🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23724 వార్తలు

‘సర్’తో దొంగదెబ్బ
తెలంగాణ

‘సర్’తో దొంగదెబ్బ

మన తెలంగాణ, వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని తిప్పి కొంటాలంటే నమోదైన ఓట్లను తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నియోజకవర్గ బూతు స్థాయి ఏజెంట్లతో పరిగి, తాండూర్ శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డిలతో కలిసి సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ నమోదులో అధికారులు కోరిన పత్రాలు అందజేసి.. ఓటరు జాబితాలో ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేకపోతే చనిపోయిన వారితో సమానమని అన్నారు. ఓటరు జాబితాలో ఓటు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని స్పష్టం చేశారు. తాను రోజుకు 18 గంటలు పనిచేసినా.. సమయం సరిపోవడంలేదని, పాలనలో బిజీగా ఉంటే నన్ను దెబ్బ తీయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ

Adminజూలై 22, 2026 - బుధవారం👁 2
హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా
తెలంగాణ

హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా

న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి శిక్షాత్మక లేదా ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తన నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు ఆయన బుధవారం లేఖ రాశారు. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో తనను పరామర్శించిన ఇద్దరు మంత్రు లు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడం, పరీక్షల అవకతవకలపై పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ నిర్వహించడం, అవసరమైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించడం వంటి తన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ తెలిపారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. అలాంటి హామీ వస్తే ప్రభుత్వంతో చర్చలకు రావాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. జూలై 20న జరిగిన చలో సంసద్ ర్యాలీలో పో

జూలై 22, 2026 - బుధవారం
15
‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ

‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటి సమస్యలపైనే ప్రజల నుంచి అధికంగా వినతి పత్రాలు వచ్చాయన్నారు. అయితే ‘క్యూర్’ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు కోరుకునే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులు అందుబాటులో ఉండేవారు కాదన్నారు. పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే తమ సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో పేదలు ఉన్నారని ఆయన చెప్పారు. వారి ఆశలకు అనుగ

జూలై 22, 2026 - బుధవారం
17
నిరసనలో హింస
తెలంగాణ

నిరసనలో హింస

మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల అరెస్టులను నిరసిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు, అరెస్టులకు దారి తీసింది. బుధవారం పిసిసి చీఫ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, ఇతర నాయకులు, కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. కాగా లోక్‌భవన్‌కు కొద్ది దూరంలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ర్యాలీలో పాల్గొన్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించగా, పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొంత సేపు తోపులాట జరిగింది. తమను గవర్నర్‌ను కలిసేందుకు అనుమతించాల్సిందిగా మంత్రులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తమకు అనుమతి లేదని పోలీసులు చెప్పి వారిని అక్కడే నిలుపుదల చేశారు. పోలీసులు అనుకున్న ప్రకారం ముందుగానే వాహనాలు సిద్ధంగా ఉంచుకుని, వారిని అ రెస్టు చేశారు. తమను అరెస్టు చేయడాన్ని పిసిసి చీ

జూలై 22, 2026 - బుధవారం
24
మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ

మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు (12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం, తమ పార్టీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరం అని వారు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో కేంద్రం కొనుగోలు చేసే బియ్యం నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం గమనార్హం. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి,సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించడం జరిగింది. కాగా, రాష్ట్రంలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల 8 కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై తమ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ ప

జూలై 22, 2026 - బుధవారం
23
స్లావియా మోంటే కార్లో కలర్ ప్యాలెట్‌ను విస్తరించిన స్కోడా ఆటో ఇండియా
తెలంగాణ

స్లావియా మోంటే కార్లో కలర్ ప్యాలెట్‌ను విస్తరించిన స్కోడా ఆటో ఇండియా

ముంబై: స్కోడా ఆటో ఇండియా తన స్లావియా రేంజ్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా స్లావియా మోంటే కార్లో రెండు కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లను - సిమ్లా గ్రీన్ మరియు స్టీల్ గ్రే - పొందింది. ఇవి రెండూ విలక్షణమైన డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌లో అందించబడతాయి. కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితమైన, స్లావియా మోంటే కార్లో యొక్క ఈ లిమిటెడ్ కలర్ ఎడిషన్‌లు సెడాన్ యొక్క డైనమిక్ డిజైన్ మరియు ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవాన్ని బ్రాండ్ యొక్క 'ర్యాలీ మోంటే కార్లో' వారసత్వంతో మిళితం చేస్తాయి. ఈ కొత్త చేరిక వాహనానికి మరింత బలమైన విజువల్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది, అలాగే మరింత విలక్షణమైన మరియు ఎక్స్‌క్లూజివ్ ఓనర్‌షిప్ అనుభవాన్ని కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది.ఈ పరిచయంపై స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, “స్లావియా మోంటే కార్లో దాని విలక్షణమైన డిజైన్, ప్రీమియం అప్పీల్, ఆకట్టుకునే డ్రైవింగ్ డైనమిక్స్ మరియు మా మోటార్‌స్పోర్ట్ వారసత్వంతో ఉన్న బలమైన అనుబంధం కారణంగా కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది. కస్టమర్లకు మెరుగైన ఎంపికలను మరియు ఎక్స్‌క్లూజివిటీని అందిస్తూ, మేము మోంటే కార్లో రేం

