🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23643 వార్తలు

వెలుగు కార్టూన్:  నేను డ్యూటీకి వెళ్తున్న .. నేను జంతర్ మంతరేకు పోతున్న ..!
తెలంగాణ

వెలుగు కార్టూన్: నేను డ్యూటీకి వెళ్తున్న .. నేను జంతర్ మంతరేకు పోతున్న ..!

వెలుగు కార్టూన్: నేను డ్యూటీకి వెళ్తున్న .. నేను జంతర్ మంతరేకు పోతున్న ..!

Adminజూలై 22, 2026 - బుధవారం👁 0
విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం: శశి థరూర్
తెలంగాణ

విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం: శశి థరూర్

విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం: శశి థరూర్

జూలై 22, 2026 - బుధవారం
0
‘సమ్మర్ హాలిడేస్’లో అమ్మమ్మ సుశీలమ్మగా..
తెలంగాణ

‘సమ్మర్ హాలిడేస్’లో అమ్మమ్మ సుశీలమ్మగా..

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్‘ అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది.

జూలై 22, 2026 - బుధవారం
0
ప్రభుత్వం హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా..కేంద్ర మంత్రులకు సోనమ్‌‌ వాంగ్‌‌చుక్ లేఖ
తెలంగాణ

ప్రభుత్వం హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా..కేంద్ర మంత్రులకు సోనమ్‌‌ వాంగ్‌‌చుక్ లేఖ

ప్రభుత్వం హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా..కేంద్ర మంత్రులకు సోనమ్‌‌ వాంగ్‌‌చుక్ లేఖ

జూలై 22, 2026 - బుధవారం
0
నీట్‌‌పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ కామెంట్
తెలంగాణ

నీట్‌‌పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ కామెంట్

నీట్‌‌పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ కామెంట్

జూలై 22, 2026 - బుధవారం
0
నాగర్‌కర్నూల్ : కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి, 14 మందికి గాయాలు
తెలంగాణ

నాగర్‌కర్నూల్ : కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి, 14 మందికి గాయాలు

నాగర్‌కర్నూల్ : కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి, 14 మందికి గాయాలు

జూలై 22, 2026 - బుధవారం
0
ఢిల్లీలో ఆంక్షలు..16 మెట్రో స్టేషన్లు క్లోజ్
తెలంగాణ

ఢిల్లీలో ఆంక్షలు..16 మెట్రో స్టేషన్లు క్లోజ్

ఢిల్లీలో ఆంక్షలు..16 మెట్రో స్టేషన్లు క్లోజ్

జూలై 22, 2026 - బుధవారం
0
హైదరాబాద్ లుంబినీ పార్క్ లో లేజర్ షోకు బ్రేక్... రెండు నెలలుగా ఇదే పరిస్థితి...!
తెలంగాణ

హైదరాబాద్ లుంబినీ పార్క్ లో లేజర్ షోకు బ్రేక్... రెండు నెలలుగా ఇదే పరిస్థితి...!

హైదరాబాద్ లుంబినీ పార్క్ లో లేజర్ షోకు బ్రేక్... రెండు నెలలుగా ఇదే పరిస్థితి...!

జూలై 22, 2026 - బుధవారం
0
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం
తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి.. కార్యకర్తలు, నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబ, బఠానీల్లా రూ.కోట్లకు అమ్ముకున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాడ్ చేశారు. ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీపై పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఆందోళన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఎం స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేసినందుకు ్ల జంతర్‌మంతర్ నుంచి చలో పా ర్లమెంట్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో, పార్టీల కా ర్యకరలు తీసుకోలేదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితా

జూలై 22, 2026 - బుధవారం
17
పదేళ్లు 152 లీకులు
తెలంగాణ

పదేళ్లు 152 లీకులు

న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమయిందని, విద్యార్థుల గోడు పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందన్నారు. గత పదేళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని చెప్పారు. ఒక్క కేసులోనూ దోషులు ఎవరో తేలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మా ట్లాడారు. చేతికి నల్లబ్యాడ్జి ధరించి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులపై దాడి దృశ్యాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. దేశంలో విద్యావ్యవస్థ రిగ్గింగ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన మన విద్యా వ్యవస్థ ఈరోజు రిగ్గింగ్ సిస్టమ్‌గా మారిందని విమర్శించారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. మధ్యతరగతికి వారికి చదువు ఆర్థిక భార

జూలై 22, 2026 - బుధవారం
13
బొద్దింకల ఢీకి తలవంచిన మోడీ
తెలంగాణ

బొద్దింకల ఢీకి తలవంచిన మోడీ

నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ (బొద్దింకల) జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తం మీద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విపక్షాలకు తలవంచని ప్రధాని మోడీ ఈ ఆందోళనలతో తలవంచుకోవలసి వచ్చింది. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇక ఎన్‌డిఎ మంత్రులంతా ఈ ఆందోళనలను ఎలా నివారించాలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్‌తోసహా ఇతర విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి, మంగళవారం ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణల తరువాత జంతర్‌మంతర్ వద్ద నిరసనకారుల శిబిరాలను, వేదికను పోలీసులు తొలగించినప్పటికీ బుధవారం ఉదయం నుంచి మళ్లీ తండోపతండాలుగా నిరసనకారులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగిస్తున్నారు. భద్రత దృష్టా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రెండో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధమై కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించినా, కేంద్ర మంత్రి జెపి నడ్డా నివాసానికి వెళ్లి చర్చలు సాగించడానికి కాక్రోచ్ నాయకులు ఒప్పుకోలేదు. తమ డిమాండ్లపై చర్చించాలంటే మంత్రు

జూలై 22, 2026 - బుధవారం
12
దిద్దుబాటు లేకుంటే కొద్దిపాటే మేలు
తెలంగాణ

దిద్దుబాటు లేకుంటే కొద్దిపాటే మేలు

‘మునిమాపు తొవ్వదప్పి తెల్లందాక దేవులాడింద’న్న తెలంగాణ సామెత మన ప్రభుత్వాల పనితీరు కు అద్దం పడుతోంది. దేశ యువతరం అంశాన్ని డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వమైనా, ‘ఎల్‌నినో వాతావరణ’ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తున్నదదే! మసక వెలుతురైనా మాయం కాకముందే (మునిమాపు) దారితప్పి ఉండకపోతే తెల్లవార్లూ వెతుకులాట తిప్పలు తప్పుతాయి కదా! సమస్య వేళ్లూనుతున్నపుడో, జటిలం కాకముందో... సకాలంలో సర్కార్లు స్పందించి వుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎల్-నినో వాతావరణ ప్రతికూల ప్రభావం మీద ఉన్న ట్టుండి హడావుడి చేస్తోంది. సరైన కసరత్తు, హేతుబద్ధమైన విధివిధానాలు లేకుండానే ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు చేసి, అంతా దాంతోనే అయిపోతుందన్నట్టు వ్యవహరిస్తోంది. ‘గోరుచుట్టుపై రోకటి పోట’న్నట్టు ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న రైతన్నకు ఎల్-నినోతో వచ్చిన వర్షాభావ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. సీజన్ దాటిపోతున్నా ఇంకా అధిక శాతం భూముల్లో సాగు మొదలు కాలేదు. సాగు మొదలైన చోట వర్షాలు లేక విత్తిన విత్తనాలు, నారు ఎండవేడికి మాడిపోతున్నాయి. ఎప్పట్నుం

జూలై 22, 2026 - బుధవారం
0
పార్లమెంట్ వద్ద టెన్షన్.. టెన్షన్..
తెలంగాణ

పార్లమెంట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దీక్ష కొనసాగిస్తుండటంతో బుధవారం రాత్రి ఉద్రిక్తతలు కొనసాగాయి. కన్నాట్ ప్లేస్‌లోని టాల్‌స్టాయ్ మార్గ్ సమీపంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిరసనకారుల పేరుతో కొందరు వ్యక్తులు జంతర్ మంతర్ సమీపంలో భద్రతా సిబ్బందిపై రాళ్లు, బాటిల్స్‌తో దాడి జరిపారు. ఈ దాడిలో కన్నాట్ ప్లేస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు వివేక్ భగత్‌ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేంత వరకూ కొద్ది నిమిషాల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. పరిస్థితి ఇంకా సెన్సిటివ్‌గానే ఉందని, గుంపును చొదరగొట్టే మిషతో కొందరు అల్లరి మూకలు అకస్మాత్తుగా పోలీసు సిబ్బంది, మీడియా వారిపై దాడులు జరిపారని అధికారులు తెలిపారు. కాగా, సంసద్ మార్గ్ వద్ద భద్రతా సిబ్బందిపై జరిపిన దాడిలో ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ గాయపడిన అధికారులు చెబుతున్నారు.పార్లమెంటు పరిసరాల్లో భారీగా బలగాలు సీజేపీ నిరసనలు, ఉద్రిక్తతలు చేటుచేసుకుంటున్న

జూలై 22, 2026 - బుధవారం
17
‘కట్టలు’ తెంచుకుంటున్న అవినీతి
తెలంగాణ

‘కట్టలు’ తెంచుకుంటున్న అవినీతి

ఈమధ్య వార్తాపత్రికలు చూస్తుంటే చాలా తరచుగా అవినీతి తిమింగలాలు పట్టుబడుతున్న సందర్భాలు అనేకం చదువుతున్నాం. వందల కోట్ల ఆస్తి, బంగారం, వెండి, ప్లాట్లు, ఇళ్లస్థలాలు లాంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కొన్నిసార్లు బినామీలపై డాక్యుమెంట్లు లభించడం జరుగుతున్నది. ఒక వ్యక్తి తాను ఉద్యోగం చేసేది 30, 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అన్ని ఏళ్లలో నిజాయితీగా పనిచేసిన ఒక ఉద్యోగి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అతని జీతభత్యాలు ఐదు కోట్లకు చేరితే మహా గొప్ప. కానీ వందల కోట్లు ఏ విధంగా సంపాదిస్తున్నారు? అది కేవలం ప్రజల రక్తం పీల్చి సంపాదిస్తేనే వందల కోట్ల రూపాయల సంపాదన సాధ్యమవుతుంది. ఈమధ్య అఖిల భారత సర్వీసు అధికారులు కూడా మేమేం తక్కువ తిన్నాం అన్నట్లు వారి చేతనైన మేరలో వ్యవస్థ కన్ను కప్పి అవినీతికి పాల్పడుతున్నారు.ఆ మధ్య ఒక న్యాయమూర్తి ఇంట్లో కోట్లాది విలువైన రూపాయల కట్టలు దగ్ధమైనాయి. అంటే ఈ అవినీతి జబ్బు న్యాయవ్యవస్థకు కూడా అంటిందన్నమాట. దొరకని వారు దొరలుగా చలామణి అవుతున్నారు. రాజకీయ అవినీతి ఈ దేశానికి పట్టిన వదలని చీడ. దానికి ఏ రకమైన మందులు పనిచేయడం లేదు. ఏ ప్రభుత్వ కాంట్రాక్టు అయినా వారి ప్రమేయం వారి కమిషన్లు ల

జూలై 22, 2026 - బుధవారం
22
పత్తాలేని పి.ఆర్.సి.
తెలంగాణ

పత్తాలేని పి.ఆర్.సి.

విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దెలు -ప్రతి కుటుంబం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. వేతన సవరణ ఆలస్యం కావడంతోపాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆరు డి.ఎ.ల మొత్తం కలిపితే పి.ఆర్.సి. ఫిట్‌మెంట్లో 50శాతం వరకు ఉంటుంది. రావలసిన వీటి లోటుతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. పి.ఆర్.సి. అనేది ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు. ఉద్యోగుల సేవలకు కాలానుగుణంగా ఇచ్చే న్యాయమైన గుర్తింపు. ‘వాగ్దానాలు వినిపిస్తున్నాయి.. సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రకటనలు వస్తున్నాయి.. కానీ పి.ఆర్.సి. మాత్రం కనిపించడం లేదు. ‘నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మనసులో వినిపిస్తున్న నిశ్శబ్ద ఆవేదన ఇదే. ఒకప్పుడు ప్రతి వేతన సవరణ ఉద్యోగుల జీవితంలో కొత్త ఆశలను నింపేది. కానీ ఇప్పుడు పి.ఆర్.సి. అనే మాట ఆశ కంటే అనిశ్చితికే ప్రతీకగా మారుతోంది. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే ఉద్యోగులే ప్రధాన బలం. ‘పల్లె పాఠశాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ల కార్యాలయం వర

జూలై 22, 2026 - బుధవారం
29
‘సర్’తో దొంగదెబ్బ
తెలంగాణ

‘సర్’తో దొంగదెబ్బ

మన తెలంగాణ, వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని తిప్పి కొంటాలంటే నమోదైన ఓట్లను తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నియోజకవర్గ బూతు స్థాయి ఏజెంట్లతో పరిగి, తాండూర్ శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డిలతో కలిసి సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ నమోదులో అధికారులు కోరిన పత్రాలు అందజేసి.. ఓటరు జాబితాలో ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేకపోతే చనిపోయిన వారితో సమానమని అన్నారు. ఓటరు జాబితాలో ఓటు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని స్పష్టం చేశారు. తాను రోజుకు 18 గంటలు పనిచేసినా.. సమయం సరిపోవడంలేదని, పాలనలో బిజీగా ఉంటే నన్ను దెబ్బ తీయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ

జూలై 22, 2026 - బుధవారం
1
హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా
తెలంగాణ

హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా

న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి శిక్షాత్మక లేదా ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తన నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు ఆయన బుధవారం లేఖ రాశారు. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో తనను పరామర్శించిన ఇద్దరు మంత్రు లు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడం, పరీక్షల అవకతవకలపై పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ నిర్వహించడం, అవసరమైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించడం వంటి తన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ తెలిపారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. అలాంటి హామీ వస్తే ప్రభుత్వంతో చర్చలకు రావాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. జూలై 20న జరిగిన చలో సంసద్ ర్యాలీలో పో

జూలై 22, 2026 - బుధవారం
15
‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ

‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటి సమస్యలపైనే ప్రజల నుంచి అధికంగా వినతి పత్రాలు వచ్చాయన్నారు. అయితే ‘క్యూర్’ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు కోరుకునే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులు అందుబాటులో ఉండేవారు కాదన్నారు. పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే తమ సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో పేదలు ఉన్నారని ఆయన చెప్పారు. వారి ఆశలకు అనుగ

జూలై 22, 2026 - బుధవారం
16
నిరసనలో హింస
తెలంగాణ

నిరసనలో హింస

మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల అరెస్టులను నిరసిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు, అరెస్టులకు దారి తీసింది. బుధవారం పిసిసి చీఫ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, ఇతర నాయకులు, కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. కాగా లోక్‌భవన్‌కు కొద్ది దూరంలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ర్యాలీలో పాల్గొన్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించగా, పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొంత సేపు తోపులాట జరిగింది. తమను గవర్నర్‌ను కలిసేందుకు అనుమతించాల్సిందిగా మంత్రులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తమకు అనుమతి లేదని పోలీసులు చెప్పి వారిని అక్కడే నిలుపుదల చేశారు. పోలీసులు అనుకున్న ప్రకారం ముందుగానే వాహనాలు సిద్ధంగా ఉంచుకుని, వారిని అ రెస్టు చేశారు. తమను అరెస్టు చేయడాన్ని పిసిసి చీ

జూలై 22, 2026 - బుధవారం
23
మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ

మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు (12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం, తమ పార్టీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరం అని వారు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో కేంద్రం కొనుగోలు చేసే బియ్యం నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం గమనార్హం. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి,సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించడం జరిగింది. కాగా, రాష్ట్రంలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల 8 కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై తమ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ ప

జూలై 22, 2026 - బుధవారం
22
స్లావియా మోంటే కార్లో కలర్ ప్యాలెట్‌ను విస్తరించిన స్కోడా ఆటో ఇండియా
తెలంగాణ

స్లావియా మోంటే కార్లో కలర్ ప్యాలెట్‌ను విస్తరించిన స్కోడా ఆటో ఇండియా

ముంబై: స్కోడా ఆటో ఇండియా తన స్లావియా రేంజ్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా స్లావియా మోంటే కార్లో రెండు కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లను - సిమ్లా గ్రీన్ మరియు స్టీల్ గ్రే - పొందింది. ఇవి రెండూ విలక్షణమైన డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌లో అందించబడతాయి. కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితమైన, స్లావియా మోంటే కార్లో యొక్క ఈ లిమిటెడ్ కలర్ ఎడిషన్‌లు సెడాన్ యొక్క డైనమిక్ డిజైన్ మరియు ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవాన్ని బ్రాండ్ యొక్క 'ర్యాలీ మోంటే కార్లో' వారసత్వంతో మిళితం చేస్తాయి. ఈ కొత్త చేరిక వాహనానికి మరింత బలమైన విజువల్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది, అలాగే మరింత విలక్షణమైన మరియు ఎక్స్‌క్లూజివ్ ఓనర్‌షిప్ అనుభవాన్ని కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది.ఈ పరిచయంపై స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, “స్లావియా మోంటే కార్లో దాని విలక్షణమైన డిజైన్, ప్రీమియం అప్పీల్, ఆకట్టుకునే డ్రైవింగ్ డైనమిక్స్ మరియు మా మోటార్‌స్పోర్ట్ వారసత్వంతో ఉన్న బలమైన అనుబంధం కారణంగా కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది. కస్టమర్లకు మెరుగైన ఎంపికలను మరియు ఎక్స్‌క్లూజివిటీని అందిస్తూ, మేము మోంటే కార్లో రేం

జూలై 22, 2026 - బుధవారం
27
గురువారం రాశి ఫలాలు (23/07/2026) .... ఆ రాశి వారికి పట్టుదల ఉంటే విజయం మీదే
తెలంగాణ

గురువారం రాశి ఫలాలు (23/07/2026) .... ఆ రాశి వారికి పట్టుదల ఉంటే విజయం మీదే

మేషంఅనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి సర్దుకుపోవడం మంచిది. ఖర్చులు పెరిగినప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. పాత మిత్రుల లేదా సహోద్యోగుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. సాయంత్రం విందు వినోదాల్లో పాల్గొంటారు. మిధునం మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. కర్కాటకం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువైనా అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు లేదా భూగృహ వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సింహం ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు అనుకున్నట్టు సాగక కాస్త నిరాశ కలిగినా, ఓపిక పట్టడం మంచిది. పిల్లల ప్రవర్తన మరియు చదువు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కన్య సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక

జూలై 22, 2026 - బుధవారం
16
నీట్ పేపర్ లీక్.. వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో నిరసనలు
తెలంగాణ

నీట్ పేపర్ లీక్.. వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో నిరసనలు

న్యూయార్క్ : విద్యావ్యవస్థలో వైఫల్యాలపై నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వాంగ్‌చుక్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. లండన్ లోని భారత హైకమిషన్ , డబ్లిన్ లోని రాయబార కార్యాలయం ఎదుట కూడా నిరసనలు జరిగాయని సంస్థ వెల్లడించింది.

జూలై 22, 2026 - బుధవారం
20
ఇరాన్ తో యుద్ధం ఖర్చు.. రూ.3.6 లక్షల కోట్లు: అమెరికా
తెలంగాణ

ఇరాన్ తో యుద్ధం ఖర్చు.. రూ.3.6 లక్షల కోట్లు: అమెరికా

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఖర్చు దాదాపు 37.5 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు) అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందులో సెప్టెంబరు 30 వరకు అయ్యే ఖర్చు అంచనా వ్యయాలు కూడా ఉన్నాయన్నారు. పెంటగాన్‌కు సుమారు 67 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కావాలన్న అభ్యర్థన నేపథ్యంలో రక్షణ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

జూలై 22, 2026 - బుధవారం
17
← వెనుక270 / 986తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి