🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24257 వార్తలు

హైదరాబాద్ లో  సామాన్యులకు గుడ్ న్యూస్ : 224 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్
తెలంగాణ

హైదరాబాద్ లో సామాన్యులకు గుడ్ న్యూస్ : 224 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్

హైదరాబాద్ లో సామాన్యులకు గుడ్ న్యూస్ : 224 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్

Adminజూలై 20, 2026 - సోమవారం👁 0
అంబరాన్నంటిన సంబురం.. ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం
తెలంగాణ

అంబరాన్నంటిన సంబురం.. ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం

అంబరాన్నంటిన సంబురం.. ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం

జూలై 20, 2026 - సోమవారం
11
పార్లమెంట్ ఎవరి సొంత జాగీర్ కాదు...కేంద్ర వైఖరిపై ప్రియాంక గాంధీ ఫైర్
తెలంగాణ

పార్లమెంట్ ఎవరి సొంత జాగీర్ కాదు...కేంద్ర వైఖరిపై ప్రియాంక గాంధీ ఫైర్

పార్లమెంట్ ఎవరి సొంత జాగీర్ కాదు...కేంద్ర వైఖరిపై ప్రియాంక గాంధీ ఫైర్

జూలై 20, 2026 - సోమవారం
7
పార్లమెంట్ ముందు రణరంగం .. సీజేపీ ఆందోళనతో హైటెన్షన్
తెలంగాణ

పార్లమెంట్ ముందు రణరంగం .. సీజేపీ ఆందోళనతో హైటెన్షన్

పార్లమెంట్ ముందు రణరంగం .. సీజేపీ ఆందోళనతో హైటెన్షన్

జూలై 20, 2026 - సోమవారం
8
ఆయిల్ పామ్ హబ్‌‌గా ఖమ్మం.. తొలి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్  కాంప్లెక్స్ ప్రారంభం
తెలంగాణ

ఆయిల్ పామ్ హబ్‌‌గా ఖమ్మం.. తొలి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం

ఆయిల్ పామ్ హబ్‌‌గా ఖమ్మం.. తొలి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం

జూలై 20, 2026 - సోమవారం
12
దండెత్తిన కాక్రోచ్
తెలంగాణ

దండెత్తిన కాక్రోచ్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌లో అవకతవకలు, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే సుమారు 20వేల మందికిపైగా సిజెపి మద్దతుదారులు అటువైపుగా దూసుకెళ్లారు. తొలుత జంతర్‌మంతర్ వద్దే ఆందోళనకారులను అడ్డుకునేందుకు అడుగుడుగనా భద్రతా దళాలు, బారికేడ్లను మోహరించారు. పోలీసులు పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోయినా విద్యార్థులు, నిరసనకారులు లెక్కచేయకుండా ముందుకే కదిలారు. పోలీసులు ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించండంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు నడుమ జరిగిన ఘర్షణలు, తోపులాటల్లో ఇరు పక్షాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వేర్వేరు మార్గల ద్వారా పార్లమెంట్ సమీపం వరకు నిరసనకారులు వెళ్లగలిగారు. మరోవైపు పుకార్లు వ్యాప్తి చెందకుండా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. పార్లమెంట్ సమీపంలోని హై సెక్యూరిటీ ఏరియా

జూలై 20, 2026 - సోమవారం
28
మొద్దునిద్ర వదిలించిన ‘బొద్దింకలు’
తెలంగాణ

మొద్దునిద్ర వదిలించిన ‘బొద్దింకలు’

బొద్దింకల పార్టీ (కాక్రోచ్ జనతా) ఢిల్లీ పెద్దల మొద్దు నిద్ర వదిలించింది. పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచినా, లాఠీలు స్వైర విహారం చేసినా, బాష్పవాయువు కమ్ముకొచ్చినా ఏమాత్రం లెక్కచేయక, బెదరక ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు కదం తొక్కారు. పార్లమెంట్ రోడ్డంతా రణరంగాన్ని మరిపించింది. ఢిల్లీ నగరం గడగడలాడింది. ఢిల్లీ రైల్వే మెట్రో కార్పొరేషన్ ఐదుస్టేషన్లను మూసివేసింది. ఇంటర్నెట్ సర్వీసులు రద్దయ్యాయి. నీట్ యుజి పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్లు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున జంతర్‌ మంతర్‌ నుంచి చేపట్టిన ర్యాలీ ఉప్పెనలా ముందుకు సాగింది. భద్రతా దళాలు ఈ ఉప్పెనను అడ్డుకోలేకపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరికాక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకవైపు పార్లమెంట్ భవనం లోనే భేటీ కాగా, మరోవైపు చలో పార్లమెంట్‌కు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జెపి నడ్డా చర్చలు జరిపారు. ఆస్పత్రిలో వైద్య చికిత్

జూలై 20, 2026 - సోమవారం
27
క్రికెట్ ఒక్కటే కాదు.. ఫుట్‌బాల్‌కూ ప్రాధాన్యం దక్కాలి!
తెలంగాణ

క్రికెట్ ఒక్కటే కాదు.. ఫుట్‌బాల్‌కూ ప్రాధాన్యం దక్కాలి!

భారత్‌లో క్రీడలంటే ఇప్పటికీ చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది క్రికెట్ మాత్రమే. ఆ ఆట దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించింది. అయితే ఒక పరిపక్వ క్రీడా దేశం ఒక్క ఆటపైనే ఆధారపడకూడదు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్‌కు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ముంబైలోని చారిత్రక నెవిల్లే డిసౌజా ఫుట్‌బాల్ మైదానాన్ని కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఉద్యమించారు. గువాహటిలోని జనతా భవన్ ఆటస్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చకుండా కాపాడేందుకు చిన్నారులు, క్రీడాకారులు, వృద్ధులు, స్థానికులు కలిసి ముందుకొచ్చారు. ఇవి రెండు నగరాలకు మాత్రమే పరిమితమైన సంఘటనలు కావు. దేశవ్యాప్తంగా ఆటస్థలాలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక ఫుట్‌బాల్ మైదానం కనుమరుగవడం అంటే కేవలం కొంత భూమిని కోల్పోవడం కాదు. ఆ మైదానంలో ఆడాలని కలలు కనే వేలాది మంది చిన్నారుల అవకాశాలను కోల్పోవడం. ఒకసారి ఆటస్థలం వాణిజ్య సముదాయంగా లేదా పార్కింగ్ స్థలంగా మారిపోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం దాదాపు అసాధ్యం. 140 కోట

జూలై 20, 2026 - సోమవారం
11
వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం పునరుద్ధరణ
తెలంగాణ

వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం పునరుద్ధరణ

మన తెలంగాణ/ నల్గొండ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉ-త్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం బ్యారేజీలు పునరుద్ధరించడమే లక్షంగా పనిచేస్తున్నామని ఉ త్తమ్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఉ-న్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజీల పునరుద్ధరణ లో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తోందని స్పష్టం చేశారు. భద్రతపై నిపుణులు పూర్తిస్థాయిలో ధ్రువీకరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకురాబోమని వెల్లడించా రు. దేశంలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసె ర్చ్ స్టేషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి అత్యున్నత సాంకేతి

జూలై 20, 2026 - సోమవారం
33
వాతావరణ మార్పులు సేద్యానికి సవాళ్లు
తెలంగాణ

వాతావరణ మార్పులు సేద్యానికి సవాళ్లు

వ్యవసాయం ప్రకృతితో ముడిపడిన జీవన విధానం. వర్షం సకాలంలో పడితే రైతు ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. అదే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినా, పూర్తిగా దూరమైనా వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రమవుతున్నాయి. ఈ మార్పులకు తోడు ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు భారతదేశ వ్యవసాయాన్ని మరింత సవాలుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు క్షీణించడం రైతుల ఆందోళనను పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం అంటే కేవలం వర్షాలు తగ్గడమే కాదు. రుతుపవనాల తీరు మారుతుంది. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవడం, ఒకేసారి అధిక వర్షాలు కురవడం, పంటల పెరుగుదల దశలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా విత్తనాల నుంచి కోత వరకు ప్రతి దశలో రైతు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ‘సాంప్రదాయ సాగు విధానాలు కొనసాగించాలా? లేక వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకోవాలా?’ అనే ప్రశ్న అత్యంత కీలకంగా మారింది. దీనికి సమాధానం స్పష్టమే. ప్రకృతి మారుతున్నప్పుడు వ్యవసాయం కూడా మారాల్సిందే. గత

జూలై 20, 2026 - సోమవారం
27
సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై బీమా భద్రత పెంపు!
తెలంగాణ

సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై బీమా భద్రత పెంపు!

