TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9630 వార్తలు

ఒటిటిలోకి వస్తున్న ‘ధురంధర్-2’.. ఎక్కడ చూడొచ్చంటే..
తెలంగాణ

ఒటిటిలోకి వస్తున్న ‘ధురంధర్-2’.. ఎక్కడ చూడొచ్చంటే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధురంధర్-2’. ఈ మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే థియేటర్‌లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లకి ఇది గుడ్‌న్యూస్ త్వరలోనే ఈ సినిమా ఒటిటిలో సందడి చేయనుంది. భారత్‌లో ఈ సినిమా ‘జియో హాట్‌స్టార్‌’లో రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. జూన్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఒటిటిలో కొన్ని సన్నివేశాలను జోడించారు. థియేట్రికల్ రన్‌ 3 గంటలా 49 నిమిషాలు కాగా, ఒటిటి వెర్షన్ 3 గంటల 52 నిమిషాలుగా ఉండనుంది.

Adminమే 15, 2026 - శుక్రవారం👁 2
ఏపీ విద్యార్థిని బోటనీ ఎగ్జామ్ ఫెయిల్.. రీవాల్యుయేషన్ పెడితే 60/60 మార్కులు.. షాకింగ్!
Dhurandhar 2OTT release: రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ OTT రచ్చ.. జియో హాట్‌స్టార్‌కు నెట్‌ఫ్లిక్స్ ఊహించని షాక్!
సిమ్లాలో పారిశుధ్య‌కార్మికుల భారీ ఆందోళ‌న‌
తెలంగాణ

సిమ్లాలో పారిశుధ్య‌కార్మికుల భారీ ఆందోళ‌న‌

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని సిమ్లాలో పారిశుధ్య‌కార్మికులు క‌దంతొక్కారు. 10 శాతం వేత‌నాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 4-9-14 పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సిమ్లా ఎన్విరాన్‌మెంట్, హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ బ్యూటిఫికేషన్ సొసైటీ (SEHB) వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్ కింద పనిచేస్తున్న 900 మందికి పైగా పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం త‌మ‌ ఉద్యోగాల నుండి తొల‌గించినా అభ్యంత‌రంలేద‌ని, త‌మ డిమాండ్లు అమలు చేసేవ‌ర‌కు పోరాటం […] The post సిమ్లాలో పారిశుధ్య‌కార్మికుల భారీ ఆందోళ‌న‌ appeared first on Navatelangana.

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటేనే సక్సెస్ : విశాక  ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్
మే నెల అగిపోయినట్లు అనిపిస్తుందా..? గ్రహాల 'స్లో మోషన్' వెనక జ్యోతిష్య రహస్యాలివే!
RAPO23: దర్శకుడిగా మారిన రామ్.. సైఫై థ్రిల్లర్ జానర్లో సినిమా అనౌన్స్..
మహీంద్రా కార్లపై అదిరిపోయే ఆఫర్లు..
తెలంగాణ

మహీంద్రా కార్లపై అదిరిపోయే ఆఫర్లు..

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటైన మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగంలో అనేక వాహనాలను విక్రయిస్తోంది. నివేదికల ప్రకారం..ఈ నెలలో ఈ సంస్థ అందిస్తున్న అనేక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయడం ద్వారా లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఈ నెలలో సంస్థ అందిస్తున్న ప్రతి వాహనంపై ఎంత ఆదా చేయవచ్చనే ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా XUV 400 మహీంద్రా భారత మార్కెట్లో XUV 400ను అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీ కొనుగోలు చేయడం ద్వారా అత్యధిక ఆదాను పొందవచ్చు. నివేదికల ప్రకారం..ఈ నెలలో తయారీదారు ఈ ఎస్‌యూవీ పై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లు నగదు తగ్గింపుల రూపంలో ఉన్నాయి. మహీంద్రా BE6 మహీంద్రా ఈ నెలలో BE6 ఎస్‌యూవీ పై రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. తయారీదారు ఈ అవకాశాన్ని నగదు తగ్గింపు రూపంలో అందిస్తున్నట్లు సమాచారం. మహీంద్రా XEV 9e మహీంద్రా భారత మార్కెట్లో XEV 9e ని కూడా అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై తయారీదారు రూ.1.40 లక్షల వరకు ఆదాను అందిస్తోంది.

రూట్ మార్చిన ఇండస్‌ఇండ్ బ్యాంక్.. ఉద్యోగులకు వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్
ప్రధానిమోదీ విమానానికి.. యూఏఈ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్
సమ్మక్క సారక్క వర్శిటీ తవ్వకాల్లో..  పురాతన ఆలయ శిలలు, నాగుపాములు ప్రత్యక్షం
‘నందిగ్రామ్‌’కు బెంగాల్ సీఎం రాజీనామా
తెలంగాణ

‘నందిగ్రామ్‌’కు బెంగాల్ సీఎం రాజీనామా

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ సీఎం సువేంద అధికారి నందిగ్రామ్‌ నియోజ‌క‌వ‌ర్గానికి రాజీనామా చేశారు. శుక్ర‌వారం అందుకు సంబంధించిన రాజీనామా ప‌త్రాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ రథీంద్ర బోస్‌కు అంద‌జేశారు. గ‌త నెల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సువేంద రెండు నియెజ‌క‌వ‌ర్గాల‌ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్‌, భవానిపూర్‌ నుంచి బ‌రిలో నిలిచారు. అధికారి తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో, TMC అభ్యర్థి పవిత్ర కర్ పై 9,665 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అదే […] The post ‘నందిగ్రామ్‌’కు బెంగాల్ సీఎం రాజీనామా appeared first on Navatelangana.

Telugu Film Chamber: కీలక నిర్ణయం తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్.. ‘పెద్ది’ విడుదలపై దిల్ రాజు క్లారిటీ..
జూన్ 21న నీట్-యూజీ ప‌రీక్ష
పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఎబోలా వైరస్ కలకలం..65 మంది మృతి!
హీరో అజిత్ జాతకంలోనూ సీఎం యోగం.. కానీ ఆ ఛాన్స్ వాడుకోలేదు: జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్
టీ షర్ట్, ప్యాంట్ వేసుకోవద్దని గొడవ.. భార్యను చంపి... ఉరేసుకున్న భర్త
తెలంగాణ

టీ షర్ట్, ప్యాంట్ వేసుకోవద్దని గొడవ.. భార్యను చంపి... ఉరేసుకున్న భర్త

లక్నో: ప్యాంట్, షర్ వేసుకుంటుందని భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాదాబ్ (25) అనే యువకుడు, మేనమామ కూతురు నిఖత్ నిషాను(24) పెళ్లి చేసుకున్నాడు. షాదాబ్ తండ్రి దుబాయ్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. షాదాబ్ పెళ్లైన తరువాత ఉద్యోగం లేకపోవడంతో పలుమార్లు ఉద్యోగం చూసుకోవలని భార్య హెచ్చరించింది. మేనమాయ కుటుంబ ముంబయిలో ఉండడంతో నిఖత్ ప్యాంట్, టీ షర్ట్ ధరించేది. షాదాబ్ గ్రామంలో ఉండడంతో అతడి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. భార్యను పలుమార్లు టీ షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకోవద్దని హెచ్చరించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య చంపి అనంతరం అతడు ఉరేసకున్నాడు. గదిలో నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానికుల సహాయంతో బలవంతంగా డోర్ ను ఓపెన్ చేసి చూడగా ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వాట్సప్ సందేశాలలో చాటింగ్ ఉండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది.

శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ : 18 రోజులు నిలిచిపోనున్న ఉత్పత్తి.. లక్షల కోట్ల నష్టం..
ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సింగ్కు బిగ్ షాక్.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
మియాపూర్‌లో దారుణం.. విద్యార్థి అనుమానాస్పద మృతి
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన...
డబ్బుల కోసం మర్డర్స్ చేసే కిరాతకులు ఆ దేశంలోనే దాక్కుంటున్నారు.. యూకే ఆందోళన!
జ్యోతిష్యం : శనివారం అమావాస్య రోజున శని భగవానుడి జయంతి.. పూజ ఎలా చేయాలి.. ఏ మంత్రం పఠించాలంటే..!