19581 వార్తలు


అంగన్ వాడి కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువునవతెలంగాణ – మల్హర్ రావుతల్లీపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డకు శ్రీరామ రక్ష.పాలివ్వడం ద్వారా బిడ్డతోపాటు తల్లికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 1 నుంచి 7 వరకు అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలు జారీ చేసింది. ఈ క్రమంలో మొదటిరోజు జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో […] The post మల్హర్ లో కానరాని తల్లిపాల వారోత్సవాలు.! appeared first on Navatelangana.


•ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ నవతెలంగాణ – మర్రిగూడ తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాన్ని ఆపాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ అన్నారు. సోమవారం మండలంలోని ఖుదాబక్షపల్లి గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ గ్రామంలో బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 188 గజాల ఇంటి స్థలాన్ని అక్రమంగా స్వాధీనపరచుకొని అందులో మహిళా సమైక్య భవన నిర్మాణం ఏర్పాటు చేయుటకు […] The post పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం ఆపాలి appeared first on Navatelangana.



అమరావతి: పాలన బాగుంటే ప్రజల మీద నెగిటివ్ ప్రభావం ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రాండ్ ఆంధ్రా ఎస్టాబ్లిష్ అయితే తిరుగుండదని అన్నారు. ఆర్థికశాఖపై శ్వేతపత్రం సిఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024లో అఖండ విజయం సాధించామని, కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఎపిని పునరుద్ధరించామని తెలియజేశారు. ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయమే ఉదాహరణ అని 2014 నుంచి ఎపి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన సమయంలో ఆస్తుల పంపకం సవ్యంగా జరగలేదని, 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని విమర్శించారు. 2024 లో ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టామని, రాజధానితో పాటు పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పునర్ నిర్మాణం చేపట్టామని అన్నారు. రెండేళ్లలో రూ.1 లక్షా 49 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని, 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేశామని అన్నారు. మెగా డిఎస్సిలో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగలేదని, ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టు










హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే పేరు ఎత్తగానే టెస్టు క్రికెట్ గుర్తుకు వస్తుంది. టెస్టు క్రికెట్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. ఇటీవల టెస్టు క్రికెట్కు రహానే గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రహానే మూడు ఫార్మాట్లలో ఆడాడు. కానీ టెస్టు క్రికెట్లో విజయవంతమైన బ్యాట్స్మెన్గా రికార్డులు సృష్టించాడు. ఎన్నో టెస్టులు ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్లో మార్మోగుతుంది. వైభవ్ మైదానంలో అడుగు పెట్టాడంటే చాలు రికార్డులు బద్ధలవుతున్నాయి. అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టడంతో పాటు అతి తక్కువ వయసులో హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. కానీ వైభవ్ ఒక్క రికార్డు మాత్రం బద్దలు కొట్టలేడు. టి20 అంతర్జాతీయ ఆరంగ్రేట్ మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రహానే రికార్డు సృష్టించాడు. తొలి 20 మ్యాచ్లో రహానే 61 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరు బద్దలు కొట్టలేదు. వైభవ్ అరంగ్రేటం మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ రికార్డును వైభవ్ కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో సూర్యవంశీ ఎన్ని సెంచరీలు చేసిన ఈ రికార్డు ర




జెన్జెడ్ యువత ఉద్యమం ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు, ప్రతిపక్షాలకు కూడా సవాలుగా మారింది. ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే ఉద్యమం కాదు ఇది. వీరంతా పరిస్థితుల బట్టి, సమస్యల తీవ్రత బట్టి తమ ఓట్ల శక్తిని మార్చుకునే ‘ఫ్లోటింగ్ ఓటర్లు’. అందువల్ల 2029 ఎన్నికల్లో వీరి ఓటు నిర్ణయం కీలక పాత్ర వహించే అవకాశం కనిపిస్తోంది. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీపై ఉధృతంగా సాగిన వీరి నిరసనలతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తరువాత వీరి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం తదితర పరిణామాల ఫలితంగా వీరి నిరసనలు ముగిసినా, వీరి అసలు ప్రభావం రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ ఉద్యమం చాలా మంది యువ ఓటర్లను చైతన్యపర్చింది. ఎన్నికల్లో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ప్రతిపక్షాల సంగతి పరిశీలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను వారు ప్రభుత్వంపై పెల్లుబికిన అసంతృప్తిగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రజాగ్రహాన్ని రానున్న ఎన్నికల్లో తమకు ఓటుబ్యాంకుగా మార్చుకోవచ్చని ఆశపడుతున్నారు. వీరి అంచనా తప్పు కాకపోయినా అది అసంపూర్తి అని చెప్పవచ్చు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండవచ్చు. కానీ అదే సమయంలో ప్రతిపక


మహబూబ్నగర్ రూరల్: బండి సంజయ్కి ఆహ్వానం