జూలై 22, 2026 - బుధవారం
28
గురువారం రాశి ఫలాలు (23/07/2026) .... ఆ రాశి వారికి పట్టుదల ఉంటే విజయం మీదే
తెలంగాణ

గురువారం రాశి ఫలాలు (23/07/2026) .... ఆ రాశి వారికి పట్టుదల ఉంటే విజయం మీదే

మేషంఅనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి సర్దుకుపోవడం మంచిది. ఖర్చులు పెరిగినప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. పాత మిత్రుల లేదా సహోద్యోగుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. సాయంత్రం విందు వినోదాల్లో పాల్గొంటారు. మిధునం మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. కర్కాటకం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువైనా అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు లేదా భూగృహ వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సింహం ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు అనుకున్నట్టు సాగక కాస్త నిరాశ కలిగినా, ఓపిక పట్టడం మంచిది. పిల్లల ప్రవర్తన మరియు చదువు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కన్య సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక

జూలై 22, 2026 - బుధవారం
17
నీట్ పేపర్ లీక్.. వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో నిరసనలు
తెలంగాణ

నీట్ పేపర్ లీక్.. వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో నిరసనలు

న్యూయార్క్ : విద్యావ్యవస్థలో వైఫల్యాలపై నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వాంగ్‌చుక్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. లండన్ లోని భారత హైకమిషన్ , డబ్లిన్ లోని రాయబార కార్యాలయం ఎదుట కూడా నిరసనలు జరిగాయని సంస్థ వెల్లడించింది.

జూలై 22, 2026 - బుధవారం
21
ఇరాన్ తో యుద్ధం ఖర్చు.. రూ.3.6 లక్షల కోట్లు: అమెరికా
తెలంగాణ

ఇరాన్ తో యుద్ధం ఖర్చు.. రూ.3.6 లక్షల కోట్లు: అమెరికా

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఖర్చు దాదాపు 37.5 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు) అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందులో సెప్టెంబరు 30 వరకు అయ్యే ఖర్చు అంచనా వ్యయాలు కూడా ఉన్నాయన్నారు. పెంటగాన్‌కు సుమారు 67 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కావాలన్న అభ్యర్థన నేపథ్యంలో రక్షణ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

జూలై 22, 2026 - బుధవారం
18
నీట్ పరీక్ష నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం: మంత్రి తుమ్మల
తెలంగాణ

నీట్ పరీక్ష నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం: మంత్రి తుమ్మల

ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ నుంచి జెడ్‌పి సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రసంగిస్తూ కేంద్రంలో నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతున్నదని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఢిల్లీ వీధుల్లో ఆందోళనకు దిగితే ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

జూలై 22, 2026 - బుధవారం
14
పేపర్ లీక్‌లపై పార్లమెంటులో సమగ్ర చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
తెలంగాణ

పేపర్ లీక్‌లపై పార్లమెంటులో సమగ్ర చర్చకు సిద్ధం: జేపీ నడ్డా

విపక్షాలు ఎలాంటి రాజకీయాలు చేయవద్దుసమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంలో కలిసి పనిచేయాలి గతంలో యూపీఏ హయాంలోనూ ప్రశ్నాపత్నాల లీక్‌లు జరిగాయి కేరళ, పంజాబ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడులోనూ లీక్‌లు న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసనలు కొనసాగుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ అంశాన్నిఎంతమాత్రం రాజకీయం చేయవద్దని కోరారు. ప్రస్తుత ప్రతిష్టంభనకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.పేపర్ లీక్‌లపై విద్యార్థులు లేవనెత్తిన అంశాలు, డిమాండ్లకు సంబంధించి మాట్లాడుతూ, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని తాను కోరుతున్నానని చెప్పారు. సమస్య తీవ్రత దృష్ట్యా దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పార్లమెంటులో చర్చ జరగడం ఉత్తమమని అన్నారు. అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమస్యను అన్ని కోణాల్లోనూ చర్చిద్దామని అన్నారు. గతంలోనూ పేపర్ ల

జూలై 22, 2026 - బుధవారం
1
సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణ

సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

జూలై 22, 2026 - బుధవారం
0
జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
తెలంగాణ

జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

జూలై 22, 2026 - బుధవారం
0
బాలకృష్ణ సినిమాలో నెగటివ్ పాత్రలో ఐశ్వర్య రాజేశ్
తెలంగాణ

బాలకృష్ణ సినిమాలో నెగటివ్ పాత్రలో ఐశ్వర్య రాజేశ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఓ పాత్రలో కనిపిస్తోందట. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ పాత్రలో నటించనుందని తెలిసింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె నటనలో కొత్త కోణాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నాడు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. కథపై కొరటాల బాగా కసరత్తులు చేశాడట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ

జూలై 22, 2026 - బుధవారం
19
పెళ్లయిన తగ్గని అందం..
తెలంగాణ

పెళ్లయిన తగ్గని అందం..

పెళ్లయి బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్ నెస్, గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. డెలివరీ తర్వాత శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవ్వాలని నిర్ణయించుకుంది కాజల్. అందుకే కష్టమైన గుర్రపు స్వారీ నేర్చుకుంది. కాస్త ఎక్కువగా శ్రమ పెట్టే జిమ్ వర్కవుట్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని నెలల్లోనే పాత ఫిజిక్ సంపాదించానంటోంది ఈ బ్యూటీ. అయితే దీంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుందట కాజల్. గతంలా కాకుండా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రోజుకు 5-,6 సార్లు తినడం మొదలుపెట్టిందట. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు భోజనం చేయడం అన్నమాట. ఆ తినే ఆహారంలో కూడా ఆకుకూరలు, నట్స్, తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. పెళ్లి తర్వాత రైస్‌కు పూర్తిగా దూరమైంది కాజల్. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఆపేసింది. ఇలా కఠినమైన ఆహార నియమాలు కూడా పాటించడంతో తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇక కాజల్ పూర్తి శాకాహారి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్... రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ్’ మూవీతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నం

జూలై 22, 2026 - బుధవారం
16
పబ్లిసిటీ అని ఎలా అంటారు?.. ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ

పబ్లిసిటీ అని ఎలా అంటారు?.. ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారని పోలీసులు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు, నిరసనలకు సంబంధించిన అన్నిడిజిటల్ రికార్డులను భద్రపర్చాలని ఆదేశించింది. నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నాలుగు వారాల్లోగా పోలీసులు స్పందించాలని పేర్కొంది. సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు బాష్పవాయు ప్రయోగం, లాఠీ ఛార్జి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆందోళనకారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. పోలీసులే తమపై దాడి చేశారు కాబట్టి ఈ సంఘటనపై దర్యాప్తును వారికి అప్పగించకుండా ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

జూలై 22, 2026 - బుధవారం
14
సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణ

సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

జూలై 22, 2026 - బుధవారం
1
బ్యాటరీ పేలి బాలుడి దుర్మరణం
తెలంగాణ

బ్యాటరీ పేలి బాలుడి దుర్మరణం

ఆడుతూ పాడుతూ తిరగాల్సిన బాలుడు విధి ఆడిన నాటకానికి బలయ్యాడు. క్షణాల వ్యవధిలో జరిగిన అనూహ్య ప్రమాదం ఆ ఇంట్లో శోకాన్ని మిగిలించింది. బాలుడి చిలిపి చేష్టలు ప్రాణాల మీదికి తెచ్చి తల్లిదండ్రుల జీవితాల్లో చీకటి నింపిన హృదయ విదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేష్ కుమారుడు లోకేష్(14) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న బ్యాటరీ ఆయన కంటపడింది. అది ఎంత ప్రమాదకరమైనదో తెలియని అతడు దానితో కలిపి కరెంట్ వైర్లతో ప్రయోగం చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్యాటరీ భారీ శబ్దంతో పేలిపోయింది. లోకేష్ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న బాలుడిని చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ లబోదిబోమన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కౌటాల సీఐ సంతోష్, ఎస్‌ఐ కమలాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోల

జూలై 22, 2026 - బుధవారం
30
మూసాపేట్‌లో 10 అపార్ట్‌మెంట్లు, 2 కిలోల బంగారం.. భారీగా నోట్ల కట్టలు.. REDCO ఇంజనీర్ వెంకట రమణ అరెస్ట్
తెలంగాణ

మూసాపేట్‌లో 10 అపార్ట్‌మెంట్లు, 2 కిలోల బంగారం.. భారీగా నోట్ల కట్టలు.. REDCO ఇంజనీర్ వెంకట రమణ అరెస్ట్

మూసాపేట్‌లో 10 అపార్ట్‌మెంట్లు, 2 కిలోల బంగారం.. భారీగా నోట్ల కట్టలు.. REDCO ఇంజనీర్ వెంకట రమణ అరెస్ట్

జూలై 22, 2026 - బుధవారం
20
లోక్‌సభలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చకు కేంద్రం అంగీకారం..
తెలంగాణ

లోక్‌సభలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చకు కేంద్రం అంగీకారం..

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంట్‌లో కలిశారు. అధికారుల సమాచారం ప్రకారం, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోక్‌సభలో ప్రకటించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్‌ను కలిసి చర్చించారు. చర్చను ఏ నిబంధన కింద నిర్వహించాలి, ఎప్పుడు చేపట్టాలి, ఎంతసేపు కొనసాగించాలనే అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు సమాచారం.ఉదయం సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం తిరిగి సమావేశమైన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజును ప్రకటన చేయాలని స్పీకర్ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ నేత కే.సీ. వేణుగోపాల్ జోక్యం చేసుకుని, నీట్ వ్యవహారంపై చర్చతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆర

జూలై 22, 2026 - బుధవారం
23
సర్ ఫారం నింపిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

సర్ ఫారం నింపిన సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సర్ ఫారం నింపి బీఎల్ ఓ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తప్పనిసరిగా సర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిచూసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

జూలై 22, 2026 - బుధవారం
3
నౌకలపై దాడి చేస్తే వంతెనలపై విరుచుకుపడతాం: ట్రంప్
తెలంగాణ

నౌకలపై దాడి చేస్తే వంతెనలపై విరుచుకుపడతాం: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇప్పట్లో ఆ దేశాన్ని వదలేది లేదని అన్నారు. ఇక నుంచి హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై టెహ్రాన్ దాడి చేస్తే ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడతామని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలోని నౌకపై క్షిపణి, రాకెట్, డ్రోన్, ఇతర ఏ రకమైన పరికరాలు, ఆయుధాలతో ఇరాన్ దాడి చేసినా అందుకు మూల్యం తప్పదన్నారు. తాము సైతం ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో ప్రతిదాడి చేస్తామని, టెహ్రాన్, దాని సమీపంలో కూడా దాడులు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్ట్ చేశారు. గత నెలలో తాత్కాలిక కాల్పుల విరమణకు జరిగిన ఒప్పందం కుప్పకూలడంతో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిపై పట్టుకోసం పోరాటం మరింత తీవ్రమైంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం జోర్డాన్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు, ఇరాన్ బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని, పౌర

జూలై 22, 2026 - బుధవారం
1
ప్రధాని మోడీతో ఎపి సిఎం చంద్రబాబు భేటీ
తెలంగాణ

ప్రధాని మోడీతో ఎపి సిఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ఎపి సిఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆగస్టు 1న ప్రారంభించనున్న భోగాపురం అంతర్జా తీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీని సిఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపిలు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఎపికి సంబంధించిన కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి లభించాల్సిన సహాయ సహకారాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మోడీని కలిసిన తర్వాత సిఎం చంద్రబాబు కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, పీయూష్ ఘోయల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా భేటీ అయ్యారు.

జూలై 22, 2026 - బుధవారం
1
ఎసిబి  చిక్కిన మరో అవినీతి తిమింగలం
తెలంగాణ

ఎసిబి చిక్కిన మరో అవినీతి తిమింగలం

ఎసిబి వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టిజి రెడ్కో డిఇ ముత్యం వెంకట రమణను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు టిజి రెడ్కో డిఇ ఇంట్లో ఎసిబి అధికారులు బుధ వారం సోదాలు చేపట్టారు. మాదాపూర్‌లోని వెంకటరమణ ఇళ్లు సహా 15 ప్రాంతాల్లో 8 బృందాలతో ఎసిబి సోదాలు నిర్వహించింది. మాదాపూర్ లోని వెంకట రమణ ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మంలోనూ ఎసిబి సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. డిఇ ముత్యం వెంకటరమణ నివాసాల్లో పెద్ద మొత్తంలో నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, డైమండ్స్, విలువైన కార్లు, బ్యాంకు లాకర్‌లో ఉన్న మొత్తాన్ని అధికారులు లెక్కిం చారు. బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదా లలో స్థిర, చరాస్తి పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా నాలుగు రెసిడెన్షియ ల్ ప్లాట్లు, జీ ప్లస్ 3 కమర్షియల్ భవనా లు, ఆంజనేయనగర్ మూసాపేటలో జీ ప్లస్ 5 కమర్షియల్ బిల్డింగ్, ఖానాపేట్,

జూలై 22, 2026 - బుధవారం
2
← వెనుక274 / 989తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి