🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

23846 వార్తలు

టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ

టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

ఇన్-సర్వీస్ టీచర్స్- కోసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, సంక్షేమ శాఖ విద్యాసంస్థలు, మోడల్ స్కూళ్లు, తదితర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. టీచర్ల అర్హతలను నిర్ధారించడం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచిన నిబంధనలు, షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బుధవారం నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం..ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి, తదుపరి పదోన్నతులు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్‌లతో పాటు ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్‌లు నిర్వహించే

Adminజూలై 21, 2026 - మంగళవారం👁 0
70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!
తెలంగాణ

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

జూలై 21, 2026 - మంగళవారం
0
సిక్కిం సొరంగంలో కొండచరియలు విరిగి పడి పది మంది మృతి
తెలంగాణ

సిక్కిం సొరంగంలో కొండచరియలు విరిగి పడి పది మంది మృతి

గ్యాంగ్‌టక్: సిక్కిం నామ్చి జిల్లా లోని జోలుంగే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. అక్కడ శిథిలాల తొలగింపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ సొరంగంలో కొండచరియలు విరిగి పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రాజెక్టు అధికారులు, కార్మికులతోపాటు మొత్తం 25 మంది సొరంగంలో చిక్కుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అకస్మాత్తుగ సోమవారం కొండచరియలు విరిగి పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 కి పది మృతదేహాలను వెలికి తీసినట్టు , వీరిలో ఏడుగురిని గుర్తించినట్టు ఇంకా గుర్తింపు కాని మూడు మృతదేహాలను జిల్లా ఆస్పత్రి సింగ్టమ్, ఎస్‌టిఎన్‌ఎం ఆస్పత్రికి పంపినట్టు జిల్లా అధికారులు వివరించారు. గుర్తించిన ఏడు మృతదేహాల్లో న

జూలై 21, 2026 - మంగళవారం
0
విద్యార్థులపై లాఠీఛార్జిపై భగ్గుమన్న విపక్షాలు.. ఉభయ సభలు వాయిదా
తెలంగాణ

విద్యార్థులపై లాఠీఛార్జిపై భగ్గుమన్న విపక్షాలు.. ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: నీట్ లీక్, విద్యార్థుల ఛలో పార్లమెంటు నిరసనలపై పోలీసుల లాఠీఛార్జి వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. విపక్షాల ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారంనాడు కూడా ఎలాంటి సభా కార్యక్రమాలు జరక్కుండా ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు లోబడి విపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ ఓం బిర్లా నచ్చచెప్పినప్పటికీ విపక్షాలు పట్టువీడకపోవడంతో సభను మొదటిసారి ఆయన వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్షాలను తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ బుధవారంనాటికి వాయిదా పడింది. ఇటు రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పోలీసు చర్యను సభలో లేవనెత్తారు. అధికార పార్టీ సభ్య

జూలై 21, 2026 - మంగళవారం
10
హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన.. ఖైరతాబాద్, అమీర్ పేట్లో  భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ

హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన.. ఖైరతాబాద్, అమీర్ పేట్లో  భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన.. ఖైరతాబాద్, అమీర్ పేట్లో భారీగా ట్రాఫిక్ జామ్

జూలై 21, 2026 - మంగళవారం
8
అమెరికాలో విషాద ఘటన.. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మృతి
తెలంగాణ

అమెరికాలో విషాద ఘటన.. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మృతి

అమెరికాలో విషాద ఘటన.. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మృతి

జూలై 21, 2026 - మంగళవారం
8
ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వ విజయాలను వివరించండి: ఎంపిలకు మోడీ పిలుపు
తెలంగాణ

ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వ విజయాలను వివరించండి: ఎంపిలకు మోడీ పిలుపు

న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యమని, ప్రజల మధ్యకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ విజయాలను విసృ్తతంగా వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఎంపీలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి క్షణాన్ని అంకితం చేయాలని సూచించారు. మంగళవారం జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, దేశమే మొదట అన్న భావనతో పనిచేయాలని ప్రధాని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ప్రతి ఎంపీ తన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశ సంక్షేమానికి అంకితం చేయాలి. దేశ అభివృద్ధి, సుసంపన్నత కోసం నిరంతరం కృషి చేయాలని ప్రధాని సూచించారు అని తరుణ్ చుగ్ వెల్లడించారు.భారత్ అంతర్జాతీయ వేదికపై మరింత ప్రభావాన్ని చూపుతోందని, భారత యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతోందని ప్రధాని సమావేశంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ విధానం, సంక్షేమ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రధాని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రధాని నాయకత్వంల

జూలై 21, 2026 - మంగళవారం
2
Operation Safed Sagar Trailer: కార్గిల్ యుద్ధం వెనుక అసలు నిజాలు.. రోమాలు నిక్కబొడిచేలా 'ఆపరేషన్ సఫేద్ సాగర్'!
తెలంగాణ

Operation Safed Sagar Trailer: కార్గిల్ యుద్ధం వెనుక అసలు నిజాలు.. రోమాలు నిక్కబొడిచేలా 'ఆపరేషన్ సఫేద్ సాగర్'!

Operation Safed Sagar Trailer: కార్గిల్ యుద్ధం వెనుక అసలు నిజాలు.. రోమాలు నిక్కబొడిచేలా 'ఆపరేషన్ సఫేద్ సాగర్'!

జూలై 21, 2026 - మంగళవారం
1
విద్యార్థులపై పోలీసుల దాడికి ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ
తెలంగాణ

విద్యార్థులపై పోలీసుల దాడికి ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల సమస్యపై చర్చ జరిపేందుకు తాను ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతి కోరగా, ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారని రాహుల్ వెల్లడించారు. పార్లమెంట్‌లో చర్చ జరపాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరం అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం భారతీయ విలువలకు విరుద్ధమని రాహుల్ విమర్శించారు. నిన్న జరిగిన ఘటనపై ప్రధాని ఇప్పటివరకు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు. విద్యార్థులను ఈ విధంగా కొట్టించడం పూర్తిగా తప్పు అని అన్నారు.దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల నిర్వహణ పూర

జూలై 21, 2026 - మంగళవారం
1
లెక్చరర్ వేధించాడని.. మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ

లెక్చరర్ వేధించాడని.. మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

లెక్చరర్ వేధించాడని.. మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

జూలై 21, 2026 - మంగళవారం
1
ప్రధాని మోడీ నివాసం దగ్గర మూడున్నర గంటలు హైడ్రామా.. భారీగా చేరుకున్న పోలీసులు
తెలంగాణ

ప్రధాని మోడీ నివాసం దగ్గర మూడున్నర గంటలు హైడ్రామా.. భారీగా చేరుకున్న పోలీసులు

ప్రధాని మోడీ నివాసం దగ్గర మూడున్నర గంటలు హైడ్రామా.. భారీగా చేరుకున్న పోలీసులు

జూలై 21, 2026 - మంగళవారం
2
Chiranjeevi: 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్‌కు చిరంజీవి.. కిరణ్ అబ్బవరం మూవీకి మెగా బూస్ట్!
తెలంగాణ

Chiranjeevi: 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్‌కు చిరంజీవి.. కిరణ్ అబ్బవరం మూవీకి మెగా బూస్ట్!

Chiranjeevi: 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్‌కు చిరంజీవి.. కిరణ్ అబ్బవరం మూవీకి మెగా బూస్ట్!

జూలై 21, 2026 - మంగళవారం
0
ఈ నెల 26న రాష్ట్రానికి అమిత్ షా
తెలంగాణ

ఈ నెల 26న రాష్ట్రానికి అమిత్ షా

బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో మంతనాలుమన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నప్పటికీ, బిజెపి రాష్ట్ర నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఏమిటీ ?, పార్టీ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ? వంటి ప్రశ్నలను కేంద్ర మంత్రి అమిత్ షా కురిపిస్తే, వాటికి సరైన సమాధానం చెబుతూనే లిఖితపూర్వకంగా ఓ నివేదిక ఇచ్చేందుకు ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 26న అమిత్ షా మధ్యాహ్నం 12.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి 1.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బిఎస్‌ఎఫ్‌కు చెందిన హెలికాప్టర్‌లో కరీంనగర్ చేరుకుని, అక్కడ ప్రతిమా విద్యా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్‌లో బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో కొంత సేపు మంతనాలు జరుపుతారు. అక్

జూలై 21, 2026 - మంగళవారం
1
మంత్రి సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ

మంత్రి సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేసిన హైకోర్టు

రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన మంగళవారం విచారించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న చర్యలను, కేసులో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో సీసీ నెం.308/2024లో సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ముగింపు పలికింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే 2021 ఏప్రిల్ 26న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ పథకంలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తో పాటు విపత్తు నిర్వహణ చ

జూలై 21, 2026 - మంగళవారం
0
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
తెలంగాణ

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన బొగత జలపాతం మళ్లీ సవ్వడులు చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన పచ్చ-దనం మధ్య వెలసిన ఈ జలపాతం, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలకళను సంతరించుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాల నుంచి ఇసుకవాగు ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, కొండకోనల గుండా నీరు నుర-గలు కక్కుతూ పాలధారలా కిందకు దుముకుతోంది. కొండల మధ్య హోరెత్తుతున్న జలపాత దృశ్యాలు పర్యాటకులను మంత్రము-గ్ధులను చేస్తున్నాయి. ‘తెలంగాణ నయాగార’గా పిలువబడే బొగత జలపాతం రూపురేఖలు వర్షాకాలంలో మరింత సుందరంగా మారడంతో, ఈ జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. భారీగా నీటి ప్రవాహం పెరగడంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు చేరుకొని వీకెండ్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఉప్పొంగుతున్న జలపాత దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ఉధృతి, ప్రవాహం తీవ్రంగ

జూలై 21, 2026 - మంగళవారం
2
అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణం
తెలంగాణ

అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణం

నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీత, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరయ్యారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని మంత్రి సురేఖ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ సిబ్బంది ప్రతేక క్యూలైన్లు ఏర్పాటుచేయడంతో భక్తులు అమ్మవారిని సులభంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, సుస్మిత పటేల్ త

జూలై 21, 2026 - మంగళవారం
0
కెటిఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం: మంత్రి వాకిటి
తెలంగాణ

కెటిఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం: మంత్రి వాకిటి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రుజువు చేస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు అండ్ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతి అని తెలంగాణ ఇచ్చిన జాతి అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చే తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి వాకిటి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి అని తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని ఆయన చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడంతో పాటు తెలంగాణ భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఎక్కుపెట్టిన తుపాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని ఆయన ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని

జూలై 21, 2026 - మంగళవారం
1
వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..? అయితే మీ కిడ్నీలు..
తెలంగాణ

వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..? అయితే మీ కిడ్నీలు..

వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..? అయితే మీ కిడ్నీలు..

జూలై 21, 2026 - మంగళవారం
1
ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ  అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు
తెలంగాణ

ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు

ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు

జూలై 21, 2026 - మంగళవారం
1
నీట్ పరీక్ష అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తాం: ప్రధాని మోడీ
తెలంగాణ

నీట్ పరీక్ష అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తాం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మంగళవారం ఎన్డీయే నిర్వహించిన 'మంగళ్ మిషన్' సమావేశం అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నీట్ వివాదం, భారతదేశ ఆర్థిక పురోగతి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పట్ల ప్రభుత్వ విధానం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించాని ఆయన చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పరీక్షా విధానంలో జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. "విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలిగించే ఏ విషయాన్నీ ప్రభుత్వం సహించదని ప్రధాని అన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారికి కఠిన శిక్షలు తప్పవని.. వారిని జైలుకు పంపిస్తామని ప్రధాని చెప్పారు" అని కిరణ్ రిజిజు తెలిపారు.

జూలై 21, 2026 - మంగళవారం
27
పార్లమెంట్ మార్చ్.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ను ఖండించిన సినీ ప్రముఖులు
తెలంగాణ

పార్లమెంట్ మార్చ్.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ను ఖండించిన సినీ ప్రముఖులు

న్యూఢిల్లీ: యువత ఛలో పార్లమెంటు నిరసనపై పోలీసు చర్యను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. విద్యార్థులకు మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు కాంప్లెక్స్ వైపు సోమవారం దూసుకెళ్లడంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దమనకాండలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. షబానా అజ్మీ, ప్రకాశ్ రాజ్ వంటి పలువురు సినీ సెలబ్రెటీలు సైతం విద్యార్థులకు మద్దతు తెలిపారు. విద్యార్థులపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదని నటుడు, గాయకుడు దిల్జీజ్ దోసాంజ్ అమెరికా నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. విద్యార్థుల డిమాండ్లను ఓపిగ్గా వినాలని కోరారు. తనపై కూడా పలువురు జాతివ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జిని నటుడు, కమెడియన్ వీర్‌దాస్ ఖండించారు. విద్యార్థులకు మద్దతివ్వకుండా వారి సమస్యలపై మౌనం వహించే తోటి కళాకారుల తీరును కపటత్వంగా అభివర్ణించారు. దేశంలో లైవ్ ఎంటర్‌టైన్మెంట్, కాన్సర్ట్ ఇండస్ట్రీ దాదాపు

జూలై 21, 2026 - మంగళవారం
26
సినిమా షూటింగ్ లో బాలకృష్ణకు గాయం..
తెలంగాణ

సినిమా షూటింగ్ లో బాలకృష్ణకు గాయం..

సినిమా షూటింగ్ లో నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మూవీలో నటిస్తున్నాడు. కాకినాడలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణ సమయంలో కాలు జారీ కిందపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జూనీయర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్పందించారు. "బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా" అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

జూలై 21, 2026 - మంగళవారం
24
మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి
తెలంగాణ

మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి

మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి

జూలై 21, 2026 - మంగళవారం
0
రామ్ చరణ్-ఉపాసన పిల్లల కేర్‌టేకర్ ఎవరు? నెలకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?
తెలంగాణ

రామ్ చరణ్-ఉపాసన పిల్లల కేర్‌టేకర్ ఎవరు? నెలకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన పిల్లల కేర్‌టేకర్ ఎవరు? నెలకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?

జూలై 21, 2026 - మంగళవారం
0
← వెనుక289 / 994తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ🖋️కంట్రిబ్యూటర్లు🎙️రిపోర్టర్లు📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి