🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3220 వార్తలు

ఘటకేసర్ రైల్వే వంతెనను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సిఎం ఆదేశాలు
పాత వార్త
తెలంగాణ

ఘటకేసర్ రైల్వే వంతెనను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సిఎం ఆదేశాలు

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వజ్రేష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపి ఈటేల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ముప్పు రామారావు, జేఏసి ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మచారి, ఎనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Admin14 గంటల క్రితం👁 4
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందన
పాత
గురుకుల ప్రథమ ఇంటర్ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
పాత
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు
పాత
తెలంగాణ

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట(D) కుకునూర్‌పల్లి(M) లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. The post లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు appeared first on Navatelangana.

ఐదు దశాబ్దాల తర్వాత భారత్‌లో లెఫ్ట్ ప్రభుత్వాలకు ముగింపు
పాత
తెలంగాణ

ఐదు దశాబ్దాల తర్వాత భారత్‌లో లెఫ్ట్ ప్రభుత్వాలకు ముగింపు

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం పరాజయం పాలవడంతో, ఐదు దశాబ్దాల తర్వాత భారత్‌లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడింది. 2016లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, దేశంలో మిగిలిన చివరి కమ్యూనిస్టు పాలనగా నిలిచింది.సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వానికి కేరళలో ఎదురైన ఈ ఓటమి, తరతరాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కార్యకర్తలు ఇప్పటివరకు చూడని రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఫలితంతో దేశ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది.చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ నిరంతరంగా అధికారంలో కొనసాగింది. త్రిపురలో 1993 నుంచి 2018 వరకు లెఫ్ట్ పాలన కొనసాగింది. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారంలోకి వచ్చి, 2021లో ఆ ట్రెండ్‌ను అధిగమిస్తూ వరుసగా రెండోసారి గెలిచి ప్రత్యేకతను సాధించింది. అయితే 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు తెరదించింది. అదే విధంగా 2018లో త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలనను బీజేపీ అప్రతిహతంగా ముగించింద

మహిళలకు బంగారం..పెళ్లికి నాణ్యమైన పట్టు చీర
పాత
తెలంగాణ

మహిళలకు బంగారం..పెళ్లికి నాణ్యమైన పట్టు చీర

వస్తూ వస్తూనే తమిళనాడులో హిట్ కొట్టిన విజయ్ వెనువెంటనే తమ టివికె పార్టీ ఎన్నికల వాగ్దానాలపై దృష్టి సారించారు. ముందుగా తమిళ ఆడపడుచులకు ప్రకటించిన కానుకల విషయంపై పట్టుదలతో ఉన్నారని వెల్లడైంది. పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, కుటుంబంలో మహిళ పేరిట ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాసు సిలిండర్లు, 60 ఏండ్ల లోపు మహిళలకు మాసానికి రూ 2500 వరకూ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విజయ్ ఇప్పుడు దీనిని నిలబెట్టుకునే దిశలో ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగారు. 22 క్యారట్ల బంగారం ధర ఇప్పుడు గ్రాముకు రూ 14000 వరకూ పలుకుతుంది. పెళ్లి అప్పుడు మహిళలకు అందించే బంగారం అపార విశ్వాసం పాదుకునేలా చేస్తుంది. వధువుకు నాణ్యమైన పట్టు చీర, తమిళ సాంప్రదాయాల మధ్య అందించడం జరుగుతుందని కూడా విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. బంగారం, పట్టుచీర సెంటిమెంట్ ఎన్నికలలో బాగా పండిందనే విషయాన్ని విజయ్ తెరవెనుక వారు తేల్చిచెపుతున్నారు.సోమవారం మధ్యాహ్నానికి వెలువడ్డ ఫలితాలతో విజయ్ పార్టీ సాధారణ మెజార్టీ బలం 118 కన్నా అతి కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చాయి. అయితే తరువాతి ముఖ్యమంత్రి విజయ్ అనేది స్పష్టం అయింది. ఎన్నికల పత్రంలో విజయ్ పార్టీ అందరికి నా

లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్
పాత
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పంద‌న‌
పాత
తెలంగాణ

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పంద‌న‌

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. కేర‌ళంలో ప్ర‌జాతీర్పును గౌర‌వీస్తామ‌ని పేర్కొంది. ప‌దేండ్ల సీపీఐ(ఎం) పాల‌న‌లో ప్ర‌జాసంక్షేమానికి పాటుబడ్డామ‌ని, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యా, వైద్య‌, వ్య‌వ‌సాయ, ఉపాధి క‌ల్ప‌న‌లో కేర‌ళంలో ఆమోగ‌మైన అభివృద్ధిని చేసి చూపించామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో సీపీఐ(ఎం)తో పాటు మిత్ర‌ప‌క్షాల‌కు ఓటు వేసిన ఓట‌ర్ల‌కు ధ‌న్యవాదాలు తెలిపింది. ప్ర‌తిప‌క్షంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న‌కోసం నిరంత‌రం పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించింది. అధిక […] The post ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పంద‌న‌ appeared first on Navatelangana.

వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం
పాత
వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు
పాత
తెలంగాణ

వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు

మెండుగా పోహకాలు.. పీచు పదార్థాలునవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం అవడానికి తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.మండే ఎండలకు విరుగుడుగా పని చేసే తాటిముంజలు కూడా  సీజన్ కూడా ప్రారంభమైంది.తాటిముంజలు,నీటిముంజలు,పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె,పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తూ,నోరూరిస్తాయి.తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం.తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది.ఐస్ ఆపిల్ […] The post వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు appeared first on Navatelangana.

దళిత బాంధవుడు మంత్రి శ్రీధర్ బాబు
పాత
తమిళనాడు హంగ్ పాలిటిక్స్: విజయ్కు సపోర్ట్ చేయం.. తేల్చి చెప్పిన అన్నాడీఎంకే !
పాత
ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు
పాత
జీపీ ఎంప్లాయిస్ జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ
పాత
విజయ్ చేతిలో CM కుర్చీ.. TVK గెలుపునకు పునాది వేసిన 16 కారణాలు ఇవే..
పాత
జొన్నపంట కొనుగోలు చేయాలని తహశీల్దార్ కు వినతి
పాత
1991 సీన్ రిపీట్ అవుతోందా..? చెన్నైలో డీఎంకేకు చుక్కలు చూపిస్తున్న టీవీకే!
పాత
భూసార పరీక్షలు చేయించుకోండి
పాత
తెలంగాణ

భూసార పరీక్షలు చేయించుకోండి

నవతెలంగాణ-మద్నూర్వ్యవసాయ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట సాగులో రసాయన ఎరువులు తగ్గిస్తూ మోతాదులో వాడుకోవాలని వ్యవసాయ అధికారులు వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి రైతు వేదికలో క్లస్టర్ల పరిధి రైతులతో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు […] The post భూసార పరీక్షలు చేయించుకోండి appeared first on Navatelangana.

విజయ్–త్రిష మ్యాటర్ లోనూ పుష్ప 2 సీన్ రిపీట్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్
పాత
భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్
పాత
తెలంగాణ

భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లోని భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్ నెల‌కొంది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భవానిపూర్ నుంచి బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే. అక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సువేద అధికారి పోటీ చేస్తున్నారు. ఇరువురు మ‌ధ్య హోరాహోరీ పోటీ నెల‌కొంది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు ముగియ‌గా..మ‌మ‌త ఆధిక్యంలో కొన‌సాగుతుంది. ఈక్ర‌మంలోనే ఆ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన‌ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్‌ను మమతా బెనర్జీ సందర్శించారు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను […] The post భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్ appeared first on Navatelangana.

Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్..
పాత
తెలంగాణ

Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్..

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్ లో పోటీ తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లకు టీవీకే గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అస్సాంలో బీజేపీ, పుదిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 108 చోట్ల […] The post Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్.. appeared first on Navatelangana.

భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి
పాత
తెలంగాణ

భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. రసాయన ఎరువులు మోతాదులో వాడుకోవాలని, భూసార పరీక్షలు చేసుకోవాలని, ముఖ్యంగా సాగులో అధికారుల సలహాలు పాటించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నారని, వాటికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ చేతుల మీదుగా పంపిణీ […] The post భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి appeared first on Navatelangana.

రెండు స్థానాల్లోనూ విజయ్ ఘన విజయం..
పాత
తెలంగాణ

రెండు స్థానాల్లోనూ విజయ్ ఘన విజయం..

పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే టివికె చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికార డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు, విజయ్ పోటీ చేసిన పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు, ఆయన పార్టీ టివికె..110కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పనున్నారు. మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టివికె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

హంగ్ వస్తే పరిస్థితి ఏంటి..? 118 సీట్లు రాకపోతే TVK విజయ్ ముందున్న ఆప్షన్స్ ఇవే
పాత
Advertisement