
4606 వార్తలు
మాకోసం కన్నీళ్ళు కార్చొద్దుఇన్నేళ్ళ కాలంలో మీరు చేసిందేమిటి? : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ లేఖప్రధాని జీ.. మహిళా రిజర్వేషన్ అంశంతోనే మీరు జాతినుద్దేశించి ప్రసంగించడం ఆరంభించారు. ”అధికారంలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించడంపై పోరాటం అనేక దశాబ్దాలుగా సాగుతోంది….కాబట్టి అనేకమంది మహిళలు ఈ అంశాన్ని నా ముందు ప్రస్తావించారు కూడా. అందువల్ల అనేకమంది సోదరీమణులు ప్రతీ అంశాన్ని వివరిస్తూ నాకు లేఖలు కూడా రాశారు.”మోడీజీ, మీరు ప్రస్తావించినట్లుగా, ‘దశాబ్దాలు తరబడి సుదీర్ఘంగా […] The post మోడీజీ… మీ ద్రోహాలను కప్పిపుచ్చుకోవద్దు appeared first on Navatelangana.
– ముంపు, విస్తరణ సమస్యలకు పరిష్కారం చూపేవారెవరు?– జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం– పరిష్కారం చూపే వారికే పట్టం కడతామంటున్న ఓటర్లునవతెలంగాణ-భద్రాచలంవర్షాకాలంలో గోదావరి ఉప్పొంగడం, భారీవర్షాలతో భద్రాచలం అతలాకుతలం అవడం పరిపాటిగా మారింది. భద్రాద్రి ప్రజల్లో తమ భద్రతపై ఆందోళన నెలకొంటోంది. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో పట్టణ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. భద్రాచలం ఆలయం చుట్టూ నీరు చేరుతోంది. ప్రమాదకర స్థాయి నీటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంత జరుగుతున్నా […] The post భద్రాద్రి భద్రతే ఎజెండా ! appeared first on Navatelangana.

మేషంకుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయా
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజరు దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్తో విజరు దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇచ్చారు.రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. విజరు దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ […] The post గ్లోబల్ హంగులతో కొత్త సినిమా appeared first on Navatelangana.
‘దేవి’, ‘శత్రువు’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కల్ట్ చిత్రాల నిర్మాత, ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాల దర్శకుడు ఎం.ఎస్.రాజు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఆయన తాజా చిత్రం ‘అగధ’. ఇందులో మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్కు కొత్త ఉత్కంఠను జోడించింది.‘అగధ’ ఫస్ట్ లుక్తో రేగిన ఉత్సుకత ఇప్పుడు తదుపరి వెల్లడికి దారి తీసింది. మునుపటి పోస్టర్లో దైవ విగ్రహం ముందు నిలబడి […] The post ‘అగధ’లో మహాదేవి appeared first on Navatelangana.
హీరో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా సంచలనం సష్టించాయి. రెండు గ్లింప్స్లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్లో కనిపించి మెస్మరైజ్ చేశారు.ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా విడుదలైన గ్లింప్స్ ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ […] The post కేవలం 6 రోజులు.. appeared first on Navatelangana.
అర్జున్ అంబటి హీరోగా గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’.ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ […] The post సరికొత్తగా ‘పరమపద సోపానం’ appeared first on Navatelangana.
అగ్రకథానాయకుడు ఎన్టీఆర్, ‘కెజియఫ్ సిరీస్, సలార్’ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండిస్టీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. […] The post డబుల్ సర్ప్రైజ్ appeared first on Navatelangana.

మేషం కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమ
రఘుకుంచె టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది ట్యాగ్లైన్. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్ చైతన్య మోటూరి మీడియాతో ముచ్చటించారు.గేదెల రాజు అనే రౌడీ షీటర్ క్యారెక్టర్కు రఘు కుంచె పర్పెక్ట్గా సెట్ అవుతారని అనిపించింది. కాకినాడ పరిసర […] The post థ్రిల్ చేసే మర్డర్ మిస్టరీ appeared first on Navatelangana.
‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు.. బానిస బంధాలను తలవంచి అనుకరించరు.. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు.. వారికి నా ఆహ్వానం.. వారికి నా సెల్యూట్’ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొంతమంది యువతను, విద్యార్థుల చేష్టలను చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అనే ఆందోళన కలుగుతోంది. తోటి వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రెండురోజుల కిందట హనుమకొండకు సమీపంలోని ఓ […] The post యువతరం…నైతిక పతనం! appeared first on Navatelangana.


మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా(57) అర్ధ శతకంతో చెలరేగాడు. సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37), స్టబ్స్(27)లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీపై హైదరాబాద్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో టాస్ 3 స్థానానికి దూసుకెళ్లింది.అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. మరోసారి ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్ చర్చల గురించి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఇస్లామాబాద్ వచ్చేదీ లేనిదీ ఇరాన్ చెప్పలేదు. తమ ప్రతినిధి వర్గం ఎలాంటి ప్రయాణ సన్నాహాలు చేయలేదని ఇరాన్ మీడియా పేర్కొన్నది. అయితే నాటకీయంగా నిర్ణయం మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్ […] The post ఇరాన్ మెడమీద కత్తి పెట్టి చర్చలా? appeared first on Navatelangana.
పాలకుల పుణ్యమా అని ఆర్టీసీ మనుగడ, కార్మికుల భవిష్యత్తు రోజురోజుకూ అగమ్య గోచరంగా మారుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న గత ప్రభుత్వం సగం పని మాత్రమే చేసి వెళ్లిపోయింది.’మేం అధికారంలోకి వచ్చాక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం, పాత బకాయిలను చెల్లిస్తాం, కొత్త బస్సులను కొంటాం’ అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో 14వ పేజీలో ప్రకటించింది. రెండు పీఆర్సీలను ఇస్తామంది. 2021 […] The post సీఎం గారూ…ఆర్టీసీ వారియర్స్ను పట్టించుకోరా? appeared first on Navatelangana.
డిలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంట్లో వీగిపోయినా, దేశ రాజకీయ, రాజ్యాంగ చర్చలకు కేంద్ర బిందువైంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ”ఒక మనిషి – ఒక ఓటు – ఒకే విలువ” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరచడం దీని ప్రధాన లక్ష్యం. అయితే భారతదేశంలాంటి విభిన్నతలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రక్రియ కేవలం గణిత సమీకరణంగా మిగిలిపోకుండా, ప్రాంతీయ సమతుల్యం, అభివృద్ధి అసమానతలు వంటి అంశాలను ముందుకు తెస్తోంది. డిలిమిటేషన్ అంటే జనాభా మార్పులకు అను […] The post డిలిమిటేషన్-సమతుల్యత appeared first on Navatelangana.



రాష్ట్రానికి రేవంత్రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్ను ప్రశ్నించారు.మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకు


బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల బహిరంగ సభలో చెప్పిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవేనని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. 72 ఏళ్ళ వయసులో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని ఆయన విమర్శించారు. పౌరసరఫరాల విభాగంలో అవినీతి, అక్రమాలు గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ అవినీతిని ప్రస్తుత మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న బిఆర్ఎస్కు కోవర్ట్ అని విమర్శించారు. రైతుల వద్ద నుంచి కరెంట్ బిల్లులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఆదివాసీల పోడు భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులను ఆదుకోని కెసిఆర్ పంజాబ్కు వెళ్ళి రైతులకు చెక్కుల పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలు

కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్... కెజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ఒక పవర్ఫుల్ సినిమాటిక్ వరల్డ్ను పరిచయం చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 11, 2027న శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచ