🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

25124 వార్తలు

CBSE టెన్త్ క్లాస్ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల
తెలంగాణ

CBSE టెన్త్ క్లాస్ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల

CBSE టెన్త్ క్లాస్ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల

Adminజూలై 18, 2026 - శనివారం👁 3
శివసేన(ఉద్ధవ్)కు స్పీకర్ షాక్..
తెలంగాణ

శివసేన(ఉద్ధవ్)కు స్పీకర్ షాక్..

షిండే వర్గంలో రెబెల్ ఎంపిల విలీనానికి గుర్తింపుటిఎంసి రెబెల్ వర్గానికి లోక్‌సభలో ప్రత్యేక సీట్లు లోక్‌సభ కార్యాలయానికి సభాపతి ఓంబిర్లా ఆదేశాలు న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు రెబెల్ వర్గాల్లో విలీనాన్ని శనివారంనాడు ఆమోదించారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపిలు మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో విలీనాన్ని గుర్తించారు. లోక్‌సభలో వారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో 20మంది టిఎంసి చట్టసభ సభ్యులు మమతకు గుడ్‌బై చెప్పి నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సిపిఐ) అనే చిన్న పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారికి కూడా లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలని లోక్‌సభ కార్యాలయానికి సూచించారు. అయితే ఎన్‌సిపిఐలో విలీనాన్ని స్పీకర్ గుర్తించినట్లా, లేదా? అన్న విషయంపై లోక్‌సభ కార్యాలయ వర్గాలు స్పష్టతనివ్వలేదు.

జూలై 18, 2026 - శనివారం
0
వామ్మో.. KBR పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ.. దేన్నో మింగింది కూడా..!
తెలంగాణ

వామ్మో.. KBR పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ.. దేన్నో మింగింది కూడా..!

వామ్మో.. KBR పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ.. దేన్నో మింగింది కూడా..!

జూలై 18, 2026 - శనివారం
0
నిరవధిక దీక్ష ప్రారంభించిన సిజెపి చీఫ్ అభిజిత్..
తెలంగాణ

నిరవధిక దీక్ష ప్రారంభించిన సిజెపి చీఫ్ అభిజిత్..

న్యూఢిల్లీ : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను దీక్షా స్థలి నుంచి బలవంతంగా తరలించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాను ఈ క్షణం నుంచే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని, నిరసనకారులు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసినంత మాత్రాన తమ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా సహా తమ ఇతర డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

జూలై 18, 2026 - శనివారం
0
రోడెక్కిన విద్యార్థులు.. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కల్పన సస్పెండ్
తెలంగాణ

రోడెక్కిన విద్యార్థులు.. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కల్పన సస్పెండ్

మన తెలంగాణ/కొత్తగూడ: టాయిలెట్లు, మంచినీటి సమస్యలపై స్పందించకుండా, మరమ్మతుల కోసం డబ్బులు అడిగినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన అధికారులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కల్పనపై సస్పెన్షన్ వేటు వేశారు. టాయిలెట్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు పనులు చేపట్టకుండా కాలయాపన చేయడం సరైనది కాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి సీతక్క విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే టాయిలెట్ల మరమ్మతులు ప్రారంభించారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా మరమ్మతుల్లో ఎందుకు జాప్యం జరిగిందని మంత్రి సీతక్క ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గురుకులంలో పీఎంశ్రీ నిధులు, అడ్మిషన్ల వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

జూలై 18, 2026 - శనివారం
0
అమీర్‌ఖాన్‌కు బెదిరింపులు
తెలంగాణ

అమీర్‌ఖాన్‌కు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు సమాచారం. ఈ బెదిరింపు సందేశంలో అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పోస్టులు, ఆడియోల ప్రామాణికతను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేర్లతో విడుదలైన ఆ సోషల్ మీడియా పోస్టు, ఆడియోలో అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని లవ్ జిహాద్‌గా అభివర్ణిస్తూ, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. అమీర్ తన చర్యలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంతో కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు విమర్శలు గుప్పించాయి.ఈ వివాదాలపై ఇప్పటికే అమీర్ ఖాన్ స్పందించారు. తన వివాహాల్లో మత మార్పిడి జరగలేదని స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, అలాగే ప్రస్తుత భార్య గౌరీ స్ప్రాట్ ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని తెలిపారు.

జూలై 18, 2026 - శనివారం
0
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొన్న కారు..
తెలంగాణ

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొన్న కారు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొన్న కారు..

జూలై 18, 2026 - శనివారం
0
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..9మంది దుర్మరణం
తెలంగాణ

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..9మంది దుర్మరణం

ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గుజరాత్‌లోని ఆహ్మదాబాద్ శివారు రామోల్-గట్రాడ్ రోడ్డులోని కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను దగ్గరల్లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వస్త్రాల్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ శిబిరం వెనుకే బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం విన్న వెంటనే శిబిరంలోని సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక బృందాలు రాకముందే సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అనంతరం ఘటనాస్థలికి ఐదు అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు బాణసంచా కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. పేలుడు ధాటికి శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని వారు వెల్లడించారు. బాణసంచా కర్మాగారంలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో

జూలై 18, 2026 - శనివారం
0
భార్యాభర్తల మధ్య గొడవకు పసికందు బలి..
తెలంగాణ

భార్యాభర్తల మధ్య గొడవకు పసికందు బలి..

భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ 18 రోజుల పసికందు మరణానికి దారితీసింది. కన్న తండ్రే కసాయిగా మారాడు. రక్తం పంచుకొని పుట్టిన 18 రోజుల కొడుకు అని కూడా చూడకుండా నేలకోసి కొట్టడంతో పాపం ఆ పసికందు మృతి చెందాడు. ఈ సంఘటన జోగిపేట పట్టణంలోని భరత్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన పోతురాజు కృష్ణ (కిట్టు) అల్లం గౌరమ్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య కొంతకాలంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం భార్య వంట చేయకపోవడంతో మళ్లీ ఇరువురి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. భార్యపై దాడి చేసిన భర్త అంతటితో ఊరుకోకుండా ఉయ్యాలలో నిద్రిస్తున్న పసికందు కాళ్లను పట్టుకొని నేలకేసి కొట్టడంతో ఆ పసికందు స్పృహ కోల్పొయాడు. భార్య అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యలోనే ఆ పసికందు ప్రాణాలు విడిచాడు. భార్య అల్లం గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కృష్ణను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ గిరి శ్రీ

జూలై 18, 2026 - శనివారం
0
ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ

ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూలై 18, 2026 - శనివారం
0
విషాదం.. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురి మృతి
తెలంగాణ

విషాదం.. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురి మృతి

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలంకు సరిహద్దున ఉన్న పోలవరం జిల్లా ఎటపాక మండలం టీపీ వీడు పంచాయతీ పరిధి గొల్లగూడెం గ్రామంలో శనివారం ఉదయం పెను విషాదం చోటు చేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గోదావరిలో మునిగి దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురు వ్యక్తులు బతికి బయట పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన మొత్తం 11 మంది గిరిజనులు టీపీవీడు పంచాయతీ పరిధిలోకి వచ్చే గొల్లగూడెం గ్రామ సమీపంలో గోదావరి నది వద్దకు ఉదయం 9.30 గంటలకు చేపల వేటకు వెళ్లారు. అయితే, నదిలోకి దిగిన వారందరూ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిలో ఆరుగురు ఎలాగోలా ప్రాణాలతో బయటపడగా ఊకె లక్ష్మి (37), ఊకె సుశీల (37), బాసిబోయిన బాలరాజు (40), తుర్రం భారతి (40), ఊకె రమేష్ (37)లు గల్లంతయ్యారు. దీంతో ప్రమాద సమాచారం అందుకున్న చింతూరు డీఎస్పీ హేమంత్, ఎటపాక సీఐ కృష్ణ, ఎస్సై అప్పలరాజు, ఇతర పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా, ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతద

జూలై 18, 2026 - శనివారం
15
National Film Awards 2026: '35 - చిన్న కథ కాదు'కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!
తెలంగాణ

National Film Awards 2026: '35 - చిన్న కథ కాదు'కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!

National Film Awards 2026: '35 - చిన్న కథ కాదు'కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!

జూలై 18, 2026 - శనివారం
4
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. తెల్లని తెరలమాటున బలవంతంగా తరలింపు
తెలంగాణ

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. తెల్లని తెరలమాటున బలవంతంగా తరలింపు

సప్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులువైద్యులు సూచించిన చికిత్సకు నిరాకరిస్తున్న సోనమ్ మా అనుమతి లేకుండా చికిత్స వద్దు, ఆయనకు ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి న్యూఢిల్లీ : నీట్ యూజీ సహా పోటీ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 21 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమరణదీక్షా స్థలి నుంచి శనివారంనాడు ఉదయం 7గంటలకు ఆయనను బలవంతంగా తరలించారు. సిజెపి తదితర కార్యకర్తలు, మద్దతుదారుల ప్రతిఘటన నడుమ ఆయనను ఇక్కడి సప్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. తెల్లని తెరలమాటున వచ్చిన కొంతమంది శిబిరం నుంచి వాంగ్‌చుక్‌ను క్షణాల్లో తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్‌చుక్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ వెల్లడించారు. ఆయనకు చికిత్స అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కొంతకాలంగా ఆయన నిరాహారదీక్షలో ఉన్నందున శరీరం డీహైడ్రేషన్‌

జూలై 18, 2026 - శనివారం
11
రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు..
తెలంగాణ

రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని, సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో ‘సింపోజియం‘ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు అంశంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని ఆయన పేర్కొన్నారు. నిపుణులు సూచిస్తున్న ‘సూపర్ ఎల్ నినో‘ పరిస్థితులను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగ కుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ముందస్తు నీటి నిర్వహణపై దృష్టి వర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖల

జూలై 18, 2026 - శనివారం
0
స్కైరూట్ ఏరోస్పేస్‌కు అభినందనలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

స్కైరూట్ ఏరోస్పేస్‌కు అభినందనలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్- క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్‌లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం సాధించడం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్-టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమన్నారు. అంతరిక్ష అన్వేషణలో భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఘనత స్కైరూట్‌కు దక్కిందని ఆయన ప్రశంసించారు.

జూలై 18, 2026 - శనివారం
0
అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి

జూలై 18, 2026 - శనివారం
0
దగ్గు టానిక్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
తెలంగాణ

దగ్గు టానిక్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

అక్రమంగా నిల్వ చేసి ట్యాబ్లెట్లు, చోకో దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ స్పెషల్ క్రైం టీం, హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా, రూ.10లక్షల విలువైన 77,700 టాబ్లెట్లు, 170 సిరప్ బిటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, మాంగర్‌బస్తీకి చెందిన మహ్మద్ సర్వర్ అలియాస్ రహీమ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, మహ్మద్ రబ్బానీ బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు, జమ్ము భాయ్, మహధారి, వీర్ధారి , ఇచ్ఛాధారి, అమన్ లాల్, బీదర్‌కు చెందిన కోహినూర్ కలిసి నిట్రాజోమ్ ట్యాబ్లెట్లు, చోకో కాఫ్ సిరప్‌లను నిల్వ చేస్తున్నారు. మహ్మద్ సర్వర్, రబ్బానీని పోలీసులు అరెస్టు చేయగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని తమకు తెలిసిన వారి వద్ద నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిట్రావెట్ టాబ్లెట్లు, కాఫ్ సిరప్‌లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌కు తీసుకుని

జూలై 18, 2026 - శనివారం
1
72nd National Film Awards: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆర్టికల్ 370' ..  నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటిగా యామీ గౌతమ్!
తెలంగాణ

72nd National Film Awards: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆర్టికల్ 370' .. నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటిగా యామీ గౌతమ్!

72nd National Film Awards: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆర్టికల్ 370' .. నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటిగా యామీ గౌతమ్!

జూలై 18, 2026 - శనివారం
0
మళ్లీ కళకళలాడాలి సినిమా థియేటర్లు.. మళ్లీ రావాలి సిల్వర్ స్క్రీన్ స్వర్ణయుగం
తెలంగాణ

మళ్లీ కళకళలాడాలి సినిమా థియేటర్లు.. మళ్లీ రావాలి సిల్వర్ స్క్రీన్ స్వర్ణయుగం

"ఒక సినిమా అనేది కేవలం మూడు గంటల వినోదం కాదు… లక్షలాది మంది కలల సమాహారం. ఒక టికెట్ అనేది కేవలం ఒక కాగితం కాదు… వేలాది కుటుంబాల జీవితాలకు ఆధారం".ఉదయం తొమ్మిది గంటలకే థియేటర్ ముందు సందడి మొదలవుతుంది. చేతిలో టికెట్ పట్టుకుని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్లలో ఒకే ఉత్సాహం కనిపిస్తుంది. థియేటర్ ప్రాంగణం మొత్తం నవ్వులతో, సందడితో, సినిమా పోస్టర్లతో కళకళలాడుతుంది. క్యూలైన్లలో నిలబడి సినిమా గురించి మాట్లాడుకునే అభిమానులు… కాంటీన్ దగ్గర వేడి వేడి పాప్‌కార్న్ వాసన… బెల్ మోగగానే ఒక్కసారిగా హాల్‌లోకి పరుగులు తీసే ప్రేక్షకులు… లైట్లు ఆరిపోయి సిల్వర్ స్క్రీన్ వెలిగిన క్షణంలో వినిపించే చప్పట్లు, విజిల్స్… ఇదే సినిమా మాయ. ఇదే థియేటర్ అనుభూతి.కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. ఓటీటీలు వచ్చాయి. ఇంట్లోనే సినిమాలు చూసే సౌకర్యం పెరిగింది. అయినా కూడా థియేటర్‌లో సినిమా చూసే ఆనందానికి ప్రత్యామ్నాయం లేదు. పెద్ద తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్, భారీ సౌండ్ సిస్టమ్‌లో వినిపించే ప్రతి శబ్దం, వందలాది మంది ప్రేక్షకులతో కలిసి నవ్వడం, చప్పట్లు కొట్టడం, హీరో ఎంట్రీకి విజిల్స్ వేయడం… ఇవన్నీ కలిసి మాత్రమే "సినిమా" అన

జూలై 18, 2026 - శనివారం
1
ఇదేనా సుపరిపాలన..? ఇదేనా పోలీసింగ్..? గుంటూరు ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం...
తెలంగాణ

ఇదేనా సుపరిపాలన..? ఇదేనా పోలీసింగ్..? గుంటూరు ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం...

ఇదేనా సుపరిపాలన..? ఇదేనా పోలీసింగ్..? గుంటూరు ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం...

జూలై 18, 2026 - శనివారం
0
ఉత్తమ తమిళ సినిమా అవార్డ్ సొంతం చేసుకున్న ‘రాయన్’
తెలంగాణ

ఉత్తమ తమిళ సినిమా అవార్డ్ సొంతం చేసుకున్న ‘రాయన్’

ఉత్తమ తమిళ సినిమా అవార్డ్ సొంతం చేసుకున్న ‘రాయన్’

జూలై 18, 2026 - శనివారం
0
పవన్‌కళ్యాణ్‌ని పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
తెలంగాణ

పవన్‌కళ్యాణ్‌ని పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

హైదరాబాద్: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్‌ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను కలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్‌కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన నిపుణులు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి సర్జరీ చేసింది.

జూలై 18, 2026 - శనివారం
0
చంచల్ గూడ–సంతోష్ నగర్ రూట్లో వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే
తెలంగాణ

చంచల్ గూడ–సంతోష్ నగర్ రూట్లో వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే

చంచల్ గూడ–సంతోష్ నగర్ రూట్లో వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే

జూలై 18, 2026 - శనివారం
0
జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’
తెలంగాణ

జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’

న్యూఢిల్లీ: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘రాయన్’ నిలిచింది.ఇక ఉత్తమ మ్యూజిక్ (నేపథ్యం) అవార్డు ‘అమరన్’ సినిమాకి గాను జివి ప్రకాశ్ కుమార్‌కు లభించింది. ఉత్తమ మేకప్ అవార్డు కమిటీ కుర్రాళ్లు చిత్రానికి పి. రవికుమార్‌కు దక్కగా.. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు పుష్ప2 చిత్రానికి గానూ దీపాలి నూర్, సీతల్ శర్మ‌కు దక్కింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు కల్కి 2898 ఎడి సినిమాకి నితిన్ జిహానీ చౌదరికి లభించింది. బెస్ట్ స్క్రీన్‌ ప్లే (ఒరిజినల్) అవార్డు పుష్ప2 చిత్రానికి గాను సుకుమార్‌కి దక్కింది. ఇక ఉత్తమ నటి అవార్డు ఆర్టికల్ 370 చిత్రానికి యామి గౌతమ్‌కి దక్కగా.. ఉత్తమ నటుడు (షేర్డ్) చందూ ఛాంపియన్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్, భ్రమయుగం సినిమాకి మమ్ముటికి లభించింది. ఉత్తమ ప్రజాదర చిత్రంగా కల్కి 2898 ఎడి నిలిచింది.

జూలై 18, 2026 - శనివారం
0
← వెనుక365 / 1047తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి