19555 వార్తలు

టీమిండియాకు తప్పని ఇబ్బందులు మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. తాజాగా శ్రీలంక గడ్డపై జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బుమ్రా దూరమయ్యాడు. కొన్నేళ్లుగా బుమ్రా గాయాలతో సహవాసం చేస్తున్నాడు. అతన్ని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కీలకమైన సిరీస్లకు, టోర్నమెంట్లకు దూరంగా ఉండక తప్పడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శనతో టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతని ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. పిచ్ ఏదైనా తన స్వింగ్తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం అతనికి పరిపాటిగా మారింది. చాలా రోజుల నుంచి భారత జట్టు బౌలింగ్ భారాన్ని బుమ్రానే మోస్తున్నాడు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో జరిగే సిరీస్లలో, టోర్నీలలో మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కానీ గత నాలుగైదేళ్లుగా బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. వరుస గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండా పోతున్నాడు. దీని ప్రభ

నవతెలంగాణ – హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు మాజీ మంత్రి హరీశ్రావు లీగల్ నోటీసులు పంపారు. హరీశ్రావు క్షుద్ర పూజలు నిర్వహించారని మహేశ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేరొంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ఉద్దేశంతో చేసినవేనని పేరొన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని హరీశ్ […] The post టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు హరీష్రావు లీగల్ నోటీసులు appeared first on Navatelangana.











అమరావతి: వివాహితుడితో ప్రేమలో పడిందనే అనుమానంతో కన్న కూతురును చంపేశాడు. అనంతరం కన్నతల్లిని కుమారుడు హత్య చేసి తమ్ముడి భార్యను చంపేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిద్దవటం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... చలమారెడ్డిపల్లె గ్రామంలోని దండోరా కాలనీలో చెవిటివాండ్ల బాబు, సుజాత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు హారిక ఉంది. బాబు పెయిటింగ్ వర్క్లో మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుజాత రిమ్స్లో స్వీపర్గా పని చేస్తుంది. అదే కాలనీకి చెందిన వివాహితుడితో హారిక చనువుగా ఉండడంతో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కూతురు బయటకు వెళ్లకుండా తన తల్లి ఓబులమ్మను కాపాలా పెట్టాడు. జులై 31న పెన్షన్ డబ్బుల కోసం ఓబులమ్మ తన మైదుకూరు మండలానికి వెళ్లింది. ఇంట్లో కూతురు ఒంటిరిగా ఉండడంతో ఆమెపై కన్న తండ్రి దాడి చేసి చంపేశాడు. అనంతరం ఓబులమ్మ వద్దకు వెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య మార్చాడు. అనంతరం పొన్నవోలు వెళ్లి తన తమ్ముడి భార్య ఒంటరిగా ఎందుకు ఉన్నావంటూ మరదలును బాబు చంపడానికి ప్రయత్నించాడు.

రంగారెడ్డి: జీవనోపాధి నిమిత్తం సంవత్సరం క్రితం దుబాయ్కు వెళ్లిన పాతబస్తీ యువతి కనిపింకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన యువతి తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సదరు యువతి వైద్య విధ్య అభ్యసించడంతో ఆస్పత్రిలో విధుల నిమిత్తం దుబాయ్కు గత సంవత్సరం వెళ్లింది. గత నాలుగు ఐదు నెలల నుంచి ఆమె రెండు ఫోన్లు పనిచేయకపోవడంతో దుబాయ్ ఉన్న ఆమె స్నేహితులను విచారించిన ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్జిఐఎకు ఫిర్యాదు చేశారు. దుబాయ్లో ఉన్న భారత ఎంబసీకి వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్ ద్వారా నమోదు చేసి, […] The post ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. […] The post ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు appeared first on Navatelangana.




నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 6 నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. సీట్ల కేటాయింపు ఆగస్టు 13, 16 తేదీల్లో జరిగి, 17న ఫలితాలు విడుదలవుతాయి. రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా […] The post నేటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం appeared first on Navatelangana.

