఛ కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే […] The post ‘నాలుగో స్తంభం’ నలుగుతోందా? appeared first on Navatelangana.

ప్రాణం ఖరీదు
పాత
రుజువు ‌కోసం…
పాత
ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు
పాత
తెలంగాణ

ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు

అయిదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌తో రాజకీయ చర్చ కొత్త మలుపులు తిరుగుతున్నది.ఇవేవో నిజమైన ఫలితాలే అయినట్టు హడావుడి ఒకవైపు, వాటిని ముందే మరో విధంగా చూపించాలనే వ్యూహాలు మరోవైపు.. రాజకీయ దృశ్యం తికమకగా మారింది.సినిమా కేంద్రమైన తమిళనాడు,నాటకీయ రాజకీయనేత పాలిస్తున్న పశ్చిమబెంగాల్‌ మరింత సందడిగా వున్నాయి. మరి రెండు రోజుల్లో నిజమైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఈ లోగానే చేయగలిగినంత చేసేయాలన్నది వీటి పాచికగా గోచరిస్తుంది.పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఈ సారి ఓడిపోయి బీజేపీ వచ్చేస్తుందని చెప్పిన […] The post ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు appeared first on Navatelangana.

వారే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు: సిఎం రేవంత్
పాత
తెలంగాణ

వారే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు: సిఎం రేవంత్

విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలిప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి శాసనసభ, శాసనమండలి విప్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో శనివారం సాయంత్రం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్‌లు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో త్రాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను ముఖ్యమంత్రికి వారు తెలియచేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిఎం దిశానిర్దేశం చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సిఎం సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థా

ఇరాన్ కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. అమెరికా వార్నింగ్
పాత
తెలంగాణ

ఇరాన్ కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. అమెరికా వార్నింగ్

దుబాయ్ : హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రవాణా నిర్వహణ కంపెనీలకు అమెరికా హెచ్చరికలు వెలువరించింది. సురక్షిత ప్రయాణానికి ఈ కంపెనీలు ఇరాన్‌కు నిర్ణీత పన్ను చెల్లించినట్లు అయితే అటువంటి కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు కంపెనీలకు అలర్ట్‌ను అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. హర్మూజ్ మీదుగా నౌకా రవాణా సాగించాలనుకుంటే తమకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఇటీవలే ఇరాన్ తమ టోల్ ఖరారు చేసింది. దీనిని అమెరికా తీవ్రంగా పరిగణించింది. హర్మూజ్‌పై నియంత్రణ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన పర్వం కొనసాగుతున్న దశలోనే అమెరికా హెచ్చరికలు, అంతర్జాతీయ స్థాయి షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షల ప్రకటనలతో పరిస్థితి మరింత బిగుసుకుంది. టోల్ చెల్లిస్తే తాము ఊరుకునేది లేదు. ఆంక్షలు వలయంలో పడాల్సి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో విషాదం.. కాలేజ్ నుంచి రాగానే డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పాత
ఎంపి పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు..
పాత
తెలంగాణ

ఎంపి పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు..

చండీగఢ్ /న్యూఢిల్లీ : పంజాబ్‌లో రాజ్యసభ ఎంపి సందీప్ పాఠక్‌పై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇటీవలే ఆప్ నుంచి బిజెపిలోకి పార్టీ ఫిరాయించిన ఈ ఎంపిపై రెండు ఎఫ్‌ఐఆర్‌ల దాఖలు కావడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. పోలీసులు ఈ ఎంపిపై బెయిల్‌కు వీల్లేని నిబంధనల మేరకు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అయితే ఆయనపై ఎందుకు వీటిని దాఖలు చేశారనేది పోలీసులు వెల్లడించలేదు.శనివారం ఉదయం ఈ ఎంపి నివాసంపై దాడులు జరుగుతాయని తెలిసిన దశలోనే ఈ ఎంపి వెనుక గేటు నుంచి కారులో బయటకు వెళ్లారు. తరువాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయి ఉంది. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆయన రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇటీవలే ఆప్ ఎంపిలు ఏడుగురు పార్టీ వీడి బిజెపిలో చేరారు. వీరి పార్టీ విలీనం అధికారికంగా రాజ్యసభ సచివాలయం ధృవీకరించింది. ఇప్పుడు బిజెపి ఎంపిలుగా చలామణిలోకి వచ్చే ఈ ఎంపిలలో పాఠక్ కూడా ఉన్నారు. పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌ల దాఖలును బిజెపి ఖండించింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రాబల్యం తగ్గుతూ ఉండటంతో ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బిజెపి మండిపడింది. పంజాబ్ పోలీసును ఆప్

హార్ముజ్ ను దాటిన ..మరో ఎల్పీజీ భారత నౌక సర్వశక్తి
పాత
ప్రైవేట్ సెక్టార్‌లో ప్రజాసేవ గొప్ప విషయం..సత్తయ్య సేవలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి వివేక్
పాత
బజాజ్ పల్సర్ NS400Z ధర తగ్గింది! ఎంతంటే..?
పాత
తెలంగాణ

బజాజ్ పల్సర్ NS400Z ధర తగ్గింది! ఎంతంటే..?

కొత్త బైక్ కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్! ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో తన పాపులర్ పల్సర్ సిరీస్ లో బజాజ్ పల్సర్ NS400Z ను ఇప్పుడు మునుపటి కంటే చౌకగా అందిస్తోంది. 18% GST వల్ల బైక్ ధర మరింత తగ్గింది. ఇపుడు దీని కొత్త ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధర తగ్గింపు వల్ల వినియోగదారులు రూ.24,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత చౌకైన 40-హార్స్‌పవర్ బైక్‌గా నిలిచింది. ఈ తగ్గింపు కేవలం బైక్ ధరపై మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్‌పై కూడా ఉంటుంది. అంటే, ఈ శక్తివంతమైన బైక్‌ను కొనుగోలు చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం అయింది. బజాజ్ పల్సర్ NS400Z ఇంజన్ ఈ బైక్‌లో 349cc ఇంజన్‌ను అమర్చారు. ఇది 40.6 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, ఈ బైక్ వేగంతో పాటు మంచి పనితీరును కనబరుస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ద్వారా ఇంజన్ వేడెక్కకుండా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలలో కూడా బైక్ సజావుగా నడపవచ్చు. బజాజ్ పల్సర్ NS400Z ఫీచర్లు ఫీచర్ల పరంగా, ఇది దాని సెగ్మెంట్‌లో అత్యంత ఫీచర్-రిచ్ బైక్‌గా పరిగణించవచ్చు. ఇది నాలుగు రైడ్ మోడ్‌లను అందిస్తు

IPL 2026: చెపాక్‎లో చెలరేగిన చెన్నై బౌలర్స్.. మోస్తారు స్కోర్‎కే పరిమితమైన ముంబై
పాత
ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం
పాత
తెలంగాణ

ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ పట్టణంలోని భవ్య చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం మహాన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘనంగా సన్మానించి, లక్ష్మి నారాయణ ఫోటోలు బహుకరించారు. The post ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం appeared first on Navatelangana.

Advertisement