🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3737 వార్తలు

థామస్ కప్ బ్యాడ్మింటన్.. చైనా చేతిలో భారత్ ఓటమి
పాత వార్త
తెలంగాణ

థామస్ కప్ బ్యాడ్మింటన్.. చైనా చేతిలో భారత్ ఓటమి

హోర్సెన్స్(డెన్మార్క్): థామస్ కప్‌లో భాగంగా చైనాతో జరిగిన చివరి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడా, ఆస్ట్రేలియాలతో జరిగిన తొలి రెండు టీమ్ విభాగం మ్యాచుల్లో గెలిచిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అయితే చైనాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు ఓటమి తప్పలేదు. చైనా 3-2 తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో లక్షసేన్ 19-21, 21-8, 12-21 తేడాతో లి ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తర్వాత జరిగిన డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట పరాజయం చవిచూసింది. లియాంగ్‌వాంగ్ చాంగ్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ జంట 13-21, 21-13, 24-26తో ఓడిపోయింది. కాగా, తర్వాత జరిగిన సింగిల్స్‌లో యువ సంచలం ఆయుశ్ శెట్టి విజయం సాధించాడు. వెంగ్ హాంగ్‌తో జరిగిన పోరులో ఆయుశ్ 17-21, 21-13, 21-15తో జయకేతం ఎగుర వేశాడు. అయితే కీలకమైన పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌ఎంఆర్ అర్జున్ జోడీ ఓటమి పాలైంది. జిటింగ్‌రెన్ జియాంగ్ జంటతో జరిగిన పోరులో వీరికి ఓటమి ఎదురైంది. ఇక చివరగా జరిగిన సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. లు

Adminఏప్రిల్ 29, 2026 - బుధవారం👁 0
పది లో ఉత్తమ ఫలితాలు.
పాత
తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు
పాత
తెలంగాణ

తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు

నవతెలంగాణ – శాయంపేట: అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వరంగల్ మహమ్మద్ తస్లీమా ను బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతి కుమార్, మాట్లాడుతూ తస్లీమా చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియడారు. గతంలో తస్లీమ్ సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఉండి అనేకమంది పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఉద్యోగ […] The post తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు appeared first on Navatelangana.

బెంగళూరులో గాలి వాన బీభత్సం..ఆస్పత్రి కాంపౌండ్‌ వాల్‌ కూలి..ముగ్గురు పిల్లలతో సహా 8మంది మృతి
పాత
తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో..
పాత
IPL 2026: వాంఖడేలో సెంచరీతో కదం తొక్కిన రికెల్టన్.. ముంబై భారీ స్కోర్
పాత
అహంకారం వద్దు..  టీడీపీ నేతలకు లోకేష్‌ సీరియస్ వార్నింగ్
పాత
మే 21 నుంచి కాళేశ్వరంలో.. సరస్వతీ అంత్య పుష్కరాలు..పోస్టర్ రిలీజ్
పాత
కళంటే ఓ సామాజిక బాద్యత
పాత
తెలంగాణ

కళంటే ఓ సామాజిక బాద్యత

ఇందిర పరాశరం… ప్రముఖ కూచిపూడి కళాకారిణి. కళను పదిమందికి అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. పేద విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో త్రైలోక్య సహృదయ ఫౌండేషన్‌ను స్థాపించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నాట్యమంటే కేవలం వినోదం కోసం కాక ఓ సామాజిక బాధ్యతగా భావించి ఎన్నో సామాజిక అంశాలను కథా వస్తువులుగా తీసుకొని శాస్త్రీయ నృత్యరూపంలో ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌ 29న ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు […] The post కళంటే ఓ సామాజిక బాద్యత appeared first on Navatelangana.

సమ్మర్ ఉత్సవ్ మేళా స్పెషల్..పీపుల్స్ ప్లాజాలో జలకన్యల సందడి
పాత
పది ఫలితాల్లో కస్తూర్బా గాంధీ విద్యార్థుల ప్రభంజనం
పాత
పది ఫలితాల్లో స్పెక్ట్రా హైస్కూల్ విద్యార్థుల హవా
పాత
తెలంగాణ

పది ఫలితాల్లో స్పెక్ట్రా హైస్కూల్ విద్యార్థుల హవా

నవతెలంగాణ -ఆత్మకూరు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్పెక్ట్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. టి. లక్ష్మి 559/600 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే సిహెచ్. యస్విత్ 542 మార్కులతో ద్వితీయ స్థానం, బి. అకిరిత 536 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల […] The post పది ఫలితాల్లో స్పెక్ట్రా హైస్కూల్ విద్యార్థుల హవా appeared first on Navatelangana.

‘కర’కి అందరూ కనెక్ట్‌ అవుతారు
పాత
తెలంగాణ

‘కర’కి అందరూ కనెక్ట్‌ అవుతారు

‘సాధారణ ప్రేక్షకు లందరికీ ‘కర’ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదు రయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్‌, ఎమోషనల్‌ కంటెంట్‌తో చూడబోతున్నాం’ అని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సీహెచ్‌.సతీష్‌కుమార్‌ చెప్పారు. ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు.ఈ సినిమాని నేడు (గురువారం) విఘ్నేశ్వర ఎంటర్టై న్మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ తెలుగులో రిలీజ్‌ […] The post ‘కర’కి అందరూ కనెక్ట్‌ అవుతారు appeared first on Navatelangana.

అందమైన ప్రేమకథ
పాత
ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌
పాత
తెలంగాణ

ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌

హాస్యనటుడు సత్య, దర్శకుడు రితేష్‌ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దా మల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్‌, అజరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 1న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మీడియాతో ముచ్చటించారు. ఇది […] The post ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌ appeared first on Navatelangana.

మొత్తం యూనసే చేశాడు.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం బిగ్ మిస్టేక్: బంగ్లా సర్కార్‎పై షకీబ్ ఫైర్
పాత
Epic Teaser : 'బేబీ' జోడీ రిపీట్.. క్యూట్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ - వైష్ణవిల'ఎపిక్' టీజర్!
పాత
Tamil Nadu Exit Poll 2026:తమిళనాడులో విజయ్ దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలనం
పాత
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం
బ్రేకింగ్
భారత్‌లో లీగ్‌లో పాల్గొన్నందుకు.. అఫ్గాన్ క్రికెటర్లపై నిషేధం
పాత
తెలంగాణ

భారత్‌లో లీగ్‌లో పాల్గొన్నందుకు.. అఫ్గాన్ క్రికెటర్లపై నిషేధం

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా పాల్గొన్నందుకు ముగ్గురు క్రికెటర్లపై నాలుగు నెలలు నిషేధం విధించింది. నిషేధానికి గురైంది.. సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్ ఆలం, మొహమ్మద్ షెహజాద్‌ అని తెలుస్తోంది. ఈ ముగ్గురు లీగ్ క్రికెట్‌లో పాల్గొనేందకు ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) తీసుకోవాలి. కానీ, వీరు అలా చేయలేదు. దీంతో ఈ ముగ్గురిపై బోర్డు చర్యలు తీసుకుంది. ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆలం, షెహజాద్‌లు దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు అఫ్గాన్ బోర్డు ప్రకటించింది. లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌కు ఐసిసి లేదా బిసిసిఐ నుంచి గుర్తింపు లేదు. అందువల్ల ఇందులో అవినీతి జరిగే అవకాశం ఉందని బోర్డు అభిప్రాయపడింది. ఈ లీగ్‌లో మరో అఫ్గాన్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కూడా పాల్గొన్నాడు. కానీ, అతడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
పాత
తెలంగాణ

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకరమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఒకటో, రెండో మ్యాచ్‌లు మినహా ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 43 పరుగులు చేశాడు. అంతేకాక.. ఒక సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరో రికార్డుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా వైభవ్ అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైభవ్ 511 బంతుల్లో 99 సిక్సులు బాదాడు. నిన్నటి మ్యాచ్‌లో మరో సిక్సు కొట్టి ఉంటే.. వైభవ్ ఈ రికార్డును బద్దలుకొట్టేవాడు. కానీ, అలా జరగలేదు. దీంతో మే 1న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రికార్డు కిరాన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. మరి వైభవ్ ఎన్ని బంత

కెటిఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావా వేసిన సంపత్ కుమార్
పాత
మృతురాలి కుటుంబానికి పరామర్శ
పాత
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి పరామర్శ

మహబూబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురుమండలంలోని మునిగలవీడు గ్రామంలో నీరుడు ప్రమీలమ్మ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడు బిక్షం రెడ్డి […] The post మృతురాలి కుటుంబానికి పరామర్శ  appeared first on Navatelangana.

చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన
పాత
తెలంగాణ

చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన

ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి నవతెలంగాణ-నెల్లికుదురు చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు. బుధవారం బంజారా అంగన్వాడీ పరిధిలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా కిషోర్ బాలికలకు, తల్లిదండ్రులను సమావేశపరిచి చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా మొబైల్ వాడకం గేమ్స్ బెట్టింగ్ అంశాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను  సన్మార్గంలో పెట్టాలని ఫోన్ వాడకాన్ని తగ్గించాలని […] The post చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA