
4317 వార్తలు




అమరావతి: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తుండగా ప్రియుడితో కలిసి అతడిని చంపాలనుకొని ప్లాన్ వేశారు. ఓ రౌడీ షీటర్ తో చంపిస్తుండగా భర్త తప్పించుకొని పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లింగాపురం గ్రామంలో ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. జమ్మలమడుగుకు చెందిన దాసరిగాళ్ల నాగసుధీర్ తో శిల్పారెడ్డికి పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి అతడిని చంపాలని భార్య నిర్ణయం తీసుకుంది. శిల్పారెడ్డి దగ్గర ఉన్న బంగారు నగలు అమ్మి వినయ్ అనే రౌడీషీటర్ కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. మర్డర్ చేసిన తరువాత మిగిలిన డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. భర్త ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రౌడీషీటర్ వినయ్ కు సమాచారం ఇచ్చారు. కారుతో బైక్ ను ఢీకొట్టారు. ఈశ్వర్ రెడ్డిని కత్తులతో చంపడానికి ప్రయత్నిస్త

మన తెలంగాణ/హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.14,200 కోట్ల పైచిలుకు బకాయిలను చెల్లించడానికి ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 50 శాతం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, 100 రోజుల్లోగా ఈ బకాయిలను చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై హైకోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించి ఢిల్లీలోని న్యాయ నిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేదా అన్నది వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆర్టీసి కార్మికులతో నేడు చర్చలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకో

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మె రెండో రోజు గురువారం నాటికి ఉద్రిక్తకరంగా మారింది. ముగ్గురు కార్మికులు ప్రభుత్వం తమపట్ల నిర్లక్షం వహిస్తుందన్న ఆగ్రహంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరిలో నర్సంపేటలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా కర్మాన్గాట్ వద్ద గురువారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతదేహం డిఆర్డిఒ అపోలో ఆసుపత్రిలో ఉంచారు. అలాగే మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో రోజుకే ఆర్టిసి కార్మిక సమ్మె తీవ్రతరం దాల్చడంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, మీ డిమాండ్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మెను విరమింపచేసేందుకు శుక్రవారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఐదుగురు మంత్రుల క్యాబినెట్ సబ్కమిటీ కార్మిక సంఘాలతో సమావేశం కావాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. కార్మిక సంఘాలతో చర్చించబోయే మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ప

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్టీసి కార్మికులు క్షణికావేశానికి లోనుకావద్దని, వారి సమస్యలను పరిష్కరించడానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రెవెన్యూ రిసోర్సన్ కమిటీ వేశామని, ఈ కమిటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులు ఉన్నారని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలను గతంలో రెండునెలల్లో చెల్లించేవారని, గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను వేల కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక నెలకు రూ.750 కోట్లను చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా రూ.6వేల కోట్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల ఆత్మహత్యాయత్నం ఘటనల గురించి తెలిసి సిఎం రేవంత్రెడ్డి చలించిపోయారని మంత్రి పొంగులేటి తెలిపారు. అందుకే కేబినెట్ మీటింగ్ను మధ్యలోనే ఆపివేసి మీడియా సమావేశ

చెన్నై /కోల్కతా : రెండు కీలక రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గురువారం అత్యంత కీలకమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక స్థాయిలో ఓటింగ్ రికార్డు అయింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల ఘట్టంలో భాగంగా తమిళనాడులో ఒకే దఫాలో పోలింగ్ ముగిసింది సాయంత్రం ఏడు గంటల వరకూ పాగిన పోలింగ్లో ఇక్కడ 84.98శాతం ఓటింగ్ పోలింగ్ నమోదైంది. రెండు దఫాల ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో తొలి రౌండ్ పో లింగ్లో 91.78శాతం ఓట్లు పోలయ్యాయి. ఎర్ర టి ఎండలు, కోస్తా తీర ప్రాంతాలలో వడగాడ్పులను లెక్కచేయకుండా ఇరు రాష్ట్రాల్లోనూ బారీ సంఖ్యలో ఉదయం నుంచే జనం ఓటేసేందుకు బారులు తీరారు. అత్యధిక స్థాయి పోలింగ్ ఎటువైపు ఫలితానికి దారితీస్తుందో అనే అంచనాలతో ప్రత్యర్థి పార్టీలు లెక్కలకు దిగుతున్నాయి. తమిళనాడులో డిఎంకె అధికారంలో ఉంది. ఇక్కడ ఇ ప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. బెంగాల్లో మే నాలుగవ తేదీన రెండో విడత పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. ఇక్కడ ప్రధాన పోటీ అధికార టిఎంసి, ఇక్కడి ప్రతిపక్షం బిజెపి మధ్యనే తీవ్రస్థాయిలోనే ఉంది. తమిళనాడులో జరిగిన పోలింగ్ మొత్తం మీద దాదాపుగా ప్రశాంతం
– ఇప్పటికీ పోలీసుల అదుపులోనే వంద మంది కార్మికులు– రాజ్యాంగం కల్పించిన అన్ని రక్షణలు ఉల్లంఘన– ఐలు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనోయిడా సమ్మె అనంతరం పోలీసుల చర్యలకు గురైన కార్మికులకు అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. సుమారు వంద మంది కార్మికులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారని, ఎఫ్ఐఆర్తో సహా పోలీసులు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదని పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు […] The post నోయిడా కార్మికులకు న్యాయ సహాయమందిస్తాం appeared first on Navatelangana.
ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలతీరు విద్యా హక్కు ఉల్లంఘనేఖరీదైన పుస్తకాల సూచనలతో పేరెంట్స్కు ఆర్థిక భారంపిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎన్హెచ్ఆర్సీ ఆందోళనకేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈ, తెలంగాణ, ఏపీ సహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు30 రోజుల్లో పాఠ్య పుస్తకాల జాబితాలపై ఆడిట్ చేయాలని ఆదేశంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రయివేట్ పబ్లిషర్ల పుస్తకాల విక్రయంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రయివేట్ […] The post ‘విద్యా వివక్ష’ appeared first on Navatelangana.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ పగ్గాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. గతేడాది జులైలో పీకే పుర్వార్ పదవీ విరమణ తర్వాత సంస్థకు పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడం, అంతర్గత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నా యాన్ని పరిశీలిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం సంస్థలోని కొందరు ఉన్నతాధికారులపై విచారణలు కొనసాగుతుండటం కూడా అంతర్గత నియామకాలకు ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అనుభవజ్ఞుడైన ప్రయివేటు నిపుణుడిని […] The post బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ప్రయివేటు వ్యక్తి..! appeared first on Navatelangana.

వాషింగ్టన్: ఒకప్పుడు భారతీయుల కలల దేశంగా భావించిన అమెరికాపై ఇప్పుడు అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో నిరాశ పెరుగుతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల కారణంగా అమెరికాను విడిచి వెళ్లాలని చాలామంది ఆలోచిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. వాషింగ్టన్కు చెందిన కార్నెగీ ఎండోమెంట్ అనే అంతర్జాతీయ విధాన అధ్యయన సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాలో సెటిలైన వెయ్యి మంది భారతీయుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 40 శాతం మంది అమెరికాను విడిచి వెళ్లాలనే ఆలోచన తమకు వచ్చినట్లు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 14 శాతం మంది తరచూ అమెరికా విడిచి వెళ్లాలని అనిపిస్తోంది అని చెప్పగా, మరో 26 శాతం మంది అప్పుడప్పుడు ఆ ఆలోచన వస్తోంది అని వెల్లడించారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా అమెరికా రాజకీయాలపై విసుగు కలిగింది. అమెరికా విడిచి వెళ్లాలని భావిస్తున్న వారిలో 58 శాతం మంది రాజకీయ పరిస్థితులనే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. జీవన వ్యయం పెరగడం, వ్యక్తిగత భద్రతపై ఆందోళనలు కూడా ముఖ్య కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం అమెరికాలో 52 లక్షలకు పైగా భారతీయ మూలాల ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా. ట్రంప్ రెండో పాలనపై అ
ప్రయివేటు భూమి వ్యవహారంపై పలు ప్రశ్నలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బౌరంపేటలోని సర్వే నెంబర్ 166/9/2 భూమి విషయంలో కలెక్టర్ నిర్ణయాలపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రికార్డులను పరిశీలించి సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడం, రాజకీయ ఫిర్యాదుల ఆధారంగా పూర్వ ఉత్తర్వులను పక్కన పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ప్రయివేటు భూమికి తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తొలగించాలని తహసీల్దార్, కలెక్టర్ను ఆదేశించింది. […] The post మేడ్చల్ కలెక్టర్ నిర్ణయాలపై హైకోర్టు అసంతృప్తి appeared first on Navatelangana.
– ఆందోళనలకు సీఐటీయూ మద్దతు– నర్సంపేట, ఖమ్మంలో ఇద్దరు డ్రైవర్ల ఆత్మహత్యాయత్నం– ప్రయివేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించే యత్నం– పలుచోట్ల అడ్డుకున్న కార్మికులు– కార్మికులకు టెంట్లు ఇవ్వొద్దని తాండూరులో పోలీసుల వార్నింగ్ నోటీస్ వైరల్ రెండో రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా సాగింది. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. సమ్మె శిబిరాల్లో పాల్గొన్న ఇద్దరు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్ […] The post ఆర్టీసీ కార్మికుల నిరసనలు appeared first on Navatelangana.
– ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధం– మిగతా వాటికి సమయం కోరుతోంది.. త్వరలో శుభవార్త వస్తుంది : ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి– గత ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు తీవ్ర నష్టం : ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్– బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంనవతెలంగాణ-హిమాయత్నగర్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలో ప్రభుత్వం నుంచి కార్మికులు శుభవార్త వింటారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల […] The post ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి appeared first on Navatelangana.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపి.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక […] The post ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలి appeared first on Navatelangana.
– వారి డిమాండ్స్ పరిష్కరించకుంటేఉద్యమం ఉధృతం: సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ -జహీరాబాద్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోలో గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. […] The post ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి appeared first on Navatelangana.
మహాసభలో ప్రజా సంఘాల సౌహార్ద సందేశాలుకొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిదేశంలోను, రాష్ట్రంలోనూ రైతాంగ ఉద్యమాలు మరింతగా బలోపేతం కావాలని పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. తద్వారా మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభమైన రైతు సంఘం రాష్ట్ర మహాసభలో వారు సౌహార్ద సందేశాలనిచ్చారు. కేరళ సర్కారుపై విమర్శలు సరికాదు : వ్యకాస ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన హామీలను […] The post రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి appeared first on Navatelangana.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో నిర్వాసిత రైతులను మద్దతు తెలపడానికి గురువారం ఆ గ్రామానికి వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. స్టేషన్కు తరలించి కొన్ని గంటలపాటు ఉంచి అనంతరం వారిని విడుదల చేశారు. భూములు కోల్పోయిన సుమారు 520 మంది రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించాలని ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం, […] The post గూగుల్ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు appeared first on Navatelangana.
రూ.26వేల కనీస వేతనం చెల్లించాలిఎర్రజెండా నీడలోనే కార్మిక రక్షణ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్కరీంనగర్లో ఘనంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రజతోత్సవాలునవతెలంగాణ – కరీంనగర్కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా […] The post లేబర్ కోడ్లు రద్దు చేయాలి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్లు రాజ్యమేలుతున్నారు. ఆ శాఖలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ సిబ్బంది, అధికారులపై ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి ఫోన్నెంబర్లను ట్రాక్ చేసి వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు వీరి ఆగడాల బారిన పడడం విశేషం. చివరకు వార్తలు రాసే జర్నలిస్టుల ఫోన్నెంబర్లను సైతం ఈ డాన్లు ట్రాకింగ్ చేయిస్తూ సమాచారం ఇచ్చే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయిని విక్రయించే వారి ఫోన్నెంబర్లను ట్రాక్ చేయించాలన్న ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేదా కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ, ఈ గంజాయి డాన్లు మాత్రం అనుమతి లేకుండానే ఫోన్నెంబర్లను ట్రాక్ చేయిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది కలిసి గంజాయిని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగు చేయించడం, విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.గంజాయి సా
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్కోఠిలోని డీఎంహెచ్ఎస్ ఎదుట ధర్నానవతెలంగాణ -సుల్తాన్ బజార్ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, స్వీపర్స్, పేషంట్ కేర్, సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియోద్దీన్, కె.యాదనాయక్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్రాహుల్గాంధీతో భేటీహైదరాబాద్లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతో పాటు, వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై అగ్రనేత రాహుల్ గాంధీతో విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను వచ్చే నెలలో […] The post వచ్చే నెలలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ appeared first on Navatelangana.