🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3807 వార్తలు

సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..
పాత వార్త
తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..

మన తెలంగాణ/హైదరాబాద్‌ః చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే టర్మినళ్లపై అధిక భారం పడుతున్నదని ఆయన తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రూ. 430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది జనవరి 6న ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో మీరూ పాల్గొన్నారని ఆయన తెలిపారు. కొత్త రైల్వే టర్మినల్ ను ప్రారంభించుకున్న తర్వాత రోజూ కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దీంతో, ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రైల్వేస

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 1
ప్రపంచంతో పోటీపడేటా ఫ్యూచర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
పాత
అండర్-17 రెజ్లర్లపై వేటు.. రెజ్లింగ్ సమాఖ్య కఠిన ఆంక్షలు
పాత
కెసిఆర్ పాలనలో యాభై ఏళ్ళు వెనక్కి: పిసిసి చీఫ్
పాత
తెలంగాణ

కెసిఆర్ పాలనలో యాభై ఏళ్ళు వెనక్కి: పిసిసి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రి పాలనతో రాష్ట్రాభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. పిసిసి కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన సమర్థ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటైన ఈ శిక్షణా శిబిరం వచ్చే నెల 2వ తేదీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ.. బిఆర్‌ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయం, దోచుకున్న వారంతా ఇప్పుడు కెసిఆర్ పక్కన పందికొక్కుల్లా ఉన్నారంటూ టిఆర్‌ఎస్ (సేన) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను ఆదరించే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పంచాయితీతో కెసిఆర్ సతమతమవుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పు

సెల్ఫ్ ఎన్యుమరేషన్..వీడియో
పాత
SBI బ్యాంక్‎లో సినీ రేంజ్‎లో దోపీడి.. నాలుగు గన్స్‎తో నలుగురు వచ్చి 13 నిమిషాల్లో 50 లక్షలతో ఎస్కేప్
పాత
యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు
పాత
తెలంగాణ

యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు

నవతెలంగాణ – అచ్చంపేటయువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి జీవితం నాశనం అవుతుందని అచ్చంపేట పోలీస్ సిఐ నాగరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో యువతకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మహిళల చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానంగా యువత నేటి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. సాంకేతిక రంగం తీవ్రంగా విస్తరిస్తోందని అన్నారు. నేటి యువత […] The post యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు appeared first on Navatelangana.

ఇది బెంగాల్... నువ్వు సింగం అయితే... నేను పుష్ప..! ఐపీఎస్ ఆఫీసర్ పై టీఎంసీ అభ్యర్థి ఫైర్..
పాత
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
పాత
కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన
పాత
తెలంగాణ

కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన

నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కిశోర బాలికల సంరక్షణ, వారి అభివృద్ధిపై భూపాలపల్లి జిల్లా మహిళ సంక్షేమశాఖ (డిడబ్ల్యూఓ) అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ బండి స్వామి  అధ్యక్షతన అవగాన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తహశీల్దార్ రవికుమార్, ఏపీఎం […] The post కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన appeared first on Navatelangana.

తెలంగాణ డిజిపిగా సివి ఆనంద్‌ నియామకం..
పాత
ఇండియాలో పెరుగుతున్న కాలేయం వ్యాధులు..ప్రతి ఐదుగురిలో ఒకరికి సమస్య.. ఫ్యాటీలివర్ ఎందుకు వస్తుంది?
పాత
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
పాత
సింగరేణిని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పాత
కనీస వేతనానికి నోచుకోని ఉపాధి హామీ కార్మికులు: కొండమడుగు నర్సింహ
పాత
తెలంగాణ

కనీస వేతనానికి నోచుకోని ఉపాధి హామీ కార్మికులు: కొండమడుగు నర్సింహ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక అర్ధాకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలం కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారితో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికులను క్షేత్ర‌స్థాయికి ఉన్న‌తాధికారులు ప‌రిశీలించాల‌ని, అప్ప‌డే […] The post కనీస వేతనానికి నోచుకోని ఉపాధి హామీ కార్మికులు: కొండమడుగు నర్సింహ appeared first on Navatelangana.

PM Modi: మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో క్రికెట్ అకాడమీలు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
పాత
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు భూమిపూజ
పాత
విశ్రాంతి భవనానికి తాళం.. రైతుల అవస్థలు
పాత
తెలంగాణ

విశ్రాంతి భవనానికి తాళం.. రైతుల అవస్థలు

నవతెలంగాణ-అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి రైతులు పంటలు విక్రయించడానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు రావడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. అమ్మకాలు, కొనుగోలు లలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు భోజనాలు చేసుకోవడానికి విశ్రాంతి […] The post విశ్రాంతి భవనానికి తాళం.. రైతుల అవస్థలు  appeared first on Navatelangana.

శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డిల వివాహం.. ముహూర్తం ఎప్పుడంటే?
పాత
పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన
పాత
తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన

నవతెలంగాణ – కాటారంకాటారం మండలం లోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం భరోసా టీం, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చైల్డ్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాలు) వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలను తెలియజేస్తూ, అటువంటి సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. […] The post పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన appeared first on Navatelangana.

కాటారంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు
పాత
తెలంగాణ

కాటారంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు

నవతెలంగాణ-కాటారం కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర మంగళవారం బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సడవలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, కిశోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని, […] The post కాటారంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు appeared first on Navatelangana.

కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత
పాత
పిల్లలు చదువు, ఆటల్లో రాణించాలి: కలెక్టర్
పాత
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
పాత
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన ఏనుగు వీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ మంగళవారం మృతురాలి కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. సన్నబియ్యం బస్తా, క్యాన్ నూనె, నిత్యావసర వస్తువులు అందజేసీ ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, కోశాధికారి బాపు, కార్యదర్శి రమేష్ రావు, శేషిదర్ రావు పాల్గొన్నారు. The post మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA