🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4199 వార్తలు

గాయని మంగ్లీ కేసులో...  పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
పాత వార్త
తెలంగాణ

గాయని మంగ్లీ కేసులో... పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

న్యాయవాదికి బ్రీత్ టెస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణమన తెలంగాణ/హైదరాబాద్ : గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయక పోవడంపై న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణను కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. పోలీస్‌స్టేషన్‌లో సిసిటివి కెమెరాల ఫుటేజీని భద్రపరిచారా? అని ప్రశ్నించింది. సిసిటివి కెమెరాల ఫుటేజీని కోర్టుకు ఎందుకు అందజేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం కనబర్చింది. సిసిటివి కెమెరాల ఫుటేజీ సమర్పించ డానికి కొంత వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పంజాగుట్ట ఇన్ స్పెక్టర్‌పై శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, అడ్వకేట్లు కలిసి పనిచేయాలని న్యాయస్థానం సూచించింది. స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు చేయడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. గాయని మంగ్లీతో ప్రాణహాని ఉందం టూ డిజిపి శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి సుబ్బార

Adminఏప్రిల్ 24, 2026 - శుక్రవారం👁 0
ప్రకృతి ప్రేమికునిపై దాడి : మాజీ ఎంపి సంతోష్ ఆవేదన
పాత
తెలంగాణ

ప్రకృతి ప్రేమికునిపై దాడి : మాజీ ఎంపి సంతోష్ ఆవేదన

మన తెలంగాణ/హైదరాబాద్ : కేవలం గొర్రెల కాపరులను చెట్లు నరకవద్దని అభ్యర్థిస్తున్న నిజమైన ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి జరగడంపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగిన అదే 70 ఎకరాల అడవిని ఆయనే పోషించి, సంరక్షిం చారని వెల్లడించారు. కొన్ని సార్లు మాటల కన్నా కళే గొప్పగా మాట్లాడుతుందనే కఠోర వాస్తవాన్ని కళ్ళకు కట్టిన సిహెచ్.మృత్యుంజయ శక్తివంతమైన కార్టూన్‌ను పంచుకున్నారు. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటిని కఠినంగా ఎదు ర్కోవాలని, సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని మాజీ ఎంపి సంతోష్ ఆకాంక్షించారు. న్యాయం తప్పక గెలవాలని ఆయన అభిలషించారు.

IPL 2026: ఐపీఎల్‎లో క్రిస్ గేల్ ఆల్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన సాయిసుదర్శన్
పాత
Paytm: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్.. పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
పాత
బావపై దాడి చేసిన బామ్మర్ధులు
పాత
తెలంగాణ

బావపై దాడి చేసిన బామ్మర్ధులు

మాయమాటలు చెప్పి సోదరిని పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ చెల్లికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని ఆగ్రహంతో బావపై బావమర్ధులు దాడి చేసిన సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వట్టేపల్లికి చెందిన ఆయెషా ఫాతిమా(28) అనే యువతి రెండేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సల్మాన్‌కు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అతడిని ఫాతిమా వివాహం చేసుకోవడం ఆమె సోదరులు సమద్, ఇంతియాజ్, సర్ఫరాజ్ కు ఇష్టం లేదు. ఆయెషా ఫాతిమాకు తమ బంధువైన ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని భావించారు. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో సోదరులు చెల్లి ఆయెషా ఫాతిమాపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయేషా ఫాతిమా గురువారం బండ్లగూడలోని ఓ ఆస్పత్రిలో కుమారుడికి జన్మనిచ్చింది. డెలివరీ అయిన సోదరిని చూడటానికి ఆస్పత్రికి ముగ్గురు సోదరులు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బావ సల్మాన్‌తో గొడవ పడ్డారు. తన సోదరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావని అతనిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన సోదరిపై కూడా చేయి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బండ్లగూడ పోలీసులు

రాజస్థాన్తో మ్యాచ్కి ముందు సన్‌రైజర్స్కు అదిరిపోయే న్యూస్.. కమిన్స్ ఎంట్రీకి లైన్ క్లియర్
పాత
ఎఐ ఉద్యోగాల పేరుతో దగా..
పాత
తెలంగాణ

ఎఐ ఉద్యోగాల పేరుతో దగా..

లక్షల్లో వసూలు...ఆపై బోర్డు తిప్పేస్తున్న కన్సల్టెంట్లుకోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న నిందితులు రోడ్డుపై పడుతున్న నిరుద్యోగులు మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో ఉద్యోగాలు కోల్పోతున్న వారిని జాబ్ కన్సల్టెంట్లు నిండాముంచుతున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేస్తున్నారు. వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించకుండానే బోర్డు తిప్పేసి నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2లక్షలకుపైగా వసూలు చేశారు. కొద్ది రోజులు తమ సంస్థ కార్యాలయంలో శిక్షణ కూడా ఇచ్చారు, తమ సంస్థలోనే ఉద్యోగం ఇచ్చినట్లు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చా జీతాలు ఇచ్చారు. ఇలా మూడు నెలలు జీతాలు ఇచ్చిన నిందితులు తర్వాత కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. కామెల్ క్యూ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని ఓపెన్ చేసిన నిందితులు 450మంది నిరుద్యోగుల నుంచ

దివీస్ కుటుంబంలో పెళ్లి ‘పంచాయితీ’
పాత
తెలంగాణ

దివీస్ కుటుంబంలో పెళ్లి ‘పంచాయితీ’

ఎంగేజ్‌మెంట్ తర్వాత వివాహం రద్దుజూబ్లీహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు మనతెలంగాణ, సిటిబ్యూరోః ప్రముఖ వ్యాపారవేత్త, దివీస్ ల్యాబ్స్ యజమాని డాక్టర్ మురళికృష్ణ ప్రసాద్ కుటుంబంలో పెళ్లి పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివాహం నిశ్చయం తర్వాత ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలతో వివాహ కార్యక్రమం రద్దైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పెళ్లి నేపథ్యంలో వరకట్నం కింద ఇచ్చిన రూ.5కోట్లు తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబ సభ్యులను పెళ్లి కూతురు తల్లి విజయ కోరినా స్పందనలేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దివీస్ యజమాని కుమారుడు, ఆర్‌టిఐ కమిషనర్ కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇరుకుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వరకట్నం కింద ఇచ్చిన రూ. 5కోట్లు తిరిగి ఇవ్వాలని కోరినా వరుడి తరఫున వారు స్పందించకపోవడంతో పెళ్లి కుమార్తె తల్లి విజయ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటో డ్రైవర్ నిజాయితీ
పాత
తెలంగాణ

ఆటో డ్రైవర్ నిజాయితీ

మర్చిపోయిన బంగారు ఆభరణాలు పోలీసులకు అప్పగింత మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు, ఆటో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం...కర్నాటక రాష్ట్రం, గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్ హిరేమఠ్ గురువారం నార్సింగి నుంచి బిర్లామందిర్ వరకు ఉబెర్ ఆటోలో ప్రయాణించారు. బిర్లా మందిర్ వద్ద 6.5తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. తర్వాత గుర్తించినా అప్పటికే ఆటో డ్రైవర్ వెళ్లి పోవడంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఆటో నంబర్‌ను గుర్తించి ఫోన్ చేశారు. చింతల్ బస్తీకి చెందిన కె.నగేష్ పోలీసులు ఫోన్ చేయడంతో బ్యాగు తన ఆటోలోనే ఉందని తెలిపారు. వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆటోడ్రైవర్ నగేష్ నగదు, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను అందించారు. బ్యాగును ఇన్స్‌స్పెక్టర్ సీతయ్య బాధితులకు అందజేశారు. ఆటోడ్రైవర్ నిజాయితీని మెచ్చిన ఇన్స్‌స్పెక్టర్ నగదు బహుమతిని అందజేశారు.

పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి
పాత
చిన్నస్వామిలో సాయి సుదర్శన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పాత
యూత్ను టార్గెట్ చేసే వ్యాధి.. గంటల వ్యవధిలోనే మరణం.. 21 ఏళ్ల యువకుడు చనిపోయిన తీరు చూస్తే..
పాత
పనీర్ కల్తీకి చెక్ పెట్టిన మహారాష్ట్ర సర్కార్.. మే 1 నుంచి అమల్లోకి కొత్త రూల్
పాత
తెలంగాణ నూతన డిజిపిగా సివి ఆనంద్?
పాత
నిరుద్యోగులకు పోస్టల్ శాఖ బిజినెస్ ఐడియా : ఔత్సాహిక వ్యాపారులకు ఆహ్వానం
పాత
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ... కీలక శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్...
పాత
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్
పాత
గుజరాత్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి
పాత
తెలంగాణ

గుజరాత్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్‌సిబిని గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని ఆర్‌సిబి భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సిబి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జిటి ముంబై ఇండియన్స్‌తో దారుణంగా ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ విజయం ఆ జట్టుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో జిటి జట్టులో రెండు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, మనవ్ సుతార్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక ఆర్‌సిబి ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన సాల్ట్ స్థానంలో బెతెల్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ దర్. జిటి: సాయి సుదర్శన్,

Michael Movie review: మైఖేల్ మూవీ రివ్యూ: 'కింగ్ ఆఫ్ పాప్' గా జాఫర్ జాక్సన్ విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?
పాత
103 రన్స్ తేడాతో CSK చేతిలో ఘోర ఓటమి.. ముంబై ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే ఇలా జరగాల్సిందే?
పాత
తిరుమలలో శ్రీవారి సేవ కార్యకలాపాలపై అదనపు ఈవో కీలక ఆదేశాలు..
పాత
మిలియన్‌ మార్చ్‌ కేసులో.. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులకు ఊరట
పాత
ప్రాణాలు తీసుకోవద్దు.. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తది: డిప్యూటీ సీఎం భట్టి
పాత
తీరని ద్రోహం చేశారు.. వారిని గుర్తుపెట్టుకుంటాం: సంజయ్ సింగ్
పాత
తెలంగాణ

తీరని ద్రోహం చేశారు.. వారిని గుర్తుపెట్టుకుంటాం: సంజయ్ సింగ్

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా వేస్తూ.. ఆయనతో కలిపి ఏడుగురు సభ్యులు కూడా ఆప్‌ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆప్‌లో పూర్తి అవినీతి పరుల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై ఆప్ మొట్టమొదటి సరిగా స్పందించింది. రాఘవ్ కామెంట్స్‌పై ఆ పార్ట్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాఘవ్ చద్దా సహా మిగిత వారు పార్టీకి, పంజాబ్‌కు తీవ్ర ద్రోహం చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపిగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బిజెపి పంచన చేరాడని విమర్శించారు.

Advertisement
Sponsored by ATA – American Telugu Association