
4270 వార్తలు
నవతెలంగాణ – పెద్దవూరపెద్దవూర మండలం, పెద్దగూడెం గ్రామానికి చెందినకూన్ రెడ్డి రాంరెడ్డి – పారిజాత ఆహ్వానం మేరకు పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో శుక్రవారం హాజరై దిలీప్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి చిన్నారులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, వార్డు మెంబర్ పోలోజు రమేష్ చారి,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఫ్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ […] The post చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్, సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళులర్పించి మౌనం పాటించారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం ప్రక్రియను ప్రారంభించినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. డీజిల్పై జీఎస్టీ ఎత్తివేత వంటి హామీలను అమలు చేయకుండా […] The post ఆర్టీసీ కార్మికుల ధర్నాకు సీఐటీయూ, బీఆర్ఎస్ సంఘీభావం appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ మోడీ రెక్కలు కట్టుకొని వెళ్లిపోతారు. తాజాగా ప్రధాని మోడీ ఉదయం కోల్కతాలోని హుగ్లీ నదిలో బోటింగ్ చేశారు. చెక్కపడవపై కూర్చోని హుగ్లీనదిలో పయనించారు. దానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అయితే పశ్చిమబెంగాల్లో గురువారం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేయడంతో 90 శాతంకు పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈనెల 29న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. The post హుగ్లీ నదిలో పీఎం బోటింగ్ appeared first on Navatelangana.


హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని, శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం అని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారని, బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్ ఎల్ ఎల జీతాల్లో కోత విధిస్తే ఎంత వస్తుంది? అని బండి ప్రశ్నించారు. ఆ డబ్బు బఠానీలు కొనుక్కోవడానికీ సరిపోవు అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే కార్మికులకు ఇవ్వొచ్చునని సూచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచే డబ్బు సరఫరా అని ప్రధాని నరేంద్ర మోడీని అడిగి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేశారా? అని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో విజిలెన్స్ తనిఖీలు..ఆరుగురు డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లు సీజ్






దేశంలోని అనేక కర్మాగారాల్లో పనికి వెళ్లడం అనేది ఒక యుద్ధానికి వెళ్లినట్టుగా, తమ ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. తయారీ రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ, కార్మికుల భద్రత, పని పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. అసంఘటిత రంగంలో 90 శాతం పైగా కార్మికులు భద్రతా పరిధిలో లేరని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది కార్మికులు రోజుకు 12 నుంచి 14 గంటలపాటు పనిచేయవలసి వస్తోంది. 70 గంటల పనివారం వంటి ప్రతిపాదనలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. అంచనాల ప్రకారం దేశంలో రోజుకు సుమారు ముగ్గురు ఫ్యాక్టరీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో 11మంది తీవ్రగాయాల పాలవుతున్నారు. గత వారంలో మూడు ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించి 60 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇటువంటి వార్తలు ఏ సున్నితమైన దేశాన్నయినా, ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు సరిదిద్దుకునేలా హెచ్చరిస్తాయి. 1976 జులై 10న సెలెసో సమీపంలోని ఐసిఎంఇఎన్ఎ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు వల్ల ప్రజలు అత్యంత విషపూరిత డయాక్సిన్కు గురయ్యారు. ఈ విపత్తు తర్వాత పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుక





ప్రాంతీయ పార్టీల ఉత్థాన పతనాలు! చిన్న పార్టీల పెద్ద ఆశలు.. కానీ నిలకడలో వెనుకబాటు కనిపిస్తుంది. ఒక్క ఎన్నికే నిర్ణయంగా గెలిస్తే గద్దె... లేకపోతే గల్లంతు! అనే పరిస్థితి కూడా ఉంది. మెజారిటీ పార్టీలు మనుగడ కోసం పెద్ద పార్టీల్లో కలిసిపోతున్నాయి. సిద్ధాంతం కంటే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల నేత వెనుకబడితే పార్టీ కనుమరుగవుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం ఎన్నికల ముందే హడావుడి చేయడం కూడా పలు సందర్భాలలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ ఏ నినాదంతో వస్తుంది? అది ప్రజల ఆశలను ప్రతిబింబిస్తుందా లేక కేవలం రాజకీయ రక్షణ వేదికగా మారుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. తెలుగు రాజకీయ చరిత్రను గమనిస్తే.. ‘ప్రజల నమ్మకమే పార్టీకి ప్రాణం.. అది కోల్పోతే ఎంతటి వారైనా చరిత్ర పుటల్లో పేర్లుగా మిగలడం అనివార్యం.’తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం ఎప్పుడూ ఆసక్తికరమే. సిద్ధాంతాల కంటే సంచలనాలకే ఇక్కడ పెద్దపీట. పవర్కోసం పుట్టి.. విలీనాల్లో ముగిసిన పార్టీల కథలు తెలుసుకోవాల్సిందే. తాజాగా జాగృతి నేత, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా కొత్త రాజక
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫగుజరాత్లోని రాజులాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ముగ్గురు సోదరులు కలిసి ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. తమ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దినేష్కు, నిందితుల సోదరి సోనాల్కు మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ సమయంలో దినేష్ ఆమెను మొర్బీకి తీసుకెళ్లాడు. అయితే, రెండు నెలల తర్వాత సోనాల్ […] The post చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం నాడు కుక్కల దాడితో హనుమాన్ మందిర లేగ దూడ మృతి చెందింది. మండల కేంద్రంలో కుక్కల బెడద అధికం కావడం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల పశువుల, మనుషుల పైన దాడులు చేయడం వాటితో రక్షణ కరువైంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయం అవుతుందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మృతిచెందిన లేగ దూడ […] The post కుక్కల దాడిలో లేగ దూడ మృతి appeared first on Navatelangana.

పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి. ఆర్థికంగా స్వాలంబన చేకూరాలంటే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా విజయవంతమయినట్టు గణాంకాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా దశా దిశ నిర్దేశించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్తో పాటు ఇతర వేదికలపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ప్రగతిపథంలో సాగాలంటే పెట్టుబడులు ఆకర్షించాలి. భారీ పెట్టుబడులను ఆకర్షించాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు పెట్టుబడుదారులకు


