
4109 వార్తలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం ఐపిఎల్లో చోటు చేసుకున్న ‘చెంప దెబ్బ’ సంఘటనపై శ్రీశాంత్ నోరు విప్పాడు. హర్భజన్ సింగ్ ఈ సంఘటనను వ్యాపార లావాదేవిల కోసం వాడుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భజ్జీ తనపై చేసిన దాడిని సాకుగా చూపుతూ కోటి రూపాయల వరకు ఆదాయం గడించాడని విమర్శించాడు. ఓ టివి ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘హర్భజన్ ఆనాటి చేదు ఘటనను మార్కెట్ చేసుకుంటున్నాడని, ఇటీవల భజ్జీ ఓ యాడ్ చేశాడని, ఆ యాడ్ ద్వారా రూ. కోటి సంపాదించాడన్నాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి, ప్రమోట్ చేయమని ఫోన్ చేశాడని, ఆ విషయం తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందన్నాడు. నేను భజ్జీని క్షమించాను. కానీ, ఆ ఘటన నాకు ఎప్పటికి గుర్తుకొస్తూనే ఉందని తెలిపాడు శ్రీశాంత్.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో వారిరువురికీ భారీ ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పంపించిన ఫైలుపై శనివారం గవర్నర్ శుక్లా సంతకం చేశారు. ఇక అధికారికంగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్లను ప్రభుత్వం గవర్నర్కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిరువురిలో ప్రొఫెసర్ కోదండరామ్ కంటే కూడా అజహరుద్దీన్ అభ్యర్థిత్వంపైనే ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం చట్ట సభలకు (ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ) ఎన్నిక కాకుండానే అజర్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆరు నెలల్లోగా ఆ చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల్లోగా ఎన్నిక కాని పక్షంలో రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం ఆరు నెలల గడువు ముగియగానే సదరు మంత్రి ‘మాజీ’గా మారిపోతారు. అయితే అజర్ విషయంలో ఉత్కంఠ నెలకొనడానికి అదే ప్రధాన కారణం

మన తెలంగాణ/హైదరాబాద్: విక్రమ్-1 రాకెట్ను హైదరాబాద్లో డెవలప్ చేశారని, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ను స్కైరూ ట్ హైదరాబాద్లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని సిఎం రే వంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొ లి రాకెట్ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవ డం హర్షణీయమని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరా బాద్లోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు సిఎం రేవంత్ రె డ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తో కలిపి జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు తెలంగాణలో ఇ ప్పటికే ఉన్నాయన్నారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తెలంగాణ లక్ష్యమని సిఎం రేవంత్ తెలిపారు. ఏరోస్పేస్ రంగాన్ని

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రా జకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’(టిఆర్ఎస్)గా నామకరణం చేశారు. ఈ మేరకు శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో వేదికగా ఉదయం 10 గంటలకు అభిమానుల కో లాహలం మధ్య పార్టీ కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కెసిఆర్ ఇప్పుడు గుం టనక్కలు, తోడేళ్ల చేతిలో బంది అయ్యారని.. ఆయ న ఇప్పుడు మన కెసిఆర్ కాదు.. మరబొమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణాకు ఏదైనా జరిగితే ప్రా ణం పెట్టి పని చేసే పార్టీ కావాలని అందుకోసమే తాను టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తం గా జనాభా లెక్కల షెడ్యూల్ను సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొళికేరి ప్రకటించా రు. తెలంగాణలో తొలిసారి, దేశంలో పదహారేండ్ల తర్వాత జనగణన జరుగుతున్నదని ఆమె వెల్లడించారు. జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు, డిజిటల్గా చేయడం చరిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 26 నుంచి మే 11వ తేదీ వరకు స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను అమల్లోకి తీసుకువస్తున్నట్టు, అందులో 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, కులాల సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు తెలపాలని భారతి హొళికేరి తెలిపారు. ప్రతి ఒ క్కరూ తమ బాధ్యతగా జనగణనకు వివరా లు అందజేసి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఒక రిజిష్టర్ మొబైల్ ద్వారా ఒకే కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని, ఒక కుటుంబ యజమాని పేరు ఒక్కసారే నమోదు చేయాలనీ, తప్పుడుగా నమోదు చేస్తే మార్చడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు అవసరం లేదు.. కుటుంబాల వివరాలు నమోదు చేసేటప్పుడు లేదా వివరాలను ఎన్యూమరేటర్కు తెలియజేసేటప్పుడు ఆ వివర
– గతేడాది తగ్గిన సిబ్బంది ఏఐ ప్రభావం..బెంగళూరు : భారత ఐటీ పరిశ్రమలో నియామకాలు అమాంతం పడిపోతున్నాయి. గడిచిన సంవత్సరం 2025-26లో దేశంలోని ఐదు ప్రధాన ఐటి కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను దాదాపు 7,000 మేర తగ్గించుకున్నాయి. గతంలో కేవలం ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ పోయే స్కేల్ డ్రివెన్ వృద్ధి స్థానంలో ఇప్పుడు కంపెనీలు ఏఐ వినియోగం, పని సామర్థ్యాన్ని పెంచే ఎఫిషియెన్సీ ఫస్ట్ నమూనాకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీల వారీగా పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ […] The post ఐటీలో 7వేల ఉద్యోగాల కోత appeared first on Navatelangana.
చెన్నయ్ : మురుగప్ప గ్రూప్నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ వాహనాలు ఏవియేటర్ 350, ఏవియేటర్ 350 ఎల్ప్లస్ను ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధరను రూ.14.58 లక్షలుగా నిర్ణయించింది. 65 లక్షల కిలోమీటర్ల ఫ్లీట్ డేటా ఆధారంగా రూపొందించిన ఈ వాహనాలు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తూ, వ్యాపారాల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని ఎండీ జలజ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. The post మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త ఎవియేటర్ ట్రక్కులు appeared first on Navatelangana.
ఆర్టీసీ సమ్మె విరమణపై కార్మికుల్లో చర్చోపచర్చలుముచ్చటగా మూడింటికి గ్రీన్సిగల్పెండింగ్ సమస్యలపై సోమవారం నుంచీ చర్చలు ?నెలరోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు శనివారం మళ్లీ రోడ్డెక్కాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈనెల 22న ప్రారంభమైన సమ్మె మూడు రోజుల్లోనే ముగియడంతో సాధారణ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లోని సుమారు 10 వేల బస్సులు సమ్మెలోకి వెళ్లాయి. […] The post మోదం…ఖేదం appeared first on Navatelangana.
ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత బిమన్బసు.. యువత భుజం తడుతూ ముందుకునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోవామపక్ష కోటగా విలసిల్లిన పశ్చిమ బెంగాల్లో ఎనిమిది పదులు దాటినా సీపీఐ(ఎం) అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బిమన్బసు ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి దశ ప్రచారం ముగిసినా.. మలిదశలోనూ విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న ఆయన తీరు ఆకట్టుకుంటోంది.టీఎంసీ అవినీతి, అణచివేత పాలనను ఓడించాలని, బీజేపీ మతతత్వ రాజకీయాలను చిత్తు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నేత, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ […] The post 85 ఏండ్ల వయస్సులోనూ ఉత్సాహం appeared first on Navatelangana.
బెంగాల్లో పీడీఎస్ స్కామ్పై చర్యలున్యూఢిల్లీ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన గోధుమలు దారిమళ్లాయన్న ఆరోపణలపై ఎన్నికలు జరుగుతున్న వేళ… పశ్చిమబెంగాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. కొల్కతా, బర్ధమాన్, హబ్రాలలో ఉన్న సరఫరాదారులు, ఎగుమతి దారులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సాగర్ ఎంటర్ ప్రైజస్, ఆ సంస్థ యజమాని సుసాంతో సాహా, మరో కంపెనీ యజమాని పార్థ సాహా, మా అన్నపూర్ణ రైస్ కన్సర్ట్స్ : […] The post ఎన్నికల వేళ ఈడీ సోదాలు appeared first on Navatelangana.
