🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4260 వార్తలు

బీబీ నగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. సీనియర్ రెసిడెంట్  పోస్టులు భర్తీ
పాత
భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ ని ప్రారంభించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్
పాత
తెలంగాణ

భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ ని ప్రారంభించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్

వతెలంగాణ – పెద్దవూరనాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన మెగావత్ భాస్కర్ నాయక్- భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ నిశుక్రవారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టె బోయిన అనిల్ కుమార్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా డాక్యుమెంటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలియజేసి ఈ కొత్త వ్యాపారం మీకు గొప్ప విజయాన్ని, సంతోషాన్ని మరియు నిరంతరం కస్టమర్లను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని […] The post భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ ని ప్రారంభించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్ appeared first on Navatelangana.

ఐపీఎల్ చరిత్రలోనే MIకి బిగ్గెస్ట్ షాక్.. ఒక్క మ్యాచ్ తో చెన్నై బద్దలు కొట్టిన రికార్డులు..
పాత
నీ చెత్త పోస్టు తీసేస్తావా లేదా : ట్రంప్ పై రగిలిపోతున్న హిందూ అమెరికన్లు
పాత
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. రూ.9లక్షల విలువైన బంగారం అప్పగింత
పాత
ఏమి రోగాలు రా దేవుడా..! చిన్నారులకు ఇన్ ఫెక్షన్లు, 30 ఏళ్లకే గుండె జబ్బులు..
పాత
ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన
పాత
తెలంగాణ

ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన

నవతెలంగాణ – కంఠేశ్వర్ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు తెలిపారు. ప్రతి నెల చివరి శుక్రవారం లలిత దేవి సహస్ర నామావళి, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి,మహా సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు భక్తితో పూజలు నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా పాడిపంటలు సమృద్ధిగా […] The post ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన appeared first on Navatelangana.

వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలు
పాత
తెలంగాణ

వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలు

నవతెలంగాణ-రామారెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా షెడ్యూల్ కులాల వసతి గృహం రామారెడ్డి, ఉప్పల్వాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. భక్తి గుహలో ప్రభుత్వం వారానికి ఐదు గుడ్లు, రెండుసార్లు అరటి పండ్లు, రెండుసార్లు చికెన్తో కూడిన భోజనం, ప్రతిరోజు అల్పాహారం అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుకొనడానికి నోటుబుక్స్, బ్లాంకెట్స్, కార్పెట్, షులు , నాలుగు జతల బట్టలు, స్టడీ మెటీరియల్, విద్యార్థులకు ప్రత్యేక బోధన […] The post వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలు appeared first on Navatelangana.

స్వ‌గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్ అంత్య‌క్రియ‌లు
పాత
తెలంగాణ

స్వ‌గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్ అంత్య‌క్రియ‌లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలో ఆయ‌న మృత‌దేహాన్ని స్వ‌గ్రామం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ రెండో రోజు స‌మ్మెలో భాగంగా ఒక్కసారిగా ఉద్రిక్త‌త పరిస్థితులు త‌లెత్తాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. హుటహుటినా ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేదు. The post స్వ‌గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్ అంత్య‌క్రియ‌లు appeared first on Navatelangana.

ఆన్‌లైన్ రమ్మీనే కొంపముంచింది..ఐదుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ
పాత
తెలంగాణ

ఆన్‌లైన్ రమ్మీనే కొంపముంచింది..ఐదుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి కేసు మిస్టరీ వీడింది. ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం, అప్పుల భారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. మోహన్ తన కన్నతల్లి, భార్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసై, […] The post ఆన్‌లైన్ రమ్మీనే కొంపముంచింది..ఐదుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ appeared first on Navatelangana.

Job News:  CGDA యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ
పాత
టీచర్ల కంటే పిరికిగా టెక్కీలు.. AIతో జాబ్స్ పోతాయని వణికిపోతున్నరు: ఆంత్రోపిక్ సర్వే
పాత
నూతన తహశీల్దార్ సురేష్ కు సన్మానం
పాత
తెలంగాణ

నూతన తహశీల్దార్ సురేష్ కు సన్మానం

నవతెలంగాణ – నవాబు పేటనవాబు పేట మండల నూతన తహశీల్దార్ గా సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తహశీల్దార్ సురేష్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి నిష్పక్షపాతంగా వ్యవహరించి బాదితులకు సరైన సమన్యాయం చేయాలని కోరారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడిని తలొగ్గకుండా పక్షపాత ధోరణితో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా తహశీల్దార్ […] The post నూతన తహశీల్దార్ సురేష్ కు సన్మానం appeared first on Navatelangana.

తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ అధ్యాయం ముగిసింది: డీజీపీ శివధర్ రెడ్డి
పాత
చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి
పాత
తెలంగాణ

చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి

నవతెలంగాణ – పెద్దవూరపెద్దవూర మండలం, పెద్దగూడెం గ్రామానికి చెందినకూన్ రెడ్డి రాంరెడ్డి – పారిజాత ఆహ్వానం మేరకు పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో శుక్రవారం హాజరై దిలీప్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి చిన్నారులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, వార్డు మెంబర్ పోలోజు రమేష్ చారి,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఫ్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ […] The post చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి appeared first on Navatelangana.

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు సీఐటీయూ, బీఆర్ఎస్ సంఘీభావం
పాత
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు సీఐటీయూ, బీఆర్ఎస్ సంఘీభావం

నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్, సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళులర్పించి మౌనం పాటించారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం ప్రక్రియను ప్రారంభించినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. డీజిల్‌పై జీఎస్టీ ఎత్తివేత వంటి హామీలను అమలు చేయకుండా […] The post ఆర్టీసీ కార్మికుల ధర్నాకు సీఐటీయూ, బీఆర్ఎస్ సంఘీభావం appeared first on Navatelangana.

హుగ్లీ నదిలో పీఎం బోటింగ్
పాత
తెలంగాణ

హుగ్లీ నదిలో పీఎం బోటింగ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎన్నిక‌లు ఎక్క‌డ ఉంటే అక్క‌డ మోడీ రెక్క‌లు క‌ట్టుకొని వెళ్లిపోతారు. తాజాగా ప్రధాని మోడీ ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటింగ్ చేశారు. చెక్కపడవపై కూర్చోని హుగ్లీనదిలో పయనించారు. దానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. అయితే పశ్చిమబెంగాల్‌లో గురువారం తొలి విడ‌త‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేయడంతో 90 శాతంకు పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈనెల 29న రెండో విడ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. The post హుగ్లీ నదిలో పీఎం బోటింగ్ appeared first on Navatelangana.

టీటీడీ అప్ డేట్: జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల
పాత
బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోంది: బండి
పాత
తెలంగాణ

బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోంది: బండి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని, శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం అని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారని, బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్ ఎల్ ఎల జీతాల్లో కోత విధిస్తే ఎంత వస్తుంది? అని బండి ప్రశ్నించారు. ఆ డబ్బు బఠానీలు కొనుక్కోవడానికీ సరిపోవు అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే కార్మికులకు ఇవ్వొచ్చునని సూచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచే డబ్బు సరఫరా అని ప్రధాని నరేంద్ర మోడీని అడిగి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేశారా? అని ప్రశ్నించారు.

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీలు..ఆరుగురు డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లు సీజ్‌‌‌‌‌‌‌‌
పాత
భద్రాద్రి రామయ్యకు రూ.30లక్షల బంగారు ఆభరణాలు
పాత
రంగుల జ్యోతిష్యం:  ఏ రాశి వారు ఎలాంటి రంగు వస్తువులు వాడాలి..!
పాత
ఫ్యూయల్, ఫర్టిలైజర్స్ సప్లైలో కేంద్రం ఫెయిల్..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association