🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23126 వార్తలు

ఠాగూర్ సినిమా రిపీట్.. చనిపోయిన మహిళకి వైద్యం
తెలంగాణ

ఠాగూర్ సినిమా రిపీట్.. చనిపోయిన మహిళకి వైద్యం

చనిపోయిన వ్యక్తికి ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నామంటూ నాలుగు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మేడిపల్లిలోని కాకతీయ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల తీరుపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమా సీన్‌ను తలపించేలా వ్యవహారం సాగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలానికి చెందిన శోభ (42) గుండెకు సంబంధించిన ఇబ్బందులతో ఈ నెల 20న మేడిపల్లిలోని కాకతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు గుండె సమస్య తీవ్రంగా ఉందని వెంటనే స్టెంట్లు వేయాలని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు అడ్వాన్స్ గా 4 లక్షలు ఆస్పత్రికి చెల్లించామని చెల్లించారు. అయితే శనివారం మధ్యాహ్నం శోభ చనిపోయిందని వైద్యులు తెలపారు. దీంలో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.చనిపోయిన శవానికి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు చనిపోయిందని తెలిపారని ఆందోళనకు దిగారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రో

Adminజూలై 25, 2026 - శనివారం👁 25
నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి
తెలంగాణ

నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి

ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ నాగన్న స్ఫూర్తితోకమ్యూనిస్టులు ఐక్యం కావాలి : సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిఎస్వీకేలో నాగన్న సంతాప సభ నవతెలంగాణ – ముషీరాబాద్​నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి అని ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ అన్నారు. అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్‌ ‌బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగన్న గొప్ప […] The post నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
28
సింగూరు ఖాళీ
తెలంగాణ

సింగూరు ఖాళీ

అనధికారిక క్రాప్‌ హాలిడేప్రస్తుత నీటిమట్టం 3.423 టీఎంసీలుమెదక్, సంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఎద్దడిహైదరాబాద్‌కు నిలిచిన తాగునీటి సరఫరా నత్తనడకన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతుల పేరిట జలాశయంలో ఉన్న నీటిని ఖాళీ చేశారు. మరో పక్క వర్షాభావం వల్ల ఎగువ నుంచి వరద నీరురావట్లేదు. దీంతో సింగూరు జలాశయం నీటి నిల్వల్లేక కలతప్పింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.423 టీఎంసీల నీటి […] The post సింగూరు ఖాళీ appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
30
హెచ్1బి వీసాలపై ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
తెలంగాణ

హెచ్1బి వీసాలపై ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

వాషింగ్టన్ :అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు , వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది. ఈ తీర్పును నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీన

జూలై 25, 2026 - శనివారం
11
పీక్కు తినే దెయ్యాలు
తెలంగాణ

పీక్కు తినే దెయ్యాలు

జుట్టుపోలుగాడు : జాం జటక్‌… ఎహె. నేను పోలీసు దెయ్యాన్ని.కేతిగాడు : బూం భటక్‌.. నేను మీడియా దెయ్యాన్ని.బంగారక్క : ఓయ్ దెయ్యాలు… మీరిద్దరూ ఇటు రండి. దెయ్యాలంటే తెలుసు కదా మనసూ, మనస్సాక్షి లేనోళ్లని అర్థం. ఎందుకంటే మీరు ప్రభువును మించిన ప్రభు భక్తులు కదా…జుట్టుపోలుగాడు : అవునవును. ముందుగా నే చెప్తా నోచ్‌. టట్టడోరు.. అది 2026 జులై 20వ తేది. మన దేశ చరిత్రలోనే ఓ గొప్ప చారిత్రక దినం. రాజధాని ఢిల్లీ […] The post పీక్కు తినే దెయ్యాలు appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
18
కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు
తెలంగాణ

కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు

బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులుయాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : సంఘీభావ సభలో వక్తలుపాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ప్రదర్శన నవతెలంగాణ-పటాన్ చెరుబిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని […] The post కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
16
ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు
తెలంగాణ

ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు

క్యాప్‌ ‌ఫెర్రట్‌ ‌ద్వీపకల్పంలోభారీగా ఎగిసిపడిన మంటలుపడవల్లో స్థానికుల తరలింపు పారిస్ : ఫ్రాన్స్, స్పెయిన్ లలో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డియాక్స్ కు పశ్చిమంగా ఉన్న టూరిస్ట్ స్పాట్ నుంచి ఇప్పటికే వేలాది మందిని తరలించారు. గిరోండే ప్రాంతంలో అటవీ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ​స్పెయిన్ లో జాతీయ ఎమర్జెన్సీ …!సౌమోస్ ప్రాంతంలో […] The post ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
12
చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు
తెలంగాణ

చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు

పరిశోధనతెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్‌ జిల్లాలోని చాంద గ్రామంలో ఎన్నో విడిశిల్పాలు శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో అరుదైనది, శిల్పపరంగా ప్రత్యేక ప్రతిమాలక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు పృథ్విరాజ్‌ రొడ్డావార్‌, సహచరులు సాయిరాజ్‌ కాంబ్లే, కత్తురి సుభాష్‌ లతో కలిసి గుర్తించాడు.ఈ శిల్పానికి తల విరిగిపోయింది. అర్థపద్మాసనంలో ఆసీనుడైవున్న మూర్తి వెనక పాము చుట్టుకుని కన్పిస్తున్నది. మూర్తికి రెండువైపుల కాయోత్సర్గభంగిమలో ఇద్దరు తీర్థంకరులున్నారు. అధిష్టానపీఠం మీద రెండు సింహాల నడుమ ధర్మచక్రం […] The post చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
17
సిరీస్‌ సొంతమాయె
తెలంగాణ

సిరీస్‌ సొంతమాయె

రెండో టీ20లో భారత్‌ భారీ విజయంరాణించిన ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మభారత్‌ 219/5, జింబాబ్వే 129/10 బ్రిటన్‌ ‌పర్యటనలో వరుస ఓటములను నుంచి పుంజుకున్న టీమ్‌ ఇండియా.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణించటంతో రెండో టీ20లో భారత్‌ 90 ‌పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. ఇషాన్‌ ‌కిషన్‌ (81), తిలక్‌ ‌వర్మ (60), ప్రిన్స్‌ ‌యాదవ్‌ (2/10), యశ్‌ […] The post సిరీస్‌ సొంతమాయె appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
1
భర్తను మోస్తూ 180 కిమీ ప్రయాణం!
తెలంగాణ

భర్తను మోస్తూ 180 కిమీ ప్రయాణం!

ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్‌కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశా, సచిన్‌లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాది లోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్‌ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

జూలై 25, 2026 - శనివారం
1
పాదాలతోనూ వింటాయి
తెలంగాణ

పాదాలతోనూ వింటాయి

మీకు తెలుసా?ఎదుటివారితో మాట్లాడాలంటే గొంతు కావాలి. వారు చెప్పేది వినాలంటే చెవులుండాలి. కానీ ఏనుగులకు ఆ అవసరమే లేదని మీకు తెలుసా? అవి గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరంలోని మిత్రులతో ముచ్చటిస్తాయి. మనుషులు వినలేని శబ్దాలనూ వింటాయి. భూమి పొరల్లో సంభవించే మార్పులను పాదాలతోనే పసిగడతాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏనుగులు చెవులతోనే కాదు, పాదాలతోనూ వింటాయి. వీటి పాదాల్లో ‘పాసినియన్‌ కార్పస్కిల్స్‌’ అనే అత్యంత సున్నితమైన నరాల వ్యవస్థ ఉంటుంది. ఇవి భూమిలో వచ్చే […] The post పాదాలతోనూ వింటాయి appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
1
నవ్వుల్‌ పువ్వుల్‌
తెలంగాణ

నవ్వుల్‌ పువ్వుల్‌

చెవినొప్పిపేషెంట్‌ : చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే…చుక్కల మందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా…! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది డాక్టర్‌ :అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు…?పేషెంట్‌ : రెండే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా అంతే డాక్టర్‌. సినిమా యాడ్స్‌టీచర్‌: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?గోపీ : అవునండీ. సినిమా […] The post నవ్వుల్‌ పువ్వుల్‌ appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
1
తుంగతుర్తి 'పంచాయతీ' మళ్లీ మొదటికి
తెలంగాణ

తుంగతుర్తి 'పంచాయతీ' మళ్లీ మొదటికి

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య వివాదం మరింత తీవ్రత రం అవుతోంది. దీంతో తుంగతుర్తి నియోజకవర్గం పంచాయితీపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించాల్సిన నివేదికను పెండింగ్‌లో పెట్టారు. శనివారం నివేదిక ఇవ్వాల్సి ఉండగా, రెండు రోజులుగా మళ్లీ ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నివేదికను పెండింగ్‌లో పెట్టారని తెలుస్తోం ది. తుంగతుర్తిలో మందుల సామేల్‌కు తానే టిక్కెట్ ఇప్పించానంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని సామేల్ తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం తనకు టిక్కెట్ ఇచ్చిం దే తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ భగ్గుమన్నా రు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి ని యోజకవర్గంలో మంత్రి వెంకట్ రెడ్డి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని ఆక్షేపించారు. ఎస్‌సి నియోజకవర్గంపై మీ అధిప త్యం ఏమిటని ఆయన కోమటిరెడ్డ

జూలై 25, 2026 - శనివారం
1
భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే.. భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు: బాంబే హైకోర్టు
తెలంగాణ

భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే.. భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు: బాంబే హైకోర్టు

భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే.. భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు: బాంబే హైకోర్టు

జూలై 25, 2026 - శనివారం
1
యువరక్తమూ- అల్పత్వము
తెలంగాణ

యువరక్తమూ- అల్పత్వము

వెలుగుతున్న ఆశ ఒకవైపు, కొనసాగుతున్న అల్పత్వము మరోవైపు. నేడు దేశ కదలికను గమనిస్తుంటే భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేయలేమనే నిరాశ నుంచి ఏదైనా చేయగలమనే ధైర్యం నిండుతోంది. మాకిక తిరుగులేదనుకున్నవారికి తలలు తిరిగేట్టు జరగటం చూస్తుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఎంత వాస్తవికమైనవో అర్థమవుతున్నది. నిరసనల నిప్పురవ్వ అంటుకుంటే ఎంత దావానలమై ముంచెత్తుతుందో స్పష్టపరిచింది నేటి యువత తిరుగుబాటు. గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరవధికంగా జరుగుతున్న నిరసన […] The post యువరక్తమూ- అల్పత్వము appeared first on Navatelangana.

జూలై 25, 2026 - శనివారం
1
వేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు
తెలంగాణ

వేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు

వేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు

జూలై 25, 2026 - శనివారం
17
బియ్యం అక్రమరవాణా కేసులో.. వ్యక్తిపై పీడీయాక్ట్, జైలుకు తరలింపు
తెలంగాణ

బియ్యం అక్రమరవాణా కేసులో.. వ్యక్తిపై పీడీయాక్ట్, జైలుకు తరలింపు

బియ్యం అక్రమరవాణా కేసులో.. వ్యక్తిపై పీడీయాక్ట్, జైలుకు తరలింపు

జూలై 25, 2026 - శనివారం
22
ఇది విద్యార్థుల విజయం: రాహుల్ గాంధీ
తెలంగాణ

ఇది విద్యార్థుల విజయం: రాహుల్ గాంధీ

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై హింస, పెల్లెట్ గన్‌లు ప్రయోగించిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే బాధ్యులని ఆరోపించారు. విద్యార్థులపై అణిచివేతను పార్లమెంటులో ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ కీలకమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించిన అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే గొప్పదైన మన విద్యా వ్యవస్థలో కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందని. ఆర్‌ఎస్‌ఎస్ దొడ్డిదారిన మన విద్యావ్యవస్థలో చొరబడి నాశనం చేసిందని తప్పుపట్టారు. ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ఇకనైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యమం సాగించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి హక్కులు, భవిష్యత్తును పరిరక్షించేందుకు ఎప్పుడు ఏ అవసరమున్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చార

జూలై 25, 2026 - శనివారం
19
మనీలాండరింగ్ కేసులో సిపిఎస్‌సి మాజీ ఛైర్మన్ అరెస్ట్
తెలంగాణ

మనీలాండరింగ్ కేసులో సిపిఎస్‌సి మాజీ ఛైర్మన్ అరెస్ట్

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిపిఎస్‌సి)మాజీ ఛైర్మన్ తమన్‌సింగ్ సోన్వానీని ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై శనివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిజిపిఎస్‌సి) 2020 2021 మధ్యకాలంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడమే కాకుండా తమ బంధువులు, మేనల్లుళ్లు, రాజకీయ నాయకులు, అధికారుల కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా పరీక్ష ఫలితాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపు లోకి తీసుకున్నారు. సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రాయ్‌పూర్ లోని స్పెషల్ పిఎంఎల్‌ఎ కోర్టులో హాజరు పర్చిన తరువాత కస్టోడియల్ రిమాండ్‌కు కోర్టును అభ్యర్ధిస్తారు. 2024లోసిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది. కాలేజీ పేరు చెప్పి సిఎస్‌ఆర్ విరాళాల కింద దాదాపు రూ 45 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది.

జూలై 25, 2026 - శనివారం
1
భక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
తెలంగాణ

భక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

భక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

జూలై 25, 2026 - శనివారం
1
నకిలీ కరెన్సీ కేసులో ఇద్దరు విదేశీయుల అరెస్టు
తెలంగాణ

నకిలీ కరెన్సీ కేసులో ఇద్దరు విదేశీయుల అరెస్టు

నకిలీ కరెన్సీతో వ్యాపారిని మోసం చేసిన ఇద్దరు విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10లక్షల నగదు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరాం, డిఐ విజయ్ నాయక్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన తురే ఎల్ హాడ్జి మహమనే(49) నగరంలోని ఖజానగర్, అత్తాపూర్‌లో ఉంటూ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు గుజరాత్‌లో 2022లో మోసం చేయడంతో చీటింగ్ కేసు, హైదరాబాద్‌లో కేసు ఉంది. ఆఫ్రికాకు చెందిన ట్చౌయాన్యు అడోల్ఫ్ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తు ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటున్నాడు. ఈ నెల 20వ తేదీన కృష్ణ కాంత్ వడ్లాని అనే వ్యాపారితో నిందితులు ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు. ప్రత్యేక కెమికల్ ద్వారా డబ్బును రెట్టింపు (డబుల్) చేయవచ్చని బాధితుడిని నిందితులు నమ్మించారు. నల్లటి కాగితాలు, రసాయనాలను ఉపయోగించి డబ్బును రెట్టింపు చేసే నకిలీ డెమో చూపించి బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ. 20లక్షల నగదు వారికి ఇచ్చాడు, నిందితులు ఆ నగదును ఒక పెట్టెలో పెట్టి, తాము మళ్లీ ‘స్పెషల్ కెమికల్

జూలై 25, 2026 - శనివారం
1
వేములవాడ రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు
తెలంగాణ

వేములవాడ రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2023.24 బడ్జెట్లో రూ.50 కోట్లు, 2024.-25 బడ్జెట్లో రూ.100 కోట్లు విడుదల చేయగా శనివారం మరో రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో సుమారు 45 శాతం పనులు పూర్తికాగా మరో రూ.99 కోట్లు నిధులు విడుదల కావడంతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు మరింత వేగంగా పూర్తి కానున్నాయి. కాగా నిధులు మంజూరుకు విశేష కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నo ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

జూలై 25, 2026 - శనివారం
1
తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని భక్తుడు మృతి
తెలంగాణ

తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని భక్తుడు మృతి

తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని భక్తుడు మృతి

జూలై 25, 2026 - శనివారం
1
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక విదేశీ శక్తుల కుట్ర: ఎంఎల్ఎ రాజా సింగ్
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక విదేశీ శక్తుల కుట్ర: ఎంఎల్ఎ రాజా సింగ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దురదృష్టకరమని, దీని వెనుక విదేశీ శక్తుల కుట్ర దాగి ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు. నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై శనివారం రాజా సింగ్ ఒక వీడియో విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న వారి వెనుక విదేశీ హస్తం ఉందని రాజా సింగ్ ఆరోపించారు. గతంలో నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అనుసరించిన వ్యూహాలనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని, యువతకు భారీగా నగదు చెల్లించి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల్లో తరలించి మరీ నిరసనలు చేయిస్తున్నారని విమర్శించారు. భారత యువతను పావులుగా వాడుకుంటూ దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న తొలి ప్రయత్నం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని రాజా సింగ్ గుర్తుచేశారు. పేపర్ లీకేజీలు అనేవి అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటాయని, దానికి కేవలం కేంద్ర మంత్రిని లేదా ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సమంజసం కా

జూలై 25, 2026 - శనివారం
1
← వెనుక228 / 964తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి