🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

19829 వార్తలు

యాదవులకు రేవంత్రెడ్డి ప్రయారిటీ :  సమాచార మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు యాదవ్
తెలంగాణ

యాదవులకు రేవంత్రెడ్డి ప్రయారిటీ : సమాచార మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు యాదవ్

యాదవులకు రేవంత్రెడ్డి ప్రయారిటీ : సమాచార మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు యాదవ్

Admin4 రోజుల క్రితం👁 1
లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. బోనాలలో ఫస్ట్ టైం ఏఐ.. క్రౌడ్మేనేజ్మెంట్ కు ఉపయోగించిన సిటీ పోలీస్
తెలంగాణ

లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. బోనాలలో ఫస్ట్ టైం ఏఐ.. క్రౌడ్మేనేజ్మెంట్ కు ఉపయోగించిన సిటీ పోలీస్

లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. బోనాలలో ఫస్ట్ టైం ఏఐ.. క్రౌడ్మేనేజ్మెంట్ కు ఉపయోగించిన సిటీ పోలీస్

4 రోజుల క్రితం
1
ఇది కాకుంటే అది...డీ లిమిటేషన్ ప్రచారంతో ముఖ్య నేతల పక్క చూపులు
తెలంగాణ

ఇది కాకుంటే అది...డీ లిమిటేషన్ ప్రచారంతో ముఖ్య నేతల పక్క చూపులు

ఇది కాకుంటే అది...డీ లిమిటేషన్ ప్రచారంతో ముఖ్య నేతల పక్క చూపులు

4 రోజుల క్రితం
2
క్యూర్లో డబుల్ ఇండ్లకు సర్కారు డెడ్ లైన్..
తెలంగాణ

క్యూర్లో డబుల్ ఇండ్లకు సర్కారు డెడ్ లైన్..

క్యూర్లో డబుల్ ఇండ్లకు సర్కారు డెడ్ లైన్..

4 రోజుల క్రితం
0
హైడ్రా వల్లే ముంపు నుంచి విముక్తి..ఆక్రమణదారుల ఆటలు సాగకనే అతస్య ప్రచారం
తెలంగాణ

హైడ్రా వల్లే ముంపు నుంచి విముక్తి..ఆక్రమణదారుల ఆటలు సాగకనే అతస్య ప్రచారం

హైడ్రా వల్లే ముంపు నుంచి విముక్తి..ఆక్రమణదారుల ఆటలు సాగకనే అతస్య ప్రచారం

4 రోజుల క్రితం
1
మణుగూరు రేసు నుంచి జెన్కో వైదొలిగేనా?
తెలంగాణ

మణుగూరు రేసు నుంచి జెన్కో వైదొలిగేనా?

మణుగూరు రేసు నుంచి జెన్కో వైదొలిగేనా?

4 రోజుల క్రితం
1
ఆగస్టు 15 నుంచి   గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు.. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు
తెలంగాణ

ఆగస్టు 15 నుంచి   గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు.. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు

ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు.. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు

4 రోజుల క్రితం
9
బోనమెత్తిన లష్కర్
తెలంగాణ

బోనమెత్తిన లష్కర్

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నారు.తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం నివాసంలో బోనాల విందుకు సిఎం సికింద్ర

4 రోజుల క్రితం
9
రేపటి నుంచి  నీట్ యుజి కౌన్సెలింగ్
తెలంగాణ

రేపటి నుంచి నీట్ యుజి కౌన్సెలింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అం డర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అఖిల భారత కోటా పరిధిలోని డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 22లోగా కళాశాలల్లో చేరాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, మూ డో విడత సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఖాళీగా మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక (స్ట్రే వెకెన్సీ) విడతను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనుండగా, అందులో ఎంపికైన వారు అక్టోబర్ 10లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28లోగా చేరాలి. రెండో విడత ఆగస్టు 31

4 రోజుల క్రితం
10
పాతకు 60 కొత్తకు 40
తెలంగాణ

పాతకు 60 కొత్తకు 40

మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద సందిగ్ధానికి అధిష్టానం తెరదించింది. పార్టీలో కొత్త, పాతవారిని కలుపుకొని పోయేలా మధ్యేమార్గంగా అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఫార్మూలా ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఇక నుం చి నామినేటెడ్ పోస్టుల నియామకంలో పాత వారికి 60శాతం, కొత్తవారికి 40తం పదవు లు దక్కేలా ఎంపిక జరగాలని ఇటీవల ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర సమన్వయ కమిటీకి అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా, అలాగే అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి లో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో పాత వా రికి కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారి కే పదవులు దక్కుతున్నాయన్న విమర్శలు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఉత్పన్నం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు చెం దిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కం డువా కప్పుకున్నారు. వీరిలో పటాన్‌చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మినహా మిగతా తొమ్మిది ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాకపోయినప్పటికీ అనధికారికంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నార

4 రోజుల క్రితం
5
‘సర్’డర్
తెలంగాణ

‘సర్’డర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్స్ రివిజన్(సర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను ఏరివేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఈ తొలగింపుల ప్రక్రియ భవిష్యత్తు ఎన్నికల్లో తమ గెలుపోటములను ఎలా ప్రభావితం చే స్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లు ఉండగా, అందులో ఇప్పటివరకు సుమారు 80శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. కాగా, మొత్తం ఓటర్లలో 50 లక్షల నుంచి కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను తొలగించడం, మరణించిన వారిని ఓట్లు తొలగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అర్హులైన వారి ఓట్లు తొలగిస్తారనే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు తొలగిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటరు

4 రోజుల క్రితం
10
సరిపడా యూరియా
తెలంగాణ

సరిపడా యూరియా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూరి యా ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమై న మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్య వసాయ శాఖ ఆదివారం బులిటెన్‌లో వెల్లడించిం ది. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 73.99 లక్షల బ స్తాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో మార్క్‌ఫెడ్ గిడ్డంగుల్లో 52.35 లక్ష ల బస్తాలు, రిటైలర్ల వద్ద 13.99 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.49 లక్షల బస్తాలు, ఇ తర గిడ్డంగుల్లో 2.16 లక్షల బస్తాలు నిల్వగా ఉ న్నాయని వివరించింది. యూరియా బుకింగ్ యా ప్ ద్వారా ఇప్పటివరకు 28.71 లక్షల మంది రై తులు నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకున్నారని, మొత్తం 110.77 లక్షల బస్తాల యూ రియా బుక్ కాగా, అందులో 99.04 లక్షల బస్తా లు ఇప్పటికే కొనుగోలు చేశారని, దీంతో యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాలో 89.42 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని పేర్కొంది. యూరి యా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ముందుగానే బుకింగ్ చేసుకుని సమీప విక్రయ కేంద్రాల్లో ఎరువులు పొందే అవకాశం కల్పించడంతో పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. రైతులు క్యూలో నిలబడాల్స

4 రోజుల క్రితం
15
జాతీయ సంస్థలకే జై
తెలంగాణ

జాతీయ సంస్థలకే జై

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 70నుంచి 80శాతం వరకు కళాశాలల్లో రిపోర్ట్ చే సినట్లు తెలిసింది. మిగతా 20 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో 79,891 సీట్లు కేటాయించగా, 8,162 మిగిలాయి. సీట్లు పొందిన వా రిలో 19,325 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చే యలేదు. దాంతో మొత్తం సీట్లతో పాటు అదనం గా అందుబాటులోకి వచ్చిన 4,347 సీట్లను రెం డో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 80,167 సీట్లు కేటాయించగా, 71,452 మంది విద్యార్థు లు రిపోర్టింగ్ చేయగా, 8,710 మంది రిపోర్టింగ్ చేయలేదు. తుది విడత కౌన్సెలింగ్‌లో 22,972 అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ముగిసింది.ఈ నెల 5వ తేదీన చివరి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఎప్‌సెట్‌లో ర్యాంకు సాధించి ఎప్‌సెట్‌తో పాటు ఇతర కౌన్సెలింగ్‌లలో కూడా పాల్గొంటున్న మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి వంటి జాతీ య సంస్థలలో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు. ఈసారి టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపిం

4 రోజుల క్రితం
10
మత్తు రవాణాకు కొత్త ఎత్తులు
తెలంగాణ

మత్తు రవాణాకు కొత్త ఎత్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అంతర్జాతీయ ముఠాలు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఒకప్పుడు రహ స్య సమావేశాలు, మధ్యవర్తుల ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారం ఇప్పుడు డిజిటల్ వేదికలకు మారింది. ఇటీవల కాలంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఆపరేషన్లలో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యా ల రవాణా, వాటి ద్వారా అర్జించిన సొమ్మును త రలించేందుకు స్మగ్లర్లు ఎంచుకున్న మార్గాలు అధికారులనే ఆశ్చర్యపోయేలా చేశాయి. డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా గ్రూపులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల సహాయంతో మత్తు పదార్థాలను నేరుగా వినియోగదారుల ఇం టి వద్దకే చేరవేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవలి కాలంలో జరిగిన డ్రగ్స్ స్వాధీనం కేసుల విచారణలో ఈ కొత్త తరహా నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి చిన్న చిన్న పార్సిళ్ల రూపంలో మత్తు పదార్థాలను పంపించి, కొరియర్ సేవలు లేదా డెలివరీ ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వస్తువుల మాదిరిగా ప్యాకింగ్ చేయడం వల్ల వీటిని గుర్తించడం కష్టం గా మారుతోంది. ఇంటర

4 రోజుల క్రితం
14
సిఎం వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహించండి
తెలంగాణ

సిఎం వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహించండి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమిన ల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కు కాం గ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించాలని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. భారత ఇం జినీర్లు అంతర్జాతీయంగా సత్తా చాటుతుంటే రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దివారం రాహుల్‌గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవై పు భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అం తరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని ‘కిమినల్ వేస్ట్’ అని రేవంత్‌రెడ్డి అనడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటమంటే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం... ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేత రాహుల్ గాంధీ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ‘బీరు-బిర్యానీ బ్యాచ్’ అంటూ అవమానించారు తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్య

4 రోజుల క్రితం
5
అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే సందేశం
తెలంగాణ

అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే సందేశం

కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఎఎ23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. అయితే అందులో ఒక చిన్న విషయం బన్నీ వ్యక్తిగతమైన భావాన్ని తెలియజేసింది. అదేంటంటే ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మారారు. ఇది కేవలం ఒక ప్రొడక్షన్ క్రెడిట్ మాత్రమే కాదు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం. ఇది ఫ్రెండ్ షిప్ డే స్పెషల్‌గా మారింది. అల్లు అర్జున్ ఎఎ23 సినిమా కోసం సహ నిర్మాతలుగా మారిన స్నేహితుల్లో బన్నీ వాస్ కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్కూల్ డేస్‌లో స్నేహితులైన సందీప్ రామినేని, నటరాజ్ కూడా చేరారు. వీరితోపాటు అతని కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా భాగమయ్యారు. వీరి స్నేహ బంధం పేరు.. రికార్డులు, పాన్ ఇండియా విజయాల కంటే చాలా ముందే మొదలైంది.

4 రోజుల క్రితం
22
అధికారం కోసం కాదు... ప్రజల హక్కుల కోసం సిపిఐ పోరాటం
తెలంగాణ

అధికారం కోసం కాదు... ప్రజల హక్కుల కోసం సిపిఐ పోరాటం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ రాజకీయ ప్రధాన లక్ష్యమని, అధికారం కోసం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడటమే ఉద్యమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్డుం భవన్ లో సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని సాంబాశివరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కార్మిక-రైతు వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ నెల 6 నుండి 14 వరకు పార్టీ నిర్వహించే ప్రచార యాత్రలను అన్ని నియోజకవర్గాల్లో, డివిజన్లలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయడం సి

4 రోజుల క్రితం
16
సోమవారం రాశి ఫలాలు (03/08/2026).... ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు
తెలంగాణ

సోమవారం రాశి ఫలాలు (03/08/2026).... ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు

మేషంచేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. వృషభం సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. మిధునం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పన

4 రోజుల క్రితం
17
బుమ్రా ఆడడం కష్టమే!
తెలంగాణ

బుమ్రా ఆడడం కష్టమే!

ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం సందేహంగా మారింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా త్వరలో శ్రీలంక వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాలో సీనియర్ బౌలర్ బుమ్రాకు చోటు కల్పించారు. అయితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో అతను సిరీస్‌లో ఆడడం కష్టంగా మారింది. ఇదే జరిగితే ఇది టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే ఈ సిరీస్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇలాంటి స్థితిలో బుమ్రా సేవలు అందుబాటులో లేకుంటే టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

4 రోజుల క్రితం
3
పర్యటన వాయిదా వేసుకున్న సీఎం విజయ్: డీకే
తెలంగాణ

పర్యటన వాయిదా వేసుకున్న సీఎం విజయ్: డీకే

బెంగళూరు: కావేరీ జలాల వివాదంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బెంగళూరులో జరపాల్సిన పర్యటనను తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగడానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం కావేరీ జలాలపై నెలకొన్న అంతర్‌రాష్ట్ర వివాదంపై విజయ్‌తో డీకే శివకుమార్ సోమవరంనాడు చర్చలు జరపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన పర్యటన వాయిదా వేసుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.కావేరీ వివాదంపై ఆదివారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో డీకే మాట్లాడుతూ.. ‘విజయ్ అంటే నాకెంతో గౌరవం ఉంది. ఆయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎంతో ధైర్యం కలిగిన నేత. పర్యటన వాయిదా వేసుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. తమ మధ్య రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఆయన కర్ణాటక రావాలనుకున్నారు. మరింత సుహృద్భావ వాతావరణంలో కలుద్దామని రిక్వస్ట్ చేశాను. తాము పరస్పరం గౌరవించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అంతిమంగ

4 రోజుల క్రితం
1
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నడిరోడ్డుపై బోల్తాపడ్డ బొలెరో వాహనం
తెలంగాణ

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నడిరోడ్డుపై బోల్తాపడ్డ బొలెరో వాహనం

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నడిరోడ్డుపై బోల్తాపడ్డ బొలెరో వాహనం

4 రోజుల క్రితం
1
రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి: డిప్యూటీ సిఎం భట్టి
తెలంగాణ

రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి: డిప్యూటీ సిఎం భట్టి

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను వేగవంతం చేయడం, మెట్రో రైలు రెండో దశ విస్తరణతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా రాబట్టడం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సిఎం పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసి) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలకు ఆయన వివరించారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్

4 రోజుల క్రితం
7
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..నలుగురు పోలీసులతో సహా ఏడుగురు మృతి
తెలంగాణ

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..నలుగురు పోలీసులతో సహా ఏడుగురు మృతి

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..నలుగురు పోలీసులతో సహా ఏడుగురు మృతి

4 రోజుల క్రితం
7
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. టాప్ 5లో చోటు
తెలంగాణ

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. టాప్ 5లో చోటు

గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించింది. భారత్‌కు పతకాల పంట పండించే రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ పోటీలకు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కలేదు. దీంతో భారత్‌కు ఈ పోటీల్లో పతకాలు లభించడం అంత సులువు కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ భారత్ మాత్రం అసాధారణ ఆటతో అలరించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది. బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ రెండు విభాగాల్లో భారత్ స్వర్ణాల పంట పండించింది. అంతేగాక వెయిట్‌లిఫ్టింగ్‌లో కూడా పెద్ద సంఖ్యలో పతకాలను గెలుచుకుంది. బాక్సింగ్‌లో అయితే ఏకంగా ఏడు పసిడి పతకాలు సాధించి ఔరా అనిపించింది. బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జస్మయిన్ లంబోరియా, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి, సచిన్, అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. అంతేగాక లవ్లీనా బొర్గాహెయిన్, నరేందర్, జడుమణి సింగ్‌లు రజతాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పసిడితో మెరిసింది. జూడోలో హర్ష్ సింగ్, అస్మితలు

4 రోజుల క్రితం
7
← వెనుక34 / 827తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి