🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3320 వార్తలు

IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.. నయా రికార్డ్ క్రియేట్ చేసిన సునీల్ నరైన్
పాత
రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి
పాత
తెలంగాణ

రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

నవతెలంగాణ-వర్ధన్నపేటవరంగల్ నగరంలో ఈనెల 6న నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు పోస్టర్ ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆవిష్కరించారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రైతు సమస్యలపై జరుగు సదస్సుకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, ఏనుమాముల మార్కెట్ […] The post రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి appeared first on Navatelangana.

ప్రపంచ టీ రాజధాని అని ఏప్రాంతాన్ని పిలుస్తారు.. టీ గురించి ఆసక్తికర విషయాలు!
పాత
కెటిఆర్ సాయం..  బ్రెయిన్ ట్యూమర్ జయించిన బాలిక
పాత
తెలంగాణ

కెటిఆర్ సాయం.. బ్రెయిన్ ట్యూమర్ జయించిన బాలిక

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అందించిన సాయం, నేడు ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కెటిఆర్ సాయంతో బ్రెయిన్ ట్యూమర్ జయించిన బాలిక ఇటీవల విడుదలైన పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 2019లో ప్యారడైజ్ బాలంరాయ్‌కు చెందిన కె. నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్ బారిన పడగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు లేకపోవడంతో బసవతారకం ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకక వారు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ పూజిత, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి, తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన అరగంటలోనే రిప్లై రావడమే కాకుండా, మరుసటి రోజు ఆదివారం (సెలవు దినం) అయినప్పటికీ, కెటిఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కెటిఆర్ చొరవతో శరణ్యకు

భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీశైలం ఇష్టకామేశ్వరి దర్శనం పునఃప్రారంభం
పాత
విశాఖ గాజువాకలో కూలిన భవనం.. ఒకరి మృతి
పాత
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
పాత
తెలంగాణ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ – హైదరాబాద్: వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఏటీజీహెచ్ వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం (మే 2) ఒక్కరోజే 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 36,257 మంది భక్తులు […] The post తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. appeared first on Navatelangana.

నిన్న, నేడు, రేపు.. కెసిఆర్ వెంటే...
పాత
తెలంగాణ

నిన్న, నేడు, రేపు.. కెసిఆర్ వెంటే...

మన తెలంగాణ/హైదరాబాద్: నిన్న, నేడు, రేపు.. కెసిఆర్ వెంటే అనే నినాదంతో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కెసిఆర్, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీకి తమ అచంచల మద్దతును ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంలో గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తాము నిరంతరం కష్టపడతామని స్పష్టం చేశారు. ‘నాటి ఉద్యమం నుండి మొదలైన మా ప్రస్థానం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కొనసాగుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత‘ అని నాగేందర్ రెడ్డి తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలోనూ చురుకుగా ప్రచారం నిర్వహించి తమ కట్టుబాటును నిరూపించామని, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా బృందం ఎప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కట్టుబడి

వెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు
పాత
తెలంగాణ

వెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు

– సామాజికంగా వెనుకబడినా.. – విద్యలో వారే అగ్రగాములు– బీసీ, మైనారిటీ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతఅశ్వారావుపేటలో పాఠశాలలు.. – ఇంటర్‌కు వేరే ప్రాంతాలకు వలస– వసతుల లేమితో విద్యార్థుల ఇబ్బందులునవతెలంగాణ – అశ్వారావుపేటసామాజికంగా వెనుకబడిన, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో మాత్రం తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అశ్వారావుపేటలోని బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు. పరిమిత వసతులు, ఇబ్బందికర పరిస్థితులు మధ్య చదువుకుంటూనే […] The post వెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు appeared first on Navatelangana.

CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో స్కోడా ఆటో ఇండియా భాగస్వామ్యం
పాత
తెలంగాణ

CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో స్కోడా ఆటో ఇండియా భాగస్వామ్యం

భారతదేశంలోని నాన్-మెట్రోపాలిటన్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి, స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు కామన్ సర్వీసెస్ సెంటర్ గ్రామీణ్ ఇ-స్టోర్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, దేశంలోని అనేక కొత్త ప్రాంతాలలోని వినియోగదారులకు కైలాక్, కుషాక్ మరియు స్లావియా మోడళ్లను అందించడానికి, CSC యొక్క విస్తృతమైన డిజిటల్ , ఫిజికల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్న కొన్ని ప్రీమియం ఆటోమోటివ్ బ్రాండ్‌లలో స్కోడా ఆటో ఇండియా ఒకటిగా నిలిచింది.ఈ భాగస్వామ్యం గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, “స్కోడా ఆటో ఇండియా వద్ద , మా వృద్ధి ప్రయాణం, కొత్త మార్కెట్లలో అందుబాటును మెరుగుపరచడం మరియు ఔచిత్యాన్ని పెంపొందించడంపై ఆధారపడి ఉంది. CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో మా భాగస్వామ్యం, విశ్వసనీయమైన స్థానిక నెట్‌వర్క్ యొక్క బలాన్ని, భారతీయ వినియోగదారులకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే మా విభిన్న ఉత్పత్తి శ్రేణితో కలపడం ద్వారా లభ్యత అంతరాలను పూడ్చడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమం స్కోడా ఆటోను వినియోగదారులకు మరింత చేరువ చేస్తుంది, వారు ఎ

జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన
పాత
సమ్మర్ లో ఏది బెస్ట్? కొబ్బరి నీళ్లా? లేక చెరకు రసమా? వాస్తవాలు ఇవే!
పాత
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
పాత
తెలంగాణ

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓటమి ఎరగకుండా ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తూ వచ్చిన పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకు రాజస్థాన్ బ్రేక్‌లు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ తిరిగి పుంజుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచులు గెలిచిన గుజరాత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్‌తో నిశాంత్ సింధు ఆరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టులోకి బార్ట్‌లెట్, వైశ్యక్ వచ్చారు.

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. పంజాబ్‎దే ఫస్ట్ బ్యాటింగ్
పాత
సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం
పాత
తెలంగాణ

సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని కెకెఆర్ 18.2 ఓవర్లలో ఛేదించింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో రఘువంశీ 59 పరుగులతో అద్భుతంగా రాణించగా.. కెప్టెన్ రహానే 43, అలెన్ 29, రింకు 22 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. దీంతో కెకెఆర్ పది బంతులు మిగిలి ఉండగానే 169 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

IPL 2026: కాటేరమ్మ కొడుకుల జైత్రయాత్రకు బ్రేక్.. SRHపై కేకేఆర్ ఘన విజయం
పాత
Health tips: వేసవిలో కుండనీళ్లు బెస్టా.. ఫ్రిజ్ వాటరా..! ఆరోగ్యానికి ఏది మంచిది?
పాత
వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట
పాత
తెలంగాణ

వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్న జొన్న, మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. పంట పొలాలలో ఉన్న మోటార్లకు ఉన్న కేసింగ్ పైపులు, వైర్లు, పదుల సంఖ్యలో పైపులు కాలిపోవడంతో లక్షల్లో ఆస్థి నష్టం సంభ‌వించిందని బాధిత రైతులు […] The post వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట appeared first on Navatelangana.

మనీశ్ పాండే అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన
పాత
తెలంగాణ

మనీశ్ పాండే అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకూ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న జాబితాలో అతడు చోటు దక్కిచుకున్నాడు. ఇప్పటివరకూ అన్ని ఎడిషన్లలోనూ కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్లు ఇద్దరే. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ జాబితాలోకి మనీశ్ పాండే కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీశ్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

వరుసగా మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదాలు
పాత
వివరణ : ఆ కేసుకు దివీస్ కు సంబంధం లేదు
పాత
జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..
పాత
తెలంగాణ

జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..

ఎమ్మెల్యే స్పందించాలని నినాదాలునవతెలంగాణ-వర్ధన్నపేటగత ఐదు నెలలుగా వర్ధన్నపేట ఆకేరు పరివాహక ప్రాంతాల ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లను నిషేధించడంతో డ్రైవర్లు కార్మికులు ఆదివారం రోజున ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం వరంగల్ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ఇసుక ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు కార్మికులు ఆందోళన నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే […] The post జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా.. appeared first on Navatelangana.

రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల
పాత
తెలంగాణ

రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి 9 వరకు రైతు వారోత్సవాలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక […] The post రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

Advertisement