23812 వార్తలు








రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి విడుదలైన తొలి పాట ’తబాహీ’ రికార్డు బ్రేకింగ్ స్పందనతో చార్ట్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట ‘మనసాగదే’ (తెలుగు వర్షన్)ను విడుదల చేశారు. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. ‘తబాహీ’ ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, ‘మనసాగదే’ మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని చూపించింది. ఈ పాటలో యష్, తారా సుతారియా రాయా, రెబెకా పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేశాయి. తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వర్షన్కు ’మనసాగదే’ టైటిల్ తో రిలీజ్ చేశారు. తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. యష్, గీతు మోహన్దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క


మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ సవాల్గా మారింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగిన సిరీస్లలో భారత్కు పరాజయాలు ఎదురయ్యా యి. ఇలాంటి స్థితిలో జింబాబ్వే సిరీస్ టీమిండియాకు పరీక్షగా మారింది. కొంతకాలంగా జింబాబ్వే అద్భుత ఆటతో అలరిస్తోంది. పలు సిరీస్లలో సంచలన విజయాలు సాధించింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక తదితర జట్లపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బంగ్లాదేశ్పై టెస్టులో చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే స్వదేశంలో భారత్తో జరిగే సిరీస్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు భారత్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగిన సిరీస్లలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిం ది. టి20 టీమ్కు సారథ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో అరంగేట్రం చేసి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అండగా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వైభవ్ను రెండు మూడు మ్యాచ్లలోని ప్రదర్శన ఆధారంగా విమర్శించడం సరికాదని హితవు పలికాడు. అతడిని సరిగ్గా ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో ఒక తరం చూడని అత్యద్భుత ప్రతిభావంతుడిగా (జెనరేషనల్ టాలెంట్) ఎదిగే సత్తా […] The post రెండు మూడు మ్యాచ్లకే వైభవ్ ని విమర్శించొద్దు: జింబాబ్వే కెప్టెన్ రజా appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్లోని భగత్నగర్లో అజ్మత్అలీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి అలీ ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది దొంగలు తుపాకులు, కత్తులతో కుటుంబసభ్యులను బెదిరించి, వారిని బంధించి నగదు, నగలను అపహరించారు. రాత్రి లైట్లు ఆర్పేందుకు బయటకు వచ్చిన వృద్ధుడిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. 66 తులాల బంగారం, రూ.21లక్షలు, వెండిని ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు. అనంతరం పార్కింగ్ చేసిన 2 బైకులను దొంగలు ఎత్తుకెళ్లారు. The post కరీంనగర్లో భారీ చోరీ appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈసందర్భంగా మాదాపూర్లోని వెంటకరమణ ఇంటితో పాటు మరో 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎస్పీ మాజిద్ఖాన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. The post టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు appeared first on Navatelangana.

కొండాపూర్: హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో విద్యుత్ శాఖ ట్రాన్స్ కో డిఈ ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. ఎసిబి డిఎస్ పి మాజీది అలీఖాన్ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ లోని హెటెక్స్ సమీపంలో ట్రాన్సకో డిఇ ముత్యం వెంకట రమణ ఇళ్లపై ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు హైటెక్స్ లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసంతో పాటు 12 చోట్ల తనిఖీలు చేపట్టారు.





నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టెట్-2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. టెట్ అర్హత లేకుంటే పదోన్నతులు లభించకపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెట్ పాస్ కాని వేలాది మంది ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. […] The post ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్.. నేటి నుంచి దరఖాస్తులు appeared first on Navatelangana.


