
3444 వార్తలు

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రీడాకారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపును వినియోగించుకోవడం ద్వారా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు విక్రమ్, రోహిత్, ఇతర క్రీడాకారుల […] The post సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డినగరంలో ఫిట్నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్–2026 శనివారం స్థానిక ఇండిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది. గజ్వేల్ రన్నర్స్కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్తో పాటు ఆర్కే గ్రూప్ చైర్మన్ జైపాల్ కూడా నిర్వహణలో […] The post కామారెడ్డి ప్రమో రన్ విజయవంతం appeared first on Navatelangana.
– వరుసగా 15 సార్లు 100 శాతం ఉత్తీర్ణత – హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా ప్రసన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ 100 శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాలుగా 2010_2011 బ్యాచ్ నుండి వరుసగా నేటి వరకు 100 శాతం ఫలితాలు సాధిస్తూ విజయపరంపరను కొనసాగిస్తుంది. గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, జిల్లా విద్యాశాఖ అందించిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం, ఉదయం సాయంత్రం ప్రత్యేక […] The post పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత appeared first on Navatelangana.

పరకాల సమీక్షా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరినవతెలంగాణ – పరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి వారు జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్పాయ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు […] The post ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. appeared first on Navatelangana.


వడ్లు వెంటనే కొనాలంటూ స్టేజీ కింద కూర్చొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళననవతెలంగాణ – మిరుదొడ్డి ప్రజాపాలపై ఉన్న ధ్యాస ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతుల వద్ద కనుగోలుపై లేదని బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజా పాలన సభలో నిరసన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం రసాభాసగా మారింది. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే […] The post ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే నిరసన.. ఆవేశంతో మైక్ ధ్వంసం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి హమాలీల కొరతతో మండలంలో వరి ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతుంది. సహకార సంఘాల ద్వారా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగిన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలైన మోషన్ పూర్, ఇసన్న పల్లి, మద్దికుంట, తదితర గ్రామాల్లో హమాలి కొరతతో కొనుగోలు వేగవంతంగా జరగకపోవడంతో, నెలల తరబడి రైతులు కళ్ళల్లోనే రాత్రింబవళ్లు ఉండవలసి వస్తుంది. శనివారం మండలంలోని మోషన్ పూర్ , పోసానిపేట కొనుగోలు కేంద్రాల్లో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి తోపాటు పలువురు కొనుగోలు […] The post హమాలీల కొరతతో కొనుగోలు జాప్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి వేసవిలో జంతువులకు త్రాగునీటి ఏర్పాటు కోసం అటవీ అధికారులు , అడవిలో సాసర్ ఫీట్లల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని మద్దికుంట అడవి ప్రాంతంలో గ్రామపంచాయతీ సహకారంతో సాసర్ ఫీట్లల్లో ట్యాంకర్ ద్వారా నీటిని ఏర్పాటు చేసి జంతువుల త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్రాగునీటి సౌకర్యం లేక గతంలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి మృగ జీవాలు వ్యవసాయ క్షేత్రాల వద్దకు, గ్రామాలకు వచ్చి పశువులను, మనుషులపై దాడి చేసినా ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం […] The post జంతువులకు జలం ఏర్పాటు appeared first on Navatelangana.
నవతెలంగాణ-ఆర్మూర్పట్టణానికి చెందిన నరేష్, శిరీష కూతురు పి సన్నిధి ఇటీవల విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ శనివారం సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తు లో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తాను అని అన్నారు. పట్వారీ తులసి సేవలు స్పూర్తి దాయకం మా లాంటి […] The post ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం appeared first on Navatelangana.


పురుషుడితో కుస్తీ పోటీలో పాల్గొన్న మహిళా పహిల్వాన్ నవతెలంగాణ – మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రారంభించారు. గోశాల ఆవరణంలో జరిగిన ఈ కుస్తీ పోటీలో పురుషుడితో హహాళా పహిల్వాన్ పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ కమీటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. […] The post కుస్తీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండె appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని శనగ రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను తూకం వేసి నెలరోజులు అవుతోంది. అయినా ఇప్పటి వరకు తమకు నగదు చెల్లించలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. నేడు తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శనగ పంటను నగదును వెంటనే చెల్లించాలని అందులో పేర్కొన్నారు. The post శనగ పంట నగదు చెల్లించాలని తహశీల్దార్ కు వినతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆర్మూర్ వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం అన్నదాతలు రోడ్డెక్కారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నంబరు జాతీయ రహదారి శివాలయం సమీపంలో వడ్ల కొనుగోలు లో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా బి జె పి జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు ,సొసైటీ మాజీ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని […] The post రోడ్డెక్కిన అన్నదాతలు.. రహదారిపై ధర్నాతో ఉద్రిక్తత appeared first on Navatelangana.

– భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం చేస్తాం– హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరికరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని […] The post హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం appeared first on Navatelangana.

వినతుల పరిష్కారంలో ఆలస్యం వద్దుగ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది99 రోజుల కార్యాచరణతో అభివృద్ధికి వేగంజిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్నవతెలంగాణ-అచ్చంపేటప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా పాలన సభలు దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని బి కే ప్యాలెస్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం స్థాయిలో […] The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
మేడే సందర్భంగా కార్మికులను సన్మానించిన సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డినవతెలంగాణ-వనపర్తికార్మికులు, పాలకవర్గం, ప్రజలు అంతా కలిసి సమిష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని, మరింత అభివృద్ధిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేద్దామని బూసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మే డే సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులను, కార్మిక సంఘ నాయకుడిని గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ […] The post ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం appeared first on Navatelangana.
– యూరియా వినియోగం తగ్గించాల– రుద్రూర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలనవతెలంగాణ-కమ్మర్ పల్లి వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ సమన్వయంతో రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని […] The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..నేల పరీక్ష చేయించాలి appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణనవతెలంగాణ – భువనగిరికార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి విధాలను ఎండగాడదామని నాటి అమరుల స్ఫూర్తితో తో మేడే సందర్భంగా కార్మికుల హక్కుల రక్షణకై కలిసి పోరాడుదామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం రోజు మే డే సందర్భంగా భువనగిరి పట్టణంలో 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జండా శాఖ కార్యదర్శి బండి రవి ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాయ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ లో ఎల్లమ్మ […] The post మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం appeared first on Navatelangana.
నవతెలంగాణ – మోపాల్ రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. రైతులు ఆరబోసుకోని కుప్పలు చేసిన ధాన్యం రాశులు ఎండలకు ఎండి బరువు తగ్గుతుంది. కుప్పలు చేసిన ధాన్యం 15 నుంచి 20 రోజులు అవుతున్న ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం రోజున దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అనంతరం రోడ్డు మీదనే మానవాహారం చేపట్టి […] The post దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.
నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, శిఖర ప్రతిష్ట, ఆంజనేయస్వామి విగ్రహ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న మహా అన్నదాన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు సమక్షంలో చేపట్టారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుసోమయ్య, ఇరిగి మహేష్, […] The post మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.