🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3242 వార్తలు

దేశ విభజన వాదులకు గుణపాఠమిది: బండి
పాత వార్త
తెలంగాణ

దేశ విభజన వాదులకు గుణపాఠమిది: బండి

కరీంనగర్: ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు. తదుపరి మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సిఎం స్టాలిన్, తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వార

Admin21 గంటల క్రితం👁 0
నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన
పాత
తెలంగాణ

నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన

మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులునవతెలంగాణ-తుంగతుర్తిబీసీ గురుకులాల్లో  2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయన్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ […] The post నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన appeared first on Navatelangana.

Trisha: సోషల్ మీడియాలో త్రిష ఓల్డ్ వీడియో వైరల్.. సీఎం అవుతానంటూ బోల్డ్ కామెంట్
పాత
ఎలక్షన్స్ హడావిడి ఓవర్: పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయ్..! మేటర్ లీక్ చేసిన ప్రభుత్వ అధికారి
పాత
నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు
పాత
వైరల్ అవుతున్న రజనీకాంత్ హాట్ కామెంట్స్: టీవీకే గెలుపు పై సోషల్ మీడియాలో చర్చ..
పాత
విజయ్ విక్టరీ ఇలా : పట్టణాల్లో కులం గోడలను బద్దలుకొట్టిన విజయ్ వ్యూహం.. రూరల్ ఏరియాల్లో నిరాశేనే..!
పాత
బెంగాల్‌ గడ్డపై బీజేపీ విజయానికి 5 కారణాలు.. మమతను దాటి కమలం ఎలా వికసించిందంటే?
పాత
తమిళనాడులో విజయ్... బెంగాల్ లో బిజెపి ఆధిక్యం
పాత
తెలంగాణ

తమిళనాడులో విజయ్... బెంగాల్ లో బిజెపి ఆధిక్యం

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. బెంగాల్ బిజెపి కూటమి (3), టిఎంసి (2) స్థానాలలో విజయకేతనం ఎగరేసింది. తమిళనాడులో టివికె రెండు స్థానాలలో గెలుపొందగా 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తోంది. తమిళనాడులో డిఎంకె(2), టివికె(4) స్థానాలలో గెలుపొందింది. అస్సాంలో బిజెపి (14), ఎఐయుడిఎప్ (1) స్థానాలలో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (93), బిజెపి (192), కాంగ్రెస్(01), వామపక్షాలు(01), ఇతరులు(2) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(103), డిఎంకె కూటమి (64), అన్నాడిఎంకె కూటమి(61), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (31), యుడిఎఫ్(73), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(86), కాంగ్రెస్ కూటమి(23), ఇతరులు(01), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(07), కాంగ్రెస్ కూటమి(04), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 12, కాంగ్రెస్ కూటమి(02),

TVK ఆధిక్యం.. విజయ్‌ తండ్రి ఏమన్నారంటే?
పాత
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్..
పాత
తెలంగాణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాడు. చేతి వేలి గాయానికి సంబంధించిన స్కానింగ్, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం అతను ఇంగ్లండ్‌కు పయనమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ గాయపడ్డాడు. […] The post రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్.. appeared first on Navatelangana.

కేరళలో దూసుకుపోతున్న యుడిఎఫ్
పాత
అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి
పాత
తెలంగాణ

అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి

చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్‌కు యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.

విజయ్ నివాసానికి త్రిష..
పాత
ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు
పాత
తెలంగాణ

ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియంలో నిలువెత్తు నిర్ల‌క్ష్యం దాగి ఉంద‌ని, ప్ర‌తి అంశంలో త‌ప్పిదాలు జ‌రిగాయ‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ట్టింపు లేకుండా వ్య‌వ‌హ‌రించింద‌ని టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె వీడియో విడుద‌ల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశార‌ని, […] The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు appeared first on Navatelangana.

TMC గెలవబోతుంది.. కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికెళ్లొద్దు: సీఎం మమత బెనర్జీ
పాత
తమిళనాడులో ఆధిక్యంపై తీవ్ర ఉత్కంఠ ..100 నియోజకవర్గాల్లో 3వేలలోపే ఆధిక్యం
పాత
ఆక్సీజన్ ట్యాంకులు పేలి ముగ్గురికి గాయాలు..
పాత
మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..
పాత
ఆ విధంగానే ఓట్లను దొంగలించారు: మమతా
పాత
తెలంగాణ

ఆ విధంగానే ఓట్లను దొంగలించారు: మమతా

పశ్చిమ బెంగాల్: ఈ ఎన్నికల్లో టిఎంసి గెలవబోతుందని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టిఎంసి నేతలు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటి వరకు 2నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని, పథకం ప్రకారమే బిజెపి ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని విమర్శించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని, టిఎంసి నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. సర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని, టిఎంసి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదని ధ్వజమెత్తారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఓట్ల లెక్కింపుతో ఇసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు.. ఇసితో కలిసి పనిచేస్తున్నాయని మమతా బెనర్జ

బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం
పాత
తెలంగాణ

బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: సోమ‌వారం ఎన్నిక‌ల కౌంటింగ్ వేళ బెంగాల్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో ఎలాంటి ఎన్నిక‌ల‌ ర్యాలీలు, విక్ట‌రీ ర్యాలీలు, రోడ్ షోలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఆయా రాజ‌కీయ పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగే అవకాశం ఉంద‌ని, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు విఘాతం క‌లగకూడ‌ద‌ని, కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు ఎలాంటి అంత‌రాయాలు కలగకుండా నిరోధించడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని పోలీసులు తెలిపారు. మొత్తం 294 […] The post బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం appeared first on Navatelangana.

గెలిచినంత ఈజీ కాదు బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడపటం.. బీజేపీ ముందున్న పెద్ద చిక్కు ఇదే..
పాత
సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ..
పాత
తెలంగాణ

సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ..

నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, రామోజీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని న్యాయవాది చెప్పగా, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించిందని, ఈ నేపథ్యంలో రామోజీరావు మరణంతో కేసు మెయింటైనబుల్ […] The post సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ.. appeared first on Navatelangana.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త రికార్డు.. టీవీకేని గెలిపించిన ఆ 7 సూపర్ హామీలు ఇవే!
పాత
Advertisement