వాషింగ్టన్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ సంస్కరణకు మద్దతు ఇచ్చే తమ పార్టీ నేతలను ఓడించేందుకు ఒక కన్జర్వేటివ్ గ్రూప్ ప్రయత్నిస్తోంది. హౌంల్యాండ్ పీఏసీ అనే ‘కన్జర్వేటివ్ సూపర్ పీఏసీ’.. ‘డిగ్నీడ్యాడ్’ ఇమ్మిగ్రేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన రిపబ్లికన్ ఎంపీలను లక్ష్యంగా చేసుకుంది. వారిని ఓడించేందుకు సిద్ధమైంది.ఏమిటీ ఈ బిల్లు?హౌంల్యాండ్ పీఏసీ అనేది ఒక కొత్త రాజకీయ సమూహం. ఇది వలస చట్టంలో సడలింపులు ఇచ్చే డిగ్నీడ్యాడ్ బిల్లుకు […] The post ఇమ్మిగ్రేషన్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీలో అంతర్గత పోరు appeared first on Navatelangana.
– ఉఖ్రూల్లో కాల్పుల ఘటనలు ొముగ్గురు మృతి.. పలువురికి గాయాలుఇంఫాల్ : మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉఖ్రూల్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేలు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలు టాంగ్ఖుల్ నాగాలు, కుకీ సముదాయాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తాజా ఉదాహరణగా నిలిచాయి. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మొదటి కాల్పుల ఘటన సినాకైథీ గ్రామం సమీపంలో జరిగింది. టాంగ్ఖుల్ నాగా, కుకీ సముదాయాలకు చెందిన సాయుధుల మధ్య జరిగిన ఈ […] The post మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు appeared first on Navatelangana.
ఎండాకాలం కావడంతో ముందుకురాని దాతలుఎలాంటి అనుమానాలూ అక్కర్లేదంటున్న వైద్య నిపుణులుఐపీఎం సహా చాలా బ్లడ్ బ్యాంకుల్లో సమస్యతలసేమియా బాధితులకు తప్పని తిప్పలునవతెలంగాణ-సిటీబ్యూరోరక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్లో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతుండగా.. ఇందుకు అనుగుణంగా రక్త సేకరణ లేకపోవడంతో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో తలసేమియా బాధితులకు […] The post రక్తం నిల్వల కొరత appeared first on Navatelangana.
– అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసననవతెలంగాణ- రాజేంద్రనగర్రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో హార్టికల్చర్ సీట్ల పెంపునకు నిరసనగా శ్రీ కొండా లక్ష్మణబాపూజీ ఉద్యానవన కళాశాల విద్యార్థులు శనివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీట్ల పెంపును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్స రం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 30బీఎస్సీ […] The post హార్టికల్చర్ సీట్ల పెంపు రద్దు చేయాలి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టుల చ రిత్రలో ఇదే అతిపెద్ద ఆఖరి లొంగుబాటని, ఈ స్థా యిలో మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఇకపై లేదని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. శనివా రం డిజిపి కార్యాలయంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు(డికెఎస్జడ్సి), దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంచార్జ్ హేమ్లా ఐతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియాస్ మనోజ్ తో సహా 47 మంది అ జ్ఞాత మావోయిస్టులు 32 ఆయధాలతో డిజిపి ఎ దుట లొంగిపోయారు. లొంగిపోయిన వారు చత్తీస్గఢ్కు చెందిన వారని అయినా వీరంతా రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, చర్ల ఏరియాలో పనిచేయడంతో రాష్ట్రంలో లొంగిపోయిన ట్లు డిజిపి వివరించారు. ఈ లొంగుబాటుతో పిల్జిఎ బెటాలియన్ అంతమయ్యిందని, దాదాపుగా బెటాలియన్లోని అందరూ కీలక మావోయిస్టులు బయటకు వచ్చారని తెలిపారు. ఎన్సిసి(ఉత్తర స మన్వయ కమిటీ) పేరుతో మావోయిస్టులు విడద ల చేసిన లేఖపై స్పందిస్తూ మావోయిస్టుల చరిత్ర లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు లొంగిపోయిన వారు ఎప్పటికీ దేవుళ్లలాగా కనిపించరని,లేఖ ఢిల్లీ నుంచి విడుదలయినట్లు సమాచారం ఉందని, అసలు లేఖ నిజమయినదా, కాదా అని విచారిస్తున్నట్లు చెప్పారు.
భద్రతను గాలికి వదిలిన సీఆర్పీఎఫ్నవతెలంగాణ- నాగార్జునసాగర్నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్కు అతి సమీపంలో చేపల వేట కొనసాగుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్పీఎఫ్ బలగాలు తాము సైతం అన్నట్టుగా చేపల వేటలో ఆసక్తి చూపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో చేపల వేట పూర్తిగా నిషేధం ఉంది. అయినా డ్యామ్ గేట్లకు అతి దగ్గరగా పుట్టీలలో చేపల వేట జరుగుతోంది. ఈ విషయంలో డ్యామ్ భద్రత విధులు నిర్వర్తించే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇరిగేషన్ అధికారులు […] The post సాగర్ డ్యామ్ సమీపంలో చేపల వేట appeared first on Navatelangana.
హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రభుత్వ కీలక నిర్ణయం నిర్వహణకు కమిటీహైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలు రానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది. సీఎస్ రామకృష్ణారావు చైర్మెన్గా మెట్రోరైలు కమిటీ ఏర్పాటు చేయగా హెచ్ఎంఆర్ఎల్ నిర్వహణకు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. హెఎంఆర్ఎల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు తీసుకోనున్నారు. […] The post మే 1 నుంచి సర్కార్ మెట్రో appeared first on Navatelangana.
మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చుఒక మొబైల్ నంబర్తోఒకే కుటుంబ వివరాల నమోదుఇంటి యజమాని పేరును ఒకసారి ఎంటర్ చేస్తే మార్చుకోలేం : సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్నవతెలంగాణ-సిటీబ్యూరోతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2027 జనగణన నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 2027 జనగణనపై శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్ సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సుమారు […] The post నేటి నుంచేడిజిటల్ జనగణన appeared first on Navatelangana.
కిస్తీల పద్ధతిలో రైతుబంధువడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంఅంబేద్కర్ రాసిన ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ : కేటీఆర్నవతెలంగాణ – తంగళ్లపల్లిరాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన రైతుబంధును కిస్తీల పద్ధతిలో అందిస్తున్నారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో శనివారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. రామన్నపల్లిలో అంబేద్కర్ […] The post వారం గడిచినా ఒక్క గింజా కొనలే appeared first on Navatelangana.
ఒకేసారి 30 మందికి ట్రాన్స్ఫర్ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్గా జీ ముకుందరెడ్డినారాయణ్పేట్ కలెక్టర్గా సీహెచ్ ప్రియాంకహైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రియాంక అలపలు జిల్లాల కలెక్టర్ల మార్పునవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లు సహా పలు విభాగాల్లోని 30 మంది ఐఏఎస్లను ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సంజరుకుమార్ (1995)ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ […] The post భారీగా ఐఏఎస్ల బదిలీలు appeared first on Navatelangana.
యూఏఈకి సరఫరా 66.8 శాతం క్షీణతముంబయి : పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం భారత ఇంజినీరింగ్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్పై చేస్తోన్న దాడులతో షిప్పింగ్ మార్గాల ముసివేత కారణంగా భారత ఇంజినీరింగ్ ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ముఖ్యంగా భారత్కు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు ఏకంగా 66.8 శాతం క్షీణించి 237.4 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సౌదీ అరేబియాకు చేసే ఎగుమతులు కూడా 45 శాతం […] The post ఇంజినీరింగ్ ఎగుమతులకు యుద్ధం దెబ్బ appeared first on Navatelangana.
– ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు బానిసలు– సీఎం రేవంత్రెడ్డి కర్కోటకుడు– కేసీఆర్ మరమనిషి..ఆయనో బందీ..– అక్క నుంచి అమ్మగా పరిణితి చెందా: కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు– ఘనంగా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) ఆవిర్భావంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర రాజకీయ చిత్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ […] The post సామాజిక న్యాయానికి బద్ధవ్యతిరేకి బీజేపీ appeared first on Navatelangana.
2047 నాటికి ఈ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తాం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపిన సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశంలో ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ అవతరించనుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన భారతదేశపు తొలి ప్రయివేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శనివారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరో స్పేస్ పార్క్లోని మ్యాక్స్-క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎంతో […] The post ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ appeared first on Navatelangana.