
3430 వార్తలు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సైపార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి కావలసిన అన్ని మౌలిక వసతులను త్వరలో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ అన్నారు. శనివారం స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు చదివేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులను కలుపుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు విపరీతము కొట్టడంతో పాదాచారులకు వివిధ గ్రామాలకు వెళ్లి పనుల నిమిత్తం చూసుకొని తిరిగి ఇంటికి […] The post ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-సిర్పూర్ (టి )గ్రామంలో నాటుసారా తయారీతో పాటు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదుపై పాలకమండలి స్పందించింది. గ్రామస్తుల వినతిని పరిగణలోకి తీసుకున్న సర్పంచ్ ఒడ్డెటి నాగమణి, పాలకమండలి సభ్యులు గత నెల 13న నిర్వహించిన గ్రామసభలో ఈ అంశంపై చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్నగర్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. […] The post నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి appeared first on Navatelangana.



నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, హాజరయ్యారు. […] The post యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని “న్యాక్” (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువతను ఉద్దేశించి […] The post నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం appeared first on Navatelangana.



నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రీడాకారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపును వినియోగించుకోవడం ద్వారా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు విక్రమ్, రోహిత్, ఇతర క్రీడాకారుల […] The post సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డినగరంలో ఫిట్నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్–2026 శనివారం స్థానిక ఇండిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది. గజ్వేల్ రన్నర్స్కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్తో పాటు ఆర్కే గ్రూప్ చైర్మన్ జైపాల్ కూడా నిర్వహణలో […] The post కామారెడ్డి ప్రమో రన్ విజయవంతం appeared first on Navatelangana.
– వరుసగా 15 సార్లు 100 శాతం ఉత్తీర్ణత – హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా ప్రసన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ 100 శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాలుగా 2010_2011 బ్యాచ్ నుండి వరుసగా నేటి వరకు 100 శాతం ఫలితాలు సాధిస్తూ విజయపరంపరను కొనసాగిస్తుంది. గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, జిల్లా విద్యాశాఖ అందించిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం, ఉదయం సాయంత్రం ప్రత్యేక […] The post పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత appeared first on Navatelangana.

పరకాల సమీక్షా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరినవతెలంగాణ – పరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి వారు జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్పాయ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు […] The post ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. appeared first on Navatelangana.


వడ్లు వెంటనే కొనాలంటూ స్టేజీ కింద కూర్చొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళననవతెలంగాణ – మిరుదొడ్డి ప్రజాపాలపై ఉన్న ధ్యాస ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతుల వద్ద కనుగోలుపై లేదని బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజా పాలన సభలో నిరసన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం రసాభాసగా మారింది. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే […] The post ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే నిరసన.. ఆవేశంతో మైక్ ధ్వంసం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి హమాలీల కొరతతో మండలంలో వరి ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతుంది. సహకార సంఘాల ద్వారా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగిన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలైన మోషన్ పూర్, ఇసన్న పల్లి, మద్దికుంట, తదితర గ్రామాల్లో హమాలి కొరతతో కొనుగోలు వేగవంతంగా జరగకపోవడంతో, నెలల తరబడి రైతులు కళ్ళల్లోనే రాత్రింబవళ్లు ఉండవలసి వస్తుంది. శనివారం మండలంలోని మోషన్ పూర్ , పోసానిపేట కొనుగోలు కేంద్రాల్లో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి తోపాటు పలువురు కొనుగోలు […] The post హమాలీల కొరతతో కొనుగోలు జాప్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి వేసవిలో జంతువులకు త్రాగునీటి ఏర్పాటు కోసం అటవీ అధికారులు , అడవిలో సాసర్ ఫీట్లల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని మద్దికుంట అడవి ప్రాంతంలో గ్రామపంచాయతీ సహకారంతో సాసర్ ఫీట్లల్లో ట్యాంకర్ ద్వారా నీటిని ఏర్పాటు చేసి జంతువుల త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్రాగునీటి సౌకర్యం లేక గతంలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి మృగ జీవాలు వ్యవసాయ క్షేత్రాల వద్దకు, గ్రామాలకు వచ్చి పశువులను, మనుషులపై దాడి చేసినా ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం […] The post జంతువులకు జలం ఏర్పాటు appeared first on Navatelangana.
నవతెలంగాణ-ఆర్మూర్పట్టణానికి చెందిన నరేష్, శిరీష కూతురు పి సన్నిధి ఇటీవల విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ శనివారం సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తు లో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తాను అని అన్నారు. పట్వారీ తులసి సేవలు స్పూర్తి దాయకం మా లాంటి […] The post ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం appeared first on Navatelangana.
