🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24578 వార్తలు

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కీలక అప్ డేట్..
తెలంగాణ

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కీలక అప్ డేట్..

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కీలక అప్ డేట్..

Adminజూలై 19, 2026 - ఆదివారం👁 1
క్రిప్టో స్కీమ్‌లో రూ.10 కోట్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి
తెలంగాణ

క్రిప్టో స్కీమ్‌లో రూ.10 కోట్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి

నవతెలంగాణ-ఆలేరు టౌన్ క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఆలేరు పట్టణానికి చెందిన వందలాది మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్‌ను వెంటనే అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆలేర్ పట్టణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు బాధితులు వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్‌కు చెందిన ఎం.డి. గౌస్, అతని భార్య వజీద కలిసి యూనిటీ మెటా (యూనిటీ మేట) కంపెనీ పేరుతో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని […] The post క్రిప్టో స్కీమ్‌లో రూ.10 కోట్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
108 అంబులెన్స్‌లో మహిళకు ‘ప్రసవం’
తెలంగాణ

108 అంబులెన్స్‌లో మహిళకు ‘ప్రసవం’

– పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యూపీ మహిళ– 108 సిబ్బందిని అభినందించిన జిల్లా అధికారులు నవతెలంగాణ-సత్తుపల్లిసత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవి అనే గర్భిణికి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి హుటాహుటిన ఆమె ఉంటున్న నివాస స్థలానికి చేరుకున్నారు. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు(ఈఎంటీ) ప్రవీణ్, పైలట్ కట్టం మహేష్ స్థానిక ఆశా వర్కర్ సహాయంతో బాధితురాలిని సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ […] The post 108 అంబులెన్స్‌లో మహిళకు ‘ప్రసవం’ appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం
తెలంగాణ

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం

– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి– ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన నవతెలంగాణ-సత్తుపల్లినీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ సీపీఐ(ఎం) […] The post సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ
తెలంగాణ

గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ

• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ • ఎలోని కుంట మరమ్మతు పనులు ప్రారంభం నవతెలంగాణ -పెద్దవంగర గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చొరవ చూపుతానని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. ఆదివారం పెద్దవంగర గ్రామంలోని ఎలోని కుంట కట్ట మరమ్మతు పనులను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ […] The post గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
సాగునీటి జలాలను విడుదల చేయాలి
తెలంగాణ

సాగునీటి జలాలను విడుదల చేయాలి

• బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో నవతెలంగాణ – పెద్దవంగరఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి సాగునీటి జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వెలిగొండ -తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు […] The post సాగునీటి జలాలను విడుదల చేయాలి appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం
తెలంగాణ

ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం

నవతెలంగాణ-రెంజల్ రెంజల్ మండలం సాటాపూర్ ఉప సర్పంచ్ వికార్ పాషా ను రెంజల్ మండల ఉప సర్పంచ్ లందరూ ఆయనకు శలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రెంజల్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎప్పటికైనా తరువాత ఆయన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం తమకు గర్వకారణమని ఉప సర్పంచులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు సర్దార్ చరణ్ సింగ్, శ్రీకాంత్, అఫ్జల్, శ్రీనివాస […] The post ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టీమిండియాకు భారీ టార్గెట్
తెలంగాణ

చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టీమిండియాకు భారీ టార్గెట్

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు.. ఓపెనర్లు డకెట్, బెతెల్ లు 192 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. డకెట్(135 బంతుల్లో 141 పరుగుల) సూపర్ సెంచరీ అలరించాడు. ఇక, బెతెల్ (91) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత జో రూట్ (74 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగగా.. చివర్లో జోస్ బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే అజేయంగా 41 పరుగులతో విజృంభించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. మరికాసేపట్లో భారత్ 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత భౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

జూలై 19, 2026 - ఆదివారం
1
రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ

రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ ఫుట్‌వేర్ షాపును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వ్యాపారంలో నిరంతరం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. “కస్టమర్ల సంతృప్తే వ్యాపార విజయానికి మూలం. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా […] The post రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
ప్రకృతికి జీవం పోద్దాం – ప్లాస్టిక్‌ ను నిషేదిద్దాం
తెలంగాణ

ప్రకృతికి జీవం పోద్దాం – ప్లాస్టిక్‌ ను నిషేదిద్దాం

– అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం లో పర్యావరణ.. పరిరక్షణకు ప్రతిజ్ఞ– రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు నవతెలంగాణ – కామారెడ్డి“ప్రకృతికి జీవం పోదాం”- ప్లాస్టిక్‌ ను నిషేదిద్దాం నినాదంతో అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం పర్యావరణ. పరిరక్షణ కు ప్రతిజ్ఞ చేద్దామని రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి అవగాహన […] The post ప్రకృతికి జీవం పోద్దాం – ప్లాస్టిక్‌ ను నిషేదిద్దాం appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
0
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి

– మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం – సర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – తొగుట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన […] The post కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి appeared first on Navatelangana.

జూలై 19, 2026 - ఆదివారం
1
97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!
తెలంగాణ

97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

జూలై 19, 2026 - ఆదివారం
4
రేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..
తెలంగాణ

రేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..

రేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..

జూలై 19, 2026 - ఆదివారం
6
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ
తెలంగాణ

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ

లండన్: టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్‌ని నమోదు చేశారు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర-మహేళ జయవర్ధనే కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచులు ఆడాకరు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ శ్రీలంక ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక రోహిత్, కోహ్లీల జోడీ ఈ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతోంది. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకూ 67 టెస్టులు, 159 టి-20లు, 287 వన్డేలు ఆడాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 125 టి-20లు, 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.

జూలై 19, 2026 - ఆదివారం
5
రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..
తెలంగాణ

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

జూలై 19, 2026 - ఆదివారం
2
అల్ఫ్రాజోలం తయారీ.. 12 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్
తెలంగాణ

అల్ఫ్రాజోలం తయారీ.. 12 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్

భూత్పూర్: మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో 23 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిని జయప్రకాశ్ గౌడ్‌గా గుర్తించారు. నిందితుడు గతలో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో అల్ఫ్రాజోలం తయారీ కేసులో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలై స్వగ్రామంలో మళ్లీ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశాడు. జయప్రకాశ్‌పై ఈగల్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నేడు అరెస్ట్ చేశారు.

జూలై 19, 2026 - ఆదివారం
0
మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి..  అర్థరాత్రి వచ్చే అలర్ట్స్తో ఎంత డేంజరంటే..
తెలంగాణ

మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి.. అర్థరాత్రి వచ్చే అలర్ట్స్తో ఎంత డేంజరంటే..

మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి.. అర్థరాత్రి వచ్చే అలర్ట్స్తో ఎంత డేంజరంటే..

జూలై 19, 2026 - ఆదివారం
1
భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి
తెలంగాణ

భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

నాగాలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. నాగాలాండ్ పోలీసులు సహా అస్సాం రైఫిల్స్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, మౌలికసదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

జూలై 19, 2026 - ఆదివారం
1
జాతీయ అవార్డు వచ్చింది.. బాల నటి భావోద్వేగం
తెలంగాణ

జాతీయ అవార్డు వచ్చింది.. బాల నటి భావోద్వేగం

చెన్నై: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరికొన్ని చిత్రాలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. తమిళ చిత్రాలకు కూడా అవార్డులు లభించాయి. విజయ్ సేతుపతి నటించి ‘మహరాజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హఇట్‌గా నిలిచిన విషయం తెలిందే. ఈ చిత్రంలో నటించిన బాల నటి సచనా నమీదాస్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూసిన సచనా.. తన పేరు వినగానే ఒక్కసారిగా ఎమోషనల్‌ అయి.. కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సచనా నమీదాస్‌ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026

జూలై 19, 2026 - ఆదివారం
6
బంగారంలా కనిపిస్తుంది.. కానీ అసలు నిజం వేరే! ఫిఫా ట్రోఫీపై 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
తెలంగాణ

బంగారంలా కనిపిస్తుంది.. కానీ అసలు నిజం వేరే! ఫిఫా ట్రోఫీపై 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

బంగారంలా కనిపిస్తుంది.. కానీ అసలు నిజం వేరే! ఫిఫా ట్రోఫీపై 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

జూలై 19, 2026 - ఆదివారం
3
స్కూల్లో డ్రగ్స్ ఏంట్రా...? బోయిన్ పల్లి మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేంద్రం గుట్టురట్టు...
తెలంగాణ

స్కూల్లో డ్రగ్స్ ఏంట్రా...? బోయిన్ పల్లి మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేంద్రం గుట్టురట్టు...

స్కూల్లో డ్రగ్స్ ఏంట్రా...? బోయిన్ పల్లి మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేంద్రం గుట్టురట్టు...

జూలై 19, 2026 - ఆదివారం
3
నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు..  ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు
తెలంగాణ

నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు

నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు

జూలై 19, 2026 - ఆదివారం
1
అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!
తెలంగాణ

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!

జూలై 19, 2026 - ఆదివారం
1
జూబ్లీహిల్స్ పెద్దమ్మకు బంగారు బోనం.. సికింద్రాబాద్లో ఘటాల ఎదుర్కోలు..  బోనాల శోభతో వెలిగిపోతున్న హైదరాబాద్
తెలంగాణ

జూబ్లీహిల్స్ పెద్దమ్మకు బంగారు బోనం.. సికింద్రాబాద్లో ఘటాల ఎదుర్కోలు.. బోనాల శోభతో వెలిగిపోతున్న హైదరాబాద్

జూబ్లీహిల్స్ పెద్దమ్మకు బంగారు బోనం.. సికింద్రాబాద్లో ఘటాల ఎదుర్కోలు.. బోనాల శోభతో వెలిగిపోతున్న హైదరాబాద్

జూలై 19, 2026 - ఆదివారం
1
← వెనుక335 / 1025తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి