
3346 వార్తలు
తిరనున్న ప్రయాణికుల దశాబ్దాల కోరికనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కిషన్ రావుపల్లి నుంచి ఆటవిమార్గం గుండా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఎప్పుడెప్పుడాని దశాబ్దాల కోరిక తీరేందుకు ఏళ్లుగా ఎదురుచున్న పారెస్ట్ లో మట్టి రోడ్డు పూర్తియింది.దీంతో భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రయాణికులు వేతలు తిరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి, పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లో ఖమ్మంపల్లి-తాడిచెర్ల మానేరుపై ఇటీవల బ్రిడ్జి పూర్తియిన విషయం తెలిసిందే.అయితే తాడిచెర్ల మానేరు బ్రిడ్జి నుంచి […] The post ఫారెస్ట్ లో పూర్తయిన మట్టి రోడ్డు appeared first on Navatelangana.
సంకటంగా మారిన రెండు ఫొటోల విధానం..విబిజి రాంజి రద్దు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్నవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాంజీ)గా మార్పు చేసింది.గతంలో జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు.మండలంలో 8,495 వేల జాబ్ కార్డులు ఉండగా ఇందులో […] The post యాప్ తో కూలీలకు తప్పని తిప్పలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-గాంధారి గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీరావు ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నియోజవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గాంధారి మండలంలో జడ్పిటిసితో పాటు అన్ని గ్రామాల ఎంపీటీసీలు గెలుచుకునే విధంగా పార్టీ నాయకులను సమన్వయం చేసుకొని మండలంలో జడ్పిటిసితో పాటు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని హరీష్ రావు సూచించినట్లు పార్టీ […] The post హరీష్ రావును కలిసిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు appeared first on Navatelangana.

అమరావతి: మంత్రి లోకేశ్ రెడ్ బుక్.. బ్లడ్ బుక్గా మారిందని మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు మాజీ మంత్రి విడదల రజిని చేరుకొని పాస్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2500 మంది వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, దాదాపు 800 మందిపై హత్యాయత్నం జరిగిందని, 390 మందిని హత్య చేశారని రజని మండిపడ్డారు. 700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఇప్పటివకు 70 మందికి పైగా జర్నలిస్టులపై దాడులు చేశారని విడదల రజని దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలతో పిఎస్లో రజిని పాస్పోర్ట్ అప్పగించారు. రజిని పోలీస్ స్టేషన్లో సంతకం చేశారు. మాజీ మంత్రి రజిని వెంట ఇద్దరు న్యాయవాదులను పోలీసులు అనుమతించారు.
మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రేగులగూడెం సర్పంచ్ ఆమని సురేష్ నవతెలంగాణ – కాటారంమంథని నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లు కురిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సహా పది మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు (SC కంపోనెంట్) క్రింద మొత్తం రూ.15 కోట్ల నిధులు ఆయన మంజూరు చేయించారు. కాటారం మండలానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా గ్రామీణ మౌలిక […] The post కాటారం మండలానికి వరాల జల్లు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అమెరికా పర్యటన బిజీ కారణంగా ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని పేర్కొన్నారు. తండ్రి కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగానే కవిత కొత్త పార్టీని స్థాపించారని పాల్ […] The post కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది : కేఏ పాల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగాయి. కేంద్రమంత్రి ఇంటి వెనుక పిఎంజె జువెల్లర్ షాపులో పట్ట పగలే చోరీ జరిగింది. పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఏడుగురు దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఈ ఘటన జరిగింది. ఏడుగురు దొంగలు నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయారు. సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిసి రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ముందు రోజు శనివారం రాత్రి పోలీసులు నాకా బందీ నిర్వహించారు. అర గంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ముఠా దోపిడీకి పాల్పడింది. కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యమైంది. పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీ తయారీదారులు ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో కొత్త బైక్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త బైక్ ఓబెన్ రోర్ ఎవోను మార్కెట్లో పరిచయం చేసింది. ఇది స్టైల్, పవర్, ఎకానమీల అద్భుతమైన కలయిక. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 124,999గా నిర్ణయించారు. అయితే, మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం రూ. 99,999 కే అందించనున్నారు. ఇది దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓబెన్ రోర్ ఎవో డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది స్పోర్టీ లుక్ లో కనిపిస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ప్రొజెక్టర్ LED హెడ్లైట్, DRLలు ఉన్నాయి. ఇవి రాత్రిపూట ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బైక్ ట్యాంక్ దృఢమైన, స్టైలిష్ రూపాన్ని కలిగి ఉంది. ఇది రోడ్డుపై దాని ఉనికిని మరింత పెంచుతుంది. బ్యాటరీని చల్లగా ఉంచడానికి కంపెనీ ప్రత్యేక ఎయిర్ ఛానెల్లతో కూడిన బెల్లీ పాన్ను అందించింది. ఇది దూర ప్రయాణాలలో కూడా పనితీరును నిర్ధారిస్తుంది. ఈ బైక్లో మధ్యలో అమర్చిన మోటార్ ఉంది. ఇది కొత్త టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ మోటార్ ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఈ బైక్ 9 kW

హైదరాబాద్: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక సందేశంలో పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ప్రజల గొంతుకగా నిలిచి, సమాజ పురోగతికి తోడ్పడుతున్న పత్రికా రంగానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

ఐపిఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ 19వ సీజన్లో మాత్రం చెతికిలబడుతోంది. సీజన్లో ఇప్పటివరకూ కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్లో 9వ స్థానంలో స్థిరపడింది. ఇక శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఐ అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ విఫలమైంది. ఫలితంగా చెన్నై ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్థిక్ చెప్పుకొచ్చాడు. ‘‘కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. సీజన్ మొత్తం మాకు కలిసి రాలేదు. ఈ రోజు సిఎస్కె అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుంది అనుకున్నాము. కానీ, చివర్లో మెరుపులు మెరిపించలేకపోయాం. ఒకవేళ అనుకున్న స్కోర్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజ్లోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజ్లో స్థిరపడ్డ ప్రత్యర్థి బ్యాటర్లకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. వాళ్లు

-మే ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాల పోర్టళ్ళు పనిచేయడ లేదు– తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు – ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు నవతెలంగాణ – బోనకల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు పనిచేస్తున్నాయా లేదా అంటూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే […] The post కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయా లేదా? appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పగ్గాలు చేపట్టిన తర్వాతి రోజే పోలీస్ శాఖలో ప్రక్షాళన పర్వం మొదలైంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, పారదర్శకమైన పాలనను అందించడమే లక్ష్యంగా భారీ బదిలీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలక నిర్ణయం వెలువడింది. కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 65 మంది సర్కిల్ […] The post సైబరాబాద్ కమిషనరేట్లో 65 మంది సీఐలు బదిలీ.. appeared first on Navatelangana.











– జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులకు జరిగిన ఉపయోగం శూన్యం – కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, చిత్తశుద్ధి లేదు – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయి – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలు కదులుతాయి– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావునవతెలంగాణ – బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర […] The post రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, దద్దమ్మ, చలనం లేని కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.