
4470 వార్తలు
యూఎస్ను శాశ్వతంగా వదిలి వెళ్లాలనుకుంటున్నాం40 శాతం మంది భారతీయుల మనోగతంరాజకీయ పరిస్థితులు, గ్రీన్ కార్డ్ కష్టాలు, వీసా అనిశ్చితినిరాశలో ఇండో-అమెరికన్లున్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించి, సిలికాన్ వ్యాలీలో స్థిరపడాలన్నది కోట్లాది మంది భారతీయులు కల. అయితే ఇప్పుడు ఆ ‘అమెరికన్ డ్రీమ్స్’ కొంత మందికి కల్లగా, మరికొంత మందికి నిరాశగా మారుతున్నాయి. తాజా సర్వే ప్రకారం యూఎస్లో ఉన్న భారతీయులలో 40 శాతం మంది అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. దీని వెనుక […] The post కూలుతున్న అమెరికా కల appeared first on Navatelangana.
– ఈ రంగంలో చైనా, భారత్లు ముందంజ– మందకొడిగా పశ్చిమ దేశాలున్యూఢిల్లీ, బీజింగ్ : ఇక భవిష్యత్ ఇంధనంగా రూపొందనున్న హరిత హైడ్రోజన్ రంగంపై పట్టు సాధించేందుకు చైనా, భారత్లు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ (పునర్వినియోగ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉత్పత్తయ్యే హైడ్రోజన్) ఉత్పత్తి సామర్ధ్యాన్ని నిర్మించుకునేందుకు ఇరు దేశాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి. పారిశ్రామిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపై చైనా దృష్టి కేంద్రీకరించగా, […] The post ఇక భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ appeared first on Navatelangana.
ప్రస్తుత పోస్టింగ్లలోనే కొనసాగింపునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రానికి చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లు గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వి.వి శ్రీనివాస్రావు, 1996 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన చారుసిన్హా, వీ.సీ సజ్జనార్, అనిల్ కుమార్లకు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా మహేశ్ భగవత్, రాష్ట్ర హౌంగార్డ్ విభాగం […] The post ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు డీజీపీలుగా పదోన్నతి appeared first on Navatelangana.
డిపోలకే పరిమితమైన బస్సులురాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతొలిరోజు విజయవంతంరాజకీయపార్టీలు, కార్మిక సంఘాల మద్దతుకరీంనగర్లో రోడ్డు ప్రమాదంసర్కార్ కుయుక్తులు..తప్పుకున్న సూపర్వైజర్ల సంఘంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 97 బస్ డిపోల్లో వేలాదిగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు ప్రభుత్వ మే కారణమనీ, […] The post కదలని చక్రాలు appeared first on Navatelangana.
మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్కు ఎందుకు ముడి పెట్టారుప్రధాని వాస్తవాలు చెప్పాలి..ఆయనది నయవంచనేదానిలో భాగంగానే రాజ్యాంగ సవరణ బిల్లు ఐక్యంగా తిప్పికొట్టి, దేశభక్తి చాటుకున్న ప్రతిపక్షాలుదేశ ప్రజలకు మోడీ సర్కార్ క్షమాపణలు చెప్పాలి : ఎస్వీకే వెబినార్లో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులునవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోమహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టంలేకే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు డీలిమిటేషన్ తో ముడిపెట్టి, రాజ్యాంగ సవరణకు ప్రయత్నించిం దని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మోడీ […] The post మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది appeared first on Navatelangana.
మోడీ సర్కారు అన్నదాతలకిచ్చిన రాత పూర్వక హామీలు విస్మరణదొడ్డిదారిన నల్లచట్టాల అమలుకు యత్నంవాటిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలుఅందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో రైతుల పాదయాత్రలుమద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ చట్టాలుండాల్సిందేకౌలు రైతులను ఆదుకోవాలి..రుణ అర్హత కార్డులివ్వాలికాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలినవతెలంగాణతో తెలంగాణ రైతు సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగానే మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తోంది. ఢిల్లీ రైతాంగ పోరాట సందర్భంగా రైతులకు మోడీ సర్కారు ఇచ్చిన […] The post రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం appeared first on Navatelangana.
– చర్చలు ముగిసే వరకు అమలులో ఉంటుందన్న ట్రంప్– ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ– ఇది ఆకస్మిక దాడుల కోసం ఆడుతున్న నాటకం : ఇరాన్ ఇరాన్తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు ముగిసే వరకూ, ఇరాన్ నేతలు, ప్రతినిధులు ఏకీకృత ప్రతిపాదనతో ముందుకొచ్చే వరకూ ఈ పొడిగింపు అమలులో ఉంటుందని, ఆ దేశంపై దాడులు చేయబోమని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే […] The post కాల్పుల విరమణ పొడిగింపు appeared first on Navatelangana.
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దుసీబీఐ దర్యాప్తు కూడా చేయొద్దుకాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే […] The post కేసీఆర్, హరీశ్రావులకు ఊరట appeared first on Navatelangana.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతించారు. ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టుకు, మంచి వాదనలు వినిపించిన బీఆర్ఎస్ లీగల్ సెల్కు […] The post ప్రభుత్వానికి చెంపపెట్టు appeared first on Navatelangana.
మూడు కేటగిరీలుగా విభజించండి : పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు, సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం ఏ రేవంత్రెడ్డి ఆదేశించారు. వాటిలో పేరున్న బ్రాండ్ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న అన్ని సంస్థలనూ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలనీ, వారితో తరచుగా మాట్లాడు తూ అనుమతులు, భూ కేటాయింపుల అంశాల్లో అవసరమైన ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. బుధవారం సీఎం నివాసంలో […] The post బ్రాండ్ ఆధారంగా ప్రాధాన్యత appeared first on Navatelangana.
పడిపోయిన తలసరి ఆదాయం : ఐఎంఎఫ్ వెల్లడిప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నా మంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదిక తేల్చింది. వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని […] The post బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ appeared first on Navatelangana.
శాటిలైట్ చిత్రాలతో బహిర్గతంమిలిటరీ స్థావరాల నిర్మాణం‘న్యూ రఫా’ ప్రణాళికపై తీవ్ర అనుమానాలు ొ అంతర్జాతీయ సంస్థల నుంచి విమర్శలుగాజా : గాజాపై ఇజ్రాయిల్ దుశ్చర్యలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నగరంలో సైనిక స్థావరాల నిర్మాణంపై ఇజ్రాయిల్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గాజా ప్రాంతంలో పునర్నిర్మాణం నిలిచిపోవడంతో పాటు.. ఇజ్రాయిల్ సైన్యం శాశ్వత స్థావరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఈ చిత్రాల ఆధారంగా వెల్లడైంది. […] The post గాజాలో ఇజ్రాయిల్ దుశ్చర్యలు appeared first on Navatelangana.
– డిపోల నుంచి కదలని బస్సులు బోసిపోయిన బస్టాండ్లు– ప్రయివేట్ వాహనాల సందడి– అద్దె, ఎలక్ట్రిక్ బస్సులతో నెట్టుకొచ్చిన అధికారులు– ప్రయివేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు నోటిఫికేషన్నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగంఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదల్లేదు.. డ్రైవర్లు మొదలు కండక్టర్లు, మెకానిక్లు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్లు బోసిపోయాయి. మరోపక్క ప్రయివేట్ వాహనాల సందడి కనిపించింది. ఈ క్రమంలో అధికారులు పలు చోట్ల ప్రయివేటు డ్రైవర్లతో […] The post ఎక్కడికక్కడే… appeared first on Navatelangana.
– తమిళనాడు, బెంగాల్లో ఏర్పాట్లు పూర్తి– భద్రత కట్టుదిట్టం– మే 4న ఫలితాలున్యూఢిల్లీ : దేశంలో ఎంతో ఉత్కంఠను రేపుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ […] The post నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్ appeared first on Navatelangana.

ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లాయర్గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశా
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో అభివృద్ధి పేరుతో వెలసిన స్టోన్ క్రషర్ యూనిట్ గ్రామాన్ని ధ్వంసం చేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ పనులు అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే అవుతుంది. గ్రామశివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు ఆ ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉండేవి. కానీ, నేడు క్రషర్ల దౌర్జన్యం వల్ల […] The post గుట్టలు కరుగుతున్నాయి… appeared first on Navatelangana.
‘స్వాతంత్య్రానంతరం కూడా మన దేశ సామాజిక, మేధో ప్రపంచంలో కొద్దిమంది ఇంగ్లీషు మాట్లాడే ఉన్నత తరగతుల వ్యక్తుల ఆధిపత్యం చాలాకాలం పాటు కొనసాగింది. స్థానికంగా ఎప్పటి నుంచో ఆధిపత్య వర్గాలుగా ఉంటూ స్థానిక భాషలను ఉపయోగించేవారిలో ఒక తరగతిలో దీనిపట్ల వ్యతిరేకత తలెత్తింది. తమను చిన్నచూపు చూస్తున్నారని, పక్కకు నెట్టివేస్తున్నారని వారిలో కలిగిన భావాలు వారిని భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గేందుకు దోహదం చేశాయి.’…సామాజిక ఆలోచనాపరుల్లో కొందరిలో ఈ విధమైన అభిప్రాయం ఉంది. అంటే కొద్దిమంది […] The post విద్యారంగం – గుత్తపెట్టుబడిదారీ పెత్తనం appeared first on Navatelangana.
ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ రైతులకు అనేక హామీలు గుప్పించారు. రైతులకు ఎదురయ్యే సమస్యలకు అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని కూడా నమ్మబలికారు. తీరా 19న తారీఖున విదేశీ పత్తిపై ఉన్న దిగుమతి సుంకం తీసివేసి భారతీయ పత్తి రైతులను సంక్షోభంలోకి నెట్టివేశాడు. దీంతో ప్రతి సంవత్సరం 177 మిలియన్ డాలర్ల దిగుమతి అయ్యే పత్తి, ఈ ఏడాది 370 మిలియన్ […] The post రైతాంగ సమస్యలపై ‘పొలికేక’ appeared first on Navatelangana.
‘రెండు నలుపులు కలిస్తే ఒక తెలుపు కానే కాదు…’ అన్నారు పెద్దలు. అలాగే ఉంది వారిద్దరి వరస. ఒకరేమో ప్రభుత్వాధినేత.. మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేత… ఇటీవల వీరిద్దరూ నిర్వహించిన భారీ బహిరంగ సభలతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఏం సందేశమిచ్చా రనేది భూతద్దం పెట్టి వెతికినా కానరావటం లేదు. ‘మళ్లీ అధికారంలో కొస్తాం…’ అంటూ ఒకరు హూంకరిస్తే, ‘ఎట్లా వస్తారో చూస్తాం…’ అంటూ మరొకరు రంకెలేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణ భాషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు […] The post ఏం సందేశమిచ్చారు…? appeared first on Navatelangana.


అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం. అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్పై జీవం వృద్ధి చ
