🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3652 వార్తలు

నియోజకవర్గ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు తెచ్చా : మంత్రి వాకిటి శ్రీహరి
పాత
క్యూలో వెయిటింగ్ ఎందుకు.. నాకు ఇస్తే  మీ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేస్తా.. ఏటీఎం దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసాలు
పాత
ముంచేస్తున్న చైనా ఉత్పత్తులు.. నష్టాలు భరించలేక 3వేల మందిని పీకేసిన ఇంక్ తయారీ కంపెనీ
పాత
వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల
పాత
తెలంగాణ

వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ చైనాలో సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని 'వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా' పేరిట తీసుకొచ్చింది. సంస్థ ఈ పరికరాన్ని ఏస్ 6 సిరీస్‌లో మూడో మోడల్‌గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8,600mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ధర 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,499 (సుమారుగా రూ.48,400)12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,799 (సుమారుగా రూ.52,500) 16GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,099 (సుమారుగా రూ.56,700) 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారుగా రూ.60,800). 16GB + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,099 (సుమారు రూ.70,500) వన్ ప్లస్ ఏస్ 6 అల్ట్రా ఫీచర్లుఈ కొత్త వన్ ప్లస్ ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ పరికరం 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ గరిష్ట బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ వరకు ఉం

ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు ఉండవు: సలీల్‌ పరేఖ్‌
పాత
తెలంగాణ

ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు ఉండవు: సలీల్‌ పరేఖ్‌

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, తాము మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ పేర్కొంది. ఆటోమేషన్‌, ఏఐ టూల్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గతేడాది తమ కంపెనీ ఉద్యోగాలు తొలగించలేదని, భవిష్యత్తులోనూ లేఆఫ్స్‌ ఉండవని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అనేది కీలక మార్పు అని, అయితే అది వెంటనే ఉద్యోగాలను తీసేయదన్నారు.  The post ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు ఉండవు: సలీల్‌ పరేఖ్‌ appeared first on Navatelangana.

‘టెన్త్‌’ ఫెయిల్ భయంతో ఆత్మహత్య.. కానీ 480 మార్కులొచ్చాయి
పాత
శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారు: సివి ఆనంద్
పాత
తెలంగాణ

శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారు: సివి ఆనంద్

హైదరాబాద్: డిజిపి శివధర్ రెడ్డి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని సివి ఆనంద్ తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పోలీస్ అకాడమీలో డిజిపి శివధర్ రెడ్డికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్ లో శివధర్ రెడ్డికి గౌరవవందనం, పదవీ విరమణ పొందిన శివధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి ఆనంద్, ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్లొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఈ సందర్భంగా సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని, ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సివి ఆనంద్ సూచించారు.

యాదగిరిగుట్టపై ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఆదాయమే రూ.2.22 కోట్లు .. టెండర్లు లేకుండానే నడుపుతూ కోట్ల సంపాదన.. ప్రభుత్వానికి భారీ గండి
పాత
బతుకమ్మ కుంట నాదే..? గతంలో అక్కడ పంటలు పండించాం..!
పాత
బీఆర్ఎస్ హయాంలో రూ.88 కోట్ల మెడిసిన్ ఎక్స్ పైర్డ్
పాత
రామప్ప టెంపుల్ లో తీన్మార్ మల్లన్న
పాత
డిసెంబర్ లోగా ఉస్మానియా హాస్పిటల్ పనులు కంప్లీట్ చేయాలి :  సీఎస్ వికాస్ రాజ్
పాత
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
పాత
వాట్సాప్ హ్యాక్ చేసి.. ఫ్రెండ్ పేరుతో మోసం..రూ. 48 వేలు కొట్టేసిన  సైబర్ నేరగాళ్లు
పాత
మళ్లీ కుష్టు కలకలం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం.. రాష్ట్రంలో ఏటా 2,500కు పైగా కొత్త కేసులు
పాత
ముగ్గురు పోలీసులు సస్పెన్షన్
పాత
వెలుగు కార్టూన్:  గిసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ
పాత
ధాన్యం తరలింపులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు :  మంత్రి పొన్నం ప్రభాకర్
పాత
మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది..
పాత
తెలంగాణ

మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది..

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని గురువారం విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ధనుష్‌కి మంచి మార్కెట్ ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా బలమైన కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోంది. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. విఘ్

తల్లిదండ్రులకు, యూత్‌కు నచ్చే అంశాలతో..
పాత
తెలంగాణ

తల్లిదండ్రులకు, యూత్‌కు నచ్చే అంశాలతో..

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి”అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ “అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమిని సురేష్, గీతికాదాస్, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళపై మాజీ సీఐ లైంగికదాడి..!
పాత
అందరినీ అలరించే సినిమా
పాత
తెలంగాణ

అందరినీ అలరించే సినిమా

డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వీసా స్టాంపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ “జేడీ, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీ విష్ణు ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరినీ అలరించే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, జేడీ చక్రవర్తి, ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి, పవన్ సాది

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు
పాత
Advertisement