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి మూలాధారం డిపాజిట్లు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత వారి వారి జీవితకాల పొదుపులను ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉంచే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్ అనేది కేవలం పెట్టుబడి కాదు, అది వారి జీవన ఆధారం. ఇటువంటి నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు పూర్తి బీమా రక్షణ కల్పించాలన్న ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చ కు దారితీసింది. దేశంలోని కొన్ని వర్గాల బ్యాంకు డిపాజిట్లపై, అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, చిన్న డిపాజిటర్లకు పూర్తి బీమా రక్షణ కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు ప్రతిపాదనపై ఆ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇటీవల జైపూర్ లో జరిగిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదన చేశారు. అదే సమావేశంలో మరో డిప్యూటీ గవర్నర్ జె. స్వామినాథన్ మాట్లాడుతూ డిపాజిట్ బీమాకు రిస్క్ ఆధారిత ప్రీమియం విధానాన్ని అమలు చేయాలన్న సూచన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఒకే రకమైన ప్రీమియం చెల్లిస్తుండగా, ర

జూలై 20, 2026 - సోమవారం
12
‘క్యూర్’లో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
తెలంగాణ

‘క్యూర్’లో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ని యోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మ రో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకం అమ లు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేద వాడి సొంతిం టి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం కొనసాగుతుందని, చివరి లబ్దిదారునికి ఇల్లు అందేవరకు కొనసాగుతుందని , ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో స హచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో క లిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్, మీసేవ, వా ట్సాప్ దరఖాస్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సహేతుకంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందని కొండా నాగరాజుకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేసి మంత్రులు సత్కరించారు. నేట

జూలై 20, 2026 - సోమవారం
12
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో
తెలంగాణ

రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో

మన తెలంగాణ/హైదరాబాద్: రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని, కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బటన్ నొక్కడానికి బాధేంటని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అభాసుపాలు అయ్యిందని ఆయన ఎద్దేవా చే శారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఆయన అన్నా రు. 70 వేల ఉద్యోగాలపై తాను చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము రేవంత్ ఉందా అని ఆ యన ప్రశ్నించారు. కెటిఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీలో బాన్సువాడ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మం త్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సం దర్భంగా జరిగిన సమావేశంలో కెటిఆర్ మా ట్లాడుతూ గాచారం బాగాలేక పోచారం కాంగ్రె స్ అనే మునిగే పడవ ఎక్కారని, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వెంకన్న స్వామి శాపం తప్పదని కెటిఆర్ ఆరోపించారు. ర

జూలై 20, 2026 - సోమవారం
21
మా ఓట్లు తీసేస్తున్నారు
తెలంగాణ

మా ఓట్లు తీసేస్తున్నారు

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ లో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించేందుకు కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ఎన్నికల అధికారి (సిఇవో)కి ఫిర్యాదు చే శారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ ని యోజకవర్గాల్లో ఓటర్లపై జరుగుతున్న బెదిరింపులు, అక్రమ జోక్యం, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బిఎల్‌ఓలపై ఒత్తిళ్ల అంశాల ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి బిజెపి ప్రతినిధి బృం దం నివేదిక సమర్పించింది. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన ఫిర్యాదుపై సిఇవో సానుకూలంగా స్పం దించారని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. గత ఏడాది నుంచి బిఎల్‌ఓలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంట నే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.వచ్చే నెల 3న ‘సర్‘ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవ

జూలై 20, 2026 - సోమవారం
19
ట్రైనీ ఐపిఎస్ ఆత్మహత్యాయత్నం?
తెలంగాణ

ట్రైనీ ఐపిఎస్ ఆత్మహత్యాయత్నం?

మన తెలంగాణ/రాజేంద్రనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపిఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం క లకలం రేపింది. ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ఫిర్యాదుతో తనపై కేసు నమోదైన నేపథ్యంలో మానసిక ఆందోళనకు గురై ఎర్రగడ్డ మోతీనగర్‌లో ని బంధవుల ఇంట్లో సోమవారం శానిటైజర్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న ఉదయ్ కృష్ఱారెడ్డిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆ సుప్రతికి తరలించారు. ఉదయ్ ఆ రోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో స్పృహలో లేరని తెలిపారు. వెం టనే స్టమక్‌ను వాష్ చేశామని వెల్లడించారు. ఆయన ఏమైనా విష పదార్థం తీసుకున్నారేమో అనే అనుమానంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారన్నారు. సోమవారం ఉద యం తమ అన్నయ్య అపస్మారకస్థితిలో ఉన్నారని, వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేద

జూలై 20, 2026 - సోమవారం
21
మంగళవారం రాశి ఫలాలు (21/07/2026) .... ఆ రాశి వారికి కొన్ని విషయాల్లో ఓర్పు, సహనం అవసరం?
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (21/07/2026) .... ఆ రాశి వారికి కొన్ని విషయాల్లో ఓర్పు, సహనం అవసరం?

మేషం ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ అవసరం. దైవారాధన మనశ్శాంతిని కలిగిస్తుంది. వృషభం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. తొందరపాటు నిర్ణయాలను మాత్రం నివారించండి. మిధునం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల సలహా మీకు మేలు చేస్తుంది. కర్కాటకం మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. సింహం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి ఉంటుంద

జూలై 20, 2026 - సోమవారం
19
నిరాహార దీక్ష కొనసాగిస్తా: సోనం వాంగ్‌చుక్
తెలంగాణ

నిరాహార దీక్ష కొనసాగిస్తా: సోనం వాంగ్‌చుక్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన ‘సంసద్ చలో’ ర్యాలీలో నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ప్రకటించారు. విద్యార్థి నేతలకు పార్లమెంట్ సభ్యులను కలిసే అవకాశం కల్పించే వరకు లేదా తాను ఆసుపత్రిలో ఉండగానే వారిని కలిసేందుకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి సోమవారం విడుదల చేసిన చేతిరాత ప్రకటనలో వాంగ్‌చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న దృశ్యాలను చూసిన తర్వాత తన దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ భవనంలో విద్యార్థి నాయకులకు ప్రజాప్రతినిధులను కలిసే అవకాశం కల్పించాలని, అది సాధ్యం కాకపోతే ఆసుపత్రిలో తన వద్దకే వారిని అనుమతించాలని వాంగ్‌చుక్ కోరారు. అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి బాధ్యతపై కూడా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం, పోలీసుల ప్రేరేపించే చర్యలు ఎదురైనా యువత శాంతియుతంగా వ్యవహరించిన తీరు తనను ఎంతో క

జూలై 20, 2026 - సోమవారం
22
సిక్కిం సొరంగంలో చిక్కుకున్న 12 మంది సురక్షితం
తెలంగాణ

సిక్కిం సొరంగంలో చిక్కుకున్న 12 మంది సురక్షితం

గ్యాంగ్‌టక్: సిక్కింలోని నమ్చి జిల్లాలో సమర్ధుంగ్ సొరంగంలో భారీ కొండచరియలు విరిగిపడి చిక్కుకున్న 12 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కొండచరియలు విరిగిపడడంతోపాటు గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి విషమించింది. అయితే అధికారులు అప్రమత్తమై వారిని రక్షించ గలిగారు.

జూలై 20, 2026 - సోమవారం
3
సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణలో కెనడా సాయం కోరిన పాక్..
తెలంగాణ

సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణలో కెనడా సాయం కోరిన పాక్..

ఇస్లామాబాద్ : సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణలో కెనడా సాయాన్ని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ సోమవారం అభ్యర్థించారు. దార్ పాక్ విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో సంయుక్త పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈమేరకు విజ్ఞప్తి చేశారు. కెనడా మంత్రి అనితా ఆనంద్ పాక్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం 1960లో భారత్‌పాక్ మధ్య కుదిరింది.సింధు నదీ లోయలోని ఆరు నదుల జలాల పంపకం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదుల జలాలు భారత్‌కు, పశ్చిమవైపున్న నదుల జలాలు పెద్దమొత్తంలో పాకిస్థాన్‌కు కేటాయింపు చేశారు. అయితే 2025లో పహల్గాం ఉగ్రదాడి వల్ల భారత్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ తగిన చర్యలు తీసుకునేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న భద్రతా పరిస్థితి లోకి కొత్త పరిమాణాన్ని భారత్ తీసుకు వచ్చిందని దార్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమ మిత్రదేశాలైన కెనడా వంటి దేశాల మద్దతు తాము కోరుతున్నా

జూలై 20, 2026 - సోమవారం
22
బాలకృష్ణ సినిమాలో పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో?
తెలంగాణ

బాలకృష్ణ సినిమాలో పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఓ పాత్రలో కనిపిస్తోందట. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ పాత్రలో నటించనుందని తెలిసింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె నటనలో కొత్త కోణాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నాడు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. కథపై కొరటాల బాగా కసరత్తులు చేశాడట. ఇక ఈ నిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్య

జూలై 20, 2026 - సోమవారం
19
కాక్రోచ్ పార్టీ ఆందోళనకు టీఎంసీ సపోర్ట్.. ఢిల్లీలో యువతపై దాడిని ఖండించిన మమత
తెలంగాణ

కాక్రోచ్ పార్టీ ఆందోళనకు టీఎంసీ సపోర్ట్.. ఢిల్లీలో యువతపై దాడిని ఖండించిన మమత

కాక్రోచ్ పార్టీ ఆందోళనకు టీఎంసీ సపోర్ట్.. ఢిల్లీలో యువతపై దాడిని ఖండించిన మమత

జూలై 20, 2026 - సోమవారం
8
దేశ చరిత్రలోనే యువత వ్యతిరేకి మోడీ: రాహుల్ గాంధీ
తెలంగాణ

దేశ చరిత్రలోనే యువత వ్యతిరేకి మోడీ: రాహుల్ గాంధీ

దేశ రాజధానిలో నిరసన చేపట్టిన విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దేశ చరిత్రలోనే మోదీ అంతటి విద్యార్థి వ్యతిరేక ప్రధానమంత్రి లేరని ఆరోపించారు. యువత సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా అవకతవకలను ఎత్తిచూపించిన వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకువెళ్లడం, బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు. దీనిపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ యువతకు వ్యతిరేకి అని, బాధ్యతల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు. 152 పేపర్ లీక్‌లు జరిగి 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులుగా మారారు. ఇందుకు బాధ్యులైన ఒక్కరిని కూడా శిక్షించలేదు. అహరహం శ్రమంచి చదువుకున్న విద్యార్థులనే శిక్షిస్తున్నారు అని అన్నారు. విద్యకు సంబంధించిన న్యాయబద్ధమైన ప్రశ్నలు అడిగిన

జూలై 20, 2026 - సోమవారం
27
జువెల్లరీ షాపులో భారీ చోరీ.. బంగారాన్ని సంచుల్లో మోసుకెళ్లిన దొంగలు
తెలంగాణ

జువెల్లరీ షాపులో భారీ చోరీ.. బంగారాన్ని సంచుల్లో మోసుకెళ్లిన దొంగలు

జువెల్లరీ షాపులో భారీ చోరీ.. బంగారాన్ని సంచుల్లో మోసుకెళ్లిన దొంగలు

జూలై 20, 2026 - సోమవారం
19
ఉక్రెయిన్‌లో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి
తెలంగాణ

ఉక్రెయిన్‌లో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరున తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ సోమవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో ఖండించింది. గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జూలై 19న ఈ దాడి జరిగిందని, ఇందులో 5 మంది భారతీయులతో సహా 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని,ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది.వాణిజ్య నౌకలను, పౌర సిబ్బందిని టార్గెట్‌ చేసుకోవడం, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటకం కలిగించడం ఎంతమాత్రం సరికాదని ఎంఈఏ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. పరిస్థితిని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిశితంగా గమనిస్తోందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది.

జూలై 20, 2026 - సోమవారం
5
← వెనుక312 / 1011తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి